AP : రాయలసీమలో వైసీపీ ఉనికి కోల్పోతుంది: జీవీ ఆంజనేయులు

Jagan's Politics Caused Loss of Support in Rayalaseema: GV Anjaneyulu

AP : రాయలసీమలో వైసీపీ ఉనికి కోల్పోతుంది: జీవీ ఆంజనేయులు:వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి రాయలసీమ ప్రాంతానికి తీవ్ర అన్యాయం చేశారని, ఆయన పాలనలో ఆ ప్రాంత అభివృద్ధిని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు విమర్శించారు. జగన్ వైఖరి కారణంగా రాయలసీమలో ఆయనకు ఒక్క ఓటు కూడా లభించని పరిస్థితి ఏర్పడిందని ఆయన అన్నారు. జగన్‌కు రాయలసీమలో ఓట్లు లేవు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి రాయలసీమ ప్రాంతానికి తీవ్ర అన్యాయం చేశారని, ఆయన పాలనలో ఆ ప్రాంత అభివృద్ధిని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు విమర్శించారు. జగన్ వైఖరి కారణంగా రాయలసీమలో ఆయనకు ఒక్క ఓటు కూడా లభించని పరిస్థితి ఏర్పడిందని ఆయన అన్నారు. అధికారంలో లేకపోయినా, వైసీపీ నాయకులు కుట్ర…

Read More

India-China : భారత్-చైనా సంబంధాలలో కొత్త మలుపు: కీలక వస్తువుల సరఫరా పునరుద్ధరణ

A New Turn in India-China Relations: China Agrees to Resume Key Exports

India-China : భారత్-చైనా సంబంధాలలో కొత్త మలుపు: కీలక వస్తువుల సరఫరా పునరుద్ధరణ:భారత్-చైనా ద్వైపాక్షిక సంబంధాల్లో కొత్త అడుగు పడింది. గత ఏడాదిగా నిలిచిపోయిన కొన్ని కీలక వస్తువుల సరఫరాను తిరిగి మొదలు పెట్టడానికి చైనా అంగీకరించింది. జైశంకర్-వాంగ్ యీ భేటీ: చైనా నుంచి ఎగుమతులు తిరిగి ప్రారంభం భారత్-చైనా ద్వైపాక్షిక సంబంధాల్లో కొత్త అడుగు పడింది. గత ఏడాదిగా నిలిచిపోయిన కొన్ని కీలక వస్తువుల సరఫరాను తిరిగి మొదలు పెట్టడానికి చైనా అంగీకరించింది. వ్యవసాయానికి అవసరమైన ఎరువులు, మౌలిక వసతుల ప్రాజెక్టులకు ఉపయోగించే టన్నెల్ బోరింగ్ మెషీన్లు (TBM), అలాగే ఆటోమొబైల్ పరిశ్రమకు అవసరమైన రేర్ ఎర్త్ మినరల్స్ ఎగుమతులను తిరిగి ప్రారంభించనుంది. కీలక నిర్ణయాలు   భారత్ పర్యటనలో ఉన్న చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ, మన విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌తో…

Read More

AP : చంద్ర‌బాబు పర్యటన: అన్నదాత సుఖీభవ ప్రారంభోత్సవం – పూర్తి వివరాలు

CM Chandrababu's Tour: 'Annadata Sukhibhava' Inauguration - Complete Details

AP : చంద్ర‌బాబు పర్యటన: అన్నదాత సుఖీభవ ప్రారంభోత్సవం – పూర్తి వివరాలు:సీఎం చంద్ర‌బాబు ఈ రోజు అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రారంభించేందుకు దర్శి మండలం, తూర్పు వీరాయపాలెం గ్రామానికి వెళ్తున్నారు. ఆయన పర్యటన వివరాలు ఇలా ఉన్నాయి అన్నదాత సుఖీభవ ప్రారంభోత్సవం   ఉదయం 10:00 గంటలకు: ఉండ‌వ‌ల్లి నుంచి హెలికాప్ట‌ర్‌లో ద‌ర్శికి బయలుదేరుతారు. ఉదయం 10:35 గంటలకు: ద‌ర్శి రెవెన్యూ విలేజ్ హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడ ప్రజలు, పార్టీ కార్యకర్తలు సీఎంకు స్వాగతం పలుకుతారు. ఉదయం 10:45 గంటలకు: హెలిప్యాడ్ నుంచి రోడ్డు మార్గంలో తూర్పు వీరాయపాలెం గ్రామానికి వెళతారు. ఉదయం 10:50 గంటలకు: అన్నదాత సుఖీభవ కార్య‌క్ర‌మం వేదిక వ‌ద్దకు చేరుకుంటారు. మధ్యాహ్నం 1:45 వరకు: అక్కడే ఉండి, రైతుల‌తో ముఖాముఖిలో పాల్గొంటారు. ఆ తర్వాత నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులతో…

Read More

Babli Project : బాబ్లీ ప్రాజెక్టు గేట్లు ఓపెన్: గోదావరికి పునరుజ్జీవం

Babli Project Gates Opened: Godavari River Flow Restored

Babli Project : బాబ్లీ ప్రాజెక్టు గేట్లు ఓపెన్: గోదావరికి పునరుజ్జీవం:మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల మధ్య కీలకమైన బాబ్లీ ప్రాజెక్టు గేట్లను అధికారులు మంగళవారం (జులై 1) ఎత్తారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా జులై 1న గేట్లను తెరిచారు. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా ధర్మాబాద్ సమీపంలో గోదావరి నదిపై నిర్మించిన ఈ ప్రాజెక్టుకు ఉన్న 14 గేట్లను కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) అధికారుల పర్యవేక్షణలో ఇరు రాష్ట్రాల ఇంజనీర్లు పైకి లేపారు. బాబ్లీ ప్రాజెక్టు గేట్లు తెరిచారు: గోదావరిలోకి మొదలైన నీటి ప్రవాహం మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల మధ్య కీలకమైన బాబ్లీ ప్రాజెక్టు గేట్లను అధికారులు మంగళవారం (జులై 1) ఎత్తారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా జులై 1న గేట్లను తెరిచారు.…

Read More

Bangalore:దేశానికి మద్దతుగా రైతులు

FARMERS

Bangalore:దాయాది దేశం పాకిస్తాన్ ఇప్పటికే ద్రవ్యోల్బణం, ఆర్ధిక సంక్షోభం, ఆహార సంక్షోభం వంటి వాటితో ఇబ్బంది పడుతూనే ఉంది. పాక్ వాసులకు తినడానికి తిండి కూడా లభించని స్టేజ్ లో ఉన్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఉగ్రవాదులు చేసిన దాడి నేపధ్యంలో పాకిస్తాన్ పై సర్వత్రా ఆగ్రహం వ్యక్తం అవుతుంది. అంతేకాదు భారత ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో పాకిస్తాన్ వాసులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. దేశానికి మద్దతుగా రైతులు బెంగళూరు, మే 2 దాయాది దేశం పాకిస్తాన్ ఇప్పటికే ద్రవ్యోల్బణం, ఆర్ధిక సంక్షోభం, ఆహార సంక్షోభం వంటి వాటితో ఇబ్బంది పడుతూనే ఉంది. పాక్ వాసులకు తినడానికి తిండి కూడా లభించని స్టేజ్ లో ఉన్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఉగ్రవాదులు చేసిన దాడి నేపధ్యంలో పాకిస్తాన్ పై సర్వత్రా ఆగ్రహం…

Read More

Farmers | రైతు భరోసా అందకుండానే ముగిసిన సీజన్ | Eeroju news

రైతు భరోసా అందకుండానే ముగిసిన సీజన్

రైతు భరోసా అందకుండానే ముగిసిన సీజన్ నిజామాబాద్, అక్టోబరు 5, (న్యూస్ పల్స్) Farmers రైతాంగానికి రాష్ట్ర ప్రభుత్వం చేయిచ్చింది. వానాకాలం వ్యవసాయ సీజన్ ముగిసిపోయింది. అంటే సాగు భూముల్లో పంటల సాగు ముగిసింది. కానీ, ప్రభుత్వం నుంచి రైతులకు అందాల్సిన పంటల పెట్టుబడి సాయం రైతు భరోసా అందనేలేదు. అసలు జిల్లాల వ్యవసాయ శాఖకు ప్రభుత్వం నుంచి రైతు భరోసా విషయంలో ఎలాంటి ఆదేశాలు అందలేదు. తెలంగాణ కొత్త రాష్ట్రంలో 2014 లో తొలిసారి అధికారంలోకి వచ్చిన నాటి టీఆర్ఎస్ ప్రభుత్వం సీజన్ కు ఎకరాకు రూ.5వేల చొప్పున రెండు సీజన్ల ( ఖరీఫ్, రబీ)కు రూ.10వేల చొప్పున పెట్టుబడి సాయాన్ని రైతు బంధు పేరును అందించింది. నిరాటంకంగా కొనసాగింది. 2023 చివరన తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పాలన పగ్గాలు చేప్పటి 10…

Read More

Rythu Bharosa Revant Sarkar for Tenant Farmers | కౌలు రైతులను గుర్తించే పనిలో సర్కార్… | Eeroju news

Raithu bharosa

కౌలు రైతులను గుర్తించే పనిలో  సర్కార్… హైదరాబాద్, జూలై 8, (న్యూస్ పల్స్) Rythu Bharosa Revant Sarkar for Tenant Farmers రైతు భరోసా స్కీమ్ విధివిధానాల తయారు కోసం రైతుల నుంచి వ్యవసాయ శాఖ సలహాలు, సూచనలు తీసుకుంటున్నది. ఇప్పటివరకు సుమారు 31 వేల మంది రైతులు ఈ స్కీమ్‌పై తమ అభిప్రాయాలు తెలుపగా, అందులో మెజార్టీ రైతులు ఐదెకరాలకు కటాఫ్ పెట్టి రైతు భరోసా స్కీమ్ అమలు చేయాలని కోరినట్లు ప్రభుత్వవర్గాల్లో ప్రచారం జరుగుతోంది. కటాఫ్ లేకుండా స్కీమ్ అమలు చేయడం వల్ల ప్రజాధనం వృథా అవడంతో పాటు అనుకున్న లక్ష్యం నెరవేరదని అభిప్రాయపడుతున్నట్టు సమాచారం. రైతు భరోసా స్కీమ్ కోసం ఎలాంటి కండీషన్లు పెట్టాలనే అంశంపై త్వరలో జరుగనున్న బడ్జెట్ సమావేశాల్లో చర్చకు పెట్టాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఈ లోపు రైతుల…

Read More

Farmers are worried about the lack of irrigation water or crops | నీరు ఏదీ… నాట్లు ఎక్కడ… | Eeroju news

Farmers are worried about the lack of irrigation water or crops.

 నీరు ఏదీ… నాట్లు ఎక్కడ… కాకినాడ, జూన్ 29, (న్యూస్ పల్స్) Farmers are worried about the lack of irrigation water or crops రెండు తెలుగు రాష్ట్రాల్లో అన్నదాతలు ఆందోళనలో ఉన్నారు. నైరుతి రుతుపవనాలు అనుకున్న సమయానికి ముందే రాష్ట్రాలలోకి ప్రవేశించినప్పటికీ వర్షాలు సమృద్ధిగా పడటం లేదు. జూన్, జులై నెలలో కూడా ఇలాగే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. తుఫానులు వస్తే తప్ప భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు లేవన్నది వాతావరణ శాఖ చెబుతున్న మాట. ఇది అన్నదాతలకు ఆందోళనకు కలిగించే విషయం. ప్రాజెక్టులకు నీరు వచ్చి చేరడం లేదు. సాగుచేద్దామంటే ధైర్యంచాలడం లేదని అన్నదాతలు వాపోతున్నారు. గతంలో ఎన్నడూ లేని పరిస్థితులు ఇప్పడు తలెత్తాయని రెండు తెలుగు రాష్ట్రాలలో రైతులు ఆవేదన చెందుతున్నారునిజానికి ఏటా జూన్, జులై…

Read More

Telangana farmers insurance cut for all of them..? | తెలంగాణ వీరందరికీ రైతు భరోసా కట్..? | Eeroju news

Telangana farmers insurance cut for all of them

తెలంగాణ వీరందరికీ రైతు భరోసా కట్..? హైదరాబాద్ Telangana farmers insurance cut for all of them..? రైతు భరోసా పథకానికి  అనర్హులను ఏరివేసేందుకు  ప్రభుత్వం పక్క వ్యూహాలతో ముందుకెళుతుంది. ఐటి చెల్లింపుదారులు, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులకు, రైతు భరోసా అందకుండా చేసేందుకు ప్రభుత్వం విధివిధానాలను ఖరారు చేస్తుంది. ముఖ్యంగా బీడు భూములు, రోడ్లు, రియల్ ఎస్టేట్ వెంచర్లు, ఈ పథకానికి వర్తించకూడదని భావిస్తుంది. అందుకు సంబంధించిన సర్వే పది రోజుల్లోగా పూర్తికానట్లు తెలుస్తుంది ఆగస్టు 15లోగా ఇవ్వాలని సర్కార్ కృషి చేస్తుంది.     Good days for the farmers of Madanapally | మదనపల్లి రైతులకు మంచి రోజులు | Eeroju news

Read More

Good days for the farmers of Madanapally | మదనపల్లి రైతులకు మంచి రోజులు | Eeroju news

Good days for the farmers of Madanapally

మదనపల్లి రైతులకు మంచి రోజులు తిరుపతి, జూన్ 24, (న్యూస్ పల్స్) Good days for the farmers of Madanapally: దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో కంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా టమోటా పంట ఎక్కువగా పండుతుంది. ఇక్కడ ఎర్రబంగారంగా పిలుచుకునే ఈ టమోటో పంటకు మదనపల్లి మార్కెట్ ఆసియా ఖండంలోనే అత్యధిక టమోటో ఉత్పత్తి చేసే మార్కెట్ గా పేరు సంపాదించింది. గత కొన్ని రోజులుగా టమోట ధరలు పెరిగి సామాన్యులకు భారంగా మారింది. గత ఏడాది మార్కెట్లో టమోటా ధర రూ.200 దాటడం తెలిసిందే. ఏ రాష్ట్రంలోనూ టమోటా అంతగా లేదు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల టమోటో పంట సాగు చేస్తున్న ఉమ్మడి చిత్తూరు జిల్లాలోనే పశ్చిమ ప్రాంతమైన మదనపల్లి సమీపంలోని మండలాల్లో అత్యధికంగా టమోటా పడ్డ సాగుతుంది.…

Read More