వైకాపా ఎమ్మెల్సీ అభ్యర్దిగా బోత్స నామినేషన్ విశాఖపట్నం Botsa Satyanarayana విశాఖ స్థానిక సంస్థల వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాలని వైఎస్ జగన్ కోరారని అందుకే ఎన్నికల్లో పోటీ చేసేందుకు వేశానన్నారు. ఈ క్రమంలో మాకు సంఖ్య బలం ఉంది..కాబట్టీ ఈ ఎన్నికల్లో వైసీపీ విజయం సాధింస్తుందని ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ పోటీలో ఉంటుందని తాను అనుకోవడం లేదన్నారు. ఒకవేళ పోటీలో నిలిస్తే అది దుశ్చర్యే అన్నారు. తమకు మెజార్టీ ఉంది కాబట్టే పోటీ చేస్తున్నామని తెలిపారు. టీడీపీ ఓ వ్యాపారిని బరిలో దింపుతోందని..రాజకీయాలు వ్యాపారం కాదన్నారు. The strategy behind botsa competition… | బొత్స పోటీ వెనుక వ్యూహం… | Eeroju news
Read MoreCategory: ఆంధ్రప్రదేశ్
Andhra Pradesh
There are four airports in AP | ఏపీలో నాలుగు ఎయిర్ పోర్టులు | Eeroju news
ఏపీలో నాలుగు ఎయిర్ పోర్టులు విజయవాడ, ఆగస్టు 12, (న్యూస్ పల్స్) There are four airports in AP ఏపీలో మరో నాలుగు కొత్త విమానాశ్రయాలు ఏర్పాటు కానున్నాయి. మరో నాలుగుచోట్ల ఎయిర్పోర్టులు నిర్మించేందుకు కేంద్రం ప్రణాళికలు రచిస్తోంది. ఈ విషయాన్ని కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు స్వయంగా వెల్లడించారు. శ్రీకాకుళం జిల్లా మూలపేట, చిత్తూరు జిల్లా కుప్పం, నెల్లూరు జిల్లాలోని దగదర్తి, గుంటూరు జిల్లా నాగార్జునసాగర్లలో కొత్తగా విమానాశ్రయాలను నిర్మించడంపై ఆలోచిస్తున్నట్లు రామ్మోహన్ నాయుడు తెలిపారు. భోగాపురం ఎయిర్పోర్టు పనులను పరిశీలించిన రామ్మోహన్ నాయుడు.. అనంతరం ఈ వ్యాఖ్యలు చేశారు. అలాగే భోగాపురం విమానాశ్రయాన్ని కూడా 2026 జూన్ నెలలోపు ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్ర మంత్రి చెప్పారు. ఆ ప్రకారమే పనులన్నీ వేగంగా జరుగుతున్నట్లు వివరించారు. మరోవైపు భోగాపురం విమానాశ్రయం…
Read MoreYCP’s secret ties | వైసీపీ రహస్య బంధాలు… | Eeroju news
వైసీపీ రహస్య బంధాలు… విజయవాడ, ఆగస్టు 12 (న్యూస్ పల్స్) YCP’s secret ties ఏపీలో వైసీపీ నేతల వ్యక్తిగత వ్యవహారాలు హాట్ టాపిక్గా మారుతున్నాయి. కొద్ది రోజుల కిందట ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యవహారం దుమారం రేపింది. తాజాగా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంటి గుట్టు రచ్చకెక్కింది. వైసీపీలో ప్రముఖ నేతల భాగోతాలు ఇలా హైలెట్ అవుతూండటం ఆ పార్టీ ప్రతిష్టను మరింత డ్యామేజ్ చేస్తోంది. గతంతో పవన్ కళ్యాణ్ చట్టబద్దంగా చేసుకున్న వివాహాలపై జగన్ సాగతీస్తూ మరీ సన్నాయి నొక్కులు నొక్కారు.ఇప్పుడు విజయసాయి , శాంతి .. దువ్వాడ శ్రీను, మాధురిల రహస్యబంధాలపై రచ్చ జరుగుతున్నా జగన్ నోరు తెరవడంలేదు. నిజానికి అవేమీ పెద్ద విషయాలు కాదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. అసలు వారి గురించి తెలిసే జగన్ ప్రోత్సహించారని అందుకే ఇప్పుడు బయట…
Read MoreDonation of tractor to Srisailam Devasthanam | శ్రీశైలం దేవస్థానానికి ట్రాక్టర్ విరాళం | Eeroju news
శ్రీశైలం దేవస్థానానికి ట్రాక్టర్ విరాళం శ్రీశైలం Donation of tractor to Srisailam Devasthanam శ్రీశైలం దేవస్థానానికి శుక్రవారం రోజు (09,08,2024) ఆంధ్రప్రగతి గ్రామీణబ్యాంకు శ్రీశైలం శాఖ వారు దేవస్థానానికి ట్రాక్టరును సమర్పించారు. ఈ మేరకు బ్యాంకు చైర్మెన్ ఎస్. సత్యప్రకాశ్ సింగ్, కడప వారు సదరు ట్రాక్టరును కార్యనిర్వహణాధికారి డి. పెద్దిరాజు వారికి అందజేయడం జరిగింది. ఈ ట్రాక్టరు విలువ రూ. 12 లక్షల దాకా ఉంటుందని బ్యాంకు అధికారులు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముందుగా గంగాధరమండపము వద్ద ట్రాక్టరుకు వాహనపూజలను జరిపించబడ్డాయి. కార్యక్రమానంతరం బ్యాంకు అధికారులకు స్వామిఅమ్మవార్ల శేషవస్త్రాలు, లడ్డూ ప్రసాదాలు, స్వామిఅమ్మవార్ల చిత్రపటాన్ని అందజేయబడ్డాయి. ఈ కార్యక్రమములో దేవస్థానం ఎగ్జిక్యూటీవ్ ఇంజనీరు వి. రామకృష్ణ, డిప్యూటీ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీరు (ఐసి) చంద్రశేఖరశర్మ ఆంధ్రప్రగతి గ్రామీణబ్యాంకు, నంద్యాల రీజినల్ మేనేజర్ పి.వి. రమణ, శ్రీశైలం…
Read MoreMass copying in SDS College | ఎస్ డి ఎస్ కళాశాలలో మాస్ కాపీయింగ్ | Eeroju news
ఎస్ డి ఎస్ కళాశాలలో మాస్ కాపీయింగ్ హిందూపురం Mass copying in SDS College హిందూపురం లో ఉన్న ఎస్ డి ఎస్ కళాశాలలో మాస్ కాపీయింగ్ బట్ట బయాలయింది. ఎస్కే యూనివర్సిటీ వారు నిర్వహిస్తున్న ఎంబీఏ పరీక్షల్లో కాపీయింగ్ జోరుగా సాగుతుంది. యదేచ్చగా విద్యార్థులు మాస్ కాపీయింగ్ కు పాల్పడుతున్న చూసి చూసినట్లు వ్యవహరిస్తున్న అధికారుల తీరు పలు ఆరోపణలకు తావిస్తోంది. కాలేజీ ఆవరణంలో ఎక్కడ చూసినా ప్రశ్నాపత్రాలకు సంబంధించిన జవాబులు…మైక్రో జిరాక్స్ పేపర్లు దర్శనం ఇస్తున్నాయి. కాలేజీ యాజమాన్యం డీల్ చేసుకుని మరి మాస్ కాఫీ కి పాల్పడుతున్నారని సమాచారం. ఈ క్రమంలో మాస్ కాపీయింగ్ జరుగుతున్నప్పటికీ అబ్జర్వర్లు చూసి చూడన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఇంత జరుగుతున్న విద్యాశాఖ అధికారులు పట్టించుకోవడంలేదని విమర్శలు కూడా వస్తున్నాయి. Fee reimbursement directly…
Read MoreInclusion of Vaikapa MPTCs in TDP | వైకాపా ఎంపిటీసీలు టిడిపిలో చేరిక | Eeroju news
వైకాపా ఎంపిటీసీలు టిడిపిలో చేరిక నందికొట్కూరు Inclusion of Vaikapa MPTCs in TDP నందికొట్కూరు మండలం బ్రాహ్మణకొట్కూరు గ్రామ ఎంపిటీసీ-1 బొల్లి సురేష్ బాబు, ఎంపిటీసీ C-2 దాసరి నాగేశ్వరరావు మరియు ఆర్.గిడ్డయ్య (మాజీ విద్యా కమిటీ చైర్మన్) తదితరులు గ్రామ నాయకులు ఉదయ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నంద్యాల పార్లమెంట్ టిడిపి ఇంచార్జ్ మాండ్ర శివానందరెడ్డి, ఎమ్మెల్యే జయసూర్య సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో ఖాజా బాషా, పుల్లన్న తదితరులు పాల్గొన్నారు. కోదాడ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు | Telugu Desam Party Lines in Kodada Constituency | Eeroju news
Read MoreJagan Tailam to the local representatives of the Visakha Agency | విశాఖ ఏజెన్సీ స్థానిక ప్రజాప్రతినిధులకు జగన్ తాయిలం… | Eeroju news
విశాఖ ఏజెన్సీ స్థానిక ప్రజాప్రతినిధులకు జగన్ తాయిలం… దక్షిణ భారత యాత్రకు పంపుతున్న వైనం అమరావతి Jagan Tailam to the local representatives of the Visakha Agency ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో పార్టీ అభ్యర్థి, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ విజయం ఏమంత తేలిక కాదని వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డికి అర్థమైపోయింది. దాని పరిధిలోని గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో. వైసీపీకి పూర్తి మెజారిటీ ఉన్నా.. పదికి పది స్థానాలను టీడీపీ కూటమి గెలుచుకోవడం మింగుడుపడడం లేదు. దీంతో ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో ఓటర్లుగా ఉన్న వైసీపీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులైన ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లను కాపాడుకునే ప్రయత్నాల్లో పడ్డారు. టీడీపీ కూటమికి వారెవరూ అందుబాటులో లేకుండా కుటుంబాలతోపాటు దక్షిణ…
Read MoreWorld Adivasi Day Rally | ప్రపంచ ఆదివాసీ దినోత్సవ ర్యాలీ | Eeroju news
ప్రపంచ ఆదివాసీ దినోత్సవ ర్యాలీ పాల్గోన్న ఎమ్మెల్యే రాజమండ్రి World Adivasi Day Rally ప్రాచీనచరిత్రకు, సంస్కృతికీ, సంప్రదాయాలకు, నిరాడంబరతకు నిలువుటద్దంగా నిలిచే జీవన శైలి ఆదివాసుల సొంతం.. ప్రకృతి మాత బిడ్డలైన గిరిపుత్రులకు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ తూర్పు గోదావరి జిల్లా వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవ జిల్లా స్థాయి వేడుకలలో భాగంగా రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీ నుండి కంబాల చెరువు వరకు నిర్వహించిన భారీ ర్యాలీలో రాజానగరం నియోజకవర్గం శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ, తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి పాల్గోన్ఆరు. తరువాత ఆదివాసీ సాంప్రదాయ నృత్యం చేస్తున్న విద్యార్థులతో కలిసి ఎమ్మెల్యే నృత్యం చేసి అందరినీ ఆశ్చర్యపరిచి విద్యార్థుల్లో మరింత ఉత్సాహాన్ని నింపారు. ఈ కార్యక్రమంలో ఎన్డీయే కూటమి…
Read MoreGlorious Gangalamma fair | వైభవంగా గంగాలమ్మ జాతర | Eeroju news
వైభవంగా గంగాలమ్మ జాతర పిఠాపురం Glorious Gangalamma fair పిఠాపురం మండలం రాపర్తి గ్రామంలో గ్రామదేవతగా పూజలు అందుకుంటున్న శ్రీ గంగాలమ్మతల్లి జాతర మహోత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. ముందుగా గంగాలమ్మతల్లికి ప్రత్యేక పూజలను భక్తులు నిర్వహించారు. తప్పెటగుళ్ళు,కోలాటాలు,విచిత్ర వేషధారణలు తదితర కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సందర్భంగా ముప్పిడి వెంకటరెడ్డి మీడియాతో మాట్లాడుతూ. గత 30 సంవత్సరాలుగా ఈ గంగాలమ్మతల్లి జాతర మహోత్సవాలు నిర్వహించడం జరుగుతోందని,జాతర మహోత్సవానికి సహకరించిన ప్రతీఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానన్నారు.. Trip to Pithapuram from 1st July | జూలై 1 నుంచి పిఠాపురం పర్యటన | Eeroju news
Read MoreHeavy rising flood in Bejwada | బెజవాడలో భారీగా పెరుగుతున్న వరద | Eeroju news
బెజవాడలో భారీగా పెరుగుతున్న వరద విజయవాడ, ఆగస్టు 9(న్యూస్ పల్స్) Heavy rising flood in Bejwada క్రిష్ణా నదిలోకి వరద ప్రవాహం భారీగా చేరుతున్న నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. వరద ప్రవాహం పెరిగితే ఇబ్బందులు ఎదురయ్యే జిల్లాలైన ఎన్టీఆర్, కృష్ణ, పల్నాడు, గుంటూరు, బాపట్ల జిల్లాలోని ప్రభావిత ప్రాంతాల అధికార యంత్రాంగాన్ని ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ఎప్పటికప్పుడు కృష్ణా వరద ప్రవాహాన్ని పర్యవేక్షిస్తూ అధికారులు తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు జారీ చేస్తున్నట్లు విపత్తు నిర్వహణ సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు. కృష్ణానది మీద ప్రాజెక్టులోని నీటిని దిగువకు విడుదల చేస్తున్న నేపథ్యంలో కృష్ణానది పరివాహక ప్రాంత ప్రజలు, లంక గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు బోట్లు, మోటార్ బోట్లు, స్టీమర్లతో నదిలో ప్రయాణించవద్దని హెచ్చరించారు. వరద నీటిలో ఈతకు వెళ్లడం, స్నానాలకు…
Read More