Andhra Pradesh : మెగా డీఎస్సీ వేళ ఏపీపీఎస్సీ కీలక నిర్ణయం..

APPSC's key decision during Mega DSC.. Many job recruitment exams postponed!

Andhra Pradesh :ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో మెగా డీఎస్సీ ఆన్‌లైన్‌ దరఖాస్తులు గత గురువారం అర్ధరాత్రితో ముగిసిన సంగతి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 3,35,401 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అన్ని పోస్టులకు కలిపి 5,77,417 దరఖాస్తులు వచ్చినట్లు విద్యాశాఖ వెల్లడించింది. అత్యధికంగా దరఖాస్తులు ఉమ్మడి కర్నూలు జిల్లా నుంచి వచ్చాయి. మెగా డీఎస్సీ వేళ ఏపీపీఎస్సీ కీలక నిర్ణయం.. పలు ఉద్యోగ నియామక పరీక్షలు వాయిదా! విజయవాడ, మే 19 ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో మెగా డీఎస్సీ ఆన్‌లైన్‌ దరఖాస్తులు గత గురువారం అర్ధరాత్రితో ముగిసిన సంగతి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 3,35,401 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అన్ని పోస్టులకు కలిపి 5,77,417 దరఖాస్తులు వచ్చినట్లు విద్యాశాఖ వెల్లడించింది. అత్యధికంగా దరఖాస్తులు ఉమ్మడి కర్నూలు జిల్లా నుంచి వచ్చాయి. ఈ జిల్లాలో 39,997 మంది…

Read More