పిడుగురాళ్ల జూనియర్ సివిల్ జడ్జి కోర్టు నందు విధులను పిడుగురాళ్ల బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు బహిష్కరించారు. పిడుగురాళ్లలో కోర్టు విధులు బహిష్కరించిన న్యాయవాదులు పిడుగురాళ్ల, పిడుగురాళ్ల జూనియర్ సివిల్ జడ్జి కోర్టు నందు విధులను పిడుగురాళ్ల బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు బహిష్కరించారు. అనంతపురం జిల్లా కోర్టుకు చెందిన న్యాయవాది బీవీ శేషాద్రి పట్ల అనంతపురం మూడవ పట్టణ పోలీసు స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ అనుచిత ప్రవర్తన కారణంగా ఆయన మృతి చెందారు అని తెలియవచ్చింది అని పిడుగురాళ్ల బార్ అసోసియేషన్ అధ్యక్షులు కే కుమారస్వామి అన్నారు. అందుకు నిరసనగా పిడుగురాళ్ల బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కమదన కుమారస్వామి ఆధ్వర్యంలో న్యాయవాదులు విధులను బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పిడుగురాళ్ల బార్ అసోసియేషన్ సభ్యులు రామిరెడ్డి, కంభంపాటి కోటేశ్వరరావు, కావూరి జాలరావు, కోపూరి…
Read MoreCategory: సంక్షిప్త వార్తలు
Short News, సంక్షిప్త వార్తలు
Hyderabad:బోర్డర్ లో కనిపించని వ్యాపారాలు
మద్యం అంటే మగవాళ్లు చిందులేస్తారు.. ఉత్సాహంగా సేవించడానికి ముందుకు వస్తారు.. దీంతో మందు బాబులతో మద్యం షాపులు ఎప్పటికీ కిటకిటలాడతాయి. ఇక దసరా సంక్రాంతి తో పాటు న్యూ ఇయర్ సందర్భంగా మద్యం షాపులకు క్యూ కడుతూ ఉంటారు. మిగతా వాటి కంటే మద్యం అమ్మకాల ద్వారానే ఎక్కువ ఆదాయం వస్తున్నందున ప్రభుత్వం సైతం ఆబ్కారీ శాఖ ద్వారా మద్యం షాపులను సమర్ధవంతంగా నిర్వహిస్తోంది. బోర్డర్ లో కనిపించని వ్యాపారాలు హైదరాబాద్, డిసెంబర్ 30 మద్యం అంటే మగవాళ్లు చిందులేస్తారు.. ఉత్సాహంగా సేవించడానికి ముందుకు వస్తారు.. దీంతో మందు బాబులతో మద్యం షాపులు ఎప్పటికీ కిటకిటలాడతాయి. ఇక దసరా సంక్రాంతి తో పాటు న్యూ ఇయర్ సందర్భంగా మద్యం షాపులకు క్యూ కడుతూ ఉంటారు. మిగతా వాటి కంటే మద్యం అమ్మకాల ద్వారానే ఎక్కువ ఆదాయం వస్తున్నందున…
Read MoreKarimnagar:వేములవాడలో అడగడుగునా నిఘా వైఫల్యం
వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయం అధికారుల నిర్లక్ష్యానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తుంది. మొన్న రాజన్న కోడలు అక్రమంగా విక్రయానికి గురైన ఘటన మరిచిపోక ముందే ఆలయంలోని హుండీలో నగదు మాయం కలకలం సృష్టిస్తుంది. మరోవైపు మాంసాహారం ఆలయ ఆవరణలో పంపిణీ విమర్శలకు తావిస్తుంది.దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడ లో వరుస ఘటనలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. వేములవాడలో అడగడుగునా నిఘా వైఫల్యం కరీంనగర్, డిసెంబర్ 28 వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయం అధికారుల నిర్లక్ష్యానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తుంది. మొన్న రాజన్న కోడలు అక్రమంగా విక్రయానికి గురైన ఘటన మరిచిపోక ముందే ఆలయంలోని హుండీలో నగదు మాయం కలకలం సృష్టిస్తుంది. మరోవైపు మాంసాహారం ఆలయ ఆవరణలో పంపిణీ విమర్శలకు తావిస్తుంది.దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడ లో వరుస ఘటనలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. భక్తుల మనోభావాలను దెబ్బతీసే చర్యలు సాగుతుండడం…
Read MoreElectricity charges:విద్యుత్ చార్జీలపై వైకాపా నిరసనలు
కూటమి ప్రభుత్వం ప్రజలపై పెంచిన విద్యుత్తు చార్జీలు భారాన్ని వెంటనే ఉపసహరించుకోవాలని కాకినాడ లో వైఎస్ఆర్సిపి నాయకులు, శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు.. విద్యుత్ చార్జీలపై వైకాపా నిరసనలు కాకినాడ కూటమి ప్రభుత్వం ప్రజలపై పెంచిన విద్యుత్తు చార్జీలు భారాన్ని వెంటనే ఉపసహరించుకోవాలని కాకినాడ లో వైఎస్ఆర్సిపి నాయకులు, శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు.. మాజీ మంత్రివర్యులు, కాకినాడ జిల్లా వైఎస్ఆర్సిపి అధ్యక్షులు కురసాల కన్నబాబు, కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో సిటీ వైఎస్ఆర్సిపి కార్యాలయం నుండి ఎలక్ట్రికల్ ఎస్సీ కార్యాలయం వరకు వైఎస్ఆర్సీపీ శ్రేణులతో ర్యాలీగా చేరుకొని కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు అనంతరం ఎస్సీకి వినతిపత్రం అందజేశారు..ఈనిరసన కార్యక్రమంలో పెద్ద ఎత్తున కాకినాడ సిటీ,రూరల్ నియోజవర్గాలకు చెందిన వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు,శ్రేణులు పాల్గొన్నారు.. Read:Hyderabad:42 శాతం బీసీ రిజర్వేషన్లు…
Read MoreHyderabad:42 శాతం బీసీ రిజర్వేషన్లు లేకుంటే ఎన్నికలు జరగనివ్వం
బీసీ సంఘాలతో సమావేశం అనంతరం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మీడియాతో మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిండానికి ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రధాన డిమాండ్ గా ఉన్న బీసీల రిజర్వేషన్ పెంపుపై స్పష్టత ఇవ్వకుండా ఎన్నికలు జరపడానికి వీలు లేదు. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ లో పేర్కొంది. 42 శాతం బీసీ రిజర్వేషన్లు లేకుంటే ఎన్నికలు జరగనివ్వం హైదరాబాద్ బీసీ సంఘాలతో సమావేశం అనంతరం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మీడియాతో మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిండానికి ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రధాన డిమాండ్ గా ఉన్న బీసీల రిజర్వేషన్ పెంపుపై స్పష్టత ఇవ్వకుండా ఎన్నికలు జరపడానికి వీలు లేదు. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం…
Read MoreKamanpur:రామగిరి మండలంలో పాత్రికేయుల సభ్యత్వ నమోదు పూర్తి.
రామగిరి మండలంలో టి యు డబ్ల్యూ జే( ఐ జేయు) పాత్రికేయుల సభ్యత్వ నమోదు శుక్రవారం పూర్తి అయినట్లు జిల్లా ఉపాధ్యక్షుడు పొన్నం శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. రామగిరి మండలంలో పాత్రికేయుల సభ్యత్వ నమోదు పూర్తి. కమాన్ పూర్ రామగిరి మండలంలో టి యు డబ్ల్యూ జే( ఐ జేయు) పాత్రికేయుల సభ్యత్వ నమోదు శుక్రవారం పూర్తి అయినట్లు జిల్లా ఉపాధ్యక్షుడు పొన్నం శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఐ.జే.యూ అనుబంధ తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ల (టియుడబ్ల్యూజె యు) సమావేశం సెంటినరీ కాలనీలోనీ సాయిరాం గార్డెన్ లో శుక్రవారం జరిగింది.రామగిరి మండలం పాత్రికేయుల సమావేశంలో యూనియన్ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. జర్నలిస్టుల సమస్యలపై చర్చించారు. ఇకనుండి జర్నలిస్టుల సమస్యలపై ఐక్యంగా పోరాడాలని తీర్మానించారు. ఈ కార్యక్రమంలో బుర్ర తిరుపతి గౌడ్, పీవీ…
Read MoreHusnabad:సిద్దేశ్వరస్వామికి రుద్ర కవచం సమర్పించిన మంత్రి పొన్నం
సిద్దేశ్వరస్వామికి రుద్ర కవచం సమర్పించిన మంత్రి పొన్నం హుస్నాబాద్ హుస్నాబాద్ అన్నపూర్ణ సమేత సిద్దేశ్వర స్వామికి మంత్రి పొన్నం ప్రభాకర్ రుద్ర కవచం సమర్పించారు. హుస్నాబాద్ ఎల్లమ్మ ఆలయంలో పూజలు చేసి సిద్దేశ్వర స్వామి ఆలయం వద్దకు పాదయాత్ర గా రుద్రకవచాన్ని తీసుకుపోయారు. తరువాత సిద్దేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి రుద్రకవచాన్ని స్వామి వారికి సమర్పించారు. పూజ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు.. Read: Dr. Manmohan Singh: ఆర్ధిక వ్యవస్థపై ఆయన ముద్ర
Read MoreAP High Court.ఏపీ హైకోర్టును ఆశ్రయించిన మాజీ మంత్రి పేర్ని నాని.
ఏపీ హైకోర్టును ఆశ్రయించిన మాజీ మంత్రి పేర్ని నాని విజయవాడ మాజీమంత్రి పేర్ని నాని హైకోర్టును ఆశ్రయించారు. విచారణకు హాజరు కావాలంటూ తనకు మచిలీపట్నం పోలీసులు జారీ చేసిన నోటీసులను రద్దు చేయాలని పిటిషన్ దాఖలు చేసారు. రాజకీయ కారణాలతోనే అరెస్ట్ చేయాలని చూస్తున్నారని పిటిషన్లో పేర్కొన్నారు. నోటీసులు రద్దు చేసి అరెస్ట్ నుంచి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. రేషన్ బియ్యం మిస్సింగ్ వ్యవహారంలో పేర్ని నాని సతీమణి జయసుధతో పాటు కుమారుడిపై కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. Read:Allu Arjun Press Meet over Sandhya Theatre Incident.
Read MoreOngoles:రోజుల నుంచి ఒకే చోట భూకంపమా.
ప్రకాశం జిల్లాలో వరసగా భూమి కంపిస్తుంది. మూడు రోజుల పాటు వరసగా భూప్రకంపనలు రావడంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. సోమవారం కూడా భూ ప్రకంపనలు కనిపించాయి. 3రోజుల నుంచి ఒకే చోట భూకంపమా. ఒంగోలు, ప్రకాశం జిల్లాలో వరసగా భూమి కంపిస్తుంది. మూడు రోజుల పాటు వరసగా భూప్రకంపనలు రావడంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. సోమవారం కూడా భూ ప్రకంపనలు కనిపించాయి. ముండ్లమూరు మండలంలో ఈరోజు ఉదయం 10.24 గంటలకు భూమి కంపించినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. దీంతో ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. భయంతో బయటే చాలా సేపు వరకూ వేచి ఉన్నారు. అలాగే ఇళ్లలో వస్తువులు కూడా కిందపడిపోవడంతో ప్రజలు ఇలా వరసగా భూమి కంపించడంపై చర్చించుకుంటున్నారు. మూడు రోజుల నుంచి భూప్రకపంనలు ఆందోళనలకు గురి చేస్తున్నాయి. శని, ఆది, సోమవారాలు…
Read MoreUttarakhand : ఉత్తరాఖండ్ లో విరిగిపడుతున్న కొండ చరియలు.
ఉత్తరాఖండ్ ధార్చులలోని తవాఘాట్ సమీపంలోని హైవేపై ఉన్న పెద్ద కొండలో కొంత భాగం పగుళ్లు వచ్చి రోడ్డుపై పడిపోయింది. కొండచరియలు విరిగిపడటంతో ఇరువైపులా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఉత్తరాఖండ్ లో విరిగిపడుతున్న కొండ చరియలు. ఉత్తరాఖండ్ ధార్చులలోని తవాఘాట్ సమీపంలోని హైవేపై ఉన్న పెద్ద కొండలో కొంత భాగం పగుళ్లు వచ్చి రోడ్డుపై పడిపోయింది. కొండచరియలు విరిగిపడటంతో ఇరువైపులా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. విరిగిపడుతున్న రాళ్ల భాగాలు, మట్టితో ఆ ప్రాంతమంతా భయంకర వాతావరణం నెలకొంది. ఈ రహదారి చైనా సరిహద్దును కలుపుతుంది. ఉవ్వెతున ఎగిసిపడుతున్నట్లుగా కొండలో ఒక వైపు భాగం నుంచి కొంత విరిగిపడడం మనం చూడొచ్చు. ఇలాంటి ఎత్తైన కొండలు ఉన్న ప్రాంతంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి.లేదంటే ప్రాణాలకే ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంటుంది. అయితే.. భారీ కొండచరియ విరిగిపడుతున్నప్పుడు కొందరు ఆ…
Read More