వైసిపి అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ఆ పార్టీ ఇప్పుడప్పుడే గట్టెక్కే పరిస్థితుల్లో లేదు. గతంలో ఎన్నడూ లేని గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. 2014 ఎన్నికల్లో గౌరవప్రదమైన ప్రతిపక్ష స్థానాలు వచ్చాయి. దాదాపు అధికారానికి చేరువైంది. 2019లో అయితే ఏకపక్ష విజయం సొంతం చేసుకుంది. ట్రబుల్ షూటర్స్ కావలెను.. విశాఖపట్టణం, జనవరి 28 వైసిపి అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ఆ పార్టీ ఇప్పుడప్పుడే గట్టెక్కే పరిస్థితుల్లో లేదు. గతంలో ఎన్నడూ లేని గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. 2014 ఎన్నికల్లో గౌరవప్రదమైన ప్రతిపక్ష స్థానాలు వచ్చాయి. దాదాపు అధికారానికి చేరువైంది. 2019లో అయితే ఏకపక్ష విజయం సొంతం చేసుకుంది. క్లీన్ స్వీప్ చేసింది. అపరిమిత విజయాన్ని పొందింది. 2024 లో మాత్రం అంతే అపరిమితమైన ఓటమిని మూటగట్టుకుంది. అయితే రాజకీయ పార్టీలకు గెలుపోటములు సహజం. అయితే నేతలు…
Read MoreCategory: వార్తలు
వార్తలు, news-updates
YCP:చివరకు ఆ నలుగురేనా
వైసీపీ రాజ్యసభ సభ్యుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తుంది. అధికారం కోల్పోయిన 2024 లో 11 మంది వరకూ ఉన్న రాజ్యసభ సభ్యుల సంఖ్య ఇప్పుడు ఏడుకు చేరింది. నలుగురు సభ్యులు పార్టీకి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి వెళ్లిపోయారు. చివరకు ఆ నలుగురేనా.. ఒంగోలు, జనవరి 28 వైసీపీ రాజ్యసభ సభ్యుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తుంది. అధికారం కోల్పోయిన 2024 లో 11 మంది వరకూ ఉన్న రాజ్యసభ సభ్యుల సంఖ్య ఇప్పుడు ఏడుకు చేరింది. నలుగురు సభ్యులు పార్టీకి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి వెళ్లిపోయారు. ఇందులో తిరిగి ఇద్దరు తిరిగి రాజ్యసభకు ఎన్నికయ్యారు. మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు, ఆర్. కృష్ణయ్య, విజయసాయిరెడ్డి పార్టీకి రాజీనామా చేయగా అందులో బీద రవిచంద్ర టీడీపీ నుంచి, ఆర్. కృష్ణయ్య బీజేపీ నుంచి…
Read MoreDelhi:ఢిల్లీ ఎన్నికల్లో తెలుగు రాష్ట్రాల నేతలకు బాధ్యతలు
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగు నేతలు కూడా ప్రచారం చేస్తున్నారు. ఢిల్లీలో గెలుపును బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇందు కోసం వివిధ రాష్ట్రాల నుంచి కీలక నేతల్ని , చురుగ్గా పని చేసేవారిని ఢిల్లీకి పిలిపించి వారికి బాధ్యతలు అప్పగించారు. ఢిల్లీ ఎన్నికల్లో తెలుగు రాష్ట్రాల నేతలకు బాధ్యతలు తిరుపతి, జనవరి 28 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగు నేతలు కూడా ప్రచారం చేస్తున్నారు. ఢిల్లీలో గెలుపును బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇందు కోసం వివిధ రాష్ట్రాల నుంచి కీలక నేతల్ని , చురుగ్గా పని చేసేవారిని ఢిల్లీకి పిలిపించి వారికి బాధ్యతలు అప్పగించారు. అమిత్ షా వారితో సమావేశమై దిశానిర్దేశం చేశారు. ఆదోని ఎమ్మెల్యే పార్థసారధితో పాటు ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి కూడా హైకమాండ్ పిలిపించిన వారిలో ఉన్నారు. వారందరికీ అమిత్ షా…
Read MoreTirumala:తిరుమలలో రథసప్తమికి ఘనంగా ఏర్పాట్లు
ఫిబ్రవరి 04న తిరుమలలో మినీ బ్రహ్మోత్సవం తరహాలో జరగనున్న రథసప్తమిని నిర్వహించడానికి టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. తిరుమలలోని అన్నమయ్య భవన్లో అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరిలతో కలిసి వివిధ విభాగాల అధికారులతో ఏర్పాట్లపై ఈవో శ్యామలరావు సమావేశం నిర్వహించారు. తిరుమలలో రథసప్తమికి ఘనంగా ఏర్పాట్లు తిరుమల, జనవరి 28 ఫిబ్రవరి 04న తిరుమలలో మినీ బ్రహ్మోత్సవం తరహాలో జరగనున్న రథసప్తమిని నిర్వహించడానికి టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. తిరుమలలోని అన్నమయ్య భవన్లో అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరిలతో కలిసి వివిధ విభాగాల అధికారులతో ఏర్పాట్లపై ఈవో శ్యామలరావు సమావేశం నిర్వహించారు. భక్తులు గ్యాలరీలోకి ప్రవేశం, నిష్క్రమణ ప్రాంతాల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ఈవో సూచించారు. గ్యాలరీలలో ఉండే భక్తులకు సకాలంలో అన్నప్రసాదాలు, తాగునీరు అందించేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. భద్రత, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా…
Read MoreGuntur:విజయసాయిరెడ్డి బాటలో అయోధ్య రామిరెడ్డి
విజయసాయిరెడ్డితో వైఎస్ఆర్సీపీ ఎంపీల రాజీనామాలు ఆగే సూచనలు కనిపించడం లేదు. వైసీపీ తెర వెనుక రాజకీయాల్లో కీలకంగా ఉండే మరో ఎంపీ అయోధ్య రామిరెడ్డి కూడా తన పదవికి రాజీనామా చేస్తున్నట్లుగా మిడియా ప్రతినిధులకు సమాచారం ఇచ్చారు. విజయసాయిరెడ్డి బాటలో అయోధ్య రామిరెడ్డి గుంటూరు, జనవరి 28 విజయసాయిరెడ్డితో వైఎస్ఆర్సీపీ ఎంపీల రాజీనామాలు ఆగే సూచనలు కనిపించడం లేదు. వైసీపీ తెర వెనుక రాజకీయాల్లో కీలకంగా ఉండే మరో ఎంపీ అయోధ్య రామిరెడ్డి కూడా తన పదవికి రాజీనామా చేస్తున్నట్లుగా మిడియా ప్రతినిధులకు సమాచారం ఇచ్చారు. ఆయన వచ్చే వారం రాజ్యసభ చైర్మన్ కు రాజీనామా లేఖ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాంకీ గ్రూపునకు యజమాని అయిన అయోధ్య రామిరెడ్డి జగన్ కు అత్యంత సన్నిహితుడు. ఆయన కొన్ని కీలక జిల్లాల వైసీపీ బాధ్యతలు చూసుకుంటూ ఉంటారు.…
Read MoreVijayawada:మెజార్టీ రాజ్యసభ సభ్యులు బీజేపీలోకేనా
2019లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన నాలుగైదు నెలల తరవాత చంద్రబాబు విదేశీ పర్యటనకు వెళ్లారు.ఆయన అలా వెళ్లడం ఆలస్యం ఇటు.. ఒక్క కనకమేడల రవీంద్ర తప్ప మిగతా రాజ్యసభ సభ్యులంతా బీజేపీలో విలీనమయ్యారు. వారు ఆషామాషీ వ్యక్తులు కాదు. మెజార్టీ రాజ్యసభ సభ్యులు బీజేపీలోకేనా విజయవాడ, జనవరి 28 2019లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన నాలుగైదు నెలల తరవాత చంద్రబాబు విదేశీ పర్యటనకు వెళ్లారు.ఆయన అలా వెళ్లడం ఆలస్యం ఇటు.. ఒక్క కనకమేడల రవీంద్ర తప్ప మిగతా రాజ్యసభ సభ్యులంతా బీజేపీలో విలీనమయ్యారు. వారు ఆషామాషీ వ్యక్తులు కాదు. చంద్రబాబుకు అత్యంత నమ్మకస్తులు అయిన సుజనా చౌదరి,సీఎం రమేష్, టీజీ వెంకటేష్ లాంటి వాళ్లు. వారిని చంద్రబాబే బీజేపీలోకి పంపించారని వైసీపీ నేతలు ఆరోపిస్తూ ఉంటారు. జగన్ కూడా పలుమార్లు అదే చెప్పారు. ఇప్పుడు సేమ్ అదే…
Read MoreNarsampet:పేదవాడికి అండగా కాంగ్రెస్ ప్రభుత్వం
నిరుపేదలకు అండగా కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని 19 వ వార్డ్ కౌన్సిలర్ పెండెం లక్ష్మీరామానంద్ అన్నారు. పేదవాడికి అండగా కాంగ్రెస్ ప్రభుత్వం నర్సంపేట నిరుపేదలకు అండగా కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని 19 వ వార్డ్ కౌన్సిలర్ పెండెం లక్ష్మీరామానంద్ అన్నారు. శుక్రవారం పట్టణంలోని 19వ వార్డులో ప్రభుత్వం అందిస్తున్న ఆత్మీయ భరోసా పథకాలపై ఏర్పాటు చేసిన సమావేశంలో లక్ష్మీరామానంద్ మాట్లాడుతూ,తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 26 నుండి ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ పథకాల లబ్ధి జరుగుతుందన్నారు.ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ప్రజా సంక్షేమ పథకాలు అందిస్తుందని, ప్రతిపక్ష నాయకులు చేస్తూన్నటువంటి అసత్య ప్రచారాలకు ఎవ్వరు అధైర్యపడద్దని ,అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందుతాయి అని…
Read MoreAmaravati:జాతీయ ఓటర్ల దినోత్సవ ప్రతిజ్ణ చేయించిన ముఖ్య కార్యదర్శి ఎంకె మీనా
ఓటు హక్కు వినియోగంపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు భారత ఎన్నికల సంఘం ప్రతి ఏటా జనవరి 25వ తేదీన దేశవ్యాప్తంగా జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహించడం జరుగుతోంది. జాతీయ ఓటర్ల దినోత్సవ ప్రతిజ్ణ చేయించిన ముఖ్య కార్యదర్శి ఎంకె మీనా అమరావతి ఓటు హక్కు వినియోగంపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు భారత ఎన్నికల సంఘం ప్రతి ఏటా జనవరి 25వ తేదీన దేశవ్యాప్తంగా జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహించడం జరుగుతోంది. ఈనెల 25వ తేదీ రాష్ట్ర సచివాలయానికి సెలవు అయినందున ఒకరోజు ముందుగానే 15వ జాతీయ ఓటర్ల దినోత్సవ ఓటర్ల ప్రతిజ్ణ కార్యక్రమాన్ని శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో మొదటి బ్లాకు వద్ద సచివాలయ ఉద్యోగులతో సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి ముకేశ్ కుమార్ మీనా జాతీయ ఓటర్ల దినోత్సవ ప్రతిజ్ణ చేయించారు.ప్రజాస్వామ్యానికి మూలస్థంభం ఓటని భారత…
Read MoreSubhash Chandra Bose:నేతాజీ సుభాష్ చంద్రబోస్కు ఘన నివాళులు
ఆయన స్ఫూర్తి నేటి యువతకు ఎంతో అవసరం – భావితరాల కోసం ఆయన తన జీవితాన్ని దారపోశారు నేతాజీ సుభాష్ చంద్రబోస్కు ఘన నివాళులు ఆయన స్ఫూర్తి నేటి యువతకు ఎంతో అవసరం – భావితరాల కోసం ఆయన తన జీవితాన్ని దారపోశారు – ఈ రోజు ఆయనను స్మరించుకోవడం ఎంతో అదృష్టం – ముదిరాజ్ మహాసభ జాతీయ ప్రధాన కార్యదర్శి కాసాని వీరేష్ ముదిరాజ్ వెల్లడి.. హైదరాబాద్ 23 జనవరి (ఆదాబ్ హైదరాబాద్): భారత స్వాతం త్య్ర సమరయోధుడు, ఆజాద్ హింద్ ఫౌజ్ వ్యవస్థాప కుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా తెలంగాణ కబడ్డీ అసో సియేషన్ రాష్ట్ర అధ్యక్షులు, ముదిరాజ్ మహాసభ జాతీయ ప్రధాన కార్యదర్శి కాసాని వీరేష్ ముదిరాజ్ ఘన నివాళులు అర్పించారు. బ్రిటిష్ పాలనలో మగ్గిపోతున్న ప్రజలకు అండగా నిలిచి,…
Read MoreYadadri:జిల్లా వ్యాప్తంగా అలముకున్న మంచు
యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా దట్టమైన పొగ మంచు అలముకుంది. పొగ మంచుతో ప్రకృతి అందాలు కనువిందు చేస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా అలముకున్న మంచు వాహనాలు, రైళ్లకు అంతరాయం యాదాద్రి యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా దట్టమైన పొగ మంచు అలముకుంది. పొగ మంచుతో ప్రకృతి అందాలు కనువిందు చేస్తున్నాయి. ఇటు ప్రధాన ఆలయమైన యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వారి దేవాలయం పూర్తిగా పొగ మంచు దుప్పటలో కప్పుకుంది. దీంతో ప్రకృతి అందాలు కనువిందు చేస్తున్నాయి. వరంగల్ హైదరాబాద్ జాతీయ రహదారిపై పొగ మంచు కారణంగా వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి వాహనదారులు ఎక్కడికక్కడ రోడ్ల పక్కన వాహనాలను నిలుపుకొని ఉన్నారు ప్రధానంగా హైదరాబాద్ నుండి వరంగల్ వెళ్లే జాతీయ రహదారిపై ఇబ్బందుల కారణంగా వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. పొగ మంచు కారణంగా దక్షిణ మధ్య రైల్వేలు ఆలస్యంగా…
Read More