Narayana : మంత్రి నారాయణ అల్లుడి కంపెనీని మోసం చేసిన సైబర్ కేటుగాళ్లు అరెస్ట్:ఆంధ్రప్రదేశ్ మంత్రి నారాయణ అల్లుడు పునీత్ కంపెనీని లక్ష్యంగా చేసుకుని, ఏకంగా రూ. 1.40 కోట్లు కాజేసిన ఇద్దరు సైబర్ నేరగాళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్లో వీరిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసు వివరాల్లోకి వెళితే, మంత్రి నారాయణ అల్లుడు పునీత్ పేరుతో ఆ కంపెనీ అకౌంటెంట్కు సైబర్ నేరగాళ్లు ఒక మెసేజ్ పంపించారు. మంత్రి నారాయణ అల్లుడి కంపెనీని మోసం చేసిన సైబర్ కేటుగాళ్లు అరెస్ట్ ఆంధ్రప్రదేశ్ మంత్రి నారాయణ అల్లుడు పునీత్ కంపెనీని లక్ష్యంగా చేసుకుని, ఏకంగా రూ. 1.40 కోట్లు కాజేసిన ఇద్దరు సైబర్ నేరగాళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్లో వీరిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసు వివరాల్లోకి వెళితే, మంత్రి నారాయణ అల్లుడు పునీత్…
Read MoreTag: police
Andhra Pradesh : కోనసీమలో క్షుద్రపూజల కలకలం: నలుగురు వ్యక్తులు అరెస్ట్
Andhra Pradesh : కోనసీమలో క్షుద్రపూజల కలకలం: నలుగురు వ్యక్తులు అరెస్ట్:ఆంధ్రప్రదేశ్లోని డా. బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, కొత్తపేట మండలం, వానపల్లి గ్రామంలోని ఒక ఇంట్లో క్షుద్రపూజలు జరుగుతున్న ఘటన కలకలం సృష్టించింది. ఈ విషయం తెలిసిన గ్రామస్థులు ఆందోళన చెందారు. కోనసీమలో క్షుద్రపూజల కలకలం ఆంధ్రప్రదేశ్లోని డా. బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, కొత్తపేట మండలం, వానపల్లి గ్రామంలోని ఒక ఇంట్లో క్షుద్రపూజలు జరుగుతున్న ఘటన కలకలం సృష్టించింది. ఈ విషయం తెలిసిన గ్రామస్థులు ఆందోళన చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వానపల్లి గాంధీబొమ్మ కూడలి దగ్గర ఒక ఇంట్లో 30 అడుగుల లోతు గొయ్యి తవ్వి, గత నాలుగు రోజులుగా కొందరు క్షుద్రపూజలు నిర్వహిస్తున్నారు. ఈ విషయం గ్రామస్థులకు తెలియడంతో వారంతా ఒక్కసారిగా ఆ ఇంటిని చుట్టుముట్టారు. ఆ సమయంలో ఇంట్లో…
Read MoreLucknow : లక్నోలో కలకలం: నవవధువు సౌమ్య ఆత్మహత్య, అత్తమామలపై తీవ్ర ఆరోపణలు
Lucknow : లక్నోలో కలకలం: నవవధువు సౌమ్య ఆత్మహత్య, అత్తమామలపై తీవ్ర ఆరోపణలు : లక్నోలో కలకలం: నవవధువు సౌమ్య ఆత్మహత్య, అత్తమామలపై తీవ్ర ఆరోపణలు:లక్నోలో జరిగిన ఒక విషాద ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. పోలీస్ కానిస్టేబుల్ అనురాగ్ సింగ్ భార్య సౌమ్య కశ్యప్ ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్యకు ముందు సౌమ్య ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన ఒక వీడియో ఇప్పుడు వైరల్గా మారింది. లక్నోలో కానిస్టేబుల్ భార్య ఆత్మహత్య: వైరల్ అవుతున్న చివరి వీడియో! లక్నోలో జరిగిన ఒక విషాద ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. పోలీస్ కానిస్టేబుల్ అనురాగ్ సింగ్ భార్య సౌమ్య కశ్యప్ ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్యకు ముందు సౌమ్య ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన ఒక వీడియో ఇప్పుడు వైరల్గా మారింది. ఈ వీడియోలో తన అత్తమామలు, భర్త, బావమరిది తనను తీవ్రంగా…
Read MoreJagan : సింగయ్య మృతిపై రాజకీయ రగడ: చంద్రబాబును నిలదీసిన జగన్
Jagan : సింగయ్య మృతిపై రాజకీయ రగడ: చంద్రబాబును నిలదీసిన జగన్:పల్నాడు జిల్లా పర్యటనలో సింగయ్య అనే వ్యక్తి మృతి తీవ్ర వివాదాస్పదం కావడంతో, వైసీపీ అధినేత జగన్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు తన రాజకీయ తీరుతో విలువలను దిగజార్చారని ఆరోపిస్తూ, కొన్ని కీలక ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పల్నాడు ఘటనపై సీఎం చంద్రబాబుపై జగన్ తీవ్ర విమర్శలు పల్నాడు జిల్లా పర్యటనలో సింగయ్య అనే వ్యక్తి మృతి తీవ్ర వివాదాస్పదం కావడంతో, వైసీపీ అధినేత జగన్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు తన రాజకీయ తీరుతో విలువలను దిగజార్చారని ఆరోపిస్తూ, కొన్ని కీలక ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నా పర్యటనలపై ఎందుకు ఆంక్షలు విధిస్తున్నారు? కార్యకర్తలు నన్ను కలవకుండా ఎందుకు అడ్డుకుంటున్నారు?” అని…
Read MoreSriharikota : శ్రీహరికోట షార్లో బాంబు బెదిరింపు: ఆకతాయిల పనే అని నిర్ధారణ
Sriharikota :తిరుపతి జిల్లాలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్)లో బాంబు ఉందని వచ్చిన బెదిరింపు కాల్తో కలకలం చెలరేగింది. భద్రతా సిబ్బంది అప్రమత్తమై విస్తృతంగా తనిఖీలు చేశారు. చివరకు అది ఆకతాయిల పనే అని తేలడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. శ్రీహరికోట షార్లో బాంబు బెదిరింపు: ఆకతాయిల పనే అని నిర్ధారణ తిరుపతి జిల్లాలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్)లో బాంబు ఉందని వచ్చిన బెదిరింపు కాల్తో కలకలం చెలరేగింది. భద్రతా సిబ్బంది అప్రమత్తమై విస్తృతంగా తనిఖీలు చేశారు. చివరకు అది ఆకతాయిల పనే అని తేలడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. నిన్న అర్ధరాత్రి తమిళనాడు కమాండ్ కంట్రోల్ సెంటర్కు గుర్తుతెలియని వ్యక్తుల నుంచి ఫోన్ కాల్స్ వచ్చాయి. శ్రీహరికోటలోని షార్ ప్రాంగణంలో…
Read MoreTension near AP assembly | ఏపీ అసెంబ్లీ దగ్గర ఉద్రిక్తత | Eeroju news
ఏపీ అసెంబ్లీ దగ్గర ఉద్రిక్తత అమరావతి Tension near AP assembly సోమవారం నాడు ఏపీ అసెంబ్లీ ముందు ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు వైసీపీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల వద్ద ఉన్న పోస్టర్లను లాక్కొని, చించివేసారు. దాంతో మాజీ సీఎం వైఎస్ జగన్ పోలీసులపై సీరియస్ అయ్యారు. పోస్టర్లు చించే అధికారం ఎవరిచ్చారంటూ పోలీసులపై జగన్ ఆగ్రహం వ్యక్తం చేసారు. గుర్తుపెట్టుకో మధుసూదన్ అధికారం ఎవరికి శాశ్వతం కాదు. మీకు టోపీ మీద ఉన్న మూడు సింహాలు కి అర్థం అధికారంలో ఉన్నవారికి సెల్యూట్ కొట్టడం కాదని అన్నారు. Jagan mohan reddy over to Bangalore | జగన్ ఓవర్ టూ బెంగళూరు… | Eeroju news
Read More