మెదక్
మెదక్ జిల్లాలోని పల్లెల్లో చిరుత పులుల టెన్షన్ పెట్టిస్తున్నాయి. గ్రామాల్లో తిరుగుతూ కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. అర్ధరాత్రి వేర్వేరు చోట్ల పశువులపై దాడి చేశాయి రెండు చిరుతలు. శివ్వంపేటలోని తాళ్లపల్లి గడ్డ తండాలో గేదెపై చిరుత దాడి చేసింది. తండా వాసులు కేకలు వేయడంతో చిరుత పారిపోయింది. రేగొడు మండలంలోని కొత్వాన్ పల్లిలో ఇళ్లలోకి వచ్చి పశువులపై దాడి చేసింది చిరుత. చిరుత పులుల సంచారంతో బయటికి
Prev Post
Next Post