సింగరేణి కార్మికులకు దీపావళి కానుక ఒక్కొక్కరి ఖాతాలో రూ. 1.03 లక్షల బోనస్ జమ కేంద్రం ప్రకటించిన పర్ఫామెన్స్ లింక్డ్ రివార్డు తెలంగాణలోని సింగరేణి కార్మికులకు పండుగల వేళ అదృష్టం రెట్టింపు అయింది. దసరా పండుగకు రాష్ట్ర ప్రభుత్వం నుండి భారీ బోనస్ అందుకున్న తరువాత, తాజాగా దీపావళి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం నుంచి మరో పెద్ద కానుక అందింది. కేంద్రం ప్రకటించిన పర్ఫామెన్స్ లింక్డ్ రివార్డు (పీఎల్ఆర్) క్రింద ఒక్కొక్క కార్మికుడి బ్యాంకు ఖాతాలో రూ. 1.03 లక్షల బోనస్ ఈరోజు జమ చేయబడింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన కోల్ ఇండియా ప్రతి సంవత్సరం అందించే ఈ పీఎల్ఆర్ బోనస్, ఈసారి అత్యధికంగా ఉంది. గత సంవత్సరంతో పోలిస్తే రూ. 9,250 పెరిగి, ఒక్కొక్కరికి రూ. 1.03 లక్షలు చెల్లించడం విశేషం. కోల్…
Read MoreTag: Singareni
Hyderabad:సింగరేణి పరిరక్షణ, మణుగూరు ఏరియా మణుగడ కోసం కూనంనేని, కోదండరాం లకు ఐ ఎఫ్ టి యు ఆధ్వర్యంలో వినతిపత్రాలు అందజేత.
Hyderabad:సింగరేణి పరిరక్షణ, మణుగూరు ఏరియా మణుగడ కోసం కూనంనేని, కోదండరాం లకు ఐ ఎఫ్ టి యు ఆధ్వర్యంలో వినతిపత్రాలు అందజేత.:సింగరేణి పరిరక్షణ, మణుగూరు ఏరియా మనుగడ నిర్వాసితులకు మెరుగైన ప్యాకేజీ, కాంటాక్ట్ కార్మికులకు వేతన పెంపు, ఆదివాసి పల్లెలకు మౌలిక సదుపాయాలు కల్పనకు ప్రభుత్వం స్పందించేలా చూడాలనీ, తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో సభలో చర్చించాలని పరిష్కార మార్గం చూపాలని కోరుతూ ఐ ఎఫ్ టి యు ఆధ్వర్యంలో హైదరాబాదులో సిపిఐ కార్యాలయం ముఖ్ధుమ్ భవన్ లో కొత్తగూడెం శాసనసభ్యులు, శాసనసభా పక్ష నేత కూనంనేని సాంబశివరావు కి, తెలంగాణ జన సమితి అధ్యక్షులు ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం కి ఆయన స్వగృహంలో వినతి పత్రాలు సింగరేణి పరిరక్షణ, మణుగూరు ఏరియా మణుగడ కోసం కూనంనేని, కోదండరాం లకు ఐ ఎఫ్ టి యు…
Read More