Stock Market : అంతర్జాతీయ ప్రతికూలతలతో భారత స్టాక్ మార్కెట్లు డౌన్:అంతర్జాతీయ ప్రతికూలతల నడుమ గురువారం భారత స్టాక్ మార్కెట్లు నష్టాలను చవిచూశాయి. ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు, ముడిచమురు ధరల్లో అస్థిరత, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించనున్న ప్రతీకార సుంకాలపై ఆందోళనలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్ను బలహీనపరిచాయి. స్టాక్ మార్కెట్లకు ప్రతికూలతలు: సెన్సెక్స్, నిఫ్టీ నష్టాలు అంతర్జాతీయ ప్రతికూలతల నడుమ గురువారం భారత స్టాక్ మార్కెట్లు నష్టాలను చవిచూశాయి. ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు, ముడిచమురు ధరల్లో అస్థిరత, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించనున్న ప్రతీకార సుంకాలపై ఆందోళనలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్ను బలహీనపరిచాయి. దీంతో వారు అప్రమత్తంగా వ్యవహరించారు. బీఎస్ఈ సెన్సెక్స్ 82.79 పాయింట్లు (0.10 శాతం) నష్టపోయి 81,361.87 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్ సమయంలో సెన్సెక్స్ గరిష్ఠంగా 81,583.94ను, కనిష్ఠంగా 81,191.04ను తాకింది.…
Read MoreCategory: బిజినెస్
Business
Gold and Silver : బంగారం, వెండి ధరలు ఆల్ టైమ్ హై: మార్కెట్లో సరికొత్త రికార్డులు!
Gold and Silver : బంగారం, వెండి ధరలు ఆల్ టైమ్ హై: మార్కెట్లో సరికొత్త రికార్డులు!:భారత దేశీయ మార్కెట్లో బంగారం ధరలు సరికొత్త రికార్డులను సృష్టించాయి. సోమవారం, ఎంసీఎక్స్ (మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్)లో ఆగస్ట్ ఫ్యూచర్స్ బంగారం ధర 10 గ్రాములకు ఏకంగా ₹1,01,078 వద్ద ఆల్ టైమ్ గరిష్ఠానికి చేరుకుంది. దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు: సరికొత్త శిఖరాలకు! భారత దేశీయ మార్కెట్లో బంగారం ధరలు సరికొత్త రికార్డులను సృష్టించాయి. సోమవారం, ఎంసీఎక్స్ (మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్)లో ఆగస్ట్ ఫ్యూచర్స్ బంగారం ధర 10 గ్రాములకు ఏకంగా ₹1,01,078 వద్ద ఆల్ టైమ్ గరిష్ఠానికి చేరుకుంది. ఇటీవల తొలిసారిగా తులం బంగారం ధర లక్ష రూపాయల మార్కును దాటిన విషయం తెలిసిందే. అంతర్జాతీయంగా ఈక్విటీ మార్కెట్లపై ఒత్తిడి, ముడిచమురు ధరలు పెరగడం వంటి…
Read MoreiPhone : అమెరికా మార్కెట్కు భారత ఐఫోన్ల జోరు
iPhone :అమెరికా-చైనా మధ్య కొనసాగుతున్న వాణిజ్య యుద్ధం ప్రపంచ సరఫరా గొలుసులో కీలక మార్పులకు దారితీస్తోంది. చైనా ఉత్పత్తులపై అమెరికా విధించిన భారీ సుంకాల కారణంగా ప్రముఖ టెక్నాలజీ దిగ్గజం యాపిల్ తన ఉత్పత్తి వ్యూహాన్ని మార్చుకుంది. ఈ పరిణామాల నేపథ్యంలో, యాపిల్ సంస్థ ఇప్పుడు భారతదేశంలో తయారైన ఐఫోన్లను పెద్ద ఎత్తున అమెరికాకు ఎగుమతి చేస్తోంది. ఇది ఒకరకంగా చైనాకు పెద్ద దెబ్బేనని చెప్పాలి. అమెరికాకు ‘మేడ్ ఇన్ ఇండియా’ ఐఫోన్ల భారీ ఎగుమతులు: చైనాకు గట్టి ఎదురుదెబ్బ అమెరికా-చైనా మధ్య కొనసాగుతున్న వాణిజ్య యుద్ధం ప్రపంచ సరఫరా గొలుసులో కీలక మార్పులకు దారితీస్తోంది. చైనా ఉత్పత్తులపై అమెరికా విధించిన భారీ సుంకాల కారణంగా ప్రముఖ టెక్నాలజీ దిగ్గజం యాపిల్ తన ఉత్పత్తి వ్యూహాన్ని మార్చుకుంది. ఈ పరిణామాల నేపథ్యంలో, యాపిల్ సంస్థ ఇప్పుడు భారతదేశంలో…
Read MoreUPI Payments : యూపీఐలో కొత్త మార్పులు: పెద్ద మొత్తాల పేమెంట్స్కు ఛార్జీలు!
UPI Payments :యూపీఐ ద్వారా రూ. 3 వేలకుపైగా చేసే చెల్లింపులపై మర్చంట్ ఛార్జీలు విధించాలని కేంద్రం యోచిస్తోంది. బ్యాంకులు, పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్ల ఖర్చులను భర్తీ చేయడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. యూపీఐలో కొత్త మార్పులు: పెద్ద మొత్తాల పేమెంట్స్కు ఛార్జీలు! యూపీఐ ద్వారా రూ. 3 వేలకుపైగా చేసే చెల్లింపులపై మర్చంట్ ఛార్జీలు విధించాలని కేంద్రం యోచిస్తోంది. బ్యాంకులు, పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్ల ఖర్చులను భర్తీ చేయడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జీరో ఎండీఆర్ పాలసీ అమల్లో ఉంది. కొత్త ఛార్జీలు యూజర్లపై నేరుగా ప్రభావం చూపవు, వ్యాపారులే భరించాలి. ఒకటి, రెండు నెలల్లో నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. డిజిటల్ చెల్లింపుల విప్లవానికి యూపీఐ కేరాఫ్ అని చెప్పొచ్చు. కిరాణా దుకాణంలో చిన్నపాటి వస్తువుల కొనుగోలు…
Read MoreAndhra Pradesh : బీజేపీకి దగ్గర అయ్యేపనిలో జగన్
Andhra Pradesh :వై నాట్ 175 అన్న భారీ ధీమాతో బరిలోకి దిగిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎదురు దెబ్బ తగిలింది. కనీసం ప్రతిపక్ష హోదా రాలేదు. కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితం అయింది. భారీ విజయాన్ని ఊహించుకున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మైండ్ బ్లాక్ అయ్యింది. ఓటమి తరువాత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు నైరాస్యంలోకి వెళ్లిపోయారు. బీజేపీకి దగ్గర అయ్యేపనిలో జగన్ గుంటూరు, మే 19 వై నాట్ 175 అన్న భారీ ధీమాతో బరిలోకి దిగిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎదురు దెబ్బ తగిలింది. కనీసం ప్రతిపక్ష హోదా రాలేదు. కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితం అయింది. భారీ విజయాన్ని ఊహించుకున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మైండ్ బ్లాక్ అయ్యింది. ఓటమి తరువాత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ…
Read MoreAkshaya Tritiya:అద్భుత ఫలితాల పర్వదినం అక్షయ తృతీయ.. హిందువులందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు
Akshaya Tritiya:అక్షయ తృతీయ… వైశాఖ శుధ్ద తదియనే అక్షయ తృతీయ గా వ్యవహరిస్తారు. అక్షయ అంటే తరగనిది, క్షయం లేనిది అని అర్థం. మహాభారతంల్లో అక్షయపాత్ర పేరు ప్రస్తావనకు వస్తుంది. ఈ పాత్ర ఉన్నవారి ఇంటికి ఎంతమంది అతిథులు వచ్చినా కావాల్సినంత ఆహారాన్ని ఇస్తుందని పురాణాలు చెబుతున్నాయి. వైశాఖ మాసం శుక్లపక్ష తదియను అక్షయ తృతీయగా పురాణాలు పేర్కొన్నాయి. అద్భుత ఫలితాల పర్వదినం అక్షయ తృతీయ హిందువులందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు అక్షయ తృతీయ… వైశాఖ శుధ్ద తదియనే అక్షయ తృతీయ గా వ్యవహరిస్తారు. అక్షయ అంటే తరగనిది, క్షయం లేనిది అని అర్థం. మహాభారతంల్లో అక్షయపాత్ర పేరు ప్రస్తావనకు వస్తుంది. ఈ పాత్ర ఉన్నవారి ఇంటికి ఎంతమంది అతిథులు వచ్చినా కావాల్సినంత ఆహారాన్ని ఇస్తుందని పురాణాలు చెబుతున్నాయి. వైశాఖ మాసం శుక్లపక్ష తదియను అక్షయ…
Read MoreGold news:పెరుగుతున్న బంగారం ధరతో.. స్వర్ణకారుల అవస్థలు
Gold news:బంగారం ధర లక్ష రూపాయలు దాటేసింది. పది గ్రాముల పసిడి త్వరలో లక్షా పాతికకు వెళ్తుందని అంచనా. బంగారం ధర ఆకాశాన్నంటుండటంతో మధ్యతరగతి ప్రజలు బంగారు వైపు చూసేందుకు జంకుతున్నారు. ముఖ్యంగా బంగారు వస్తువులు చేయించుకోవడానికి గోల్డ్ స్మిత్ వర్కర్స్ దగ్గరికి రావడం మానేశారు. దీంతో ఉన్న వ్యాపారం పోయి గోల్డ్ స్మిత్ వర్కర్లు డీలాపడ్డారు. పెరుగుతున్న బంగారం ధరతో.. స్వర్ణకారుల అవస్థలు రాజమండ్రి , ఏప్రిల్ 24 బంగారం ధర లక్ష రూపాయలు దాటేసింది. పది గ్రాముల పసిడి త్వరలో లక్షా పాతికకు వెళ్తుందని అంచనా. బంగారం ధర ఆకాశాన్నంటుండటంతో మధ్యతరగతి ప్రజలు బంగారు వైపు చూసేందుకు జంకుతున్నారు. ముఖ్యంగా బంగారు వస్తువులు చేయించుకోవడానికి గోల్డ్ స్మిత్ వర్కర్స్ దగ్గరికి రావడం మానేశారు. దీంతో ఉన్న వ్యాపారం పోయి గోల్డ్ స్మిత్ వర్కర్లు డీలాపడ్డారు.…
Read MoreBusiness news:ఆటోమొబైల్ మార్కెట్ ను శాసిస్తున్న భారత్
Business news:ఆటోమొబైల్ మార్కెట్ ను శాసిస్తున్న భారత్:దేశంలో ఆటోమొబైల్ పరిశ్రమలో మారుతీ సుజుకీ అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ. ఇది ప్రధానంగా పేద మధ్య తరగతి ప్రజలను దృష్టిలో ఉంచుకుని కార్లను విడుదల చేస్తుంది. ధర చాలా వరకు అందుబాటులో ఉంచడం దీని ప్రత్యేకత. అందుకే గత దశాబ్దాల కాలంగా కూడా మారుతీ అంటే ప్రజలకు ఎనలేని అభిమానం. కారు కొనాలని కోరిక ఉండి కొనలేక భాదపడుతున్న వారికీ మారుతీ తక్కువ ధరలోనే తన ప్రసిద్ధ మోడళ్లను అందిస్తూ సొంత కారు కలిగి ఉండాలనే కోరికను నెరవేర్చుతుంది. అమ్మకాల్లో ప్రతేడాది కూడా మొదటి స్థానంలో నిలవడం మారుతీకే చెందుతుంది. ఆటోమొబైల్ మార్కెట్ ను శాసిస్తున్న భారత్ ముంబై, మార్చి 20 దేశంలో ఆటోమొబైల్ పరిశ్రమలో మారుతీ సుజుకీ అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ. ఇది ప్రధానంగా పేద…
Read MoreHyderabad: భారీగా పెరిగిన ఎక్స్ చార్జీలు
Hyderabad: భారీగా పెరిగిన ఎక్స్ చార్జీలు:భారత ఎక్స్ యూజర్లకు ప్రపంచ కుబేరుడు ఎక్స్ సీఈవో ఎలాన్ మస్క్ పెద్ద షాక్ ఇచ్చాడు. ఎక్స్ ప్రీమియం + సబ్స్క్రిప్షన్ ధరలను భారత్లో భారీగా పెంచేశాడు. ఈ పెంపుతో గతంలో ఉన్న ధరలకు ఈ ధరలు రెంట్టిపు కానున్నాయి. మరోవైపు ఇప్పటికే ఒకసారి ఎక్స్ ప్రీమియం + చార్జీలను పెంచారు. మూడు నెలల వ్యవధిలో రెండోసారి చార్జీలు పెంచేశారు. మస్క్ తీరుపై ఎక్స్ యూజర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. భారీగా పెరిగిన ఎక్స్ చార్జీలు హైదరాబాద్, ఫిబ్రవరి 22 భారత ఎక్స్ యూజర్లకు ప్రపంచ కుబేరుడు ఎక్స్ సీఈవో ఎలాన్ మస్క్ పెద్ద షాక్ ఇచ్చాడు. ఎక్స్ ప్రీమియం + సబ్స్క్రిప్షన్ ధరలను భారత్లో భారీగా పెంచేశాడు. ఈ పెంపుతో గతంలో ఉన్న ధరలకు ఈ ధరలు రెంట్టిపు కానున్నాయి.…
Read MoreMumbai:టెస్లా కంపెనీ కోసం రాష్ట్రాలు పోటీ
Mumbai:టెస్లా కంపెనీ కోసం రాష్ట్రాలు పోటీ:టెస్లా ఇండియాలో వ్యాపారం ప్రారభించబోతోంది. ముందుగా కార్లు దిగుమతి చేసుకుని అమ్మబోతోంది. మెల్లగా ప్లాంట్ ఏర్పాటు చేయనుంది. ఇంత కాలం అధిక దిగుమతి పన్నుల కారణంగా టెస్లా కంపెనీ భారత్ లో కార్ల అమ్మకాలు చేపట్టలేదు. ఇప్పుడు ఇప్పుడు 40,000 డాలర్ల కంటే ఎక్కువ ధర ఉన్న హై-ఎండ్ కార్లపై కస్టమ్స్ సుంకాన్ని 110 శాతం నుంచి 70 శాతానికి కేంద్రం తగ్గించింది. దీంతో ఇండియాలో కార్యకలాపాలు ప్రారంభించాలని నిర్ణయించారు. టెస్లా కంపెనీ కోసం రాష్ట్రాలు పోటీ ముంబై, ఫిబ్రవరి 21 టెస్లా ఇండియాలో వ్యాపారం ప్రారభించబోతోంది. ముందుగా కార్లు దిగుమతి చేసుకుని అమ్మబోతోంది. మెల్లగా ప్లాంట్ ఏర్పాటు చేయనుంది. ఇంత కాలం అధిక దిగుమతి పన్నుల కారణంగా టెస్లా కంపెనీ భారత్ లో కార్ల అమ్మకాలు చేపట్టలేదు. ఇప్పుడు ఇప్పుడు…
Read More