Andhra Pradesh:సచివాలయ ఉద్యోుగల రేషనలైజేషన్

Rationalization of Secretariat staff

Andhra Pradesh:గ్రామ‌, వార్డు స‌చివాల‌య ఉద్యోగుల రేష‌న‌లైజేష‌న్ ప్రక్రియ తుదిద‌శ‌కు చేరుకుంది. కొంత మందిని ఇత‌ర శాఖ‌ల్లోకి స‌ర్దుబాటు చేయ‌నున్నారు. దీనిపై స‌చివాల‌య ఉద్యోగుల్లో ఆందోళ‌న నెల‌కొంది. రేష‌న‌లైజేష‌న్ వ్య‌తిరేకించక‌పోయినా కొన్ని ప్ర‌తిపాద‌న‌లు ప్ర‌భుత్వం ముందుకు తీసుకొచ్చారు.గ‌త ప్ర‌భుత్వం తీసుకొచ్చిన గ్రామ‌, వార్డు స‌చివాల‌య వ్య‌వ‌స్థ ప్ర‌క్షాళ‌న దిశ‌గా కూట‌మి ప్ర‌భుత్వం మార్గ‌ద‌ర్శ‌కాలు విడుద‌ల చేసింది. ఈ మేర‌కు ప్ర‌భుత్వ కార్య‌ద‌ర్శి భాస్క‌ర్ కాటంనేని జీవో నెంబ‌ర్ 3ను విడుద‌ల చేశారు. సచివాలయ ఉద్యోుగల రేషనలైజేషన్ గుంటూరు, ఏప్రిల్ 12 గ్రామ‌, వార్డు స‌చివాల‌య ఉద్యోగుల రేష‌న‌లైజేష‌న్ ప్రక్రియ తుదిద‌శ‌కు చేరుకుంది. కొంత మందిని ఇత‌ర శాఖ‌ల్లోకి స‌ర్దుబాటు చేయ‌నున్నారు. దీనిపై స‌చివాల‌య ఉద్యోగుల్లో ఆందోళ‌న నెల‌కొంది. రేష‌న‌లైజేష‌న్ వ్య‌తిరేకించక‌పోయినా కొన్ని ప్ర‌తిపాద‌న‌లు ప్ర‌భుత్వం ముందుకు తీసుకొచ్చారు.గ‌త ప్ర‌భుత్వం తీసుకొచ్చిన గ్రామ‌, వార్డు స‌చివాల‌య వ్య‌వ‌స్థ ప్ర‌క్షాళ‌న…

Read More