డ్రగ్స్ అరికట్టేందుకు ప్లాన్ హైదరాబాద్, జూలై 15 (న్యూస్ పల్స్) A plan to curb drugs రాష్ట్రంలో డ్రగ్స్ ను అరికట్టేందుకు ప్రభుత్వం సరికొత్త వ్యూహంతో ముందుకు వెళ్తోంది. రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ హైస్కూళ్లల్లో ప్రహరీ క్లబ్ లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. పాఠశాలలు, పిల్లల సంరక్షణ కేంద్రాల పరిసరాల్లో మాదకద్రవ్యాల విక్రయాలు జరగకుండా, విద్యార్థులు వాటి బారిన పడకుండా ప్రహరీ క్లబ్ లు నిఘా పెట్టనున్నాయి. ఇందుకు సంబంధించి విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి బుర్రా వెంకటేశం ఆదేశాలు జారీ చేశారు. పిల్లలను మాదకద్రవ్యాల దుర్వినియోగం నుంచి దూరం చేయడానికి ప్రహరీ క్లబ్ లను ఏర్పాటు చేయనున్నారు. పాఠశాలల్లో ప్రహరీ క్లబ్ అధ్యక్షుడిగా హెడ్ మాస్టర్ లేదా ప్రిన్సిపాల్ ఉండనున్నాడు. వైస్ ప్రెసిడెంట్ గా సీనియర్ టీచర్ లేదా ఫ్రెండ్లీ టీచర్ ఉంటారు.…
Read MoreTag: Eeroju news
Congress Route Map on Jobs | ఉద్యోగాలపై కాంగ్రెస్ రూట్ మ్యాప్ | Eeroju news
ఉద్యోగాలపై కాంగ్రెస్ రూట్ మ్యాప్ హైదరాబాద్, జూలై 15 (న్యూస్ పల్స్) Congress Route Map on Jobs తెలంగాణ రాకముందు ఏళ్లుగా పోరాటం.. తెలంగాణ వచ్చాక కూడా పదేళ్లుగా పోరాటం.. దేనికి ఉద్యోగాల కోసం. ఉన్న ఇంటిని విడిచి.. కోచింగ్ సెంటర్లకు వేలల్లో ఫీజులు కట్టి.. సగం తిని.. తినకా చెట్ల కింద కూర్చొని చదివేది ఎందుకు.. ? నోటిఫికేషన్లు పడతాయని.. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో నోటిఫికేషన్లు వచ్చి ఉద్యోగాలు సాధించే సమయం వచ్చే సరికి మళ్లీ అవే ఆందోళనలు. ఈసారి నోటిఫికేషన్లను వాయిదా వేయాలని.. ఇదేక్కడి లాజిక్.. ? మనం ఇన్నేళ్లుగా పోరాటాలు చేసింది ఈ ఉద్యోగాల కోసమే కదా.. తీరా చేతి వరకు వచ్చాక మళ్లీ వాయిదాలు వేస్తూ పోతే.. పరీక్షలు నిర్వహించేది ఎప్పుడు? ఫలితాలు వచ్చేదెప్పుడు? అందుకే ఈ విషయంలో…
Read MoreHeavily grown pulses | భారీగా పెరిగిన పప్పు దినుసులు | Eeroju news
భారీగా పెరిగిన పప్పు దినుసులు హైదరాబాద్, జూలై 15 (న్యూస్ పల్స్) Heavily grown pulses సామాన్యులకు నిత్యవసర సరుకులు ధరలు షాక్లు మీద షాక్లు ఇస్తున్నాయి. ఆకాశాన్నంటిన ధరలతో పేదలు, సగటు వేతనజీవి బెంబేలెత్తిపోతున్నారు. మెున్నటి వరకు కేజీ టమోటా రూ.100కు పైగా పలకగా.. క్రమంగా ఆ ధరలు తగ్గుతున్నాయి. టమాట ధరలు తగ్గుతున్నాయని ఆనందపడే లోపే.. కందిపప్పు ధరలు కొండెక్కి కూర్చొని సామాన్యుడికి పట్టపగలే చుక్కలు చూపిస్తున్నాయి.నిన్న మెున్నటి వరకు కేజీ రూ.140-160 మధ్య ఉన్న కంది పప్పు ధర అమాంతం పెరిగింది. ప్రస్తుతం కిలో కంది పప్పు ధర రూ. 180-200 వరకు విక్రయిస్తున్నారు. సూపర్ మార్కెట్లలో క్వాలిటీని బట్టి కేజీ రూ. 220-240 వరకు కూడా ధర పలుకుతోంది. ఇక కందిపప్పుతో పాటు మిగతా పప్పుల ధరలు కూడా పెరిగాయి. కేజీ…
Read MoreA huge python on the road | రోడ్డు పై భారీ కొండ చిలువ | Eeroju news
రోడ్డు పై భారీ కొండ చిలువ ఖమ్మం A huge python on the road ఖమ్మం జిల్లా మధిర మండలం మాటూరుపేట లింక్ రోడ్డు నుండి అంబారుపేట వెళ్లే రహదారిలో రోడ్డుపై భారీ కొండచిలువ రావడంతో వాహనదారుల ఒక్కసారిగా భయాందోళనకు గురైయ్యారు. అయితే కొండచిలువ రోడ్డు దాటి పొలాల్లోకి వెళ్లిపోవడంతో వాహనదారుల వెళ్లిపోయారు. అడవి ప్రాంతంలో ఉండే కొండ చిలువ మైదన ప్రాంతంలో కనిపించడంతో ఒక పక్క భయం మరోపక్క ఆసక్తిగా తిలకించారు.
Read MorePadi Kaushik Reddy effigy burning | పాడి కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం | Eeroju news
పాడి కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం హైదరాబాద్ Padi Kaushik Reddy effigy burning ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పై పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెస్ శ్రేణులు కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. సోమాజిగూడ కార్పొరేటర్ మనం సంగీత యాదవ్, కాంగ్రెస్ నాయకులు శ్రీనివాస్ యాదవ్ ల ఆధ్వర్యంలో దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన దానంపై వ్యాఖ్యలు చేసే అర్హత కౌశిక్ లేదని మండిపడ్డారు. గత ఎన్నికల్లో భార్య పిల్లలను అడ్డుపెట్టుకొని గెలిచిన నువ్వు బీసీ నేతను విమర్శిస్తావా అంటూ మండిపడ్డారు. దానం జోలికి వస్తే హైదరాబాద్ లో తిరగనివ్వమని హెచ్చరించారు. మీ పార్టీ నుంచి వెళ్లిపోయే ఎమ్మెల్యేలను కాపాడుకోలేని మీరు ఇతర పార్టీల నేతలను ఎలా విమర్శిస్తారని దుయ్యబట్టారు. ఇప్పటికైనా…
Read MoreFarmers of Amaravati visited Tirumala Srivari | తిరుమల శ్రీవారి ని దర్శించుకున్న అమరావతి రైతులు | Eeroju news
తిరుమల శ్రీవారి ని దర్శించుకున్న అమరావతి రైతులు తిరుమల Farmers of Amaravati visited Tirumala Srivari ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావడం, అమరావతి ఉద్యమ ఆకాంక్షలు నెరవేరడంతో అమరావతి రైతులు కృతజ్ఞత పాదయాత్ర చేపట్టారు. శ్రీవారి దర్శనార్థం అలిపిరి నడకమార్గం నుంచి తిరుమలకు బయలుదేరారు. గత నెల 24న అమరావతి వెంకటపాలెం నుంచి వీరు పాదయాత్ర ప్రారంభించారు. 30 మంది రైతులు 17 రోజులుగా 433 కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణించి శనివారం తిరుపతికి చేరుకున్నారు. ఆదివారం అలిపిరి కాలిబాటలో తిరుమలకు చేరుకొని స్వామివారికి మొక్కులు చెల్లించనున్నారు. సోమవారం ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో మూడు రాజధానుల ప్రకటనను వ్యతిరేకిస్తూ అమరావతి రైతులు న్యాయస్థానం టూ దేవస్థానం పాదయాత్రను విజయవంతంగా సాగించిన విషయం తెలిసిందే. Trek from Amaravati to…
Read MoreRBI bonds on the screen | తెరమీదకు ఆర్బీఐ బాండ్లు | Eeroju news
తెరమీదకు ఆర్బీఐ బాండ్లు హైదరాబాద్, జూలై 15 (న్యూస్ పల్స్) RBI bonds on the screen మీరు మీ సంపాదనలో నుంచి ఏమైనా డబ్బులు పొదుపు చేస్తున్నారా. ఇంకా దీనిని పెట్టుబడుల రూపంలో పెడుతున్నారా? ఇంకా చాలా మంది ఎక్కువ వడ్డీ ఆఫర్ చేసే పెట్టుబడి మార్గాల కోసం చూస్తుంటారు. ఇంకా తమ సొమ్ముకు రక్షణ కావాలని కోరుకుంటారు. ఎక్కువగా వీరు బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లలో పెట్టుబడులు పెడుతుంటారు. రిజర్వ్ బ్యాంక్ కొంత కాలంగా రెపో రేట్లను గరిష్ట స్థాయిల వద్ద ఉంచిన సమయంలోనే బ్యాంకులు కూడా ఫిక్స్డ్ డిపాజిట్లపై ఆకర్షణీయ స్థాయిలో వడ్డీ రేట్లు అందిస్తున్నాయి. అయితే బ్యాంక్ ఎఫ్డీల కంటే కూడా కేంద్ర ప్రభుత్వం హామీ ఇస్తున్న ఒక స్కీమ్ ఉంది. అదే ఆర్బీఐ తీసుకొచ్చిన ఫ్లోటింగ్ సేవింగ్స్ బాండ్లు. వీటిపై అధిక…
Read MoreYCP empty in heap | కుప్పంలో వైసీపీ ఖాళీ… | Eeroju news
కుప్పంలో వైసీపీ ఖాళీ… తిరుపతి, జూలై 15, (న్యూస్ పల్స్) YCP empty in heap కుప్పం.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అడ్డా..! 1989 నుంచి చంద్రబాబును తిరుగులేని నాయకుడిగా నిలబెట్టిన నియోజకవర్గం. అయితే 2019 సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబు గెలిచినా, ఆ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన వైసీపీ కుప్పంలో పట్టు కోసం ప్రయత్నం చేసింది. సత్తా చాటేందుకు సర్వశక్తులు ఒడ్డింది. ఇందులో భాగంగానే చిత్తూరు జిల్లాలో చంద్రబాబు రాజకీయ ప్రత్యర్థిగా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హవా నడిచింది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబు భారీ మెజారిటీకి గండి కొట్టిన వైసీపీ చంద్రబాబు విజయాన్ని మాత్రం నిలువరించ లేకపోయింది. ఆ తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ వైసీపీ పట్టు సాధించింది. కుప్పం మున్సిపాలిటీ తోపాటు అన్ని మండలాలపై పట్టు నిలుపుకుంది. 2024 సార్వత్రిక ఎన్నికల్లోనూ…
Read MoreProject movements in Metro | మెట్రో ప్రాజెక్టు లో కదలికలు | Eeroju news
మెట్రో ప్రాజెక్టు లో కదలికలు విశాఖపట్టణం, జూలై 15 (న్యూస్ పల్స్) Project movements in Metro విశాఖవాసులకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత శుభవార్త అందించింది. ఇటీవల విశాఖలో పర్యటించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టుకు సంబంధించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ నేపథ్యంలోనే విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టులో కొంత కదలిక వచ్చింది. విశాఖ నగరాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు నడుం బిగించింది. ఈ క్రమంలోనే విశాఖ పర్యటనలో మెట్రో రైలు ప్రాజెక్టుకు సంబంధించి గతంలో నిర్ణయించిన డిజైన్లకు అధికారులు కొన్ని మార్పులు చేయనున్నారు. విశాఖలో ఎన్హెచ్ఏఐ నిర్మించే ఫ్లై ఓవర్ బ్రిడ్జిల ఆధారంగా మెట్రో డిజైన్లు ఉండేలా చర్యలు చేపట్టనున్నారు. ఈ క్రమంలోనే ఎన్హెచ్ఏఐతో సమన్వయం చేసుకును ముందుకు వెళ్లేందుకు వీలుగా అధికారులు ప్రణాళికలు చేస్తున్నారు.…
Read MoreTransparency in TTD services | టీటీడీ సేవల్లో పారదర్శకత | Eeroju news
టీటీడీ సేవల్లో పారదర్శకత తిరుమల, జూలై 15 (న్యూస్ పల్స్) Transparency in TTD services శ్రీవారి దర్శనంతో పాటు వసతి సేవల్లో మరింత పారదర్శకత తీసుకొచ్చేందుకు టీటీడీ సిద్ధమైంది. దళారుల ప్రమేయం లేకుండా, మరింత పారదర్శకంగా నేరుగా అందించేందుకు చర్యలు తీసుకుంది. ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు ఆఫ్లైన్ (కౌంటర్ సేవలు) మరియు ఆన్లైన్ (వెబ్ పోర్టల్) రెండింటిలోనూ అందించే సేవలను అనేక మంది మధ్యవర్తులు భక్తులను మోసం చేసి, భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్లు టీటీడీ గుర్తించింది. గత ఏడాది కాలంగా ఆన్లైన్ లో (రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శనం, డిప్, వసతి, ఆర్జిత సేవాలు, వర్చువల్ సేవలు మొదలైనవి) మరియు ఆఫ్లైన్ లో (ఎస్ ఎస్ డి టోకెన్లు, వసతి) తదితర సేవల బుకింగ్లపై ఇటీవల టీటీడీ…
Read More