అనంతపురంలో రేపు కూటమి ‘సూపర్ సిక్స్-సూపర్ హిట్’ విజయోత్సవ సభ హాజరుకానున్న సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఏర్పాట్లను స్వయంగా పరిశీలించిన హోంమంత్రి వంగలపూడి అనిత అనంతపురం జిల్లాలో బుధవారం జరగనున్న ‘సూపర్ సిక్స్-సూపర్ హిట్’ విజయోత్సవ సభకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో, భద్రతా ఏర్పాట్లను హోంమంత్రి వంగలపూడి అనిత స్వయంగా పర్యవేక్షించారు. సభా ప్రాంగణాన్ని పరిశీలించిన ఆమె, పోలీసు ఉన్నతాధికారులతో చర్చించి పలు సూచనలు చేశారు. ఈ సభకు ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉన్నందున, భద్రత విషయంలో ఎలాంటి అలసత్వం వహించవద్దని హోంమంత్రి అధికారులను ఆదేశించారు. సభా ప్రాంగణం, దాని చుట్టుపక్కల ప్రాంతాలపై డ్రోన్లతో నిరంతర నిఘా ఉంచాలని సూచించారు. సభకు…
Read MoreTag: Chandrababu
AP : రాయలసీమలో వైసీపీ ఉనికి కోల్పోతుంది: జీవీ ఆంజనేయులు
AP : రాయలసీమలో వైసీపీ ఉనికి కోల్పోతుంది: జీవీ ఆంజనేయులు:వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి రాయలసీమ ప్రాంతానికి తీవ్ర అన్యాయం చేశారని, ఆయన పాలనలో ఆ ప్రాంత అభివృద్ధిని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు విమర్శించారు. జగన్ వైఖరి కారణంగా రాయలసీమలో ఆయనకు ఒక్క ఓటు కూడా లభించని పరిస్థితి ఏర్పడిందని ఆయన అన్నారు. జగన్కు రాయలసీమలో ఓట్లు లేవు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి రాయలసీమ ప్రాంతానికి తీవ్ర అన్యాయం చేశారని, ఆయన పాలనలో ఆ ప్రాంత అభివృద్ధిని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు విమర్శించారు. జగన్ వైఖరి కారణంగా రాయలసీమలో ఆయనకు ఒక్క ఓటు కూడా లభించని పరిస్థితి ఏర్పడిందని ఆయన అన్నారు. అధికారంలో లేకపోయినా, వైసీపీ నాయకులు కుట్ర…
Read MoreIndependenceDay : విజయవాడలో 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు – సీఎం చంద్రబాబు జెండా ఆవిష్కరణ
IndependenceDay : విజయవాడలో 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు – సీఎం చంద్రబాబు జెండా ఆవిష్కరణ:విజయవాడలోని మున్సిపల్ స్టేడియంలో 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. విజయవాడలో 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు – సీఎం చంద్రబాబు జెండా ఆవిష్కరణ విజయవాడలోని మున్సిపల్ స్టేడియంలో 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య కార్యదర్శి విజయానంద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ వేడుకలకు విద్యార్థులు, నగర ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ముఖ్యమంత్రి తన వాహనంపై నుంచి అందరికీ అభివాదం చేస్తూ స్టేడియం చుట్టూ తిరిగారు. ఈ…
Read MoreJagan : సింగయ్య మృతిపై రాజకీయ రగడ: చంద్రబాబును నిలదీసిన జగన్
Jagan : సింగయ్య మృతిపై రాజకీయ రగడ: చంద్రబాబును నిలదీసిన జగన్:పల్నాడు జిల్లా పర్యటనలో సింగయ్య అనే వ్యక్తి మృతి తీవ్ర వివాదాస్పదం కావడంతో, వైసీపీ అధినేత జగన్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు తన రాజకీయ తీరుతో విలువలను దిగజార్చారని ఆరోపిస్తూ, కొన్ని కీలక ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పల్నాడు ఘటనపై సీఎం చంద్రబాబుపై జగన్ తీవ్ర విమర్శలు పల్నాడు జిల్లా పర్యటనలో సింగయ్య అనే వ్యక్తి మృతి తీవ్ర వివాదాస్పదం కావడంతో, వైసీపీ అధినేత జగన్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు తన రాజకీయ తీరుతో విలువలను దిగజార్చారని ఆరోపిస్తూ, కొన్ని కీలక ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నా పర్యటనలపై ఎందుకు ఆంక్షలు విధిస్తున్నారు? కార్యకర్తలు నన్ను కలవకుండా ఎందుకు అడ్డుకుంటున్నారు?” అని…
Read MoreChandrababu I చంద్రబాబు సాఫ్ట్ కార్నర్ పై గుస్సా
వైసీపీ ప్రభుత్వంలో బాధితులుగా ఉన్న వారి విషయంలో చంద్రబాబు సానుకూల ధృక్పదంతోనే ఉన్నారు.. వారిలో కొందరికి నామినేటెడ్ పదవులు కూడా కట్టబెడుతున్నారు.. అయితే పార్టీ కేడర్ని ఇబ్బందులకు గురి చేసిన వారి విషయంలోనూ సాఫ్ట్ కార్నర్ చూపించడం సొంత పార్టీ నేతలకు మింగుడు పడటం లేదంట. చంద్రబాబు సాఫ్ట్ కార్నర్ పై గుస్సా.. ఏలూరు, జనవరి 29 వైసీపీ ప్రభుత్వంలో బాధితులుగా ఉన్న వారి విషయంలో చంద్రబాబు సానుకూల ధృక్పదంతోనే ఉన్నారు.. వారిలో కొందరికి నామినేటెడ్ పదవులు కూడా కట్టబెడుతున్నారు.. అయితే పార్టీ కేడర్ని ఇబ్బందులకు గురి చేసిన వారి విషయంలోనూ సాఫ్ట్ కార్నర్ చూపించడం సొంత పార్టీ నేతలకు మింగుడు పడటం లేదంట. దాంతో వారి విషయంలో కఠిన చర్యలు తీసుకుంటారా లేదా అన్న ఒత్తిడి పెంచేస్తున్నారంట.వైసీపీ ప్రభుత్వంలో మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయం ధ్వంసం,…
Read MoreChandrababu | పీపీపీ మోడల్ లో అభివృద్ది పనులు | Eeroju news
పీపీపీ మోడల్ లో అభివృద్ది పనులు విజయవాడ, నవంబర్ 22, (న్యూస్ పల్స్) Chandrababu తెలుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు పబ్లిక్,ప్రైవేటు పార్టనర్ షిప్ గురించి ఇటీవలి కాలంలో ఎక్కువగా మాట్లాడుతున్నారు. ఇప్పటి వరకూ ఈ మోడల్ కొన్ని విభాగాల్లో అమలు చేస్తున్నారు. అయితే చంద్రబాబునాయుడు ఏపీలో అభివృద్ధి పనులకు ఈ మోడల్ అనుసరించాలనుకుంటున్నారు. అంటే రోడ్లను ప్రైవేటు కంపెనీలతో వేయిస్తారు. ప్రజల నుంచి టోల్ వసూలు చేస్తారు. ఇప్పటి వరకూ జాతీయ రహదారుల్లో ఈ విధానం ఉంది. ఇప్పుడు రాష్ట్ర రహదారులకూ తీసుకు వస్తారు. అలాగే గోదావరి నీటిని బనకచర్ల వరకూ తీసుకెళ్లేందుకూ ప్రైవేటు పెట్టుబడులను ఆహ్వానిస్తున్నారు. ఇందుకు రూ. 70వేల కోట్లు ఖర్చవుతాయి. అంటే ఆ డబ్బులూ ప్రజలు కట్టాల్సిందే. జాతీయ రహదారుల తరహాలో రాష్ట్ర, జిల్లా స్థాయిలో రోడ్ల నిర్వహణను అవుట్సోర్సింగ్ ఏజెన్సీకి…
Read MoreChandrababu | నిన్న రాష్ట్ర మంత్రి… ఇవాళ కేంద్ర మంత్రి | Eeroju news
నిన్న రాష్ట్ర మంత్రి… ఇవాళ కేంద్ర మంత్రి బాబు క్లాస్ విజయవాడ, నవంబర్ 8, (న్యూస్ పల్స్) Chandrababu మొన్న రాష్ట్రమంత్రి సుభాష్కు క్లాస్ తీసుకున్న చంద్రబాబు నేడు రామ్మోహన్పై అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజలతో సంబంధం ఉన్న కార్యక్రమాలకు హాజరుకాకపోవడంపై సీరియస్. వేరే కార్యక్రమాలు ఉంటే వర్చువల్గానైనా రావాలని హితవు శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గంలో ఇవాళ సబ్స్టేషన్ను సీఎం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కేందమంత్రి రామ్మోహన్ నాయుడు హాజరుకాలేదు. ఏం జరిగిందని ఆరా తీసిన చంద్రబాబు… ప్రజలతో సంబంధం ఉన్న కార్యక్రమాలకు డుమ్మాకొట్టడం మంచిది కాదని సూచించారు. సబ్స్టేషన్ ప్రారంభోత్సవం సందర్భంగా కేంద్రమంత్రి, శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు ఎక్కడ ఉన్నారని సీఎం చంద్రబాబు ఆరా తీశారు. విజయవాడలో వేరే కార్యక్రమం ఉందని అక్కడకు వెళ్లారని అధికారులు చెప్పారు. దీనిపై చంద్రబాబు కాస్త అసహనం…
Read MoreChandrababu | మరో 40 ఏళ్ల కోసం బాబు ప్లాన్ | Eeroju news
మరో 40 ఏళ్ల కోసం బాబు ప్లాన్ విజయవాడ, నవంబర్ 2, (న్యూస్ పల్స్) Chandrababu ప్రాంతీయ పార్టీ నాలుగు దశాబ్దాల పాటు మనగలగడం అసమాన్యం. కానీ తెలుగుదేశం పార్టీ మాత్రం దానిని అధిగమించింది. పుష్కరకాలం ఎన్టీఆర్ ఆ బాధ్యతలు చూడగా.. మూడు దశాబ్దాలకు పైగా పార్టీని నడిపించారు చంద్రబాబు. తెలుగుదేశం పార్టీలో సీనియర్లకు కొదువ లేదు. పార్టీ ఆవిర్భావం నుంచి అంటిపెట్టుకున్న నాయకులు కూడా ఉన్నారు. చంద్రబాబుతో సమకాలీకులు కూడా ఉన్నారు. చంద్రబాబు సర్కారులో కీలక పదవులు అనుభవించిన వారు ఉన్నారు. అయితే చాలామంది సీనియర్లు రిటైర్మెంట్ ఆలోచనలో ఉన్నారు. ఇటీవల సార్వత్రిక ఎన్నికల్లో సీనియర్లు పక్కకు తప్పుకున్నారు. తమకు తాముగా స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. చాలామంది తమ వారసులను తెరపైకి తెచ్చారు. అయితే ఇక్కడే ఒక పరిణామం. ఎన్నికల్లో పోటీ చేసి చాలామంది…
Read MoreChandrababu | డ్రోన్లపై గురిపెట్టిన చంద్రబాబు | Eeroju news
డ్రోన్లపై గురిపెట్టిన చంద్రబాబు విజయవాడ, అక్టోబరు 24, (న్యూస్ పల్ప్) Chandrababu మొన్న ద్వాక్రా..నిన్న ఐటి.. నేడు డ్రోన్.. చంద్రబాబు ఆలోచనకు హ్యాట్సాఫ్ చంద్రబాబు ఆలోచనలు అందరికంటే భిన్నంగా ఉంటాయి. ఇది చాలా సందర్భాల్లో నిరూపితం అయ్యింది. 1995లో సీఎంగా పదవి బాధ్యతలు చేపట్టారు. మహిళల స్వయం సమృద్ధికి డ్వాక్రా సంఘాలు, యువతకు ఉద్యోగాల కోసం ఐటీ ని ప్రోత్సహించారు. ఇప్పుడు కొత్తగా డ్రోన్ల వ్యవస్థపై పడ్డారు.ఇండియన్ మోస్ట్ సీనియర్ లీడర్ నారా చంద్రబాబు నాయుడు.రాజకీయాల్లో ప్రతి నాయకుడికి విభిన్న పార్శ్యాలు ఉంటాయి. రాజకీయంగా చాలా రకాల విమర్శలు ఉంటాయి.అపవాదులు వస్తాయి. అవి సర్వసాధారణం కూడా. అయితే చంద్రబాబుపై అనుకూలతలు అధికం. ఆయన లెక్క వేరేగా ఉంటుంది. ఆలోచన ముందు తరానికి ప్రయోజనం చేకూర్చేలా ఉంటుంది. 20 సంవత్సరాల ముందు చూపుతో ఆయన ఆలోచనలు ఉంటాయి. ప్రస్తుతం…
Read MoreChandrababu | భారీ స్కెచ్ తో ఢిల్లీకి చంద్రబాబు | Eeroju news
భారీ స్కెచ్ తో ఢిల్లీకి చంద్రబాబు విజయవాడ, అక్టోబరు 5, (న్యూస్ పల్స్) Chandrababu కేంద్రంలో ఈసారి చంద్రబాబు పాత్ర పెరిగింది.గత ఐదేళ్లుగా గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్నారు చంద్రబాబు. రాష్ట్రంలో అధికారానికి దూరం కాగా..కేంద్రంలో కూడా పరపతి తగ్గింది. అటు బిజెపి అగ్రనేతలు పట్టించుకోలేదు. వారిని కాదని ఇతర జాతీయ పార్టీలతో సంబంధాలు ఏర్పరచుకోలేదు చంద్రబాబు. అయితే ఈ ఎన్నికల్లో అనూహ్యంగా చంద్రబాబు ఇమేజ్ పెరిగింది. రాష్ట్రంలో ఒంటరిగానే టిడిపి 134 అసెంబ్లీ స్థానాలను సాధించింది. కూటమిపరంగా 164 సీట్లతో అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. తెలుగుదేశం పార్టీ సొంతంగా 16 ఎంపీ సీట్లలో గెలిచింది. కూటమిపరంగా 21 సీట్లతో సత్తా చాటింది. అయితే గత రెండుసార్లు కేంద్రంలో బిజెపి నేతృత్వంలోని ఎన్డీఏ సొంతంగానే అధికారంలోకి రాగలిగింది. కానీ ఈసారి మెజారిటీకి అల్లంతా దూరంలో నిలిచిపోయింది బిజెపి…
Read More