Revanth Reddy Football Practice Revanth Reddy Football Practice : తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి ఫుట్బాల్ షూలు తొడిగి గ్రౌండ్లోనే ప్రాక్టీస్ ప్రారంభించారు. ప్రపంచ ప్రఖ్యాత ఫుట్బాల్ స్టార్ లియోనెల్ మెస్సీ జట్టుతో జరగనున్న ప్రత్యేక మ్యాచ్ కోసం సీఎం సిద్ధమవుతున్నారు. ఆదివారం రాత్రి హైదరాబాద్లోని మర్రి చెన్నారెడ్డి హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ గ్రౌండ్లో ఆయన సుమారు గంటపాటు శిక్షణ సెషన్లో పాల్గొన్నారు. ఈ ప్రాక్టీస్కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అయ్యాయి. డిసెంబర్ 13న మెస్సీ హైదరాబాద్ పర్యటనలో భాగంగా ఉప్పల్ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఒక ఫుట్బాల్ మ్యాచ్ ఏర్పాటు కానుంది. ఈ మ్యాచ్లో మెస్సీతో పాటు సీఎం రేవంత్ రెడ్డి కూడా తన టీమ్తో కలిసి ఆడనున్నారు. ఇందుకోసమే సీఎం ముందుగానే ప్రాక్టీస్ను…
Read MoreCategory: తెలంగాణ
Telangana
TG Elections : Complete Guide to Gram Panchayat Sarpanch Nomination: Eligibility, Documents & Procedure-2025
TG Elections : గ్రామ పంచాయతీ సర్పంచ్ నామినేషన్ – అర్హతలు, అవసరమైన పత్రాలు & పూర్తి ప్రక్రియ గ్రామ పంచాయతీ ఎన్నికల సమయంలో సర్పంచ్గా పోటీ చేయాలనుకునే అభ్యర్థులకు అర్హతలు, నామినేషన్ దాఖలు విధానం మరియు అవసరమైన పత్రాల గురించి పూర్తిస్థాయి సమాచారం ఇక్కడ అందిస్తున్నాం. సర్పంచ్ అభ్యర్థికి అవసరమైన అర్హతలు అభ్యర్థి కనీసం 21 ఏళ్ల వయస్సు నిండాలి. పోటీ చేయాలనుకునే గ్రామంలో ఓటరుగా నమోదు అయి ఉండాలి. క్రిమినల్ కేసులో శిక్ష, దివాలా తీరు, ప్రభుత్వానికి లేదా స్థానిక సంస్థలకు బకాయిలు ఉన్నవారిని అనర్హులుగా ప్రకటించవచ్చు. పోటీ చేస్తున్న స్థానం రిజర్వ్డ్ కేటగిరీ (SC, ST, BC, Women) అయితే, ఆ వర్గానికి చెందినవారై ఉండాలి. నామినేషన్ దాఖలు ప్రక్రియ ఎన్నికల కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం నియమించిన రిటర్నింగ్ ఆఫీసర్ (RO)…
Read MoreYS Jagan :హైదరాబాద్లో విచారణకు హాజరైన జగన్… వైసీపీ కార్యకర్తల హల్చల్, ‘2029’ నినాదాలతో హాట్టాపిక్
హైదరాబాద్లో వైఎస్ జగన్ హాజరు – వైసీపీ కార్యకర్తల సందడి, ‘2029’ నినాదాలతో వివాదం YS Jagan : ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురువారం హైదరాబాద్కు చేరుకున్నారు. అక్రమాస్తుల కేసులో నాంపల్లి సీబీఐ కోర్టులో జరుగుతున్న విచారణకు ఆయన వ్యక్తిగతంగా హాజరయ్యారు. జగన్ రాక సందర్భంగా బేగంపేట ఎయిర్పోర్ట్ పరిసరాలు, అలాగే నాంపల్లి సీబీఐ కోర్టు ప్రాంతం వైసీపీ కార్యకర్తలు, అభిమానులతో కిక్కిరిసిపోయాయి. పార్టీ జెండాలు, ప్లకార్డులు ప్రదర్శిస్తూ, జగన్కు అనుకూల నినాదాలు చేస్తూ కార్యకర్తలు వేడుక వాతావరణం సృష్టించారు. అయితే, ‘2029లో రప్ఫా రప్ఫా’ అంటూ అభిమానులు చేసిన నినాదాలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. భారీగా చేరుకున్న కార్యకర్తలను నియంత్రించేందుకు పోలీసులు అదనపు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎయిర్పోర్ట్ లోపలికి ప్రవేశించేందుకు కొందరు ప్రయత్నించడంతో, పోలీసులు అడ్డుకోవాల్సి…
Read MoreTelangana : తెలంగాణ పోలీసు శాఖలో కీలక పరిణామం: నలుగురు అధికారులకు కన్ఫర్డ్ ఐపీఎస్ హోదా
కన్ఫర్డ్ ఐపీఎస్లుగా హోదా కల్పిస్తూ కేంద్ర హోంశాఖ నిర్ణయం జాబితాలో సమయ్ జాన్రావు, శ్రీనివాస్, గుణశేఖర్, సునీత తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖలో ఒక ముఖ్యమైన పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్రానికి చెందిన నలుగురు నాన్-కేడర్ సీనియర్ పోలీసు అధికారులకు కన్ఫర్డ్ ఐపీఎస్ (Conferred IPS) హోదా కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ చందన్ కుమార్ అధికారికంగా ఆదేశాలు విడుదల చేశారు. ఐపీఎస్ హోదా పొందిన అధికారులు: సీహెచ్. సమయ్ జాన్రావు ఎస్. శ్రీనివాస్ కె. గుణశేఖర్ డి. సునీత ప్రస్తుతం వీరంతా వివిధ విభాగాల్లో ఎస్పీ (సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్) హోదాలో సేవలు అందిస్తున్నారు. తాజా ఉత్తర్వుల కారణంగా, వీరు ఇకపై ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపీఎస్) కేడర్కు ప్రమోషన్ పొందినట్లయింది. పదోన్నతికి కారణం:…
Read MoreCM RevanthReddy : పోలీసు అమరవీరుల దినోత్సవం: మావోయిస్టులకు సీఎం రేవంత్ రెడ్డి పిలుపు
విధి నిర్వహణలో పోలీసుల త్యాగాలు మరువలేనివని కొనియాడిన సీఎం అమరవీరుల కుటుంబాలకు అన్నివిధాలా అండగా ఉంటామని భరోసా సైబర్, డ్రగ్స్ నేరాల నియంత్రణలో తెలంగాణ పోలీసులది అగ్రస్థానమని కితాబు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్లోని గోషామహల్ స్టేడియంలో జరిగిన ‘పోలీసు అమరవీరుల స్మారక దినోత్సవం’లో పాల్గొన్నారు. అమరవీరులకు నివాళులర్పించిన అనంతరం ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. మావోయిస్టులకు పిలుపు: మిగిలిన మావోయిస్టులు కూడా జనజీవన స్రవంతిలో కలిసి, రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని సీఎం పిలుపునిచ్చారు. ఇటీవల మావోయిస్టులు లొంగిపోతున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. పోలీసుల సేవలు, సంక్షేమం: పోలీసులు సమాజానికి నమ్మకాన్ని, భరోసాను ఇస్తారని కొనియాడారు. వారి సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఇప్పటికే 16 వేల కానిస్టేబుల్, ఎస్ఐ ఉద్యోగాలు భర్తీ చేశామని తెలిపారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన…
Read MoreTSMedical : తెలంగాణ వైద్య విద్యలో కొత్త శకం: 102 పీజీ ఎండీ సీట్ల పెంపు
ప్రభుత్వ పీజీ వైద్య కళాశాలల్లో 102 ఎండీ సీట్ల పెంపు సీట్ల పెంపునకు ఆమోదం తెలుపుతూ జాబితా విడుదల చేసిన ఎన్ఎంసీ మొత్తం 1376కు చేరిన ప్రభుత్వ పీజీ సీట్ల సంఖ్య తెలంగాణ రాష్ట్రంలో పోస్ట్-గ్రాడ్యుయేట్ (పీజీ) వైద్య విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ) అందించిన శుభవార్త రాష్ట్ర వైద్య విద్యారంగంలో నూతన అధ్యాయానికి నాంది పలికింది. రాష్ట్రంలోని 9 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో కొత్తగా 102 ఎండీ సీట్లను పెంచుతూ ఎన్ఎంసీ కీలక ప్రకటన విడుదల చేసింది. ఈ నిర్ణయం ప్రభుత్వ కళాశాలల్లో పీజీ సీట్ల సంఖ్యను గణనీయంగా పెంచింది, ఇది వైద్య విద్య ఆశావహులకు గొప్ప అవకాశంగా మారింది. పీజీ సీట్ల సంఖ్య పెరుగుదల వివరాలు ఎన్ఎంసీ ప్రకటనతో తెలంగాణ ప్రభుత్వ వైద్య కళాశాలల్లో మొత్తం పీజీ సీట్ల సంఖ్య…
Read MoreTelanganaBandh : బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలి.బంద్ ఫర్ జస్టిస్
స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లకు బీసీల పట్టు ‘బంద్ ఫర్ జస్టిస్’ పేరుతో తెలంగాణ బంద్కు పిలుపు రాష్ట్రవ్యాప్తంగా డిపోలకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న ప్రధాన డిమాండ్తో తెలంగాణలో ఈరోజు బంద్ కొనసాగుతోంది. బీసీ సంఘాలు ‘బంద్ ఫర్ జస్టిస్’ పేరుతో ఇచ్చిన పిలుపునకు రాష్ట్రవ్యాప్తంగా అనూహ్య స్పందన లభించింది. బంద్ ప్రభావంతో ప్రజా రవాణా వ్యవస్థ పూర్తిగా నిలిచిపోగా, వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు సైతం ఎక్కడికక్కడ ఆగిపోయాయి. బంద్లో భాగంగా బీసీ సంఘాలు, వివిధ రాజకీయ పక్షాల నాయకులు తెల్లవారుజామున 4 గంటల నుంచే రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ డిపోల ఎదుట బైఠాయించి నిరసనలకు దిగారు. దీంతో ఒక్క బస్సు కూడా డిపోల నుంచి బయటకు రాలేదు. రాజధాని హైదరాబాద్లోని ఎంజీబీఎస్, జేబీఎస్ సహా రాజేంద్రనగర్,…
Read MoreKavitha : కవిత జాగృతి జనయాత్ర షురూ : ఈ నెల 25 నుంచి రాష్ట్రవ్యాప్త పర్యట
ప్రజా సమస్యలే ప్రధాన అజెండాగా రాష్ట్రవ్యాప్త పర్యటన ఆరు హామీల అమలు, బీసీ రిజర్వేషన్ల పెంపుపై ప్రధానంగా దృష్టి తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మరోసారి ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకుని, ప్రభుత్వ హామీల అమలుపై దృష్టి సారించే లక్ష్యంతో రాష్ట్రవ్యాప్తంగా ‘జాగృతి జనయాత్ర’ చేపట్టనున్నారు. ఈ నెల 25వ తేదీ నుంచి ఈ యాత్ర ప్రారంభం కానున్నట్లు జాగృతి నాయకులు అధికారికంగా వెల్లడించారు. ఈ యాత్రకు సంబంధించిన కార్యాచరణపై చర్చించేందుకు శుక్రవారం రంగారెడ్డి జిల్లా జాగృతి విస్తృత స్థాయి సమావేశం జరిగింది. జిల్లా అధ్యక్షుడు కప్పాటి పాండురంగారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ భేటీకి రాష్ట్ర నాయకులు కోల శ్రీనివాస్, నరేష్, అర్చన సేమపతి హాజరయ్యారు. యాత్రను విజయవంతం చేసేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై జిల్లా ముఖ్య నాయకులతో వీరు సమీక్ష…
Read MoreRentedHouse : హైదరాబాద్లో దారుణం: అద్దె ఇంటి బాత్రూమ్ బల్బ్లో సీక్రెట్ కెమెరా!
హైదరాబాద్ మధురానగర్లో అద్దె ఇంట్లో ఓనర్ నిర్వాకం బాత్రూంలోని బల్బులో రహస్యంగా కెమెరా ఏర్పాటు నిఘా కెమెరాను గుర్తించి షాకైన అద్దెదారుడు హైదరాబాద్లోని మధురానగర్ ప్రాంతంలో అద్దె ఇంట్లో నివసించే వారి భద్రతపై తీవ్ర ఆందోళన కలిగించే సంఘటన జరిగింది. తాము సురక్షితంగా ఉంటామని భావించే ఇంట్లోనే ఇంటి యజమాని నీచమైన చర్యకు పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే, మధురానగర్లోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్న ఒక వ్యక్తికి తమ బాత్రూమ్లోని బల్బుపై అనుమానం వచ్చింది. దాన్ని పరిశీలించగా, అందులో అత్యంత చాకచక్యంగా అమర్చిన రహస్య కెమెరా కనిపించింది. దీంతో అతను ఒక్కసారిగా షాక్కు గురై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతని ఫిర్యాదు మేరకు ఇంటి యజమానిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ దారుణ ఘటన ఇప్పుడు నగరవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. గతంలో హాస్టళ్లు, హోటళ్లు లేదా షాపింగ్ మాల్స్లోని…
Read MoreSingareni : సింగరేణి కార్మికులకు డబుల్ ధమాకా: దసరా, దీపావళికి కలిపి $3 లక్షల బోనస్!
సింగరేణి కార్మికులకు దీపావళి కానుక ఒక్కొక్కరి ఖాతాలో రూ. 1.03 లక్షల బోనస్ జమ కేంద్రం ప్రకటించిన పర్ఫామెన్స్ లింక్డ్ రివార్డు తెలంగాణలోని సింగరేణి కార్మికులకు పండుగల వేళ అదృష్టం రెట్టింపు అయింది. దసరా పండుగకు రాష్ట్ర ప్రభుత్వం నుండి భారీ బోనస్ అందుకున్న తరువాత, తాజాగా దీపావళి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం నుంచి మరో పెద్ద కానుక అందింది. కేంద్రం ప్రకటించిన పర్ఫామెన్స్ లింక్డ్ రివార్డు (పీఎల్ఆర్) క్రింద ఒక్కొక్క కార్మికుడి బ్యాంకు ఖాతాలో రూ. 1.03 లక్షల బోనస్ ఈరోజు జమ చేయబడింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన కోల్ ఇండియా ప్రతి సంవత్సరం అందించే ఈ పీఎల్ఆర్ బోనస్, ఈసారి అత్యధికంగా ఉంది. గత సంవత్సరంతో పోలిస్తే రూ. 9,250 పెరిగి, ఒక్కొక్కరికి రూ. 1.03 లక్షలు చెల్లించడం విశేషం. కోల్…
Read More