అమరావతికి కేంద్రం ఊపిరి విజయవాడ, జూలై 24 (న్యూస్ పల్స్) Amaravati Capital అమరావతికి కేంద్ర ప్రభుత్వం ఊపిరి పోసింది. అలా ఇలా కాదు ఏకంగా పది హేను వేల కోట్ల రూపాయలు సమకూరుస్తామని .. అదీ కూడా ఈ ఒక్క ఏడాదిలోనే అని స్పష్టమైన ప్రకటన చేయడంతో ఇక అమరావతి అభివృద్ధి పరుగులు పెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ ఖజానాలో రుపాయి రుపాయి కూడబెట్టుకుంటున్న పరిస్థితుల్లో రాజధాని లేని రాష్ట్రంలో నిర్మాణ పనుల కోసం రూ.15వేల కోట్ల రుపాయలను కేటాయించాలనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయం రాష్ట్రానికి వరంగా మారనుంది. ఈ నిధులు గ్రాంటుగా కేటాయించి ఏపీకి మరింత ప్రయోజనం చేకూరి ఉండేది. అయితే రాష్ట్ర రాజధాని నిర్మాణంపై అపనమ్మకంతో ఉన్న పెట్టుబడిదారులకు కేంద్రం ప్రకటన గొప్ప భరోసాను కల్పిస్తుంది. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం ఉన్న ఆర్థిక…
Read MoreTag: Eeroju news
Assembly sessions on budget day KCR attended | అసెంబ్లీ సమావేశాలు బడ్జెట్ రోజున కేసీఆర్ హాజరు..! | Eeroju news
అసెంబ్లీ సమావేశాలు బడ్జెట్ రోజున కేసీఆర్ హాజరు..! హైదరాబాద్ Assembly sessions on budget day KCR attended అసెంబ్లీ సమావేశాలు. బడ్జెట్ రోజున కేసీఆర్ హాజరు గత డిసెంబరులో జరిగిన శాసనసభ సమావేశాలకు శస్త్రచికిత్స కారణంగా మాజీ సీఎం కేసీఆర్ హాజరు కాలేదు. ఓటాన్ ఎకౌంట్ బడ్జెట్ సమావేశాలకూ ఆయన గైర్హాజరయ్యారు. ఇప్పుడు పూర్తిస్థాయి బడ్జెట్ను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుండటంతో.ఈ సమావేశాలకు హాజరవుతారా? లేదా? అనే అంశంపై ఆసక్తి నెలకొంది.ఈ నెల 25న బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో శాసనసభకు హాజరు కావాలని కేసీఆర్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. KCR in the junction… | జంక్షన్ లో కేసీఆర్… | Eeroju news
Read MoreGovernment Chief Secretary Shantikumari’s review on the impact of rains and floods | వర్షాలు వరదల ప్రభావంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సమీక్ష | Eeroju news
వర్షాలు వరదల ప్రభావంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సమీక్ష హైదరాబాద్ Government Chief Secretary Shantikumari’s review on the impact of rains and floods తెలంగాణలో వర్షాలు వరదల ప్రభావంపై జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సమీక్ష నిర్వహించారు.. మరో మూడు రోజులు వర్షాలు ఉన్నందున్న అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రాణ,ఆస్తి నష్టం కలగకుండా.. పునరావాస కేంద్రాల ఏర్పాటుపై చర్యలు తీసుకోవాలన్నారు. చెరువులు,కుంటలు తెగకుండా ముందు జాగ్రత్తలు చేపట్టాలని చెప్పారు. జిల్లాల్లో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేయాలని,భద్రాద్రి. ములుగు జిల్లాల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలను మోహరించాలని అధికారులకు సీఎస్ ఆదేశాలు జారీ చేశారు. A huge tree fell due to heavy rains | భారీ వర్షాలకు నేలకూలిన భారీ వృక్షం | Eeroju news
Read MoreCollector inspected Shanigaram ZP School | శనిగరం జడ్పీ స్కూలును పరిశీలించిన కలెక్టర్ | Eeroju news
శనిగరం జడ్పీ స్కూలును పరిశీలించిన కలెక్టర్ సిద్దిపేట Collector inspected Shanigaram ZP School కోహెడ మండలం శనిగరం జిల్లా పరిషత్ హై స్కూల్ ను కలెక్టర్ ఏ. మను చౌదరి సందర్శించారు. పాఠశాలలో గల వసతులను పరిశీలించి పదవ తరగతి క్లాస్ రూమ్ లో విద్యార్థులతో ముచ్చటించారు. కలెక్టర్ వెళ్ళిన సమయంలో ఇంగ్లీష్ పీరియడ్ జరుగుతుండడంతో జిల్లా కలెక్టర్ వారికి ఇంగ్లీష్ భాషలో గల పరిజ్ఞానంను పరిశీలించి భాష ఏదైనా పర్ఫెక్ట్ గా రావాలంటే తప్పకుండా రోజు మాట్లాడాలని అన్నారు. లైబ్రరీలో ఉన్న గ్రామర్ పుస్తకాలను విద్యార్థులకు అందించాలని ఉపాధ్యాయులకు సూచించారు. పాఠశాలలో మరుగుదొడ్లు, అదనపు తరగతి గదుల నిర్మాణం పూర్తయిన బిల్లు చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్ వాటికి తాళం వేసుకున్నారని పాఠశాల హెచ్ఎం సరళ కలెక్టర్ దృష్టికి తీసుకురాగా వారితో మాట్లాడి తెరిపిస్తానని జిల్లా కలెక్టర్…
Read MoreDemolition of illegal farm house | అక్రమ ఫామ్ హౌజ్ కూల్చివేత | Eeroju news
అక్రమ ఫామ్ హౌజ్ కూల్చివేత రాజేంద్రనగర్ Demolition of illegal farm house ఎమ్మార్పీఎస్ s నేత నరేందర్, ప్రవీణ్ ను కిడ్నాప్ చేసి శంషాబాద్ దర్మగిరి గుట్ట లో బంధించిన ఫామ్ హౌస్ ను శంషాబాద్ మునిసిపల్ అధికారులు కూల్చివేసారు. ఫామ్ హౌజ్ కు అనుమతులు లేవని గుర్తించిన మునిసిపల్ అధికారులు ఫామ్ హౌస్ యాజమానికి నోటీసు జారీ చేసారు. ఫామ్ హౌజ్ లో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని పోలీసులకు ఫిర్యాదులు వచ్చాయి. పోలీసుల ఫిర్యాదు తో మునిసిపల్ అధికారులు రంగంలోకి దిగారు. జేసీబీ సహాయం తో ఫామ్ హౌజ్ ను నేల మట్టం చేసారు. భారీ పోలీసులు బందోబస్తు నడుమ కూల్చివేతలు కొనసాగాయి. IMD red alert for many districts of Telangana.. | తెలంగాణ లోని పలు…
Read MoreKCR will attend the assembly | అసెంబ్లీకి హాజరుకానున్న కేసీఆర్ఁ | Eeroju news
అసెంబ్లీకి హాజరుకానున్న కేసీఆర్ఁ హైదరాబాద్, జూలై 23, (న్యూస్ పల్స్) KCR will attend the assembly తెలంగాణ బడ్జెట్ సమావేశాలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరుకాబోతున్నారు. ప్రతిపక్ష నేత హోదాలో తొలిసారి అసెంబ్లీకి కేసీఆర్ హాజరుకాబోతున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. జూలై 23 నుంచి ప్రారంభం కానున్న సమావేశాల్లో ముందుగా గవర్నర్ ప్రసంగం ఉండనుంది. జూలై 25న బడ్జెట్ ప్రవేశపెట్టనుంది సీఎం రేవంత్ సర్కార్. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలు బిజీబిజీగా ఉన్నారు. 25న అసెంబ్లీకి హాజరై తెలంగాణ బడ్జెట్ను ప్రవేశ పెట్టనున్నారు ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క. అదే రోజు అసెంబ్లీకి వెళ్లాలని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. బుధవారం ఉదయం 11…
Read MoreWhen is Sunita Williams coming? | సునీతా విలియమ్స్ వచ్చేది ఎప్పుడు | Eeroju news
సునీతా విలియమ్స్ వచ్చేది ఎప్పుడు న్యూయార్క్, జూలై 23, (న్యూస్ పల్స్) When is Sunita Williams coming? సునీతా విలియమ్స్తోపాటు, బుచ్ విల్మోర్ను నాసా ఈ ఏడాది జూన్ 6వ తేదీన అంతరిక్షంలోకి పంపించింది. బోయింగ్ సంస్థ తయారు చేసిన స్టార్ లైనర్లో వీరు ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్కు వెళ్లారు. షెడ్యూల్ ప్రకారం వీరు కేవలం వారం రోజులు అంటే.. జూన్ 14 వరకే అక్కడ ఉండాలి. 15వ తేదీన తిరిగి భూమికిరావాలి. కానీ సునీతా విలియమ్స్, విల్మోర్ నెల రోజులకుపైగా అంతరిక్షంలోనే ఉన్నారు. వీరిని ఐఎస్ఎస్లోకి తీసుకెళ్లిన స్పేస్ రాకెట్లో తలెత్తిన సాంకేతిక సమస్యలతో వారు అక్కడే ఉండిపోయారు. అయితే స్టార్లైర్కు నాసా మరమ్మతులు చేపట్టింది. కానీ అవి సత్ఫలితాలు ఇవ్వడం లేదు. నాసా సైంటిస్టుల సూచన మేరకు ఐఎస్ఎస్లో ఉన్న సైంటిస్టులు కూడా…
Read MoreYogi Adityanath | యోగికి చెక్ పెడతారా… | Eeroju news
యోగికి చెక్ పెడతారా… లక్నో, జూలై 23, (న్యూస్ పల్స్) Yogi Adityanath యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్కు చెక్ పడేలా బీజేపీలో అడుగులు పడుతున్నాయా? పార్టీలో… యూపీ ప్రభుత్వంలో యోగికి కంట్లో నలుసులా తయారైన డిప్యూటీ సీఎం కేపీ మౌర్యకు బీజేపీ అధ్యక్షుడిని చేయడం ద్వారా… యోగి హవాకు బ్రేక్ వేయాలని పార్టీలో మరో వర్గం ప్రయత్నిస్తోందా? పార్లమెంట్ ఎన్నికల్లో సగం సీట్లు కోల్పోవడం… యోగి ప్రత్యర్థులు ఆయుధంగా మార్చుకున్నారనే టాక్ వినిపిస్తోంది. యోగి హవాకు బ్రేక్ వేయడానికి ఇదే తగిన సమయంగా భావిస్తున్న ఆయన ప్రత్యర్థులు చురుగ్గా పావులు కదుపుతున్నారటబీజేపీ జాతీయ రాజకీయాలు హీట్పుట్టిస్తున్నాయి. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా యూపీ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్యను నియమించవచ్చని ప్రచారం జరుగుతోంది. పార్టీ భావి నేతగా భావిస్తున్న యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్కు చెక్…
Read MoreCongress support for Jagan… Jairam Ramesh | జగన్ కు కాంగ్రెస్ మద్దతు… | Eeroju news
జగన్ కు కాంగ్రెస్ మద్దతు… విజయవాడ, జూలై 23, (న్యూస్ పల్స్) Congress support for Jagan… Jairam Ramesh ఏపీకి ప్రత్యేక హోదా సాదించడంపై అధికార తెలుగుదేశం పార్టీకి చిత్తశుద్ధి ఉన్నట్టుగా కనిపించడం లేదని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు జైరాం రమేశ్ వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా జరిగిన అఖిల పక్ష పార్టీల సమావేశంలో బిహార్కు ప్రత్యేక హోదా లేదా ప్యాకేజీ కావాలని జేడీయూ, ఏపీకి ప్రత్యేక హోదా కావాలని వైఎస్సార్సీపీ డిమాండ్ చేస్తుంటే తెలుగుదేశం పార్టీ మాత్రం తనకేమీ సంబంధం లేదు అన్నట్టుగా సైలెంట్గా ఉందని జైరాం రమేశ్ ట్వీట్ చేశారు. ఏపీలో శాంతి భద్రతలు కరవయ్యాయని రాష్ట్రపతి పాలన విధించాలని అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తుండగా ఇప్పుడీ…
Read MoreSharmila is haunting | వెంటాడుతన్న షర్మిళ | Eeroju news
వెంటాడుతన్న షర్మిళ కడప, జూలై 23, (న్యూస్ పల్స్) Sharmila is haunting వైఎస్ షర్మిల తన సోదరుడు వైఎస్ జగన్ కు వ్యతిరేకంగా ఎన్నికల సమయంలో సుదీర్ఘ పోరాటం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు నుంచి ఎన్నో విషయాలు ఆమె ఎన్నికల సమయంలో ప్రజల ముందు ఉంచే ప్రయత్నం చేశారు. జగన్ ప్రభుత్వం ఐదేళ్ల పాటు చేసిన అవినీతి, అరాచకాలు ఇవేనంటూ బయటపెట్టారు. ఇలా జగన్ పంటి కింద రాయిలా వైెఎస్ షర్మిల మారారు. కానీ అన్ని చోట్ల పోటీ చేసినా కాంగ్రెస్ పార్టీ మాత్రం ఎక్కడా గెలవలేదు. కనీసం కడప పార్లమెంటు నియోజకవర్గంలోనూ ఆమె స్వయంగా పోటీ చేసినా గెలుపు సాధించలేకపోయారు. అయితే ఎన్నికల ఫలితాలు వచ్చాయి. జగన్ దారుణ ఓటమిని చూశారు.…
Read More