Badwelu Municipal Commissioner Narasimha Reddy took charge | బాధ్యతలు స్వీకరించిన బద్వేలు మున్సిపల్ కమిషనర్ నరసింహారెడ్డి

Badwelu Municipal Commissioner Narasimha Reddy took charge

బాధ్యతలు స్వీకరించిన బద్వేలు మున్సిపల్ కమిషనర్ నరసింహారెడ్డి బద్వేలు Badwelu Municipal Commissioner Narasimha Reddy took charge బద్వేలు మున్సిపల్ కమిషనర్ గా వి నరసింహారెడ్డి బాధ్యతలు స్వీకరించారు ఈయన  చిత్తూరు నుండి ఇక్కడికి బదిలీపై వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీలో ప్రజల సమస్యలు గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. వైకాపా హయాంలో ఆయన ఐదు సంవత్సరాల పాటు పులివెందుల మున్సిపల్ కమిషనర్ గా పని చేశారు. ఎన్నికల సమయంలో తుడా సూపర్నెంట్గా పనిచేశారు. ఎన్నికల సమయంలో బద్వేలు మున్సిపల్ కమిషనర్ గా ఉన్న కృష్ణను ఇక్కడి నుంచి బదిలీ చేశారు.     Brands that don’t change even when governments change | ప్రభుత్వాలు మారినా మారని బ్రాండ్లు | Eeroju news

Read More

What is the real en convention dispute? | అసలు ఎన్ కన్వన్షన్ వివాదం ఏమిటీ | Eeroju news

What is the real en convention dispute?

అసలు ఎన్ కన్వన్షన్ వివాదం ఏమిటీ హైదరాబాద్, ఆగస్టు 24, (న్యూస్ పల్స్) What is the real en convention dispute? హైదరాబాద్‌లో హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ.. హైడ్రా అధికారులు దూకుడుగా వ్యవహరిస్తున్నారు. అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. ఈ క్రమంలో మాదాపూర్‌లోని నాగార్జునకు చెందిన ఎన్‌ కన్వెన్షన్‌ను హైడ్రా అధికారులు కూల్చివేశారు. ఇది అక్రమ కట్టడమని.. చెరువు స్థలంలో నిర్మించారంటూ ఫిర్యాదులు రావడంతో.. తెల్లవారుజామున.. అక్కడకి చేరుకుని… ఎన్‌ కన్వెన్షన్‌ను కూల్చివేశారు. నామరూపాలు లేకుండా… నిర్మాణాలను నేలమట్టం చేశారు. నోటీసులను గోడకు అంటించి.. వెంటనే కూల్చివేతలు ప్రారంభించారు. నిర్మాహకులకు కూల్చివేతలను అడ్డుకునే అవకాశం కూడా ఇవ్వలేదని తెలుస్తోంది. ముందస్తుగా నోటీసులు ఇచ్చి ఉంటే.. కోర్టుకు వెళ్లే స్టే తెచ్చుకునే అవకాశం ఉండేది. కానీ.. హైడ్రా అధికారులు ముందస్తు సమాచారం లేకుండా……

Read More

Tension at Women’s Commission office | మహిళా కమిషన్ ఆఫీసు వద్ద ఉద్రిక్తత | Eeroju news

Tension at Women's Commission office

మహిళా కమిషన్ ఆఫీసు వద్ద ఉద్రిక్తత హైదరాబాద్, ఆగస్టు 24, (న్యూస్ పల్స్) Tension at Women’s Commission office ఆర్టీసీ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణంపై కేటీఆర్ చేసిన కామెంట్స్‌పై మహిళా సమాజం నుంచి పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమైన సంగతి తెలిసిందే. దీంతో తన వ్యాఖ్యల పట్ల ఆయన ఎక్స్‌లో విచారం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనకు మహిళా కమిషన్‌ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కమిషన్‌కు వివరణ ఇచ్చేందుకు 11 గంటల సమయంలో కార్యాలయంకు వచ్చారు కేటీఆర్. ఈ సమయంలో తీవ్ర ఉద్రిక్తత చెలరేగింది. KTR వాహనాన్ని అడ్డుకునేందుకు మహిళా కాంగ్రెస్ నేతలు యత్నించారు. కేటీఆర్ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ.. పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.సమయంలోనే అక్కడికి చేరుకున్న బీఆర్‌ఎస్ మహిళా నేతలు…

Read More

Rains are rains for another 3 days | మరో 3 రోజులు వానలే వానలు | Eeroju news

Rains are rains for another 3 days

మరో 3 రోజులు వానలే వానలు హైదరాబాద్, ఆగస్టు 24, (న్యూస్ పల్స్) Rains are rains for another 3 days తెలంగాణలో వర్షాలు దండికొట్టనున్నాయి. హైదరాబాద్‌తోపాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారతీయ వాతవరణ కేంద్రం (ఐఎండీ) తెలిపింది. నేటి నుంచి రానున్న మూడు, నాలుగు రోజుల పాటు జోరు  వానలు కురుస్తాయని అంచనా వేస్తోంది. 16 జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ కూడా జారీ చేసింది. ఐఎండీ  హెచ్చరికలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు అధికారులు. తెలంగాణలోని ఆదిలాబాద్‌, జగిత్యాల, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, ములుగు, కరీంనగర్‌తోపాటు మెదక్‌లో ఇవాళ ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే… నిర్మల్‌, సంగారెడ్డి, మెదక్‌, నిజామాబాద్‌,  కామారెడ్డి, రంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని…

Read More

Heavy provision for Rythu Maha Dharna | రైతు మహా ధర్నాకు భారీ బందోబస్తు | Eeroju news

Heavy provision for Rythu Maha Dharna

రైతు మహా ధర్నాకు భారీ బందోబస్తు నిజామాబాద్ Heavy provision for Rythu Maha Dharna నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ లో రైతు ఐక్య కార్యాచరణ కమిటీ అధ్వర్యంలో నిర్వహేంచే మహాధర్నాకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు… ప్రధానంగా రైతులు వచ్చే ప్రాంతాలైన పోచంపాడ్ ఎక్స్ రోడ్డు ,కమ్మర్పల్లి, చెపూర్, గోవింద్ పెట్ అర్గుల్ ల్లో  చెక్ పోస్ట్ లు   ఏర్పాటు చేసి బందోబస్తు ఏర్పాటు చేశారు ….రైతులందరికీ 2లక్షల లోపు ఏ షరతులు లేకుండా రుణ మాఫీ చేయలన్న ప్రధాన డిమాండ్ తో టీజీఓ రైతులు ధర్నా పిలుపు ఇచ్చారు. రైతులు ధర్నాలు చేసేందుకు పర్మిషన్ తీసుకుంటే 163 సెక్షన్ ఏర్పాటు చేసి 45 మంది  కంటే ఎక్కువ ఉండకూడదని చెప్పడం సిగ్గుచేటని రైతు నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు… అయినప్పటికీ  రైతులు…

Read More

Unchanged hotels in Hyderabad | హైదరాబాద్ లో మారని హోటల్స్… | Eeroju news

Unchanged hotels in Hyderabad

హైదరాబాద్ లో మారని హోటల్స్… హైదరాబాద్, ఆగస్టు 24, (న్యూస్ పల్స్) Unchanged hotels in Hyderabad తెలంగాణ ఫుడ్ సేఫ్టీ అధికారులు హైదరాబాద్‌లోని పలు హోటళ్లలో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. తాజాగా.. ఆరాంఘర్‌లోని గోల్డెన్ పేర్స్ రెస్టారెంట్‌లో తనిఖీలు నిర్వహించారు. ఆ హోటల్ లోని పరిస్థితిని చూసి ఫుడ్ సేఫ్టీ అధికారులు అవాక్కయ్యారు. ఎఫ్‌బీవో రాష్ట్ర లైసెన్స్‌కు బదులుగా.. రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్‌తో ఈ హోటల్‌ను నిర్వహిస్తున్నట్టు గుర్తించారు. ఫెస్ట్ కంట్రోల్ రికార్డ్‌లు, ఫుడ్ హ్యాండ్లర్‌ల మెడికల్ ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు లేవని గుర్తించారు.హోటల్‌లోని కిచెన్, వంట సామాగ్రి నిల్వ చేసే గదులను అధికారులు పరిశీలించారు. ఈ హోటల్‌లో వంటగది కిటికీలు తీసి ఉంచారు. దీంతో బయట దుమ్ము అంతా వంటల్లో పడుతోంది. వంటగది అంతా ఈగలు, దోమలే కనిపించాయని ఫుడ్ సేఫ్టీ అధికారులు వెల్లడించారు. రిఫ్రిజిరేటర్ లోపల…

Read More

New railway line works to start | కొత్తగా ప్రారంభం కానున్న రైల్వే లైన్ పనులు | Eeroju news

New railway line works to start

కొత్తగా ప్రారంభం కానున్న రైల్వే లైన్ పనులు ఖమ్మం, ఆగస్టు 24, (న్యూస్ పల్స్) New railway line works to start తెలంగాణలో మరో కొత్త ట్రైన్ మార్గం నిర్మించనున్న సంగతి తెలిసిందే. ఒడిశాలోని మల్కన్‌గిరి నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లా భద్రాచలం మీదుగా బూర్గంపాడు మండలం పాండురంగాపురం వరకు కొత్త రైల్వే లైన్‌ నిర్మాణం చేపట్టనున్నారు. తాజాగా ఈ ప్రాజెక్టు నిర్మాణానికి మార్గం సుగమమైంది. 173.61 కి.మీల మార్గం కోసం రైల్వేశాఖ నిధులు మంజూరు చేసింది. రూ.3,591.76 కోట్లు మంజూరు చేసినట్లు ఆ శాఖ ప్రకటన విడుదల చేసింది. కొత్త ట్రైన్ ట్రాక్‌లో భాగంగా సివిల్‌ ఇంజినీరింగ్‌ పనులకు రూ.3,061.91 కోట్లు, ఎలక్ట్రికల్‌ ట్రాక్షన్‌ డిస్ట్రిబ్యూషన్‌కి మరో రూ.342.15 కోట్లు, ఎలక్ట్రికల్‌ (జనరల్‌)కు రూ.50.97 కోట్లు, ట్రాక్ సిగ్నల్, టెలి కమ్యూనికేషన్స్‌కు రూ.136.73 కోట్లు…

Read More

Electric buses… | ఎలక్ట్రిక్ బస్సులు… | Eeroju news

Electric buses...

ఎలక్ట్రిక్ బస్సులు… కరీంనగర్,  ఆగస్టు 24, (న్యూస్ పల్స్) Electric buses… మన దేశంలో పెట్రోల్, డీజిల్ వాహనాల వినియోగం అధికంగా ఉండడంతో దేశ రాజధాని ఢిల్లీలో ఎలక్ట్రిక్ సీఎన్జీ వాహనాల వినియోగం మొదలు పెట్టారు. ఈ నేపథ్యంలో దేశంలోని పలు రాష్ట్రాలలో పెట్రోల్, డీజిల్ వాహనాల వినియోగాలు తగ్గించి ఎలక్ట్రిక్ ,సిఎన్జి వాహనాలను వాడాలని నిర్ణయించింది కేంద్రం. ఇందులో భాగంగానే ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరిగేందుకు ఎన్నో ప్రచారాలు కూడా నిర్వహించారు. అందుకే ఎలక్ట్రిక్ వాహనాలపై సబ్సిడీ కూడా ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. అయితే ప్రస్తుతం ఉన్న కాలంలో ఎక్కడ చూసినా పొల్యూషన్ ప్రాబ్లం మనం చూస్తూనే ఉన్నాం. అయితే తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇటీవల కాలంలో టు అండ్ ఫోర్ వీలర్ ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరిగిందనే చెప్పుకోవచ్చు. అయితే సామాన్య ప్రజలు ఎలక్ట్రిక్…

Read More

Revanth Reddy | ట్రెండీగా రేవంత్… | Eeroju news

Revanth Reddy

ట్రెండీగా రేవంత్… హైదరాబాద్, ఆగస్టు 24, (న్యూస్ పల్స్) Revanth Reddy యువ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని అందరూ పిలుస్తూంటారు. నిజానికి ఆయన తాత అయి కూడా చాలా కాలం అయింది.  కానీ ఆయన వయసులో రాహుల్ గాంధీతో సమానం. ఇద్దరికీ 54 ఏళ్లే.   తాను తాత అయ్యానని రేవంత్ అనుకుంటారు కానీ వయసయిపోయిందని అనుకోరు. అందుకే యువతతో కలిసి ఫుట్ బాల్ మ్యాచులూ ఆడతారు. అదే యూత్ మైండ్ సెట్‌ని తన డ్రెస్సింగ్ స్టైల్‌లోనూ చూపిస్తారు. రాజకీయ నాయకుడు అంటే వైట్ అండ్ వైట్‌లో ఉండాలని ఓ అప్రటిత రూల్ మన దేశంలో ఉంది.  ఖద్దరు వస్త్రాలు ధరించి పైన అరకోటు వేసుకుంటేనే పొలిటికల్ లీడర్ లుక్ వస్తుందని.. ఆ హుందానం వస్తుందని అనుకుంటారు. ఎక్కువ మంది డిజైనర్లు కూడా ఇదే ప్రిఫర్…

Read More

Chandrababu | చంద్రబాబు నాల్గో బెస్ట్ సీఎం | Eeroju news

Chandrababu

చంద్రబాబు నాల్గో బెస్ట్ సీఎం న్యూఢిల్లీ, ఆగస్టు 24, (న్యూస్ పల్స్) Chandrababu దేశంలోనే ఏపీ సీఎం చంద్రబాబు సీనియర్ మోస్ట్ లీడర్. ప్రధాని మోడీ కంటే ముందుగానే రాజకీయాల్లోకి వచ్చారు. 1978లోనే తొలిసారిగా ఎమ్మెల్యే అయ్యారు. మంత్రి పదవి కూడా దక్కించుకున్నారు. తెలుగుదేశం పార్టీలో చేరిన ఆయన అనతి కాలంలోనే ఆ పార్టీని హస్తగతం చేసుకోగలిగారు. 1995లో తొలిసారిగా సీఎం అయ్యారు. ఇప్పటివరకు ఈ రాష్ట్రానికి నాలుగు సార్లు సీఎం గా పదవీ బాధ్యతలు చేపట్టే అవకాశం ఆయనకు వచ్చింది. సుదీర్ఘకాలం ప్రతిపక్ష నేత పాత్ర కూడా పోషించారు. అపారమైన అనుభవం ఆయన సొంతం. రాజకీయంగా చాణుక్యుడు అన్న పేరు ఉంది. అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ గా ఆయనను చెప్పుకుంటారు. 2014లో రాష్ట్ర విభజనతో.. నవ్యాంధ్రప్రదేశ్ కు తొలి సీఎం అయ్యారు. ఇప్పుడు రెండోసారి సీఎం…

Read More