AP Politics : మోదీ, ఉపరాష్ట్రపతి, రాష్ట్రపతి వరస పర్యటనలు ఏపీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాబోయే రోజులలో జాతీయ నాయకుల పర్యటనలతో సందడిగా మారబోతోంది. పుట్టపర్తి పర్యటనకు ప్రధాని మోదీ ఈ నెల 19న శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తికి ప్రధాని నరేంద్ర మోదీ రానున్నారు. శ్రీ సత్యసాయి శతజయంత్యుత్సవాలలో పాల్గొనేందుకు ఆయన ఆంధ్రప్రదేశ్కి వస్తున్నారు.ఉదయం 9 గంటలకు పుట్టపర్తికి చేరుకునే మోదీ, వేడుకల్లో పాల్గొని రెండు గంటల తర్వాత తిరిగి వెళ్లనున్నారని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ పర్యటన మరోవైపు, ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ కూడా ఈ నెల 22న సత్యసాయి యూనివర్సిటీ స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్కు రానున్నారు.23న జరిగే స్నాతకోత్సవంలో గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఇతర రాష్ట్రాల సీఎంలు, గవర్నర్లు పాల్గొననున్నారు. హిల్ వ్యూ స్టేడియంలో శతజయంతి ఉత్సవాలు సత్యసాయి…
Read MoreTag: CM Chandrababu Naidu
Vizag IT : విశాఖపట్నంలో కాగ్నిజెంట్ నూతన క్యాంపస్: ఐటీ రంగంలో కీలక ముందడుగు
Vizag IT : విశాఖపట్నంలో కాగ్నిజెంట్ నూతన క్యాంపస్: ఐటీ రంగంలో కీలక ముందడుగు:విశాఖపట్నం ఐటీ రంగంలో మరో కీలక ముందడుగు పడనుంది. అంతర్జాతీయ ఖ్యాతి పొందిన టెక్నాలజీ దిగ్గజం కాగ్నిజెంట్ నగరంలో తమ నూతన క్యాంపస్ను ఏర్పాటు చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ నిర్ణయంతో వేలాది మంది టెకీలకు ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. విశాఖ ఐటీకి మహర్దశ: కాగ్నిజెంట్ భారీ క్యాంపస్ ఏర్పాటు! విశాఖపట్నం ఐటీ రంగంలో మరో కీలక ముందడుగు పడనుంది. అంతర్జాతీయ ఖ్యాతి పొందిన టెక్నాలజీ దిగ్గజం కాగ్నిజెంట్ నగరంలో తమ నూతన క్యాంపస్ను ఏర్పాటు చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ నిర్ణయంతో వేలాది మంది టెకీలకు ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. కాగ్నిజెంట్ సంస్థ తమ విస్తరణ ప్రణాళికల్లో భాగంగా విశాఖపట్నంలోని కాపులుప్పాడ ప్రాంతాన్ని ఎంచుకుంది. సుమారు 22 ఎకరాల విస్తీర్ణంలో అత్యాధునిక…
Read MoreTirumala Laddu : వేగంగా కొనసాగుతున్న లడ్డూ దర్యాప్తు
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాల్లో కల్తీ నెయ్యి వినియోగించినట్లు వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు స్పీడ్గా జరుగుతోంది. సీబీఐ నేతృత్వంలోని సిట్ బృందం ప్రాథమిక నివేదికను సుప్రీంకోర్టు బెంచ్కు సమర్పించినట్లు సమాచారం. ఆన్లైన్లో ద్వారా రిపోర్టును అందజేసినట్టు తెలుస్తోంది. ఇప్పటివరకు సేకరించిన ఆధారాలు, దర్యాప్తు వివరాలు అందులో పొందుపరిచినట్టు తెలుస్తోంది.రిపోర్టు సమర్పించడానికి ముందు తిరుపతిలో మూడు రోజులు మకాం వేసింది సిట్ బృందం. తిరుమల లడ్డులో జంతు కొవ్వు కలిపారని సాక్షాత్ సీఎం చంద్రబాబు సంచలన ఆరోపణలు చేశారు. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాల్లో కల్తీ నెయ్యి వినియోగించినట్లు వచ్చిన ఆరోపణలపై స్పీడ్గా జరుగుతున్న దర్యాప్తు సీబీఐ నేతృత్వంలోని సిట్ బృందం ప్రాథమిక నివేదికను సుప్రీంకోర్టు బెంచ్కు తిరుమల, డిసెంబర్ 16, (న్యూస్ పల్స్) తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాల్లో కల్తీ నెయ్యి వినియోగించినట్లు వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు…
Read MoreYSRCP : జమిలీపై వైసీపీ ఆశలు
జమిలి జపంతో దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ప్రతిపక్షాలు అలర్ట్ అవుతున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో రాజకీయం ఒక్కసారిగా మారిపోయింది. తెలంగాణ పరిస్థితి ఎలా ఉన్నా.. ఏపీలో మాత్రం రాజకీయం రసవత్తరంగా మారే అవకాశం ఉంది. జమిలి ఎన్నికలపై వైసీపీ గంపెడు ఆశలు పెట్టుకుంది. ఏకంగా ఎన్నికలకు సిద్ధంగా ఉండాలంటూ పిలుపునిచ్చారు ఆపార్టీ అధినేత జగన్. ఒకవేళ జమిలి ఎన్నికలు వస్తే.. ఎవరికి నష్టం, ఎవరికి లాభం అనే చర్చ ఇప్పుడు రాజకీయవర్గాల్లో జోరుగా సాగుతోంది.కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ జమిలీ ఎన్నికలపై ఎంతో పట్టుదలగా ఉంది. _ఒకే దేశం.. ఒకే ఎన్నికకు సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం -జమిలీపై వైసీపీ ఆశలు విజయవాడ, డిసెంబర్ 16, (న్యూస్ పల్స్) జమిలి జపంతో దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ప్రతిపక్షాలు అలర్ట్ అవుతున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో…
Read MoreTDP 3వ విడత నామినేటెడ్ పోస్టుల లిస్ట్… రెడీ
TDP 3వ విడత నామినేటెడ్ పోస్టుల లిస్ట్… రెడీ విజయవాడ, డిసెంబర్ 4, (న్యూస్ పల్స్) మూడో విడత నామినేటెడ్ పోస్టుల జాబితాపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..చర్చించినట్టు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. సుదీర్ఘంగా భేటీ అయిన ఇద్దరు నేతలు అనేక అంశాలపై చర్చించారు. దీనిలో నామినేటెడ్ పోస్టుల వ్యవహారం కూడా ప్రధానంగా చర్చకు వచ్చినట్లు చెబుతున్నారు. రెండు జాబితాల్లో జనసేన, బీజేపీల కంటే..టీడీపీ నేతలకే ఎక్కువగా పదవులు దక్కాయి. అయితే టీడీపీ నుంచి ఇంకా న్యాయం జరగలేదంటూ..మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, నాగుల్ మీరా సహా..దేవినేని ఉమా, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి వంటివారు అసంతృప్తిలో ఉన్నారట. వీరికితోడు నెల్లూరు జిల్లాకు చెందిన మేకపాటి చంద్రశేఖర్రెడ్డి కూడా..నామినేటెడ్ పోస్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇక అనంతపురం జిల్లాకు చెందిన యామినీ బాల…
Read MoreCM Chandrababu Naidu | అభిమాని చిరకాల కోరిక తీర్చిన సీఎం చంద్రబాబు నాయుడు | Eeroju news
అభిమాని చిరకాల కోరిక తీర్చిన సీఎం చంద్రబాబు నాయుడు తిరుపతి, CM Chandrababu Naidu శనివారం ఉదయం తిరుమల తిరుపతి రెండు రోజుల పర్యటన ముగించుకుని తిరుగు ప్రయాణంలో రేణిగుంట విమానాశ్రయం నందు తనను ప్రాణంగా అభిమానించే అభిమానిని కలిసి అతని చిరకాల ఆకాంక్షను నెరవేరుస్తూ తానున్నానని భరోసా కల్పిస్తూ అతని ఆరోగ్యం మెరుగుదలకు ఐదు లక్షల రూపాయల తక్షణ ఆర్థిక సాయం ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారు అందచేసి మరో మారు మానవత్వం చాటుకున్నారు. తమ నాయకుడితో ఫోటో దిగాలని ఎప్పటి నుండో అనుకుంటున్న ఓ అభిమాని కోరికను తీర్చారు చంద్రబాబు నాయుడు. అంతేకాదు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న అభిమాని వైద్య ఖర్చులకు ఆర్థిక సాయం అందించారు. వివరాల్లోకి వెళితే… రేణిగుంట కు చెందిన పసుపులేటి సురేంద్రబాబు(30) మానసిక దివ్యాంగుడిగా జన్మించారు. దీనికి…
Read More