Jammikunta : ఋతు పరిశుభ్రతపై మహిళలకు డాక్టర్ సంధ్యారాణి,అవగాహన..

Dr. Sandhyarani, awareness for women on menstrual hygiene..

Jammikunta :గురువారం జమ్మికుంట మండలం వావిలాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని జమ్మికుంట పట్టణ పరిధిలోని మోత్కులగూడెం, లో అంతర్జాతీయ ఋతు శ్రావ పరిశుభ్రత దినోత్సవం మరియు యోగ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా యోగ పై మరియు ఋతుపరిశుభ్రతపై కిషోర బాలికలకు మరియు మహిళలకు డాక్టర్ సంధ్యారాణి, అవగాహన కల్పించినారు. ఋతు పరిశుభ్రతపై మహిళలకు డాక్టర్ సంధ్యారాణి,అవగాహన.. జమ్మికుంట గురువారం జమ్మికుంట మండలం వావిలాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని జమ్మికుంట పట్టణ పరిధిలోని మోత్కులగూడెం, లో అంతర్జాతీయ ఋతు శ్రావ పరిశుభ్రత దినోత్సవం మరియు యోగ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా యోగ పై మరియు ఋతుపరిశుభ్రతపై కిషోర బాలికలకు మరియు మహిళలకు డాక్టర్ సంధ్యారాణి, అవగాహన కల్పించినారు. ఈ సందర్బంగా డాక్టర్ సంధ్యారాణి మాట్లాడుతూ మహిళలు రుతు శ్రావ సమయంలో సరైన పౌష్టికాహారం తీసుకోవాలని కిషోర…

Read More

Jammikunta : చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా పెండెం సర్వేశం, ఏకగ్రీవ ఎన్నిక

Jammikunta

Jammikunta :తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా పెండెం సర్వేశం ఎన్నికయ్యారు. హైదరాబాద్ (ముగ్దం మోహినుద్దీన్ భవన్) లో జరిగిన తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర సమితి సమావేశంలో కరీంనగర్ జిల్లా జమ్మికుంట మునిసిపాలిటీ పరిధిలోని ధర్మారం గ్రామానికి చెందిన పెండెం సర్వేశం  రాష్ట్ర అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైనారు. చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా పెండెం సర్వేశం, ఏకగ్రీవ ఎన్నిక జమ్మికుంట తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా పెండెం సర్వేశం ఎన్నికయ్యారు. హైదరాబాద్ (ముగ్దం మోహినుద్దీన్ భవన్) లో జరిగిన తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర సమితి సమావేశంలో కరీంనగర్ జిల్లా జమ్మికుంట మునిసిపాలిటీ పరిధిలోని ధర్మారం గ్రామానికి చెందిన పెండెం సర్వేశం రాష్ట్ర అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైనారు. ఈ సందర్భంగా సర్వేశం గురువారం జమ్మికుంట లో ఏర్పాటు…

Read More

Jammikunta:తెలంగాణ రాష్ట్రానికి ఎనలేని సేవలు చేసిన పొన్నం. ఎన్ఎస్ యుఐ నాయకులు ఎండి ఇమ్రాన్..

Telangana State Transport Minister Ponnam Prabhakar

Jammikunta:గురువారం రోజున తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ జన్మదిన రోజు సందర్భంగా జమ్మికుంట మండలంలోని బిజీగిరిశరీఫ్ దర్గా లో  ప్రత్యేక ప్రార్థనలు చేసి దర్గా లో చాదర్ లు సమర్పించడం జరిగింది మరియు దర్గా ఆవరణలో అల్పాహారం పంపిణీ చేసి మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేశారు.అనంతరం ఇమ్రాన్ మాట్లాడుతూ ఎస్ ఆర్ ఆర్  కళాశాలలో ఎన్ ఎస్ యు ఐ, అధ్యక్షుడిగా మొదలైన తన రాజకీయ జీవితం ఆ తర్వాత ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎన్ ఎస్ యు ఐ  ప్రధాన కార్యదర్శిగా, జిల్లా అధ్యక్షుడిగా, ఆ తర్వాత  రాష్ట్ర అధ్యక్షుడిగా మరియు జాతీయ ప్రధాన కార్యదర్శిగా,మార్కెట్ కమిటీ చైర్మన్ గా ఆ తర్వాత కరీంనగర్ జిల్లా పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికయ్యారని. తెలంగాణ రాష్ట్రానికి ఎనలేని సేవలు చేసిన పొన్నం. ఎన్ఎస్ యుఐ…

Read More