Yoga : 5 లక్షల మందితో యోగా ఈవెంట్

Yoga event with 5 lakh people.

Yoga :ఏపీలో మరో భారీ ఈవెంట్ జరగనుంది. అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకలకు వేదిక కానుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఈ వేడుకను నిర్వహించడానికి నిర్ణయించిన సంగతి తెలిసిందే.ప్రపంచానికి యోగాలో భారత్ దిక్సూచిగా నిలవనుంది. అయితే ఈసారి ప్రధాని మోదీ పాల్గొనే యోగా దినోత్సవానికి విశాఖ వేదిక కానుండడం విశేషం. 5 లక్షల మందితో యోగా ఈవెంట్. విశాఖపట్టణం, మే 30 ఏపీలో మరో భారీ ఈవెంట్ జరగనుంది. అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకలకు వేదిక కానుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఈ వేడుకను నిర్వహించడానికి నిర్ణయించిన సంగతి తెలిసిందే.ప్రపంచానికి యోగాలో భారత్ దిక్సూచిగా నిలవనుంది. అయితే ఈసారి ప్రధాని మోదీ పాల్గొనే యోగా దినోత్సవానికి విశాఖ వేదిక కానుండడం విశేషం. అందుకే రాష్ట్ర ప్రభుత్వం సైతం భారీగా ప్లాన్ చేస్తోంది. సాధారణ పౌరులు,…

Read More