‘Abhinava Krishnadevaraya’ Title Conferred on AP Dy.CM Pawan Kalyan | FBTV NEWS Watch more:https://www.youtube.com/watch?v=2ld-PdgsELg
Read MoreTag: telangana political news
Telangana Politics :జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై కేటీఆర్ స్పందన: తెలంగాణ ప్రయోజనాల కోసం బీఆర్ఎస్ పోరాటం కొనసాగుతుంది
Telangana Politics: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై కేటీఆర్ స్పందన: తెలంగాణ ప్రజల కోసం బీఆర్ఎస్ పోరాటం కొనసాగుతుందంటూ స్పష్టం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధికారికంగా స్పందించారు. మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం బీఆర్ఎస్ ప్రతిపక్షంగా మరింత బలంగా పనిచేస్తుందని తెలిపారు. ఈ ఎన్నికల ప్రక్రియలో కృషి చేసిన కేసీఆర్ బృందానికి, పార్టీ నాయకులు–కార్యకర్తలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. కేటీఆర్ మాట్లాడుతూ, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పార్టీ విజయం కోసం స్థానిక నాయకత్వం ఎంతో నిబద్ధతతో పనిచేసిందని ప్రశంసలు కురిపించారు. రాష్ట్రంలో రాజకీయ ప్రత్యామ్నాయం బీఆర్ఎసేనని ప్రజల తీర్పు స్పష్టంగా చూపించిందని అన్నారు. ఇకపై ప్రజా సమస్యలను కేంద్రబిందువుగా చేసుకొని బీఆర్ఎస్ పోరాటాన్ని మరింత వేగవంతం చేస్తుందని వెల్లడించారు. అభ్యర్థి మాగంటి సునీత గురించి మాట్లాడుతూ, రాజకీయ అనుభవం…
Read Moreగజ్వేల్లో వినాయక నగర్ కాలనీలో కుల వివాదం – ఆరు నేమ్ బోర్డులు ఏర్పాటు
వీధి మొదట్లో రాత్రికి రాత్రే వెలిసిన ఆరు నేమ్ బోర్డులు మొత్తం 25 ఇళ్లు మాత్రమే ఉన్నా కాలనీకి ఆరు పేర్లు నాడు “వినాయక నగర్”.. నేడు కులం పేర్లతో కొత్త బోర్డులు సిద్దిపేట జిల్లా గజ్వేల్లోని వినాయక నగర్ కాలనీలో కుల వివాదం కొత్త రూపు దాల్చింది. రాత్రికి రాత్రే కాలనీ ప్రవేశద్వారం వద్ద ఆరు నేమ్ బోర్డులు ఏర్పాటు చేయడంతో ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. మొత్తం 25 ఇళ్లే ఉన్న ఈ కాలనీని ప్రారంభంలో “వినాయక నగర్” అని పిలిచేవారు. అయితే, ఇటీవల చోటుచేసుకున్న వివాదం కారణంగా కుల విభేదాలు బయటపడ్డాయి. ఇక్కడి కుటుంబాల్లో 70 శాతం ఒకే సామాజిక వర్గానికి చెందినవారే ఉండగా, మిగతా 30 శాతం ఇతర వర్గాలకు చెందినవారు ఉన్నారు. మెజార్టీ వర్గం తమ కులం పేరుతో…
Read MoreHyderabad:క్యాబినెట్ లో ముగ్గురికి ఉద్వాసన
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చింది. రేవంత్రెడ్డి సారథ్యంలో ప్రభుత్వం ఏర్పడి ఏడాది దాటింది. ఏడాదిపాటు పూర్తి క్యాబినెట్ లేకుండానే పాలన సాగించారు. క్యాబినెట్ లో ముగ్గురికి ఉద్వాసన..? హైదరాబాద్, జనవరి 18 రేవంత్ కేబినెట్లో ముగ్గురికి ఉద్వాసన.. అధిష్టానం గ్రీన్ సిగ్నల్? తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చింది. రేవంత్రెడ్డి సారథ్యంలో ప్రభుత్వం ఏర్పడి ఏడాది దాటింది. ఏడాదిపాటు పూర్తి క్యాబినెట్ లేకుండానే పాలన సాగించారు. రాష్ట్రానికి హోం మంత్రి, విద్యా శాఖ మంత్రితోపాటు పలు కీలక శాఖలకు మంత్రి లేకుండానే పాలన సాగిస్తున్నారు. ఇంకా ఆరు పదవులు ఖాళీగా ఉన్నాయి. మంత్రివర్గ విస్తరణ రేపు మాపు అంటూ కాలయాపనే జరుగుతోంది.తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనకు ఏడాది పూర్తయింది. కీలక శాఖలకు మంత్రులులేకుండానే పాలన సాగింది. 18 మంత్రి పదవులకు…
Read More