ఐబొమ్మ బెదిరింపుల వార్తల్లో నిజం లేదని తెలంగాణ ప్రభుత్వం వెల్లడి స్పష్టతనిచ్చిన ప్రభుత్వ ఫ్యాక్ట్ చెక్ విభాగం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నవి 2023 నాటి పాత స్క్రీన్షాట్లు అని వెల్లడి తెలుగు సినిమా పైరసీ వెబ్సైట్ ‘ఐబొమ్మ’ (iBomma) తెలంగాణ పోలీసులకు తీవ్ర హెచ్చరికలు జారీ చేసిందంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని తెలంగాణ ప్రభుత్వ ఫ్యాక్ట్ చెక్ విభాగం స్పష్టం చేసింది. ఇది పూర్తిగా అవాస్తవమని, ప్రజలు ఇలాంటి తప్పుడు సమాచారాన్ని నమ్మవద్దని సూచించింది. గత కొద్ది రోజులుగా, ఐబొమ్మ వెబ్సైట్ నిర్వాహకులు పోలీసుల రహస్య ఫోన్ నంబర్లను బహిర్గతం చేస్తామని బెదిరించినట్లుగా కొన్ని స్క్రీన్షాట్లు విస్తృతంగా ప్రచారంలోకి వచ్చాయి. పలు మీడియా సంస్థలు కూడా ఈ వార్తను ప్రచురించడంతో ఇది మరింత వైరల్ అయింది. ఈ నేపథ్యంలో, ప్రభుత్వం…
Read MoreTag: Telangana
HYDRA : ఒకప్పుడు విమర్శలు ఎదుర్కొన్న హైడ్రా.. ఇప్పుడు ప్రజల ప్రశంసలు అందుకుంటోంది
14 నెలల్లోనే హైడ్రా అద్భుత పనితీరు రూ.50 వేల కోట్ల విలువైన 923 ఎకరాల భూముల స్వాధీనం కనుమరుగైన బతుకమ్మ కుంటకు ఐదు నెలల్లోనే పునరుజ్జీవం ఒకప్పుడు తీవ్ర విమర్శలు, ఆరోపణలు ఎదుర్కొన్న ‘హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అస్సెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ’ (హైడ్రా – HYDRA) ఇప్పుడు అదే ప్రజల నుంచి ప్రశంసలు అందుకుంటోంది. కేవలం 14 నెలల కాలంలోనే ప్రభుత్వానికి చెందిన సుమారు రూ.50 వేల కోట్ల విలువైన 923 ఎకరాల భూములను కబ్జాదారుల చెర నుంచి విడిపించి తన సత్తా చాటింది. దీంతో, మొదట్లో హైడ్రాను వ్యతిరేకించిన వారే ఇప్పుడు దాని పనితీరుకు జేజేలు పలుకుతున్నారు. హైడ్రా ఏర్పాటు, లక్ష్యం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక హైదరాబాద్ నగరంలోని ప్రభుత్వ భూములు, చెరువులు, నాలాల పరిరక్షణ లక్ష్యంగా హైడ్రాను ఏర్పాటు చేసింది. ఐపీఎస్…
Read MoreKavitha : తెలంగాణ జాగృతిలోకి కొత్త వారిని ఆహ్వానిస్తున్న కవిత
రాష్ట్ర సాధన కోసం అందరం కలిసి పని చేసి విజయం సాధించామన్న కవిత తదుపరి లక్ష్యం సామాజిక తెలంగాణ కోసం అందరం కలిసి సాగుదామని పిలుపు జాగృతిలో చేరే కొత్తవారికి కూడా సముచిత స్థానం కల్పిస్తామని హామీ కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ తెలంగాణ కోసం పనిచేసే వారిని తెలంగాణ జాగృతి ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మనం ఐక్యంగా పోరాడి గెలిచామని గుర్తు చేశారు. భవిష్యత్తులో సామాజిక తెలంగాణను సాధించే దిశగా కూడా కలిసి పనిచేద్దామని పిలుపునిచ్చారు. ఆత్మగౌరవంతో కూడిన తెలంగాణ కోసం పాటుపడదామని, పునరేకీకరణ కోసం ఐక్యంగా పోరాటం చేయాలని కవిత అన్నారు. రాష్ట్రంలోని పేదల పక్షాన నిలబడి పోరాడుతామని ఆమె స్పష్టం చేశారు. సామాజిక తెలంగాణ కోసం పనిచేసేందుకు ముందుకు వచ్చిన రంగారెడ్డి జిల్లావాసులకు ఆమె స్వాగతం పలికారు. జాగృతిలో ఇప్పటికే…
Read MoreTelangana : టీజీపీఎస్సీకి హైకోర్టులో ఊరట: గ్రూప్ 1 వివాదంపై సంచలన తీర్పు
టీజీపీఎస్సీకి హైకోర్టులో ఊరట సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై స్టే విధించిన హైకోర్టు తదుపరి విచారణ వచ్చే నెల 15కు వాయిదా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) కు హైకోర్టులో ఊరట లభించింది. గ్రూప్ 1 వివాదంపై హైకోర్టు డివిజనల్ బెంచ్ సంచలన తీర్పు వెలువరించింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసు తదుపరి విచారణను వచ్చే నెల 15కు వాయిదా వేసింది. గ్రూప్ 1 పరీక్షపై అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు సింగిల్ బెంచ్ విచారించింది. తుది మార్కుల జాబితా, జనరల్ ర్యాంకింగ్స్ను రద్దు చేస్తూ తీర్పు వెలువరించింది. దీనిపై టీఎస్పీఎస్సీ హైకోర్టులో అప్పీల్ చేయగా డివిజనల్ బెంచ్ ఈ రోజు విచారించింది. సింగిల్ బెంచ్ తీర్పుపై స్టే విధిస్తూ ఉత్తర్వులు జారీ…
Read MoreHyderabad : హైదరాబాద్లో భారీ భూ కుంభకోణం వెలుగులోకి… రూ.15 వేల కోట్ల ప్రభుత్వ భూమి స్వాధీనం
గాజులరామారంలో 317 ఎకరాల ప్రభుత్వ భూమి స్వాధీనం స్వాధీనం చేసుకున్న భూముల విలువ సుమారు రూ.15 వేల కోట్లు ఆక్రమణల వెనుక రాజకీయ నేతలు, రియల్టర్లు, అధికారుల హస్తం హైదరాబాద్లోని మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లా, గాజులరామారంలో దాదాపు రూ.15 వేల కోట్ల విలువైన 317 ఎకరాల ప్రభుత్వ భూమిని అధికారులు ఆక్రమణల నుంచి స్వాధీనం చేసుకున్నారు. రాజకీయ నాయకులు, రియల్టర్లు, కొందరు ప్రభుత్వ అధికారుల అండతో సాగుతున్న ఈ అక్రమాలకు హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) అడ్డుకట్ట వేసింది. గత ఆరు నెలలుగా ప్రజావాణికి వచ్చిన ఫిర్యాదులపై హైడ్రా లోతైన విచారణ జరిపింది. పక్కా ఆధారాలు సేకరించిన తర్వాతే చర్యలు తీసుకుంది. గాజులరామారంలోని సర్వే నంబర్ 307 సహా ఇతర సర్వే నంబర్లలోని ప్రభుత్వ భూమిలో అక్రమంగా ఏర్పాటు చేసిన వెంచర్లను, లేఅవుట్లను…
Read MoreTGPSC : టీఎస్పీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ పునర్మూల్యాంకనం: హైకోర్టు తీర్పుపై టీజీపీఎస్సీ అప్పీల్
గ్రూప్-1 మెయిన్స్ తీర్పుపై హైకోర్టులో టీజీపీఎస్సీ అప్పీల్ సింగిల్ జడ్జి తీర్పు తప్పుల తడక అని కమిషన్ వాదన నిబంధనల ప్రకారం పునర్మూల్యాంకనం సాధ్యం కాదని స్పష్టీకరణ తెలంగాణ గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష పునర్మూల్యాంకనం లేదా పరీక్ష రద్దు చేయాలని హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) అప్పీల్ దాఖలు చేసింది. టీజీపీఎస్సీ వాదనలు: పునర్మూల్యాంకనానికి నిబంధనల్లో చోటు లేదు: కమిషన్ నిబంధనల ప్రకారం జవాబు పత్రాల పునర్మూల్యాంకనానికి అవకాశం లేదు. సింగిల్ జడ్జి తీర్పు ఊహాజనితంగా ఉంది. పరస్పర విరుద్ధమైన తీర్పు: 8 నెలల్లో పునర్మూల్యాంకనం చేయాలని చెప్పడం, ఒకవేళ చేయకపోతే పరీక్షను రద్దు చేయమని చెప్పడం అసంబద్ధంగా ఉంది. ఈ తీర్పును సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం “విపరీతమైన (పర్వర్స్) తీర్పు”గా పరిగణించాలి. ఫోర్జరీ పత్రాలు:…
Read MoreTelangana : తెలంగాణ విలీనంలో కాంగ్రెస్ పాత్ర: కవితపై మహేశ్ కుమార్ గౌడ్ స్పందన
పార్టీ నిర్ణయాలను వ్యతిరేకించడం వల్లే తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేశామన్న మహేశ్ గౌడ్ ఎవరు పార్టీలు పెట్టినా స్వాగతిస్తామని వ్యాఖ్య తెలంగాణ విలీన దినోత్సవానికి, కవితకు ఏం సంబంధమని ప్రశ్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ తీవ్రంగా స్పందించారు. తెలంగాణ విలీనంలో కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి పాత్ర లేదంటూ కవిత చేసిన ఆరోపణలను ఆయన ఖండించారు. కవితకు చరిత్రపై అవగాహన లేదని, “ఆమె ఎప్పుడు పుట్టారు? ఆమెకు చరిత్ర తెలుసా?” అని సూటిగా ప్రశ్నించారు. తెలంగాణ విలీన దినోత్సవానికి, కవితకు ఎలాంటి సంబంధం లేదని నిలదీశారు. చారిత్రక వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని ఆయన హితవు పలికారు. తీన్మార్ మల్లన్న సస్పెన్షన్, కొత్త పార్టీపై వ్యాఖ్యలు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అంశంపై కూడా మహేశ్ గౌడ్ స్పందించారు.…
Read MoreTelangana : తెలంగాణలో ట్రాన్స్జెండర్లకు ఉపాధి: ట్రాఫిక్ విభాగం నుంచి మెట్రో రైల్ వరకు
20 మంది ట్రాన్స్జెండర్లు సెక్యూరిటీ గార్డులుగా నియామకం నియామక పత్రాలు అందజేసిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ట్రాఫిక్ విభాగం తర్వాత మెట్రో భద్రతలోనూ అవకాశం తెలంగాణ ప్రభుత్వం ట్రాన్స్జెండర్ల సాధికారతకు కృషి చేస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో, ట్రాన్స్జెండర్లు సమాజంలో గౌరవప్రదంగా జీవించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తెలిపారు. దీనిలో భాగంగా, హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్లో 20 మంది ట్రాన్స్జెండర్లకు సెక్యూరిటీ గార్డులుగా ఉద్యోగాలు కల్పించారు. మంత్రి స్వయంగా వారికి నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ట్రాన్స్జెండర్లకు ఇప్పటికే ట్రాఫిక్ నియంత్రణ విభాగంలో ఉద్యోగాలు కల్పించిన విషయాన్ని గుర్తు చేశారు. అదే స్ఫూర్తితో ఇప్పుడు మెట్రో రైల్లో భద్రతా సిబ్బందిగా నియమించామని వివరించారు. ఈ నిర్ణయంతో వారు మెట్రో రైళ్ల భద్రతా విధుల్లో భాగం కానున్నారు.…
Read MoreIndiaPost : ఇండియా పోస్ట్ పేరుతో నకిలీ మెసేజ్లు – సైబర్ మోసగాళ్ల కొత్త ఎత్తుగడ!
ఇండియా పోస్ట్ పేరుతో దేశవ్యాప్తంగా సైబర్ మోసాలు పార్శిల్ వచ్చిందంటూ ఫేక్ ఎస్సెమ్మెస్లతో మోసగాళ్ల వల అడ్రస్ అప్డేట్ చేయాలంటూ మోసపూరిత లింకులు మీకు “మీ పార్శిల్ వచ్చింది, కానీ అడ్రస్ సరిగా లేకపోవడంతో డెలివరీ చేయలేకపోయాం. 48 గంటల్లోగా ఈ లింక్ క్లిక్ చేసి వివరాలు అప్డేట్ చేయండి, లేదంటే పార్శిల్ వెనక్కి వెళ్లిపోతుంది” అని ఇండియా పోస్ట్ పేరుతో ఎప్పుడైనా మెసేజ్ వచ్చిందా? అయితే జాగ్రత్తగా ఉండండి! ఇది సైబర్ మోసగాళ్లు పంపిస్తున్న నకిలీ మెసేజ్ అని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. ఈ మెసేజ్లోని లింక్ని క్లిక్ చేస్తే మీ బ్యాంకు ఖాతాలోని డబ్బు మొత్తం పోతుందని ప్రభుత్వం చెప్పింది. ఈ మోసగాళ్లు ఇండియా పోస్ట్ లాంటి ప్రభుత్వ సంస్థల పేరుతో ప్రజలకు నకిలీ మెసేజ్లు పంపిస్తున్నారు. పార్సెల్ డెలివరీలో ఏదైనా సమస్య ఉందంటూ…
Read MoreBiggBoss9 : బిగ్బాస్ 9: తొలి ఎలిమినేషన్లో శ్రష్టి వర్మ అవుట్
బుల్లితెర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్న రియాలిటీ షో బిగ్బాస్ అక్కినేని నాగార్జున హోస్ట్గా వ్యవహరిస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్న వైనం తొలి ఎలిమినేషన్ కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ బుల్లితెర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్న రియాలిటీ షో ‘బిగ్బాస్ 9’ సీజన్ తొలి ఎపిసోడ్ నుంచే హీట్ పెంచింది. ఈ సీజన్కు ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున హోస్ట్గా వ్యవహరిస్తున్నారు. గత ఆదివారం ప్రారంభమైన ఈ సీజన్లో, తొలి ఎలిమినేషన్ కూడా జరిగింది. ఆదివారం (సెప్టెంబర్ 14) నాటి ఎపిసోడ్లో కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ హౌస్ నుంచి బయటకు వచ్చింది. శ్రష్టి వర్మ ఇంటర్వ్యూ ఎలిమినేషన్ అనంతరం నాగార్జున ఆమెతో ఇంటర్వ్యూలో ఆసక్తికర ప్రశ్నలు వేశారు. నిజాయితీగా ఉన్నవాళ్లు ఎవరు? అన్న ప్రశ్నకు శ్రష్టి వర్మ, రాము రాథోడ్, మనీశ్, హరీష్, ఆషా షైనీ పేర్లు చెప్పింది. అదే…
Read More