గాజులరామారంలో 317 ఎకరాల ప్రభుత్వ భూమి స్వాధీనం స్వాధీనం చేసుకున్న భూముల విలువ సుమారు రూ.15 వేల కోట్లు ఆక్రమణల వెనుక రాజకీయ నేతలు, రియల్టర్లు, అధికారుల హస్తం హైదరాబాద్లోని మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లా, గాజులరామారంలో దాదాపు రూ.15 వేల కోట్ల విలువైన 317 ఎకరాల ప్రభుత్వ భూమిని అధికారులు ఆక్రమణల నుంచి స్వాధీనం చేసుకున్నారు. రాజకీయ నాయకులు, రియల్టర్లు, కొందరు ప్రభుత్వ అధికారుల అండతో సాగుతున్న ఈ అక్రమాలకు హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) అడ్డుకట్ట వేసింది. గత ఆరు నెలలుగా ప్రజావాణికి వచ్చిన ఫిర్యాదులపై హైడ్రా లోతైన విచారణ జరిపింది. పక్కా ఆధారాలు సేకరించిన తర్వాతే చర్యలు తీసుకుంది. గాజులరామారంలోని సర్వే నంబర్ 307 సహా ఇతర సర్వే నంబర్లలోని ప్రభుత్వ భూమిలో అక్రమంగా ఏర్పాటు చేసిన వెంచర్లను, లేఅవుట్లను…
Read MoreTag: medchal
Mallareddy : మేడ్చల్ నియోజకవర్గ అభివృద్ధిపై మల్లారెడ్డి అసహనం, ఈటల రాజేందర్ ఆగ్రహం”
Mallareddy : మేడ్చల్ నియోజకవర్గ అభివృద్ధిపై మల్లారెడ్డి అసహనం, ఈటల రాజేందర్ ఆగ్రహం:మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి మేడ్చల్ నియోజకవర్గ అభివృద్ధికి తాను చేసిన కృషికి కనీస గౌరవం కూడా లభించడం లేదని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మంత్రిగా ఉన్నప్పుడు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసినప్పటికీ, అధికారులు తమను పట్టించుకోవడం లేదని, ప్రోటోకాల్ పాటించడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మేడ్చల్ నియోజకవర్గ అభివృద్ధిపై మల్లారెడ్డి అసహనం, ఈటల రాజేందర్ ఆగ్రహం మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి మేడ్చల్ నియోజకవర్గ అభివృద్ధికి తాను చేసిన కృషికి కనీస గౌరవం కూడా లభించడం లేదని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మంత్రిగా ఉన్నప్పుడు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసినప్పటికీ, అధికారులు తమను పట్టించుకోవడం లేదని, ప్రోటోకాల్ పాటించడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మేడ్చల్…
Read MoreBRS concern for loan waiver | రుణమాఫికోసం బీఆర్ఎస్ అందోళన | Eeroju news
రుణమాఫికోసం బీఆర్ఎస్ అందోళన మేడ్చల్ BRS concern for loan waiver రాష్ట్ర ప్రభుత్వం రైతులకు తూతూ మంత్రం క రుణమాఫీ చేసిందని బి అర్ ఎస్ పార్టీ మేడ్చల్ మున్సిపల్ అధ్యక్షుడు భాస్కర్ యాదవ్ అన్నారు. బిఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు మేడ్చల్ పట్టణంలో రైతులకు రుణమాఫీ చేయాలని మద్దతుగా ర్యాలీ నిర్వహించారు. అనంతరం మేడ్చల్ డిప్యూటీ ఎమ్మార్వో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా భాస్కర్ యాదవ్ మాట్లాడుతూ కెసిఆర్ ప్రభుత్వంలో రైతులు ఆనందంగా ఉన్నారన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హయాంలో రైతులను బాధపెడుతున్నారని, రైతులను బాధపెట్టిన ప్రభుత్వం బాగుపడిన దాఖలా లేవని చెప్పారు. రైతులకు రుణమాఫీ చేస్తామని మోసపూర్వత హామీతో అధికారంలోకి వచ్చి ఇప్పుడు రైతులను పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. CM Revanth Reddy is angry with BRS |…
Read More