AP : సీఎం చంద్రబాబు ప్రకటన: అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ హబ్:అమరావతిని అధునాతన సాంకేతిక కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం కీలక అడుగు వేసింది. భవిష్యత్ సాంకేతికత అయిన క్వాంటమ్ కంప్యూటింగ్ రంగంలో ఏపీని అగ్రగామిగా నిలపాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీనిలో భాగంగా అమరావతిలో క్వాంటమ్ పార్క్ను ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. సీఎం చంద్రబాబు ప్రకటన అమరావతిని అధునాతన సాంకేతిక కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం కీలక అడుగు వేసింది. భవిష్యత్ సాంకేతికత అయిన క్వాంటమ్ కంప్యూటింగ్ రంగంలో ఏపీని అగ్రగామిగా నిలపాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీనిలో భాగంగా అమరావతిలో క్వాంటమ్ పార్క్ను ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఈ బృహత్తర ప్రాజెక్టులో పాలుపంచుకునేందుకు టీసీఎస్, ఐబీఎం, ఎల్ అండ్ టీ వంటి దిగ్గజ…
Read More