Google : గూగుల్కు తెలంగాణ మహిళలు గట్టి పోటీ: సీఎం రేవంత్ రెడ్డి:హైదరాబాద్లోని హైటెక్ సిటీలో గూగుల్ సేఫ్టీ ఇంజినీరింగ్ సెంటర్ను (GSEC) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం ప్రారంభించారు. ఈ సెంటర్ రెండు ఎకరాల విస్తీర్ణంలో ఉండగా, దీనికి సమీపంలోనే మూడున్నర ఎకరాల్లో ఇందిరా మహిళా శక్తి సెంటర్ ఉందని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. హైటెక్ సిటీలో గూగుల్ సేఫ్టీ ఇంజినీరింగ్ సెంటర్ను ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్లోని హైటెక్ సిటీలో గూగుల్ సేఫ్టీ ఇంజినీరింగ్ సెంటర్ను (GSEC) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం ప్రారంభించారు. ఈ సెంటర్ రెండు ఎకరాల విస్తీర్ణంలో ఉండగా, దీనికి సమీపంలోనే మూడున్నర ఎకరాల్లో ఇందిరా మహిళా శక్తి సెంటర్ ఉందని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. “తెలంగాణ మహిళలు గూగుల్కు గట్టి పోటీ” అని ఆయన సరదాగా వ్యాఖ్యానించారు.ఈ…
Read MoreTag: Telangana government
Telangana Government : గద్దర్ ఆశయాలకు తెలంగాణ ప్రభుత్వ చేయూత: ఫౌండేషన్కు ₹3 కోట్ల ఆర్థిక సహాయం
Telangana Government :ప్రముఖ విప్లవ కవి, ప్రజా యుద్ధనౌక దివంగత గద్దర్ సేవలకు నివాళి అర్పిస్తూ, ఆయన ఆశయాలను సజీవంగా ఉంచేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గద్దర్ ఫౌండేషన్కు ₹3 కోట్ల ఆర్థిక సహాయాన్ని మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది. గద్దర్ ఆశయాలకు తెలంగాణ ప్రభుత్వ చేయూత: ఫౌండేషన్కు ₹3 కోట్ల ఆర్థిక సహాయం ప్రముఖ విప్లవ కవి, ప్రజా యుద్ధనౌక దివంగత గద్దర్ సేవలకు నివాళి అర్పిస్తూ, ఆయన ఆశయాలను సజీవంగా ఉంచేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గద్దర్ ఫౌండేషన్కు ₹3 కోట్ల ఆర్థిక సహాయాన్ని మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిధుల కేటాయింపునకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవలే ఆమోదముద్ర వేశారు. గద్దర్ భావజాలాన్ని పరిరక్షించడం, ఆయన ఆలోచనలు, సాంస్కృతిక ప్రభావంపై లోతైన పరిశోధనలను ప్రోత్సహించడమే ప్రభుత్వ లక్ష్యమని ఈ…
Read MoreRevanth Reddy : ఇంజినీరింగ్ ఫీజుల పెంపుపై సీఎం రేవంత్ రెడ్డి అసంతృప్తి
Revanth Reddy :ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంజినీరింగ్ కళాశాలల ఫీజుల పెంపుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఫీజుల పెంపునకు గల కారణాలు, విద్యా నాణ్యత, నిబంధనల అమలుపై సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఇంజినీరింగ్ ఫీజుల పెంపుపై సీఎం రేవంత్ రెడ్డి అసంతృప్తి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంజినీరింగ్ కళాశాలల ఫీజుల పెంపుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఫీజుల పెంపునకు గల కారణాలు, విద్యా నాణ్యత, నిబంధనల అమలుపై సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. భవిష్యత్తులో కన్వీనర్ కోటా సీట్లలో చేరేందుకు విద్యార్థులు వెనుకాడే పరిస్థితి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. శుక్రవారం విద్యాశాఖ ఉన్నతాధికారులతో జరిగిన సమీక్షా సమావేశంలో ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది. రాబోయే మూడేళ్ల (2025-26, 2026-27, 2027-28 విద్యా సంవత్సరాలు) కాలానికి ఇంజినీరింగ్ కళాశాలలకు కొత్త…
Read MoreHyderabad:అడ్డంగా బుక్కైన కేటీఆర్
పార్ములా ఈ కారు రేసులో కీలక విషయాలు బయటపెట్టింది తెలంగాణ ప్రభుత్వం. రేసు నిర్వహించిన గ్రీన్ కో సంస్థ ద్వారా బీఆర్ఎస్కు కోట్లాది రూపాయల లబ్ది చేకూరినట్టు వెల్లడించింది. ఎన్నికల బాండ్ల ద్వారా ఆ పార్టీకి రూ. 41 కోట్లు లబ్ది చేకూరినట్టు తేల్చింది. దీంతో ఫార్ములా ఈ కారు రేసు వ్యవహారం మరో మలుపు తిరిగింది.ఫార్ములా ఈ కారు రేసు వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. అడ్డంగా బుక్కైన కేటీఆర్ హైదరాబాద్, జనవరి 7 పార్ములా ఈ కారు రేసులో కీలక విషయాలు బయటపెట్టింది తెలంగాణ ప్రభుత్వం. రేసు నిర్వహించిన గ్రీన్ కో సంస్థ ద్వారా బీఆర్ఎస్కు కోట్లాది రూపాయల లబ్ది చేకూరినట్టు వెల్లడించింది. ఎన్నికల బాండ్ల ద్వారా ఆ పార్టీకి రూ. 41 కోట్లు లబ్ది చేకూరినట్టు తేల్చింది. దీంతో ఫార్ములా ఈ కారు…
Read MoreNizamabad:పది ఎకరాలు లోపే.. రైతు భరోసా
సంక్రాంతి నుంచి రైతు భరోసా ఇవ్వాలని భావిస్తున్న తెలంగాణ ప్రభుత్వం.. విధివిధానాల రూపకల్పనపై దృష్టి పెట్టింది. ఇందులో కేబినెట్ సబ్ కమిటీ సమావేశమైంది. గత ప్రభుత్వంలో లాగా నిబంధనలు లేకుండా రైతు భరోసా అందించకూడదని, సాగు చేసే రైతులకే ఇవ్వాలని సూత్రప్రాయం నిర్ణయించింది. ఇటు 10 ఎకరాల లోపు ఉన్న రైతులకే రైతు భరోసా ఇచ్చే అంశంపై క్యాబినెట్ భేటీలో చర్చించాలని నిర్ణయం తీసుకుంది.ఇటు మరోసారి వచ్చే వారం సబ్ కమిటీ భేటీ కానుంది. రైతు భరోసా పంపిణీ విధివిధానాలపై క్షుణ్ణంగా చర్చించనుంది. పది ఎకరాలు లోపే.. రైతు భరోసా నిజామాబాద్ సంక్రాంతి నుంచి రైతు భరోసా ఇవ్వాలని భావిస్తున్న తెలంగాణ ప్రభుత్వం.. విధివిధానాల రూపకల్పనపై దృష్టి పెట్టింది. ఇందులో కేబినెట్ సబ్ కమిటీ సమావేశమైంది. గత ప్రభుత్వంలో లాగా నిబంధనలు లేకుండా రైతు భరోసా అందించకూడదని,…
Read MoreAllu Arjun : అల్లు అర్జున్ అరెస్ట్ విషయంలో ప్రభుత్వం ధైర్యం ఏమిటి?
హైదరాబాద్, డిసెంబర్ 14, (న్యూస్ పల్స్) Allu Arjun : అల్లు అర్జున్ అరెస్టు పై జరుగుతున్న చర్చ రెండు తెలుగు రాష్ట్రాలలో రాజకీయంగా సంచలనం సృష్టిస్తోంది. అల్లు అర్జున్ అరెస్టు వ్యవహారాన్ని భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఖండించారు. ట్విట్టర్ వేదికగా రేవంత్ ప్రభుత్వాన్ని విమర్శించారు.అల్లు అర్జున్ అరెస్టుకు సంబంధించి.. తన ప్రమేయం ఏ మాత్రం లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని వివరించారు. పుష్ప సినిమా విడుదలకు ముందు రోజు రాత్రి హైదరాబాద్లోని ఆర్టీసీ ఎక్స్ రోడ్డు సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ చనిపోయిందని.. ఆమె కుటుంబ సభ్యులు చేసిన ఫిర్యాదు మేరకే పోలీసులు చర్యలు తీసుకున్నారని.. అరెస్ట్ కంటే ముందు…
Read More