Hyderabad : అర్జీ.1  ఏరియాలో “ మెగా జాబ్ మేళా”  

Deputy CM Mallu Bhatti Vikramarka

Hyderabad :గోదావరిఖని మరియు  పరిసర ప్రాంత నిరుద్యోగ యువతకు  ఉపాధి అవకాశములు కల్పించుటకు తెలంగాణా రాష్ట్ర  డిప్యూటి సిఎం మల్లు భట్టి విక్రమార్క   ఆదేశానుసారం – సింగరేణి  సి&ఏం.డి ఎన్. బలరాం ఐ ఆర్ ఎస్ సూచనల మేరకు రామగుండం ఏరియా1లో తేది.18.05.2025, ఆదివారం రోజున “మెగా జాబ్ మేళా” నిర్వహణ కొరకు అర్జి. అర్జీ.1  ఏరియాలో “ మెగా జాబ్ మేళా”   గోదావరిఖని మరియు  పరిసర ప్రాంత నిరుద్యోగ యువతకు  ఉపాధి అవకాశములు కల్పించుటకు తెలంగాణా రాష్ట్ర  డిప్యూటి సిఎం మల్లు భట్టి విక్రమార్క ఆదేశానుసారం – సింగరేణి  సి&ఏం.డి ఎన్. బలరాం ఐ ఆర్ ఎస్ సూచనల మేరకు రామగుండం ఏరియా1లో తేది.18.05.2025, ఆదివారం రోజున “మెగా జాబ్ మేళా” నిర్వహణ కొరకు అర్జి.1 జియం శ్రీ లలిత్ కుమార్ గారి…

Read More

Lack of creativity on the struggle of MPTC ZPTCs | ఎంపిటిసి జడ్పిటిసి ల సమరం పై సృష్టత కరువు | Eeroju news

Lack of creativity on the struggle of MPTC ZPTCs

ఎంపిటిసి జడ్పిటిసి ల సమరం పై సృష్టత కరువు పరిషత్ లో ప్రత్యేక పాలన తప్పదా? జులై 4 లో మూగియూన జెడ్పిటిసి,ఎంపీటీసీ ల పదవి కాలం . గోదావరిఖని Lack of creativity on the struggle of MPTC ZPTCs సర్పంచుల పదవి కాలం ఇప్పటికే ముగించింది. వారి పాలన కాలాన్ని పొడిగించకుండా రాష్ట్ర ప్రభుత్వం పల్లెల్లో ప్రత్యేక అధికారులకు బాధ్యతలు అప్పగించింది.జులై 4న మండల పరిషత్. జెడ్పి చైర్మన్. పదవీకాలం ముగియనుంది. మరి వారిని కొనసాగిస్తారా? లేక ప్రత్యేక అధికారుల కే బాధ్యతలు అప్పగిస్తారా అనే పై అంతట చర్చ సాగుతుండగా —తమ పాలన కాలాన్ని పొడిగించాలని ఎంపీటీసీ. జెడ్పిటిసి సభ్యుల నుంచి డిమాండ్ వినిపిస్తుంది. గ్రామపంచాయతీల మాదిరిగా జిల్లా. మండల. పరిషత్తులు కూడా త్వరలోనే ప్రత్యేక అధికారుల చేతుల్లోకి వెళ్ళనున్నాయి. జులై…

Read More