Andhra and Telangana :అగ్రిగోల్డ్ బాధితులకు ఊరట లభించింది! అగ్రిగోల్డ్ గ్రూప్ కంపెనీల నుంచి స్వాధీనం చేసుకున్న సుమారు రూ. 1,000 కోట్ల విలువైన స్థిర, చరాస్తులను బాధితులకు అప్పగించేందుకు ఈడీ (ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) గత నెలలో దాఖలు చేసిన రెస్ట్రిట్యూషన్ దరఖాస్తుకు హైదరాబాద్ స్పెషల్ పీఎంఎల్ఏ కోర్టు ఇటీవల ఆమోదం తెలిపింది. అగ్రిగోల్డ్ బాధితులకు శుభవార్త అగ్రిగోల్డ్ బాధితులకు ఊరట లభించింది! అగ్రిగోల్డ్ గ్రూప్ కంపెనీల నుంచి స్వాధీనం చేసుకున్న సుమారు రూ. 1,000 కోట్ల విలువైన స్థిర, చరాస్తులను బాధితులకు అప్పగించేందుకు ఈడీ (ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) గత నెలలో దాఖలు చేసిన రెస్ట్రిట్యూషన్ దరఖాస్తుకు హైదరాబాద్ స్పెషల్ పీఎంఎల్ఏ కోర్టు ఇటీవల ఆమోదం తెలిపింది.గత కొన్నేళ్లుగా అగ్రిగోల్డ్ బాధితులు తమ హక్కుల కోసం పోరాడుతున్నారు. ఈడీ అంచనా ప్రకారం, సుమారు 19 లక్షల మంది…
Read MoreTag: Agrigold
Agrigold | అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేస్తాం సిఎం రేవంత్ హామి | Eeroju news
అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేస్తాం సిఎం రేవంత్ హామి హైదరాబాద్ Agrigold అగ్రిగోల్డ్ అంశంపై సమగ్ర విచారణ జరిపి బాధితులకు న్యాయం చేస్తామని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ హామి ఇవ్వడం పట్ల తెలంగాణ అగ్రిగోల్డ్ బాధితుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు, సిపిఐ సహాయ కార్యదర్శి ఎన్.బాలమల్లేష్ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు ఎన్.సునీత హర్షం వ్యక్తం చేశారు. అగ్రిగోల్డ్ సంస్థ ఎక్కువ లాభాలు ఇస్తామని నమ్మించి ప్రజల నుంచి డిపాజిట్లను సేకరించి మోసం చేసిందని, వారికి న్యాయం చేయాలని కోరుతూ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎంఎల్ కూనంనేని సాంబశివరావు నేతృత్వంలో తెలంగాణ అగ్రిగోల్డ్ బాధితుల సంఘం ప్రతినిధుల బృందం సిఎం రేవంత్ కలిసి వినతి పత్రం సమర్పించింది. రాష్ట్రంలో అగ్రిగోల్డ్ బాధితులు 5 లక్షలమంది ఉన్నారని, వీరి నుంచి ఆ సంస్థ రూ.500 కోట్లను సేకరించిందని తిరిగి చెల్లించే…
Read More