కేసీఆర్ కు మరో చిక్కు… విద్యుత్ కొనుగోళ్లలో అవకతవకలు ఖమ్మం, నవంబర్ 4, (న్యూస్ పల్స్) KCR తెలంగాణలో విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో అవకతవకలు జరిగినట్టు న్యాయవిచారణ కమిషన్ గుర్తించింది. ఈ మేరకు కమిషన్ నివేధిక సిద్ధం చేయగా ప్రభుత్వం తదుపరి కార్యాచరణకు సిద్ధమౌతున్నట్టు తెలుస్తోంది. దాదాపు ఆరేడు అంశాలలో ఉల్లంఘనలు జరిగినట్టు గుర్తించగా ప్రభుత్వ ఖజానాపై భారం పడిందని నివేదికలో పేర్కొన్నట్టు తెలుస్తోంది. కొనుగోలులో ఏ స్థాయిలో అవకతవకలు జరిగాయి? బాధ్యులు ఎవరు అనే అంశాలను సైతం నివేధికలో పొందుపర్చినట్టు సమాచారం. నివేధికలోని అంశాల ఆధారంగా తదుపరి కార్యాచరణపై ప్రభుత్వం దృష్టిపెట్టబోతున్నట్టు తెలుస్తోంది.మంత్రి వర్గ సమావేశంలో సైతం దీనిపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయట. అదే విధంగా అసెంబ్లీ సమావేశాలలోనూ ఈ అంశంపై చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా గత బీఆర్ఎస్…
Read MoreTag: Eeroju news
Hyderabad | మెట్రో పనులు ప్రారంభం | Eeroju news
మెట్రో పనులు ప్రారంభం హైదరాబాద్, నవంబర్ 4, (న్యూస్ పల్స్) Hyderabad రేవంత్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెట్రో రైలు విస్తరణ పనుల్లో కీలక పురోగతి చోటుచేసుకుంది. భాగ్య నగరం నలుమూలలకు మెట్రో సేవల్ని అందించేలా ప్రణాళికలు రూపొందించగా.. తాజాగా పరిపాలనా అనుమతులు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.ఇప్పటి వరకు హైదరాబాద్ మహా నగరంలో కొన్ని ప్రాంతాలకే మెట్రో పరిమితమైన వేళ.. నూతన ప్రణాళికతో ఐదు నూతన కారిడార్లకు ప్రతిపాదనలు చేశారు. మొత్తంగా రెండో దశ పనులకు రూ. 24,269 కోట్లు అవసరమని అధికారులు అంచనాలు రూపొందించగా.. అందులో 30 శాతం నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వ వాటాగా సమకూర్చాల్సి ఉంటుంది. అంటే.. రూ.7313 కోట్లు. కేంద్రం సైతం ఈ ప్రాజెక్టుకు ఆర్థిక సహాయం అందించనుండగా… కేంద్రం వాటాగా 18 శాతం అంటే రూ.…
Read MoreLady Aghori | కేదార్ నాధ్ కు అఘోరీ… | Eeroju news
కేదార్ నాధ్ కు అఘోరీ… అదిలాబాద్, నవంబర్ 4, (న్యూస్ పల్స్) Lady Aghori కొన్ని రోజులుగా రాష్ట్రంలో హల్ చల్ చేస్తున్న మహిళా ఆఘోరీ రాష్ట్రాన్ని వదిలి వెళ్లిపోయింది. స్వస్థలంలోనే ఆత్మార్పణ చేసుకుంటానంటూ కొన్ని రోజులుగా హడావిడి చేస్తున్న మహిళా అఘోరీ.. వివిధ కారణాలతో ఎట్టకేలకు వెనక్కి తగ్గింది. ఇత ఈ రాష్ట్రంలో ఉండనంటూ కేథార్ నాథ్ వెళ్లిపోయింది. బెల్లంపల్లి మీదుగా కేథార్ నాథ్ వెళ్లిపోగా.. ఆమె వాహనాన్ని సరిహద్దుల వరకు అనుసరించిన పోలీసులు.. అఘోరీ వెళ్లిపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియకుండానే ఒక్కసారిగా కొండగట్టులో ప్రత్యక్ష్యం అయ్యింది. అప్పటి వరకు అఘోరాలు మాత్రమే తెలిసిన జనానికి.. తాను మహిళా అఘోరీని అంటూ హడావిడి చేసింది. అంజన్నకు ప్రత్యేక పూజలు చేసిన ఆమె.. అక్కడి నుంచి సికింద్రాబాద్ లో కలకలం సృష్టించిన ముత్యాలమ్మ…
Read MoreNorth Korea in support of Russia | రష్యాకు మద్దతుగా ఉత్తరకొరియా | Eeroju news
రష్యాకు మద్దతుగా ఉత్తరకొరియా మాస్కో, నవంబర్ 4, (న్యూస్ పల్స్) North Korea in support of Russia ప్రపంచంలో ప్రమాదకరమైన దేశాధినేతల్లో ఇద్దరు అయిన రష్యా ప్రెసిడెంట్ పుతిన్, ఉత్తర కొరియా నియంత కిమ్ యుద్ధంలో చేతులు తలిపారు. ఉక్రెయిన్ పై రష్యా చేస్తున్న పోరాటానికి ఉత్తర కొరియా తరపున పదివేల మంది వరకూ సైనికుల్ని పంపాలని నిర్ణయించింది. ఉక్రెయిన్తో రెండున్నరేళ్లుగా రష్యా యుద్ధం చేస్తోంది.ఈ యుద్ధంలో రష్యా కొన్ని వేల మంది సైనికుల్ని కోల్పోయినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇలాంటి సమయంలో సైనికుల కొరత ఏర్పడిందేమో కానీ తానున్నానంటూ మిత్రుడు కిమ్ స్నేహ హస్తం అందించారు.కిమ్ జోంగ్ ఉన్ క్రూరమైన ఉత్తరకొరియా నియంతగా పేరు పొందారు. ఆయనకు చైనా, రష్యాతో తప్ప ఏ దేశంతోనూ సంబంధాలు ఉండవు. ఆ రెండు దేశాల అధినేతలో ప్రెండ్ షిప్…
Read MoreCM Yogi Adityanath | యోగి ఆదిత్యనాధ్ కు రాజీనామా చేయాలని వార్నింగ్ | Eeroju news
యోగి ఆదిత్యనాధ్ కు రాజీనామా చేయాలని వార్నింగ్ లక్నో, నవంబర్ 4, (న్యూస్ పల్స్) CM Yogi Adityanath దేశంలో ఇటీవల బెదిరింపు ఫోన్కాల్స్, మెయిల్స్ పెరుగుతున్నాయి. ఇప్పటికే పదలు సంఖ్యలో విమానాలకు బాంబు బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చాయి. ఇక మహారాష్ట్రలో ఎన్సీపీ నాయకుడు మాజీ మంత్రి, ఎన్íసీపీ(అజిత్ పవార్) నాయకుడు బాబా సిద్దిక్ బాంద్రాలో కాల్చి చంపబడ్డారు. నటుడు సల్మాన్ఖాన్కు బెదిరింపులు వచ్చాయి. తాజాగా ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రికి ముప్పు కూడా వచ్చింది. ముంబై ట్రాఫిక్ పోలీస్ కంట్రోల్ రూమ్ యొక్క వాట్సాప్ హెల్ప్లైన్ నంబర్కు శనివారం(నవంబర్ 2న) సాయంత్రం గుర్తు తెలియని నంబర్ నుంచి మెస్సేజ్ వచ్చింది. యోగి ఆదిత్యనాథ్ పది రోజుల్లో రాజీనామా చేయకపోతే ‘బాబా సిద్దిక్ లాగా హతమారుస్తామని అందులో ఉంది. ఉలిక్కిపడిన ముంబై పోలీసులు వెంటనే దర్యాప్తు చేపట్టారు.…
Read MoreGST revenue | తెలుగు రాష్ట్రాలకు పెరిగిన జీఎస్టీ ఆదాయం | Eeroju news
తెలుగు రాష్ట్రాలకు పెరిగిన జీఎస్టీ ఆదాయం న్యూఢిల్లీ, నవంబర్ 4 (న్యూస్ పల్స్) GST revenue ఆంధ్రప్రదేశ్లో రూ.3,815 కోట్లు, తెలంగాణలో రూ.5,211 కోట్లు జీఎస్టీ వసూలు అయినట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది.2024 అక్టోబర్ వరకు ఎస్జీఎస్టీ నిధులు ఆంధ్రప్రదేశ్కు రూ.19,171 కోట్లు ఇచ్చినట్లు, తెలంగాణకు రూ.25,306 కోట్లు ఇచ్చినట్లు తెలిపింది.అక్టోబర్- 2024 కు సంబంధించిన జీఎస్టీ వసూలు దేశవ్యాప్తంగా రూ.1,42,251 కోట్లు వసూలు అయ్యాయని, గతేడాది అక్టోబర్లో రూ.1,28,582 కోట్లు వసూలు అయ్యాయని కేంద్రం తెలిపింది. ఈ ఏడాది ఏకంగా 10.63 శాతం వసూళ్లు పెరిగాయని వెల్లడించింది.ఆంధ్రప్రదేశ్లో గతేడాది అక్టోబర్ రూ.3,493 కోట్లు వసూలు కాగా, ఈ ఏడాది అక్టోబర్లో రూ.3,815 కోట్లు పెరిగిందని, పెరుగుదల 12 శాతం నమోదు అయిందని కేంద్రం తెలిపింది. తెలంగాణలో గతేడాది అక్టోబర్లో రూ.4,868 కోట్లు వసూలు…
Read MoreDK Aruna Comments On CM Revanth Reddy | సీఎం రేవంత్ రెడ్డి పై ఎంపి డికె అరుణ ఫైర్ | Eeroju news
సీఎం రేవంత్ రెడ్డి పై ఎంపి డికె అరుణ ఫైర్ హైదరాబాద్ DK Aruna Comments On CM Revanth Reddy సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ పై ఎంపి డికె అరుణ మండిపడ్డారు. సోనియా గాంధీ పుట్టిన రోజే అన్ని హామీలు అమలు చేస్తాం అన్నారు. ఏడాది కావస్తున్నా ఇంతవరకు ఏ ఒక్క హామీ పూర్తిగా అమలు చేయలేదు. ఒక్క ఇల్లు మొదలు పెట్టలేదు. కేంద్రం నిధులు లేకుండా వీళ్ళు ఇళ్లు కడతారా..? రైతు రుణమాఫీ సగం మందికి కాలేదు. సిగ్గులేకుండా రేవంత్ అబద్ధాలు చెప్తున్నారు. పక్క రాష్ట్రం కర్నాటకలో డికె శివకుమార్ ఫ్రీ బస్ ఎత్తేస్తాం అంటున్నారు. గ్రామాలకు బస్సులు బంద్ చేసి ఫ్రీ బస్ అంటున్నారు . అన్ని అమలు చేస్తున్నాం అనడానికి సీఎం రేవంత్ కు సిగ్గు ఉండాలి. ప్రధాని మోడీ…
Read MoreGodavari Pushkaras | గోదావరి పుష్కర ఏర్పాట్లు షురూ… | Eeroju news
గోదావరి పుష్కర ఏర్పాట్లు షురూ… రాజమండ్రి, నవంబర్ 4, (న్యూస్ పల్స్) Godavari Pushkaras కోట్లాది మంది పవిత్రంగా భావించే గోదావరి పుష్కరాలకు ముహూర్తం ఖరారైంది. దేశ విదేశాల నుంచి గోదావరి పుష్కరాలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రానున్నారు. గోదావరి పుష్కరాలకు అంతా సిద్ధమవుతుంది. ఇంకా రెండేళ్లకు పైగానే సమయం ఉన్నప్పటికీ ఇప్పటి నుంచే ప్రభుత్వం పుష్కరాలకు సంబంధించి అన్ని ఏర్పాట్లను ప్రభుత్వం ప్రారంభిస్తుంది. భక్తులకు ఏమాత్రం అసౌకర్యం కలగకుండా ఉండేలా అన్ని సౌకర్యాలతో పాటు భక్తులకు అన్ని రకాలుగా ఏర్పాట్లను చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం ప్రభుత్వం ముందస్తు కార్యాచరణ సిద్దం చేస్తున్నారు. చేపట్టాల్సిన పనుల పైన నిర్ణయానికి వచ్చారు. ఈ సారి గోదావరి పుష్కరాలు2027 జూలై 23 నుంచి ఆగస్టు 3వ తేదీ వరకు నిర్వహించాలని నిర్ణయించారు. ప్రతి పన్నెండేళ్లకు ఒకసారి పుష్కరాలు జరుగుతాయి.…
Read MoreYCP | వైసీపీ సైలెంట్ ప్లానింగ్…. | Eeroju news
వైసీపీ సైలెంట్ ప్లానింగ్…. విశాఖపట్టణం, నవంబర్ 4, (న్యూస్ పల్స్) YCP మొన్నటి వరకు సైలెంట్ గా ఉన్న వైసీపీ నేతలు ఒక్కొక్కరుగా నేడు కూటమిపై విమర్శల జోరు సాగిస్తున్నారు. ఎన్నికల ఫలితాల షాక్ నుండి ఇప్పుడిప్పుడే వైసీపీ నేతలు కోలుకుంటున్నారని చెప్పవచ్చు. కేవలం 11 సీట్లకే వైసీపీ పరిమితం కాగా, మాజీ సీఎం జగన్ ఇటీవల నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహించారు. వైసీపీ ప్రభుత్వ పాలన కాలంలో అంతా తానై ముందుండి నడిపించిన సజ్జల రామకృష్ణారెడ్డి కొద్దిరోజులు సైలెంట్ అయ్యారు. ఇటీవల టీడీపీ కార్యాలయంపై దాడికి సంబంధించి పోలీసుల విచారణకు సజ్జల హాజరయ్యారు.అప్పుడు కనిపించిన సజ్జల, తాజాగా కూటమి ప్రభుత్వం లక్ష్యంగా విమర్శల స్పీడ్ పెంచారని చెప్పవచ్చు. ఆదివారం తిరుపతిలో జరిగిన వైసీపీ కార్యక్రమంలో పాల్గొన్న సజ్జల మాట్లాడుతూ.. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం కనిపించడం లేదని,…
Read MoreAtchannaidu son’s political entry | అచ్చెన్నాయుడి కొడుకు పొలిటికల్ ఎంట్రీ… | Eeroju news
అచ్చెన్నాయుడి కొడుకు పొలిటికల్ ఎంట్రీ… శ్రీకాకుళం, నవంబర్ 4, (న్యూస్ పల్స్) Atchannaidu son’s political entry తెలుగుదేశం పార్టీలో పరిస్థితులు క్రమంగా సీనియర్ నేతలకు అర్ధమవుతున్నాయి. ఒకవైపు జరుగుతున్న పరిణామాలతో ముందు జాగ్రత్తలు పడుతున్నారు. ఇప్పటికే అనేక మంది సీనియర్లు పార్టీ లో ఫేడ్ అవుట్ అయ్యారు. కేబినెట్ కూర్పులోనే ఈ విషయం స్పష్టమయింది. ఎందుకంటే ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నప్పటికీ.. చినబాబు నారా లోకేష్ నిర్ణయాలే అమలవుతున్నట్లు స్పష్టమైన సంకేతాలు వెలువడుతున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో టిక్కెట్ల పంపిణీ దగ్గర నుంచి మంత్రి వర్గం విస్తరణ, నామినేటెడ్ పోస్టులు ఏది చూసినా లోకేష్ ముద్ర కనిపిస్తుంది. సీనియర్లు నిర్దాక్షిణ్యంగా పక్కన పెట్టేందుకు ఏ మాత్రం వెనకాడటం లేదు. కుటుంబ నేపథ్యం, పార్టీలో వారికున్న ట్రాక్ రికార్డును కూడా పరిగణనలోకి తీసుకోవడం లేదు. సీనియర్ నేతలు అనే…
Read More