Telangana : టీజీపీఎస్సీకి హైకోర్టులో ఊరట: గ్రూప్ 1 వివాదంపై సంచలన తీర్పు

TGPSC Gets Relief from High Court in Group 1 Dispute

టీజీపీఎస్సీకి హైకోర్టులో ఊరట సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై స్టే విధించిన హైకోర్టు తదుపరి విచారణ వచ్చే నెల 15కు వాయిదా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) కు హైకోర్టులో ఊరట లభించింది. గ్రూప్ 1 వివాదంపై హైకోర్టు డివిజనల్ బెంచ్ సంచలన తీర్పు వెలువరించింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసు తదుపరి విచారణను వచ్చే నెల 15కు వాయిదా వేసింది. గ్రూప్ 1 పరీక్షపై అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు సింగిల్ బెంచ్ విచారించింది. తుది మార్కుల జాబితా, జనరల్ ర్యాంకింగ్స్‌ను రద్దు చేస్తూ తీర్పు వెలువరించింది. దీనిపై టీఎస్‌పీఎస్సీ హైకోర్టులో అప్పీల్ చేయగా డివిజనల్ బెంచ్ ఈ రోజు విచారించింది. సింగిల్ బెంచ్ తీర్పుపై స్టే విధిస్తూ ఉత్తర్వులు జారీ…

Read More

TGPSC : టీఎస్‌పీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ పునర్‌మూల్యాంకనం: హైకోర్టు తీర్పుపై టీజీపీఎస్సీ అప్పీల్

TGPSC Challenges High Court's Order on Group-1 Mains Re-evaluation

గ్రూప్-1 మెయిన్స్ తీర్పుపై హైకోర్టులో టీజీపీఎస్సీ అప్పీల్ సింగిల్ జడ్జి తీర్పు తప్పుల తడక అని కమిషన్ వాదన నిబంధనల ప్రకారం పునర్‌మూల్యాంకనం సాధ్యం కాదని స్పష్టీకరణ తెలంగాణ గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష పునర్‌మూల్యాంకనం లేదా పరీక్ష రద్దు చేయాలని హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) అప్పీల్ దాఖలు చేసింది. టీజీపీఎస్సీ వాదనలు: పునర్‌మూల్యాంకనానికి నిబంధనల్లో చోటు లేదు: కమిషన్ నిబంధనల ప్రకారం జవాబు పత్రాల పునర్‌మూల్యాంకనానికి అవకాశం లేదు. సింగిల్ జడ్జి తీర్పు ఊహాజనితంగా ఉంది. పరస్పర విరుద్ధమైన తీర్పు: 8 నెలల్లో పునర్‌మూల్యాంకనం చేయాలని చెప్పడం, ఒకవేళ చేయకపోతే పరీక్షను రద్దు చేయమని చెప్పడం అసంబద్ధంగా ఉంది. ఈ తీర్పును సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం “విపరీతమైన (పర్వర్స్) తీర్పు”గా పరిగణించాలి. ఫోర్జరీ పత్రాలు:…

Read More

Telangana : టీజీపీఎస్సీ గ్రూప్-1 పిటిషన్లపై హైకోర్టులో వాదనలు

TSPSC Tells High Court Group-1 Selections Were Transparent

Telangana : టీజీపీఎస్సీ గ్రూప్-1 పిటిషన్లపై హైకోర్టులో వాదనలు:తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) నిర్వహించిన గ్రూప్-1 పరీక్షలపై దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో విచారణ కొనసాగింది. ఈ సందర్భంగా టీజీపీఎస్సీ తరఫున సీనియర్ న్యాయవాది ఎస్. నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. గ్రూప్-1 ఎంపికలు పారదర్శకం: హైకోర్టుకు నిరంజన్ రెడ్డి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) నిర్వహించిన గ్రూప్-1 పరీక్షలపై దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో విచారణ కొనసాగింది. ఈ సందర్భంగా టీజీపీఎస్సీ తరఫున సీనియర్ న్యాయవాది ఎస్. నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. గ్రూప్-1 ఎంపికల విషయంలో వస్తున్న ఆరోపణల్లో ఎటువంటి వాస్తవం లేదని, అవన్నీ కేవలం అపోహలు మాత్రమేనని ఆయన కోర్టుకు స్పష్టం చేశారు. ముఖ్యంగా, కోఠిలోని ఒకే పరీక్షా కేంద్రం నుంచి ఎక్కువ మంది అభ్యర్థులు ఎంపికయ్యారంటూ వస్తున్న ఆరోపణలను ఆయన తీవ్రంగా…

Read More