యుద్ధభూమిలో ప్రధాని మోడీ కామాలా,,, ఫుల్ స్టాప్పా… Prime Minister Modi on the battlefield న్యూఢిల్లీ, ఆగస్టు 24, (న్యూస్ పల్స్) ప్రధాన మంత్రి నరేంద్రమోదీ వరుసగా మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టి తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ రికార్డును సమయం చేశారు. ఇక రెండు పర్యాయాలు సంపూర్ణ మెజారిటీతో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కానీ, ఈసారి టీడీపీ, జేడీయూ మద్దతుతో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడింది. సంకీర్ణ ప్రభుత్వమే అయినా.. నిర్ణయాలను మాత్రం మోదీ స్వేచ్ఛగా తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన వారానికి ఆయన ఇటలీ ప్యటనకు వెళ్లారు. తర్వాత నెల రోజులకు రష్యాలో పర్యటించారు. ద్వైపాక్షిక చర్చలు జరిపారు. తాజాగా పోలాండ్, ఉక్రెన్ పర్యటనలో ఉన్నారు. భారత ప్రధాని పోలండ్లో పర్యటించడం 40 ఏళ్ల తర్వాత ఇదే.…
Read MoreTag: Eeroju news
KCR Rythu Yatra | త్వరలో కేసీఆర్ రైతు యాత్ర..? | Eeroju news
త్వరలో కేసీఆర్ రైతు యాత్ర..? హైదరాబాద్ KCR Rythu Yatra మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బయటకు ఎప్పుడొస్తరు అసెంబ్లీకి రారు ప్రజా సమస్యలపై నోరు తెరవరా ప్రజల గోడు పట్టని నేతకు ప్రతిపక్ష నాయకత్వ పదవి ఎందుకు? ఇలా కొంతకాలంగా తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో కేసీఆర్ రైతు యాత్రకు రెడీ అవుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హమీలు నెరవేరటం లేదని. రుణమాఫీపై కాంగ్రెస్ సర్కార్ మోసం చేస్తుందని కొంత కాలంగా బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. కేటీఆర్.. హరీష్ రావులు పోటీ పడి సవాళ్లు విసురుతూ యాత్రలు కూడా చేస్తున్నారు. అయినా ప్రతిపక్ష నేత కేసీఆర్ మాత్రం సైలెంట్ గానే ఉన్నారు. ఎంపీ ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత కేసీఆర్ బయట ఎక్కడా కనపడలేదు. బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు మాత్రం అసెంబ్లీకి వచ్చి, బడ్జెట్ పై…
Read MoreLand acquisition notification should be released in full – District Collector Koya Shri Harsha | భూ సేకరణ నోటిఫికేషన్ పకడ్బందీగా విడుదల చేయాలి | Eeroju news
భూ సేకరణ నోటిఫికేషన్ పకడ్బందీగా విడుదల చేయాలి -జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష పెద్దపల్లి Land acquisition notification should be released in full – District Collector Koya Shri Harsha ఎన్టిపిసి లోని తెలంగాణ పవర్ ప్లాంట్ స్టేజి 2 యాష్ డైక్ నిర్మాణానికి అవసరమైన భూసేకరణ నోటిఫికేషన్ పకడ్బందీగా విడుదల చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సమీకృత కలెక్టరేట్ లో ఎన్టిపిసి భూ సేకరణ పై సంబంధిత అధికారులతో సమావేశాన్ని అదనపు కలెక్టర్ జి.వి.శ్యామ్ ప్రసాద్ లాల్ లతో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ అంతర్గాం మండలం మొగల్ పహాడ్ గ్రామంలో తెలంగాణ పవర్ ప్లాంట్…
Read MoreFunds into beneficiary accounts of gas cylinders within 48 hours | 48 గంటల్లో గ్యాస్ సిలిండర్ల లబ్దిదారుల ఖాతాల్లోకి డబ్బులు | Eeroju news
48 గంటల్లో గ్యాస్ సిలిండర్ల లబ్దిదారుల ఖాతాల్లోకి డబ్బులు హైదారాబాద్ Funds into beneficiary accounts of gas cylinders within 48 hours మహాలక్ష్మి పథకంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం రూ. 500కే సబ్సిడీ గ్యాస్ సిలిండర్ అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ గ్యాస్ సిలిండర్ సబ్సిడీ నగదు లబ్ధిదారుల ఖాతాల్లో ఎప్పుడు పడుతాయనేది క్లారిటీ లేకపోవడంతో ప్రజల్లో ఆందోళన పెరిగింది. దీంతో వినియోగదారులకు సిలిండర్ డెలివరీ అయిన 48 గంటల్లోనే వారి బ్యాంకు ఖాతాలోకి సబ్సిడీ పైసలు జమ కావటంతో పాటు, ఫోన్లకు మెసేజ్ వచ్చేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. Telangana Chief Minister Revanth Reddy | దసరా తర్వాత మహిళలకు గుడ్ న్యూస్ | Eeroju news
Read MoreCrocodile Hull Chal Chal in the farm | పొలంలో మొసలి హల్ చల్ | Eeroju news
పొలంలో మొసలి హల్ చల్ జోగులాంబ గద్వాల Crocodile Hull Chal Chal in the farm మల్దకల్ మండల కేంద్రంలోని దేవరచెరువు వెనుక చాకలి కందన్ సవారి యొక్క సీడ్ పత్తి పొలంలో మొసలి కలకలం రేపింది. శుక్రవారం ఉదయం పొలంలో పనిచేస్తున్న కూలీలకు మొసలి కనిపించడంతో వారికి గుండె ఆగినంత పనైంది. భయభ్రాంతులకు గురైన కూలీలు వెంటనే పోలీసులు, అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు అటవీ సిబ్బంది రైతుల సహాయంతో మొసలిని పట్టుకున్నారు. భారీ వర్షాలకు చెరువులు, కుంటలు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో మొసలి పొలంలోకి వచ్చి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. Dog Attacks | వామ్మో….భౌ..భౌ… శునకాల బెడద | Eeroju news
Read MorePurandeshwari visited Durgamma | దుర్గమ్మను దర్శించుకున్న పురందేశ్వరి | Eeroju news
దుర్గమ్మను దర్శించుకున్న పురందేశ్వరి ఇంద్రకీలాద్రి Purandeshwari visited Durgamma బిజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు,ఎంపి దగ్గుబాటి పురందరేశ్వరి శుక్రవారం కుటుంబసభ్యులతో వచ్చి శ్రీ అమ్మవారి ఖడ్గమాలార్చన సేవలో పాల్గొన్నారు. వీరికి ఆలయ వేదపండితులు వేదాశీర్వచనం చేసి శ్రీ అమ్మవారి ప్రసాదములు, శేషవస్త్రము, చిత్రపటం అందజేసారు. తరువాత వీరు శ్రీ మల్లేశ్వర స్వామి వారి అభిషేకం సేవలో పాల్గొన్నారు. A month long buzz in the presence of Durgamma | దుర్గమ్మ సన్నిధిలో నెల రోజుల సందడి | Eeroju news
Read MoreDeputy Chief Minister Pawan Kalyan | ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ఘన స్వాగతం | Eeroju news
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ఘన స్వాగతం రేణిగుంట, Deputy Chief Minister Pawan Kalyan శుక్రవారం ఉదయం రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న ఉప ముఖ్య మంత్రి మరియు పంచాయితీ రాజ్, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ కు ఘన స్వాగతం లభించింది. అయనకు జెసి శుభం బన్సల్, తిరుపతి ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు, పులివర్తి నాని, ఆర్డీఓ రవి శంకర్ రెడ్డి, ఎస్ డి సి ప్రోటోకాల్ చంద్రశేఖర్, సిసి ఎఫ్ చంద్ర శేఖర్ రావు, డి ఎఫ్ ఓ సతీష్ రెడ్డి తదితర అధికారులు, ప్రజా ప్రతినిధులు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. తరువాత అయన అన్నమయ్య జిల్లాలోని పలు గ్రామ సభలలో పాల్గొనటానికి బయల్దేరి వెళ్లారు. Key post for JC…
Read MoreJennifer Lopez divorced for the fifth time | ఐదోసారి జెన్నీఫర్ లోపేజ్ విడాకులు | Eeroju news
ఐదోసారి జెన్నీఫర్ లోపేజ్ విడాకులు న్యూయార్క్, ఆగస్టు 23, (న్యూస్ పల్స్) Jennifer Lopez divorced for the fifth time హాలీవుడ్ జంట బెన్ అప్లెక్స్-జెన్నీఫర్ లోపేజ్ విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. రెండేళ్ల వివాహ బంధానికి వారు ముగింపు పలకబోతున్నారు. లాస్ ఏంజెల్స్ లోని కౌంటీ న్యాయస్థానంలో వారు విడాకుల దరఖాస్తు చేసుకున్నారు. ఈ మేరకు జెన్నిఫర్ ఈ పిటిషన్ ను దాఖలు చేసింది. కాగా వీరిద్దరూ లాస్ వెగాస్ లో 2022లో వివాహం చేసుకున్నారు. వీరిద్దరికి 2002 నుంచి పరిచయం ఉంది. తర్వాత 20 ఏండ్లకు వీరు పెండ్లి ద్వారా ఏకమయ్యారు. ఇక జెన్నిఫర్ ఇలా బ్రేకప్ చెప్పడం ఇది ఐదోసారి. బెన్ కు ఇది మూడోసారి. జెన్నిఫర్ గతంలో ఓజానీ, మార్క్ అంథోని, క్రిస్ జూడ్ తో బ్రేకప్ చెప్పింది. ఇక…
Read MoreThat one village deposits are 7 thousand crores | ఆ ఒక్క విలేజ్ డిపాజిట్లు 7 వేల కోట్లు | Eeroju news
ఆ ఒక్క విలేజ్ డిపాజిట్లు 7 వేల కోట్లు గాంధీనగర్, ఆగస్టు 23, (న్యూస్ పల్స్) That one village deposits are 7 thousand crores గ్రామాలు అనగానే.. చాలా వరకు రైతులు, కూలీలు, పేద ప్రజలు గుర్తొస్తారు. కాకపోతే గ్రామీణులు అమాయకంగా ఉంటారు. కళ్లాకపటం తెలియదు. మోసాలు తెలియవు. ప్రపంచంలో అంత్యంత సంపన్న వ్యక్తులు, దేశాలు, నగరాల గురించి మీరు వినే ఉంటారు. మరి సంపన్న గ్రామం గురించి మీరెప్పుడైనా విన్నారా? అవును మీరు విన్నది నిజమే. మనదేశంలోని ఓ రాష్ట్రానికి చెందిన గ్రామం ఆసియాలోని అత్యంత సంపన్న గ్రామంగా అవతరించింది. భారత్లో వ్యాపారులు అనగానే గుర్తొచ్చేది గుజరాతీలు. వీరిని మించిన వ్యాపారులు ఎక్కడా లేరన్న అభిప్రాయం ఉంది. వీరు మన దేశంతోపాటు ప్రపంచ వ్యాపారం రంగంలో వీరే అగ్రస్థానంలో ఉంటారు. తాజాగా గుజరాత్…
Read MoreVolunteer system | వలంటీర్ల వ్యవస్థ పై తాడో పేడో…. | Eeroju news
వలంటీర్ల వ్యవస్థ పై తాడో పేడో…. విజయవాడ, ఆగస్టు 23, (న్యూస్ పల్స్) Volunteer system ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 75 రోజులు దాటుతోంది. ఎన్నికల్లో అధికారంలోకి రావడానికి టిడిపి కూటమి ప్రజలకు చాలా రకాల హామీలు ఇచ్చింది. ముఖ్యంగా సూపర్ సిక్స్ పథకాలను ప్రకటించింది. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు 5 ముఖ్యమైన ఫైళ్లపై సంతకం చేశారు. ఎన్నికల హామీలను అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే పింఛన్ల పెంపు, అన్న క్యాంటీన్ల ప్రారంభం వంటివి చేపట్టారు. ప్రాధాన్యత క్రమంలో మిగతా హామీలను అమలు చేస్తామని సీఎం చంద్రబాబు తో పాటు మంత్రులు చెబుతున్నారు. అయితే తమను కొనసాగిస్తారని చాలామంది వాలంటీర్లు ఆశించారు. కానీ మూడు నెలలు దాటుతున్న వారి విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. రాష్ట్రవ్యాప్తంగా రెండున్నర లక్షల మంది వాలంటీర్లు…
Read More