Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

వైకాపా పాలనలో సమస్తము దోపిడీయే..

0

బద్వేలు తెలుగుదేశం పార్టీ యువనేత రితేష్ రితేష్ కుమార్ రెడ్డి కూటమి అసెంబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జ రోశయ్య బద్వేలు
గత ఐదు సంవత్సరాల వైకాపా పాలనలో సమస్తము దోపిడీ జరిగిందని బద్వేలు తెలుగుదేశం పార్టీ యువనేత మెసేజ్ కుమార్ రెడ్డి కూటమి అసెంబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జ రోశయ్య ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం బద్వేలు పట్టణం భావనారాయణ నగర్ లో ఇంటింటికి వెళ్లి ఓట్లు అడిగా.రు  ఇంటింటికి వెళ్లి తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన మ్యానిఫెస్టో ని ప్రజలకు వివరిస్తూ, మోదీ  – చంద్రబాబు  సహాయం తో బద్వేలు సంపూర్ణ అభివృద్ధి జరగాలంటే,  బద్వేలు నియోజకవర్గ బీజేపీ – టీడీపీ – జనసేన ఉమ్మడి పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జా రోశన్న  కమలం గుర్తుపై ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరిన యువనేత రితేష్ రెడ్డి  ఇంటింటి ప్రచారంలో భాగంగా యువనేత రితేష్ రెడ్డి  ఎమ్మెల్యే అభ్యర్థి రోశన్న తో ప్రజలు వారి ఇబ్బందులను, సమస్యలను, విన్నవించుకోగా *అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే మీ ప్రతీ సమస్యలను పరిష్కరిస్తామని మాట ఇచ్చిన యువనేత రితేష్ రెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జా రోశన్న ప్రజలకు ఓటర్లకు హామీ ఇచ్చారు ఎన్నికల ప్రచారంలో తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, యువకులు, పెద్దఎత్తున పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie