CP.Radhakrishnan : నూతన ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్: తల్లి ఉద్వేగభరిత వ్యాఖ్యలు

C.P. Radhakrishnan Elected as New Vice President of India

భారత 15వ ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ ఎన్నిక కుమారుడి విజయంతో తల్లి జానకీ అమ్మాళ్ ఆనందం సర్వేపల్లి రాధాకృష్ణన్ స్ఫూర్తితో కొడుక్కి ఆ పేరు పెట్టిన తల్లి కొత్తగా ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన చంద్రాపురం పొన్నుసామి రాధాకృష్ణన్‌ (సీపీ రాధాకృష్ణన్‌) తల్లి జానకీ అమ్మాళ్ ఆనందానికి అవధులు లేవు. దాదాపు 62 ఏళ్ల క్రితం తన భర్త సరదాగా అన్న మాటలు ఇప్పుడు నిజం కావడంతో ఆమె ఉద్వేగానికి లోనయ్యారు. ఈ సందర్భంగా తన కుమారుడి పేరు వెనుక ఉన్న కథను ఆమె పంచుకున్నారు. 1957లో తన కుమారుడు పుట్టినప్పుడు, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ దేశ ఉపరాష్ట్రపతిగా ఉన్నారని జానకీ అమ్మాళ్ గుర్తుచేసుకున్నారు. “ఆయన ఒక ఉపాధ్యాయుడు. నేను కూడా టీచర్‌నే. ఆయన నుంచి స్ఫూర్తి పొంది నా కుమారుడికి రాధాకృష్ణన్ అని పేరు పెట్టాను. అప్పుడు నా…

Read More

Jaishankar : సింధూ జలాల ఒప్పందం: జైశంకర్ కీలక ప్రకటనలు

Water and Blood Cannot Flow Together," Reiterates EAM Jaishankar on Indus Waters Treaty

Jaishankar : సింధూ జలాల ఒప్పందం: జైశంకర్ కీలక ప్రకటనలు:పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో సింధూ జలాల ఒప్పందం (Indus Waters Treaty) అమలు నిలిపివేత కొనసాగుతుందని విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ స్పష్టం చేశారు. “నీరు, రక్తం ఏకకాలంలో ప్రవహించలేవు” అని ఆయన గట్టిగా చెప్పారు. జైశంకర్ కీలక ప్రకటన: సింధూ జలాల ఒప్పందం అమలుపై పాకిస్తాన్‌కు స్పష్టమైన సందేశం పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో సింధూ జలాల ఒప్పందం (Indus Waters Treaty) అమలు నిలిపివేత కొనసాగుతుందని విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ స్పష్టం చేశారు. “నీరు, రక్తం ఏకకాలంలో ప్రవహించలేవు” అని ఆయన గట్టిగా చెప్పారు. బుధవారం నాడు రాజ్యసభలో మాట్లాడుతూ, పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పూర్తిగా విడనాడే వరకు ఈ నిలిపివేత కొనసాగుతుందని ఆయన పునరుద్ఘాటించారు. సింధూ జలాల ఒప్పందం కుదిరిన సమయంలో, నాటి ప్రభుత్వాలు…

Read More

JagdeepDhankhar : ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ రాజీనామా: రాష్ట్రపతి ముర్ము ఆమోదం

President Droupadi Murmu Accepts Dhankhar's Resignation; PM Modi Lauds Services

JagdeepDhankhar : ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ రాజీనామా: రాష్ట్రపతి ముర్ము ఆమోదం:ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మంగళవారం ఆమోదించారు. ఆయన రాజీనామా తక్షణమే అమల్లోకి వస్తుందని రాష్ట్రపతి ప్రకటించారు. ఈ మేరకు ధన్‌ఖడ్ రాజీనామాను ఆమోదిస్తూ రాష్ట్రపతి సంతకం చేసిన లేఖను హోంశాఖకు పంపించారు. అనారోగ్య కారణాలతో ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్‌ఖడ్ రాజీనామా ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మంగళవారం ఆమోదించారు. ఆయన రాజీనామా తక్షణమే అమల్లోకి వస్తుందని రాష్ట్రపతి ప్రకటించారు. ఈ మేరకు ధన్‌ఖడ్ రాజీనామాను ఆమోదిస్తూ రాష్ట్రపతి సంతకం చేసిన లేఖను హోంశాఖకు పంపించారు. సోమవారం పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కాగా, రాజ్యసభ ఛైర్మన్ హోదాలో జగదీప్ ధన్‌ఖడ్ సభ కార్యక్రమాలను సజావుగా నిర్వహించారు. తొలిరోజు కార్యకలాపాలు ముగిసి, సభ మంగళవారానికి వాయిదా…

Read More

Nara Lokesh : రాజ్యసభ అభ్యర్థులలో లోకేష్ మార్క్…

రాజ్యసభ అభ్యర్థులలో లోకేష్ మార్క్

రాజ్యసభ అభ్యర్థులలో లోకేష్ మార్క్… కాకినాడ, డిసెంబర్ 12, (న్యూస్ పల్స్) రాష్ట్రంలోని అధికార టీడీపీలో రాజ్య‌సభ స్థానాల భ‌ర్తీ త‌రువాత లుక‌లుక‌లు నెల‌కొన్నాయి. పార్టీలోని సీనియ‌ర్ల‌కు మొండి చెయ్యి ద‌క్క‌డంపై అసంతృప్తితో ఉన్నారు. టీడీపీ రాజ్య‌స‌భ స్థానాన్ని నిన్న‌కాక మొన్న పార్టీలోకి వ‌చ్చిన సానా స‌తీష్‌కు క‌ట్ట‌బెట్ట‌డంపై ఆ పార్టీలో నేత‌లు గ‌రంగ‌రంగా ఉన్నారు. మ‌రోవైపు కొంత మంది నేత‌లు సానా స‌తీష్‌పై ఉన్న కేసుల‌ విషయాలను ప్ర‌స్తావిస్తున్నారువైసీపీకి చెందిన బీదా మ‌స్తాన్ రావు, మోపిదేవి వెంక‌ట‌ర‌మ‌ణ‌, ఆర్‌.కృష్ణ‌య్య త‌మ రాజ్య‌స‌భ స‌భ్య‌త్వానికి రాజీనామా చేశారు. దీంతో ఆ రాజ్యసభ స్థానాలను భర్తీ చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుద‌ల చేసింది. ప్ర‌స్తుతం రాష్ట్ర అసెంబ్లీలో ఉన్న బ‌లాబలాల‌ను బ‌ట్టి ఈ మూడు స్థానాలు అధికార టీడీపీ కూట‌మికే వ‌స్తాయి. అందులో భాగంగానే కూట‌మిలోని…

Read More