Bribe to measure the land of Chandrababu’s house | చంద్రబాబు ఇంటి స్థలం కొలవడానికి లంచం.. | Eeroju news

Bribe to measure the land of Chandrababu's house

చంద్రబాబు ఇంటి స్థలం కొలవడానికి లంచం.. డిప్యూటీ సర్వేయర్ సన్పెన్షన్ కుప్పం Bribe to measure the land of Chandrababu’s house కుప్పంలో సీఎం చంద్రబాబు కు చెందిన స్థలాన్ని కొలవడానికి లంచం తీసుకున్న డిప్యూటీ సర్వేయర్ ను అధికారులు సస్పెండ్ చేసారు.  చంద్రబాబు రాష్ట్రంలో ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో శాంతిపురం మండలం కడపల్లె పంచాయతీ శివపురం వద్ద ఓ స్థలాన్ని కొన్నారు. ఆ స్థలం జాతీయ రహదారి పక్కనే ఉన్న వ్యవసాయ భూమి. ఆ స్థలంలో గృహ నిర్మాణం చేసేందుకు టీడీపీ నేతలు వ్యవసాయ భూమిని భూ వినియోగ మార్పిడికి దరఖాస్తు ఇచ్చారు. ఆ స్థలాన్ని సబ్ డివిజన్ చేయాలని కోరాగా, డిప్యూటీ సర్వేయర్ సద్దాం హుస్సెన్ రూ. 1.80 లక్షల లంచం ఇవ్వాలని కోరారు. తప్పని సరి పరిస్థితుల్లో ఆ లంచం…

Read More

Security Arrangements Near EX CM Jagan Residence Were Removed | తాడేపల్లిలో జగన్ నివాసం దగ్గర అడ్డంకులు తొలగింపు | Eeroju news

Security Arrangements Near EX CM Jagan Residence Were Removed

తాడేపల్లిలో జగన్ నివాసం దగ్గర అడ్డంకులు తొలగింపు తాడేపల్లి Security Arrangements Near EX CM Jagan Residence Were Removed రాష్ట్రంలో . ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడ్డాక జగన్ నివాసం మార్గంలోని అడ్డంకులను ఒక్కొక్కటిగా తొలగిస్తున్నారు. జగన్ ప్రస్తుతం ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి కావడంతో ఆయన నివాసం వద్ద ఏర్పాటు చేసిన భద్రత టెంట్లను సోమవారం రాత్రి తొలగించారు, ఆయన నివాసానికి వెళ్లే నాలుగు లైన్ల రహదారిలో గతంలో అత్యంత ఆధునిక సామగ్రితో భద్రతా ఏర్పాటు చేశారు. ఇప్పుడు జగన్ నివాసానికి వెళ్లే నాలుగు లైన్ల రహదారిలో రాకపోకలు మరింత సుగమమయ్యేలా చర్యలు చేపట్టారు. వాహనాలను నిలిపి వేయకుండా వెళ్తే కట్టడి చేసే టైర్ కిల్లర్లు (మేకులతో కూడిన బారికేడ్లు), హైడ్రాలిక్ బుల్లెట్లను క్రేన్ సాయంతో తీసివేశారు. ఇవన్నీ విద్యుత్తో పని చేస్తాయి. వీటితో పాటు…

Read More

Massive arrangements for circumambulation of Giri | గిరిప్రదక్షిణ కోసం భారీ ఏర్పాట్లు | Eeroju news

Massive arrangements for circumambulation of Giri

గిరిప్రదక్షిణ కోసం భారీ ఏర్పాట్లు విశాఖపట్టణం, జూలై 2, (న్యూస్ పల్స్) Massive arrangements for circumambulation of Giri జులై నెల‌లో ఆషాడ పౌర్ణమి రోజున సింహాచ‌లంలో గిరి ప్రద‌క్షిణను వైభ‌వంగా నిర్వహించ‌నున్నారు. సింహాచలంలో సింహాద్రి అప్పన్నగా పిలిచే శ్రీ వ‌రాహ ల‌క్ష్మీన‌ర‌సింహ‌స్వామి దేవ‌స్థానం కొండ చుట్టూ 32 కిలో మీట‌ర్ల మేర ల‌క్షలాది మంది భ‌క్తులు గిరి ప్రద‌క్షిణ‌లో కాలి న‌డ‌క‌న చేరుకుంటారు.గిరి ప్రద‌క్షిణ కోసం సింహాచ‌లం దేవ‌స్థానం ఏర్పాట్లు చేస్తుంది. భ‌క్తుల‌కు ఎటువంటి అసౌక‌ర్యం క‌ల‌గ‌కుండా చ‌ర్యలు చేస్తుంది. జులై 20వ తేదీన సాయంత్రం 4.00 గంట‌ల‌కు కొండ దిగువ‌న తొలిపావంచా (కొండ ఎక్కే మొద‌టి మెట్టు) వ‌ద్ద నుంచి పుష్ప ర‌థం ప్రారంభం అవుతుంది. జులై 21న తుది విడ‌త చంద‌న స‌మ‌ర్పణ జ‌రుగుతుంది. భ‌క్తుల ర‌ద్దీ దృష్ట్యా జులై 20న…

Read More

International experts examining Polavaram | పోలవరాన్ని పరిశీలిస్తున్న అంతర్జాతీయ నిపుణులు | Eeroju news

International experts examining Polavaram

పోలవరాన్ని పరిశీలిస్తున్న అంతర్జాతీయ నిపుణులు ఏలూరు,జూలై 2, (న్యూస్ పల్స్) International experts examining Polavaram ఏపీలోని పోలవరం ప్రాజెక్టును అంతర్జాతీయ జలవనరుల నిపుణులు విజిట్ చేయనున్నారు. ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్న నిపుణులు.. క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు.ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పోలవరం ప్రాజెక్టుపై పూర్తిస్థాయిలో దృష్టిపెట్టింది. పోలవరం ప్రాజెక్టుపై ఏర్పడిన అనిశ్చితి పరిస్థితులు తొలగించేందుకు అంతర్జాతీయ నిపుణులను రంగంలోకి దించింది కేంద్రప్రభుత్వం. డిజైన్ రూపొందించేందుకు అంతర్జాతీయ స్థాయి డిజైన్ ఏజెన్సీ అఫ్రి సాయం తీసుకుంది. దీనికితోడు అమెరికాకు చెందిన డేవిడ్, గియాస్ ఫ్రాంకో డి సిస్కో, కెనడాకు చెందిన రిచర్డ్ బోన్నెల్లీ, సీస్ హించ్ బెర్గర్‌ వంటి నిపుణులు ఢిల్లీకి చేరుకున్నారు. పోలవరానికి ఎదురైన సవాళ్లపై వీరు అధ్యయనం చేయనున్నారు. అంతర్జాతీయ డ్యామ్ భద్రత నైపుణ్యం, సివిల్ ఇంజనీరింగ్, హైడ్రాలిక్ నిర్మాణాలు, స్ట్రక్చరర్ ఇంజనీరింగ్, జియో…

Read More

What is YCP chief Jagan’s next plan | వైసీపీ అధినేత జగన్ నెక్ట్స్ ప్లాన్ ఏంటి? | Eeroju news

What is YCP chief Jagan's next plan

 వైసీపీ అధినేత జగన్ నెక్ట్స్ ప్లాన్ ఏంటి? విజయవాడ, జూలై 2, (న్యూస్ పల్స్) What is YCP chief Jagan’s next plan ? వైసీపీ అధినేత జగన్ నెక్ట్స్ ప్లాన్ ఏంటి? ప్రతిపక్ష హోదా ఇచ్చేది లేదని టీడీపీ చెప్పడంతో ఆయన అసెంబ్లీకి వస్తారా? నేతలకు ఎలాంటి సూచనలు ఇవ్వబోతున్నారు? ఇవే ప్రశ్నలు ఫ్యాన్ పార్టీ కార్యకర్తలను వెంటాడుతున్నాయి.ఏపీ మాజీ సీఎం జగన్ మంగళవారం బెంగుళూరు నుంచి నేరుగా విజయవాడకు వచ్చారు. ఎయిర్‌పోర్టు నుంచి తాడేపల్లికి చేరుకోనున్నారు. అధినేత రావడడంతో గన్నవరం ఎయిర్ పోర్టులో భారీగా స్వాగతం పలికారు. జూన్ 22న తాడేపల్లి నుంచి పులివెందులకు వెళ్లారు  జగన్. మూడురోజులు ప్రజలు, నాయకులతో సమావేశమయ్యారు. 24న సతీసమేతంగా బెంగళూరుకు వెళ్లారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న పరిణామాలను క్షుణ్నంగా గమనించారు జగన్.  అధికారులను…

Read More

Nadendla Manohar showing power | పవర్ చూపిస్తున్న నాదెండ్ల మనోహర్ | Eeroju news

Nadendla Manohar showing power

పవర్ చూపిస్తున్న  నాదెండ్ల మనోహర్ కాకినాడ, జూలై 2, (న్యూస్ పల్స్) Nadendla Manohar showing power ఆంధ్రప్రదేశ్ లో కొత్త మంత్రి వర్గం ఏర్పాటయి పక్షం రోజులు కూడా కాలేదు. అయితే మంత్రులు అందరితో పోలిస్తే నాదెండ్ల మనోహర్ తన స్పెషాలిటీ చూపిస్తున్నారు. తనకున్న అనుభవాన్ని ఆయన ఉపయోగించి మరీ ఆయన తనకు కేటాయించిన శాఖలో ప్రక్షాళన చేపడుతున్నారు. అవినీతి ఎక్కువగా కనిపించే శాఖల్లో ఒకటి పౌర సరఫరాల శాఖ ఒకటి. ఈ శాఖ ద్వారా పేదలకు సక్రమంగా సేవలందిస్తే ఇటు ప్రభుత్వానికి, అటు పార్టీకి మంచి పేరు వస్తుంది. పౌరసరఫరాల శాఖ మంత్రిగా బాధ్యతలను చేపట్టిన నాదెండ్ల మనోహర్ తొలి రోజే ఆ శాఖల ఉన్నతాధికారులతో ఉన్నతస్థాయి సమీక్షను నిర్వహించారు.  సమీక్షలతో సరిపెట్టకుండా… కేవలం సమీక్షలతో సరిపెట్టలేదు. ఆయన ఫీల్డ్ లెవెల్ కు వెళ్లి…

Read More

CM Chandrababu’s key comments on volunteers | వాలంటీర్లపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు | Eeroju news

CM Chandrababu's key comments on volunteers

వాలంటీర్లపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు అమరావతి, CM Chandrababu’s key comments on volunteers ఏపీ వాలంటీర్లతో మాత్రమే పెన్షన్ పంపిణీ చేయించాలనే మూర్ఖత్వంతో ఏప్రిల్, మే నెలల్లో 33మంది చనిపోయే పరిస్థితిని వైసీపీ తీసుకొచ్చిందని సీఎం చంద్రబాబు విమర్శించారు. సచివాలయ సిబ్బందితో పెన్షన్లు ఇప్పించాలని అప్పుడు మేం కోరాం. వాళ్లు చేయలేదు. ఎందుకు జరగదో చూపిస్తామనే పట్టుదలతో వారితో ఒకేరోజు రాష్ట్రంలో పెన్షన్లు అందిస్తున్నాం, అని సీఎం వ్యాఖ్యానించారు.   AP CM Chandrababu’s open letter to pensioners | పింఛన్ దారులకు ఏపీ సీఎం చంద్రబాబు బహిరంగ లేఖ | Eeroju news

Read More

Free bus scheme for women soon | త్వరలో స్త్రీలకు ఉచిత బస్సు పథకం | Eeroju news

Free bus scheme for women soon

త్వరలో స్త్రీలకు ఉచిత బస్సు పథకం విశాఖపట్నం Free bus scheme for women soon ఫ్రీ బస్సు పథకంపై రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభిస్తా మని, మహిళలకు తీపి కబురు చెబు తామని అన్నారు. విశా ఖ నుంచే ఈ పథకం ప్రారంభమవుతుందని మంత్రి రామ్ప్రసాద్ రెడ్డి తెలిపారు.ప్రస్తుతం ఈ పథకం అమ లవుతోన్న తమిళనా డు, తెలంగాణ, కర్ణాటకల్లో పర్య టించి అధ్యయనం చేస్తామని చెప్పారు.ఈ సందర్భం గా ఆర్టీసీ విలీనం విషయంలో గత ప్రభుత్వంపై మంత్రి విమర్శలు గుప్పించారు. మాజీ సీఎం వైఎస్ జగన్.. ఆర్టీసీని ప్రభుత్వంలో పూర్తిగా విలీనం చేయలేదని ఆరోపించారు. సిబ్బంది,ఉద్యోగులకు ఇబ్బంది లేకుం డా ఆర్టీసీని ప్రక్షాళన చేస్తామని ఆయన ఉద్ఘాటించా రు. త్వరలోనే…

Read More

Festive atmosphere across the state | రాష్ట్రవ్యాప్తంగా పండుగ వాతావరణం | Eeroju news

Festive atmosphere across the state

రాష్ట్రవ్యాప్తంగా పండుగ వాతావరణం గన్నవరం Festive atmosphere across the state విజయవాడ నుంచి రోడ్డు మార్గన గన్నవరం విమానాశ్రయానికి హోం మంత్రి వంగలపూడి అనిత చేరుకున్నారు. మీడియాతో హోమ్ మినిస్టర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీని నెరవేర్చారు. రాష్ట్రవ్యాప్తంగా పండగ వాతావరణం నెలకొంది. పెంచిన పెన్షన్ 4000 తో పాటు, ఎన్నికల సమయంలో మూడు నెలలు 3000 కలిపి మొత్తం 7000 రూపాయలు,పెన్షన్లు లబ్ధిదారులకు ఇవ్వడం జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా శాంతి భద్రతలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి పరిపాలన కొనసాగిస్తాంమని అన్నారు.తరువాత ఆమె విశాఖపట్నం బయలుదేరి వెళ్లారు..     చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపిన మంత్రి అనిత | Minister Anita thanked Chandrababu | Eeroju news

Read More

Distribution of Social Finchans | సామాజిక ఫించన్లు పంపిణీ | Eeroju news

Finchans

సామాజిక  ఫించన్లు పంపిణీ విజయవాడ, జూలై 1, (న్యూస్ పల్స్) Distribution of Social Finchans అసెంబ్లీ ఎన్నికల్లో హామి ఇచ్చినట్టుగానే ఆంధ్రప్రదేశ్‌లో పెంచిన సామాజిక పింఛన్లు పంపిణీ ప్రారంభమైంది. ఉదయం ఆరు గంటలకే లబ్ధిదారుల ఇంటికి వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు పింఛన్లు అందజేశారు. వారితో మాట్లాడి వారి కుటుంబ స్థితిగతులు తెలుసుకున్నారు. ఆ డబ్బులను వారు ఎలా ఉపయోగిస్తున్నారో అడిగారు. వారితో సుమారు అరగంట పాటు మాట్లాడారు. అనంతరం పింఛన్ డబ్బులను నేరుగా అందజేసి సచివాలయ సిబ్బందితో అధికారిక కార్యక్రమాలు పూర్తి చేశారు. ఉండవల్లి నివాసం నుంచి ఉదయం 5.45కి బయల్దేరిన ముఖ్యమంత్రి చంద్రబాబు పెనుమాక గ్రామానికి చేరుకున్నారు. అక్కడ ఇద్దరు లబ్ధిదారులకు 6.20 గంటలకు ఎన్టీఆర్ భరోసా పింఛన్‌ అందజేశారు. ఎస్టీ కాలనీలోని లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి నేరుగా అందివ్వడంతో రాష్ట్రవ్యాప్తంగా పంపిణీ కార్యక్రమం…

Read More