కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి నాయకులకు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి , ఉప ముఖ్య మంత్రి మల్లు భట్టి విక్రమార్క, పిసిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ , ఏఐసీసీ ఇంచార్జ్ దీపా దాస్ మనిషి లకు ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలని వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది . గిరిజన కోటలో ఎమ్మెల్సీగా అవకాశం కల్పించండి టిపిసిసి ఎస్టీ సెల్ కోఆర్డినేటర్ రాయపురం సాంబయ్య మహబూబాబాద్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి నాయకులకు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి , ఉప ముఖ్య మంత్రి మల్లు భట్టి విక్రమార్క, పిసిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ , ఏఐసీసీ ఇంచార్జ్ దీపా దాస్ మనిషి లకు ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలని వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది . ఈ సందర్భంగా రాయపురం సాంబయ్య మాట్లాడుతూ తెలంగాణ…
Read MoreCategory: వార్తలు
వార్తలు, news-updates
Bouncers:బౌండరీలు దాటేస్తున్న బౌన్సర్లు
హైదరాబాద్ నగరంలో తరుచూ పబ్బులు, షాపింగ్మాల్స్, ప్రముఖుల పర్యటనల సందర్భంగా టిప్టాప్గా కనిపిస్తూ బౌన్సర్స్ హడావుడి సృష్టిస్తుంటారు. అడ్డొచ్చిన వారందర్నీ ఈడ్చి పారేయడం.. ప్రశ్నిస్తే చితకబాదెయ్యడం.. ఇదీ వ్యక్తిగత భద్రత పేరుతో బౌన్సర్లు చేస్తున్న అరాచకాలు. ఈ నేపథ్యంలో అసలు బౌన్సర్ల నియామకం, బౌన్సర్స్ విధులు ఏమున్నాయన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. ఎందుకంటే సామాన్య ప్రజల పట్ల దురుసుగా ప్రవర్తించడమే కాకుండా, అడ్డుకున్న సమయాల్లో బెదిరించి చితకబాదిన సందర్భాలు చాలా ఉన్నాయి. బౌండరీలు దాటేస్తున్న బౌన్సర్లు హైదరాబాద్, డిసెంబర్ హైదరాబాద్ నగరంలో తరుచూ పబ్బులు, షాపింగ్మాల్స్, ప్రముఖుల పర్యటనల సందర్భంగా టిప్టాప్గా కనిపిస్తూ బౌన్సర్స్ హడావుడి సృష్టిస్తుంటారు. అడ్డొచ్చిన వారందర్నీ ఈడ్చి పారేయడం.. ప్రశ్నిస్తే చితకబాదెయ్యడం.. ఇదీ వ్యక్తిగత భద్రత పేరుతో బౌన్సర్లు చేస్తున్న అరాచకాలు. ఈ నేపథ్యంలో అసలు బౌన్సర్ల నియామకం, బౌన్సర్స్ విధులు…
Read MoreNizamabad:భారీగా పెరిగిన సన్నబియ్యం సాగు
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన ‘బోనస్’ గ్యారంటీతో ఈ సీజన్లో వరి సాగు విస్తీర్ణం, దిగుబడి, కొనుగోళ్ళు గణనీయంగా పెరిగాయి. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో రాష్ట్రంలో మొత్తం 66.78 లక్షల ఎకరాల్లో వరి సాగు నమోదు కాగా అందులో 61శాతం (40.55 లక్షల ఎకరాల్లో) సన్న రకానికి చెందిన పంట కాగా దొడ్డు రకం కేవలం 26.23 లక్షల ఎకరాలకే పరిమితమైంది. గతేడాది ఖరీఫ్ సీజన్లో సన్నం రకం సాగైన విస్తీర్ణం కేవలం 38 (25.05 లక్షల ఎకరాలు) శాతమే. సన్న వడ్లకు రాష్ట్ర ప్రభుత్వం బోనస్ ప్రకటించటంతో ఈసారి సన్న రకాల వరి సాగు విస్తీర్ణం అనూహ్యంగా పెరిగింది. భారీగా పెరిగిన సన్నబియ్యం సాగు నిజామాబాద్, డిసెంబర్ 27 రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన ‘బోనస్’ గ్యారంటీతో ఈ సీజన్లో వరి సాగు విస్తీర్ణం, దిగుబడి,…
Read MoreHyderabad:ఏఐతో ఇందిరమ్మ ఇళ్ల అవకతవలకు చెక్
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్లో అవకతవకలను నివారించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని గృహనిర్మాణ కార్పొరేషన్ వినియోగించనున్నది. లబ్ధిదారుల ఎంపిక మొదలు చివరి దశలో పూర్తయ్యే నిర్మాణాన్ని పరిశీలించి నిధులను విడుదల చేసేంత వరకు ఈ టెక్నాలజీని వాడుకోనున్నది. దరఖాస్తుదారులు ఇంటి నిర్మాణం కోసం ఇచ్చిన వివరాల ఆధారంగా ఏఐ టెక్నాలజీ ఎప్పటికప్పుడు మొబైల్ యాప్లో అప్లోడ్ చేసే అంశాలను పోల్చి చూడాలని భావిస్తున్నది. ఏఐతో ఇందిరమ్మ ఇళ్ల అవకతవలకు చెక్ హైదరాబాద్, డిసెంబర్ 27 రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్లో అవకతవకలను నివారించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని గృహనిర్మాణ కార్పొరేషన్ వినియోగించనున్నది. లబ్ధిదారుల ఎంపిక మొదలు చివరి దశలో పూర్తయ్యే నిర్మాణాన్ని పరిశీలించి నిధులను విడుదల చేసేంత వరకు ఈ టెక్నాలజీని వాడుకోనున్నది. దరఖాస్తుదారులు ఇంటి నిర్మాణం కోసం…
Read Morekarimnagar:కరీంనగర్ లో ఎడిబుల్ కప్స్
మనం కప్పులో టీ తాగుతాం. ఆ కప్పు ప్లాస్టిక్ది అయితే పడేస్తాం. స్టీల్ లేదా గ్లాస్ లేదా మట్టితో చేసింది అయితే.. కడిగి జాగ్రత్తగా దాచిపెట్టుకుంటాం. కానీ ఇప్పుడు తినే ఎడిబుల్ కప్స్ మార్కెట్లోకి వచ్చాయి. టీ తాగాక ఆ కప్ను తినేయవచ్చు. అలాంటి కప్పులు కరీంనగర్ జిల్లాలోనే తయారు చేస్తున్నారు.కరీంనగర్ జిల్లా మానకొండూర్ రైతు ఉత్పత్తిదారుల పరస్పర సహాయ సహకార సంఘం ఆధ్వర్యంలో.. అన్నారం గ్రామంలో ఎడిబుల్ టీ కప్స్ తయారీ కేంద్రాన్ని స్థాపించారు. ఇటీవల జమ్మికుంటలోని కృషి విజ్ఞాన కేంద్రంలో జరిగిన ఓ సమావేశానికి సంఘం అధ్యక్షుడు పురుషోత్తంరెడ్డి, డైరెక్టర్లు హాజరయ్యారు. కరీంనగర్ లో ఎడిబుల్ కప్స్ కరీంనగర్, డిసెంబర్ 27 మనం కప్పులో టీ తాగుతాం. ఆ కప్పు ప్లాస్టిక్ది అయితే పడేస్తాం. స్టీల్ లేదా గ్లాస్ లేదా మట్టితో చేసింది అయితే..…
Read MoreMGM Hospital: ఎంజీఎం ఆసుపత్రిలో ప్రైవేటు ల్యాబ్ దందా
ఉమ్మడి వరంగల్ తో పాటు చుట్టుపక్కల జిల్లాల నిరుపేదలకు పెద్ద దిక్కుగా ఉన్న వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో ప్రైవేటు లేబరటరీల దందా జోరుగా నడుస్తోంది. ఎంజీఎం ఆసుపత్రిలోని ల్యాబ్ సిబ్బంది తో పాటు కొంతమంది పెద్ద డాక్టర్ల సహకారంతో ప్రైవేటు ల్యాబ్ ల నిర్వాహకులు నేరుగా హాస్పిటల్ లోపలున్న వార్డుల్లోకి ఎంటర్ అవుతున్నారు. ఎంజీఎంలో ల్యాబ్ సౌకర్యాలు సరిగా ఉండవని, రిపోర్టులు సరిగా ఇచ్చే పరిస్థితి కూడా ఉందని పేషెంట్లను మాయ మాటలతో బోల్తా కొట్టిస్తున్నారు. అనంతరం వారి నుంచి బ్లడ్ శాంపిల్స్ తీసుకుని, టెస్టులకు తరలిస్తున్నారు. ఎంజీఎం ఆసుపత్రిలో ప్రైవేటు ల్యాబ్ దందా వరంగల్, డిసెంబర్ 27 ఉమ్మడి వరంగల్ తో పాటు చుట్టుపక్కల జిల్లాల నిరుపేదలకు పెద్ద దిక్కుగా ఉన్న వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో ప్రైవేటు లేబరటరీల దందా జోరుగా నడుస్తోంది. ఎంజీఎం ఆసుపత్రిలోని…
Read MoreYadagirigutta Srilakshminarasimhaswamy: యాదగిరిగుట్ట పాలక మండలి ఎప్పుడు
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం రూ.1,250 కోట్లతో యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయాన్ని పునర్మించింది. ఎన్నో విశేషాలతో కొండపై పాంచనరసింహుల ఆలయ పునర్నిర్మాణం, విస్తరణ పనులు పూర్తయ్యాయి. ఉద్ఘాటన తర్వాత ఆలయానికి భక్తుల తాకిడి పెరిగిపోతోంది. నిత్యం వేలాది మంది.. సెలవు రోజుల్లో 50వేల మందికి పైగా భక్తులు వరకు ఆలయాన్ని సందర్శించి, పలు కైంకర్యాలు నిర్వహిస్తున్నారు.తెలంగాణ తిరుపతిగా భారీస్థాయిలో అభివృద్ధి చేసి ఆలయ పరిపాలనా విధానాన్ని మార్చాలని గత ప్రభుత్వం యోచించింది. యాదగిరిగుట్ట పాలక మండలి ఎప్పుడు నల్గోండ, డిసెంబర్ 27 మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం రూ.1,250 కోట్లతో యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయాన్ని పునర్మించింది. ఎన్నో విశేషాలతో కొండపై పాంచనరసింహుల ఆలయ పునర్నిర్మాణం, విస్తరణ పనులు పూర్తయ్యాయి. ఉద్ఘాటన తర్వాత ఆలయానికి భక్తుల తాకిడి పెరిగిపోతోంది. నిత్యం వేలాది మంది.. సెలవు రోజుల్లో 50వేల మందికి…
Read MoreDr. Manmohan Singh: ఆర్ధిక వ్యవస్థపై ఆయన ముద్ర
డాక్టర్ మన్మోహన్ సింగ్ ఆర్బీఐ గవర్నర్గా, కేంద్ర ఆర్థిక మంత్రిగా, భారత ప్రధానిగా కీలక పదవులు నిర్వర్తించారు. ఆయన ఏం చేసినా దేశ భవిష్యత్ను దృష్టిలో పెట్టుకునే నిర్ణయాలు తీసుకున్నారు. పీవీ నర్సింహారావుతో కలిసి చేసిన సంస్కరణలతో దేశం ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కింది. ఇక భారత 13వ ప్రధానిగా మన్మోహన్సింగ్ జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ తర్వాత ఎక్కువ కాలం పనిచేసిన ప్రధానిగా గుర్తింపు పొందారు. 13వ ప్రధానిగా (2004–2014) రెండు పర్యాయాలు పనిచేశారు. ఆర్ధిక వ్యవస్థపై ఆయన ముద్ర న్యూఢిల్లీ, డిసెంబర్ 27 డాక్టర్ మన్మోహన్ సింగ్ ఆర్బీఐ గవర్నర్గా, కేంద్ర ఆర్థిక మంత్రిగా, భారత ప్రధానిగా కీలక పదవులు నిర్వర్తించారు. ఆయన ఏం చేసినా దేశ భవిష్యత్ను దృష్టిలో పెట్టుకునే నిర్ణయాలు తీసుకున్నారు. పీవీ నర్సింహారావుతో కలిసి చేసిన సంస్కరణలతో దేశం ఆర్థిక సంక్షోభం…
Read MoreHyderabad:విరాళాల్లో బీజేపీ తర్వాత బీఆర్ఎస్సే
పార్టీలు మనుగడ కోసం, కార్యక్రమాల నిర్వహణ కోసం విరాళాలు స్వీకరిస్తాయి. పార్టీ కార్యకర్తల నుంచి సభ్యత్వం రూపొంలో నిధులు సమకూర్చుకుంటాయి. ఇక కొందరు వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు, అభిమానులు, ఎన్నారైలు కూడా పార్టీలకు స్వచ్ఛందంగా విరాళాలు ఇస్తుంటారు. ఇలా సేకరించిన నిధులతో పార్టీలు కార్యక్రమాలు నిర్వహిస్తుంటాయి. 2023–24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన విరాళాల వివరాలు ఎలక్టోరల్ బాండ్ల ద్వారా వెల్లడయ్యాయి. విరాళాల్లో బీజేపీ తర్వాత బీఆర్ఎస్సే హైదరాబాద్, డిసెంబర్ 27 పార్టీలు మనుగడ కోసం, కార్యక్రమాల నిర్వహణ కోసం విరాళాలు స్వీకరిస్తాయి. పార్టీ కార్యకర్తల నుంచి సభ్యత్వం రూపొంలో నిధులు సమకూర్చుకుంటాయి. ఇక కొందరు వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు, అభిమానులు, ఎన్నారైలు కూడా పార్టీలకు స్వచ్ఛందంగా విరాళాలు ఇస్తుంటారు. ఇలా సేకరించిన నిధులతో పార్టీలు కార్యక్రమాలు నిర్వహిస్తుంటాయి. 2023–24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన విరాళాల వివరాలు ఎలక్టోరల్ బాండ్ల ద్వారా…
Read MoreTamil Nadu politics:డిఎంకే పోయే వరకు చెప్పులు వేసుకోను
తమిళనాడు రాజకీయాలు రోజురోజుకూ వేడెక్కుతున్నాయి. తమిళనాడులో అధికార డీఎంకేను అధికారం నుంచి దించే వరకు తాను పాదరక్షలు వేసుకోబోనని బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు అన్నామలై ప్రకటించారు. అన్నా యూనివర్సిటీలో విద్యార్థినిపై లైంగిక దాడి ఘటనపై ఆయన తీవ్రంగా స్పందించారు. కోయంబత్తూరులో మీడియాతో మాట్లాడిన ఆయన..రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదంటూ.. ఇకపై తాను రెగ్యులర్ రాజకీయాలు చేయబోనని అన్నారు. డిఎంకే పోయే వరకు చెప్పులు వేసుకోను చెన్నై, డిసెంబర్ 27 తమిళనాడు రాజకీయాలు రోజురోజుకూ వేడెక్కుతున్నాయి. తమిళనాడులో అధికార డీఎంకేను అధికారం నుంచి దించే వరకు తాను పాదరక్షలు వేసుకోబోనని బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు అన్నామలై ప్రకటించారు. అన్నా యూనివర్సిటీలో విద్యార్థినిపై లైంగిక దాడి ఘటనపై ఆయన తీవ్రంగా స్పందించారు. కోయంబత్తూరులో మీడియాతో మాట్లాడిన ఆయన..రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదంటూ.. ఇకపై తాను రెగ్యులర్ రాజకీయాలు చేయబోనని అన్నారు. డీఎంకేను గద్దె…
Read More