Mahabubnagar : ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న మెప్మాలు

eeroju Daily news website

Mahabubnagar :మెప్మా పరిధిలోని సహాయక సంఘాల్లో అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి.మున్సిపాలిటీల పరిధిలో ఉం డే పొదుపు సహాయక సంఘాల సభ్యుల లె క్కలు పద్దులు చూసేందుకు ప్రభుత్వం ఆర్పీలు ( రిసోర్స్ పర్సన్లు) ఏర్పాటు చేసిం ది.  ఆర్పీలు మహిళా సంఘాల సభ్యులకు లోన్లు అందజేయాల్సి ఉన్నది. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న మెప్మాలు మహబూబ్ నగర్, మే 21 మెప్మా పరిధిలోని సహాయక సంఘాల్లో అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి.మున్సిపాలిటీల పరిధిలో ఉం డే పొదుపు సహాయక సంఘాల సభ్యుల లె క్కలు పద్దులు చూసేందుకు ప్రభుత్వం ఆర్పీలు ( రిసోర్స్ పర్సన్లు) ఏర్పాటు చేసిం ది.  ఆర్పీలు మహిళా సంఘాల సభ్యులకు లోన్లు అందజేయాల్సి ఉన్నది.అయితే ఆర్పీ లు తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ అవినీతికి పాల్పడుతున్నారు. 50వేల రు ణాలు ఇవ్వాల్సిన చోట లక్ష రూపాయల వరకు కూడా…

Read More

Khammam : ఖమ్మంలో దుర్గం చెరువు తరహా కేబుల్ బ్రిడ్జి

Durgam Cheruvu-style cable bridge in Khammam

Khammam :హైదరాబాద్ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి నగరంలో ఒక ప్రముఖ పర్యాటక ప్రదేశంగా మారింది. రాత్రి వేళల్లో వెలిగే రంగురంగుల విద్యుద్దీపాలతో ఇది సందర్శకులను విశేషంగా ఆకర్షిస్తోంది. ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిస్తూనే.. ఒక అద్భుతమైన దృశ్యంగా నిలుస్తుంది. అటువంటి కేబుల్ బ్రిడ్జినే ఖమ్మం పట్టణంలోనూ అందుబాటులోకి రానుంది. ఖమ్మంలో దుర్గం చెరువు తరహా కేబుల్ బ్రిడ్జి ఖమ్మం, మే 21 హైదరాబాద్ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి నగరంలో ఒక ప్రముఖ పర్యాటక ప్రదేశంగా మారింది. రాత్రి వేళల్లో వెలిగే రంగురంగుల విద్యుద్దీపాలతో ఇది సందర్శకులను విశేషంగా ఆకర్షిస్తోంది. ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిస్తూనే.. ఒక అద్భుతమైన దృశ్యంగా నిలుస్తుంది. అటువంటి కేబుల్ బ్రిడ్జినే ఖమ్మం పట్టణంలోనూ అందుబాటులోకి రానుంది.ఖమ్మం నగరంలో దుర్గం చెరువు తరహాలో మున్నేరు నదిపై నిర్మిస్తున్న సుందరమైన కేబుల్ బ్రిడ్జి…

Read More

Hyderabad : ఏసీ కంప్రెసరే కారణం.. తేల్చి చెప్పిన ప్రాధమిక నివేదిక

major fire broke out at Gulzar House near Charminar in Hyderabad in the early hours of Sunday morning.

Hyderabad :హైదరాబాద్ చార్మినార్ సమీపంలోని గుల్జార్ హౌస్‌లో ఆదివారం తెల్లవారుజామున ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 8 మంది చిన్నారులతో సహా మెుత్తం 17 మంది మృతి చెందారు. ఈ దుర్ఘటన పాతబస్తీలో తీవ్ర విషాదాన్ని నింపింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగాయని ప్రాథమికంగా అంచనా వేసినా.. తాజాగా ప్రమాదానికి గల కారణాన్ని అధికారులు తేల్చారు. ఏసీ కంప్రెసరే కారణం.. తేల్చి చెప్పిన ప్రాధమిక నివేదిక హైదరాబాద్, మే 21 హైదరాబాద్ చార్మినార్ సమీపంలోని గుల్జార్ హౌస్‌లో ఆదివారం తెల్లవారుజామున ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 8 మంది చిన్నారులతో సహా మెుత్తం 17 మంది మృతి చెందారు. ఈ దుర్ఘటన పాతబస్తీలో తీవ్ర విషాదాన్ని నింపింది. విద్యుత్ షార్ట్…

Read More

Hyderabad : పెళ్లిళ్ల పేరమ్మలు..మాయల ఫకీర్లు

పెళ్లిళ్ల పేరమ్మలు...మాయల ఫకీర్లు

Hyderabad :ఒళ్లు కదలకుండా.. కూర్చున్న చోట నుంచి అడుగు బయటపెట్టకుండా డబ్బులు సంపాదించాలి అనుకునే వారు మన సమాజంలో పెరిగిపోతున్నారు. డబ్బు సంపాదన కోసం ఎలాంటి అడ్డదారులు తొక్కడానికి అయినా వెనకాడటం లేదు కొందరు. తాజాగా ఈ కోవకు చెందిస సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. పెళ్లిళ్ల పేరమ్మలు..మాయల ఫకీర్లు హైదరాబాద్, మే 21 ఒళ్లు కదలకుండా.. కూర్చున్న చోట నుంచి అడుగు బయటపెట్టకుండా డబ్బులు సంపాదించాలి అనుకునే వారు మన సమాజంలో పెరిగిపోతున్నారు. డబ్బు సంపాదన కోసం ఎలాంటి అడ్డదారులు తొక్కడానికి అయినా వెనకాడటం లేదు కొందరు. తాజాగా ఈ కోవకు చెందిస సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. వృద్ధులను టార్గెట్ చేసుకున్న ఇద్దరు మహిళలు నయా దందాకు తెర తీశారు. ఈ క్రమంలో 80 ఏళ్ల వృద్ధుడిని నమ్మించి.. అతడి వద్ద నుంచి సుమారు…

Read More

Hyderabad : కబ్జాలపై కుప్పలు, తెప్పలుగా ఫిర్యాదులు

Social complaints are pouring in to Hydra Prajavani.

Hyderabad :హైడ్రా ప్రజావాణికి సామాజిక ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. పార్కులు, రహదారులు, ప్రభుత్వ స్థలాలు, ప్రజావసరాల స్థలాల కబ్జాపై ప్రజలు హైడ్రాకు ఫిర్యాదు చేస్తున్నారు.  ప్రజావాణిలో కబ్జాలపై 59 ఫిర్యాదులు వచ్చాయి.ఖాళీ జాగా క‌నిపిస్తే క‌బ్జా చేసేయ‌డం ప‌రిపాటిగా మారిపోయింద‌ని అనుకుని, గ‌మ్మున ఉండ‌డంలేదు హైదరాబాద్ ప్రజలు. కబ్జాలపై కుప్పలు, తెప్పలుగా ఫిర్యాదులు హైదరాబాద్, మే 21 హైడ్రా ప్రజావాణికి సామాజిక ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. పార్కులు, రహదారులు, ప్రభుత్వ స్థలాలు, ప్రజావసరాల స్థలాల కబ్జాపై ప్రజలు హైడ్రాకు ఫిర్యాదు చేస్తున్నారు.  ప్రజావాణిలో కబ్జాలపై 59 ఫిర్యాదులు వచ్చాయి.ఖాళీ జాగా క‌నిపిస్తే క‌బ్జా చేసేయ‌డం ప‌రిపాటిగా మారిపోయింద‌ని అనుకుని, గ‌మ్మున ఉండ‌డంలేదు హైదరాబాద్ ప్రజలు. ఒక‌దాని త‌ర్వాత ఒక‌టిగా ప‌రిష్కార‌మౌతున్న తీరును చూసి హైడ్రాను ఆశ్రయిస్తున్నారు. హైడ్రాకు ఫిర్యాదు చేస్తే ద‌శాబ్దాల స‌మ‌స్యకు ప‌రిష్కారం ఇట్టే దొరుకుతోంద‌ని గ్రహించి న‌గ‌ర‌వాసులు…

Read More

Hyderabad : సీబీఐకు చుక్కలు చూపిస్తున్న జీవన్ లాల్

Jeevan Lal is pointing fingers at the CBI

Hyderabad :చరిత్రలో తొలిసారిగా సిబిఐ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. అసలు తీయ లాగినా కూడా డొంక కదలకపోవడంతో విస్తు పోతున్నారు. ఈడీ అధికారులతో ఎన్నో ఆర్థిక అక్రమాలకు సంబంధించిన కేసులను చేదించిన చరిత్ర సీబీఐ కి ఉంది. కానీ ఇండియన్ రెవెన్యూ సర్వీస్ కు సంబంధించిన అధికారి జీవన్ లాల్ విషయంలో మాత్రం సిబిఐ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. సీబీఐకు చుక్కలు చూపిస్తున్న జీవన్ లాల్ హైదరాబాద్, మే 21 చరిత్రలో తొలిసారిగా సిబిఐ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. అసలు తీగ లాగినా కూడా డొంక కదలకపోవడంతో విస్తు పోతున్నారు. ఈడీ అధికారులతో ఎన్నో ఆర్థిక అక్రమాలకు సంబంధించిన కేసులను చేదించిన చరిత్ర సీబీఐ కి ఉంది. కానీ ఇండియన్ రెవెన్యూ సర్వీస్ కు సంబంధించిన అధికారి జీవన్ లాల్ విషయంలో మాత్రం సిబిఐ అధికారులు తలలు…

Read More

Hyderabad : మన మధ్యనే దేశద్రోహులు.. సిరాజ్, సమీర్, జ్యోతి..

Traitors among us.. Siraj, Sameer, Jyoti..

Hyderabad :ఒకడేమో దేశంపై కుట్ర చేశాడు. మానవ బాంబులను ఉపయోగించి వీలైనంత మందిని హతమార్చేందుకు ప్లాన్‌ చేశాడు. మరొకడు యాంటీ ఇండియా గ్రూపులో చేరి దేశంపై సైబర్‌ వార్‌కు దిగాడు. మరో కిలాడీ లేడీ.. యూట్యూబర్‌ ముసుగులో దేశ రహస్యాలను శత్రు దేశానికి అమ్మేసింది. ఇలాంటి 17 మంది దేశద్రోహులను గుర్తించిన పోలీసులు.. మిగిలిన వారి జాడ వెలికితీసే పనిలో పడ్డారు. మన మధ్యనే దేశద్రోహులు.. సిరాజ్, సమీర్, జ్యోతి.. హైదరాబాద్, మే 21 ఒకడేమో దేశంపై కుట్ర చేశాడు. మానవ బాంబులను ఉపయోగించి వీలైనంత మందిని హతమార్చేందుకు ప్లాన్‌ చేశాడు. మరొకడు యాంటీ ఇండియా గ్రూపులో చేరి దేశంపై సైబర్‌ వార్‌కు దిగాడు. మరో కిలాడీ లేడీ.. యూట్యూబర్‌ ముసుగులో దేశ రహస్యాలను శత్రు దేశానికి అమ్మేసింది. ఇలాంటి 17 మంది దేశద్రోహులను గుర్తించిన పోలీసులు..…

Read More

Hanuman Jayanti : నేడు వైశాఖ బహుళ దశమి హనుమాన్ పెద్ద జయంతి.

Happy Hanuman Jayanti to all Hindus

Hanuman Jayanti :పుంజికస్థల అనే అప్సరస అంజన అనే వానర కాంతగా జన్మించెను. అతని తల్లి అంజన కథతో సంబంధం కలిగి ఉన్నది. అంజన అనే ఆడ వానరం మరియు కేసరి అనే పురుష వానరం యొక్క కుమారునిగా జన్మించాడు ఆంజనేయుడు. గతంలో అంజన బ్రహ్మ న్యాయస్థానంలో ఒక అప్సరసలా ఉండేది. ఆమె బాల్యంలో ఒక ముని తపోభంగం కలిగించినందుకు శపించబడింది. నేడు వైశాఖ బహుళ దశమి హనుమాన్ పెద్ద జయంతి. హిందువులందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు పుంజికస్థల అనే అప్సరస అంజన అనే వానర కాంతగా జన్మించెను. అతని తల్లి అంజన కథతో సంబంధం కలిగి ఉన్నది. అంజన అనే ఆడ వానరం మరియు కేసరి అనే పురుష వానరం యొక్క కుమారునిగా జన్మించాడు ఆంజనేయుడు. గతంలో అంజన బ్రహ్మ న్యాయస్థానంలో ఒక అప్సరసలా ఉండేది.…

Read More

Guntur : కొడెల శివరామ్ ఫ్యూచర్..?

Kodela Sivaram's future..?

Guntur : కొడెల శివరామ్ ఫ్యూచర్:దివంగ‌త మాజీ మంత్రి.. న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్ తొలిస్పీక‌ర్ కోడెల శివ‌ప్రసాద్ మరణించినా రాజ‌కీయంగా ఆయ‌న స‌మైక్యాంధ్ర‌ప్ర‌దేశ్‌లోనే త‌న‌దైన ముద్ర వేసుకున్నారు. ఆయ‌న కుటుంబ రాజ‌కీయ ప్ర‌స్థానంతో ఆయ‌న‌తోనే దాదాపు ముగిసిపోయిన‌ట్టుగానే క‌నిపిస్తోంది. 2019 ఎన్నిక‌ల్లో స‌త్తెన‌ప‌ల్లి నుంచి కోడెల శివప్రసాద్ ఓడిపోయారు. కొడెల శివరామ్ ఫ్యూచర్..? గుంటూరు, మే 21 దివంగ‌త మాజీ మంత్రి.. న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్ తొలిస్పీక‌ర్ కోడెల శివ‌ప్రసాద్ మరణించినా రాజ‌కీయంగా ఆయ‌న స‌మైక్యాంధ్ర‌ప్ర‌దేశ్‌లోనే త‌న‌దైన ముద్ర వేసుకున్నారు. ఆయ‌న కుటుంబ రాజ‌కీయ ప్ర‌స్థానంతో ఆయ‌న‌తోనే దాదాపు ముగిసిపోయిన‌ట్టుగానే క‌నిపిస్తోంది. 2019 ఎన్నిక‌ల్లో స‌త్తెన‌ప‌ల్లి నుంచి కోడెల శివప్రసాద్ ఓడిపోయారు. ఆయ‌న మ‌ర‌ణాంత‌రం ఆయ‌న వార‌సుడు శివ‌రాం స‌త్తెన‌ప‌ల్లి ఇన్‌చార్జ్ ప‌గ్గాల కోసం చేయ‌ని ప్ర‌య్న‌తం అంటూ లేదు. శివ‌రాం ఎన్ని ప్ర‌య‌త్నాలు చేసినా చంద్ర‌బాబు స‌త్తెన‌ప‌ల్లి ఇన్‌చార్జ్ ప‌గ్గాలు నాన్చుతూ…

Read More

Guntur : వైసీపీలో నెంబర్ 2 చర్చ

ys jagan mohan reddy

Guntur :ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలు మరోసారి ఉత్కంఠభరితంగా మారాయి. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ (వైసీపీ) అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అరెస్ట్‌ అవుతారనే వార్తలు సోషల్‌ మీడియాలో కోడై కూస్తున్నాయి. టీడీపీ అనుకూల మీడియా ఈ అంశంపై డేట్, టైం ఫిక్స్‌ చేసి ఊహాగానాలను రేకెత్తిస్తోంది. వైసీపీలో నెంబర్ 2 చర్చ గుంటూరు, మే 21 ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలు మరోసారి ఉత్కంఠభరితంగా మారాయి. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ (వైసీపీ) అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అరెస్ట్‌ అవుతారనే వార్తలు సోషల్‌ మీడియాలో కోడై కూస్తున్నాయి. టీడీపీ అనుకూల మీడియా ఈ అంశంపై డేట్, టైం ఫిక్స్‌ చేసి ఊహాగానాలను రేకెత్తిస్తోంది. లిక్కర్‌ స్కామ్‌తో జగన్‌ అరెస్ట్‌ అనివార్యమని కొన్ని మీడియా సంస్థలు జోస్యం చెబుతున్నాయి.సోషల్‌ మీడియాలో వైఎస్‌ జగన్‌ అరెస్ట్‌ గురించిన చర్చలు…

Read More