2025 జరిగే మహాకుంభమేళా భారతదేశం అతిపెద్ద, అత్యంత ముఖ్యమైన మతపరమైన పండుగ. ఈ పండుగ మతానికి, ఆర్థిక శాస్త్రానికి చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే ఈ సమయంలో అనేక వ్యాపారాలు సంపాదించే అవకాశాలను పొందుతాయి. ప్రయాగ్రాజ్లో మహా కుంభమేళా నిర్వహించాలి. దీనిని ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరుపుకుంటారు. కుంభమేళలో లక్ష కోట్ల వ్యాపారం లక్నో, డిసెంబర్ 30 2025 జరిగే మహాకుంభమేళా భారతదేశం అతిపెద్ద, అత్యంత ముఖ్యమైన మతపరమైన పండుగ. ఈ పండుగ మతానికి, ఆర్థిక శాస్త్రానికి చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే ఈ సమయంలో అనేక వ్యాపారాలు సంపాదించే అవకాశాలను పొందుతాయి. ప్రయాగ్రాజ్లో మహా కుంభమేళా నిర్వహించాలి. దీనిని ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరుపుకుంటారు. ఈసారి జనవరి 13 (పౌష్ పూర్ణిమ) నుండి ఫిబ్రవరి 26 (మహా శివరాత్రి) వరకు జరుపుకుంటున్నారు. డిసెంబరు 13న, ప్రధానమంత్రి…
Read MoreCategory: వార్తలు
వార్తలు, news-updates
Telangana:300 కిలోమీటర్లు ప్రయాణించిన పులి
తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దుల్లో సంచరిస్తూ ఓ పెద్దపులి కొన్ని రోజులపాటు రెండు రాష్ట్రాల ప్రజలను హడలెత్తించింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో నిత్యం ఏదో చోట పులి సంచారం, కొన్ని చోట్ల జంతువులపై, మనుషులపై దాడులు చేయడం కలకలం రేపింది. అలాంటి మరో ఘటన జరిగింది. ఒడిశాలోని టైగర్ రిజర్వ్ నుంచి తప్పించుకున్న ఆడ పులి ఏకంగా మూడు రాష్ట్రాల అటవీశాఖ అధికారులను ముప్పుతిప్పలు పెట్టింది. 300 కిలోమీటర్లు ప్రయాణించిన పులి ముంబై, డిసెంబర్ 30 తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దుల్లో సంచరిస్తూ ఓ పెద్దపులి కొన్ని రోజులపాటు రెండు రాష్ట్రాల ప్రజలను హడలెత్తించింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో నిత్యం ఏదో చోట పులి సంచారం, కొన్ని చోట్ల జంతువులపై, మనుషులపై దాడులు చేయడం కలకలం రేపింది. అలాంటి మరో ఘటన జరిగింది. ఒడిశాలోని టైగర్ రిజర్వ్ నుంచి తప్పించుకున్న…
Read MoreNew Delhi:ట్రయాంగిల్ ఫైట్ లో గెలుపు ఎవరిది
గత అసెంబ్లీ ఎన్నికలసమయంలో జనవరి 14న నోటిఫికేషన్ జారీ అవ్వగా, ఫిబ్రవరి 8న పోలింగ్ జరిగింది. ఫిబ్రవరి 11న ఓట్ల లెక్కింపు జరిగింది. ఈసారి కూడా కాస్త అటూఇటుగా తేదీలు ఖరారయ్యే అవకాశం కనిపిస్తోంది. ఎన్నికల నిర్వహణలో విద్యాశాఖ అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొంటారు. కాబట్టి ఈ ఏడాది జరగబోయే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ పరీక్షల తేదీలతో ఎన్నికల తేదీలకు ఇబ్బంది కలుగకుండా కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. ట్రయాంగిల్ ఫైట్ లో గెలుపు ఎవరిది న్యూఢిల్లీ, డిసెంబర్ 30 గత అసెంబ్లీ ఎన్నికలసమయంలో జనవరి 14న నోటిఫికేషన్ జారీ అవ్వగా, ఫిబ్రవరి 8న పోలింగ్ జరిగింది. ఫిబ్రవరి 11న ఓట్ల లెక్కింపు జరిగింది. ఈసారి కూడా కాస్త అటూఇటుగా తేదీలు ఖరారయ్యే అవకాశం కనిపిస్తోంది. ఎన్నికల నిర్వహణలో విద్యాశాఖ అధికారులు పెద్ద…
Read MoreTirumala:పరకామణి వ్యవహారం 200 కోట్ల స్కామ్
తిరుమల పరకామణిలో వందల కోట్ల దోపిడీ జరిగిందనే ఆరోపణలు.. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారాయి. దీని వెనుక.. గత ప్రభుత్వ పెద్దల పాత్ర ఉందని ప్రస్తుత టీటీడీ బోర్డ్ మెంబర్ చెబుతుండటమే.. కొత్త చర్చకు దారితీసింది. రవి కుమార్ అనే వ్యక్తి.. పరకామణిలో నుంచి డాలర్లను దొంగిలించాడని.. తద్వారా వందల కోట్లు కూడబెట్టాడని ఆరోపిస్తున్నారు. కల్తీ నెయ్యి విషయం మర్చిపోకముందే.. తెరపైకి పరకామణి వ్యవహారం 200 కోట్ల స్కామ్.. తిరుమల, డిసెంబర్ 30 తిరుమల పరకామణిలో వందల కోట్ల దోపిడీ జరిగిందనే ఆరోపణలు.. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారాయి. దీని వెనుక.. గత ప్రభుత్వ పెద్దల పాత్ర ఉందని ప్రస్తుత టీటీడీ బోర్డ్ మెంబర్ చెబుతుండటమే.. కొత్త చర్చకు దారితీసింది. రవి కుమార్ అనే వ్యక్తి.. పరకామణిలో నుంచి డాలర్లను దొంగిలించాడని.. తద్వారా వందల…
Read MoreSrikakulam:న్యాయం కోసం వంశధార బాధితులు ఎదురుచూపులు
ఇళ్లు కూల్చినట్లయితే పెద్ద పండుగ చేసుకోలేం. పండుగ అయిన తరువాత స్వచ్ఛందంగా మేము వెళ్లిపోతాం అన్న హృదయవిచారకరమైన మాటలు నిర్వాసితులవి. అయినా అప్పటి ప్రభుత్వం నిర్వాసితులపై కనికరం చూపలేదు. సమస్యలు పరిష్కారం కాకుండానే బలవంతంగా ఇళ్లను కూల్చేశారు. దీంతో నిర్వాసితులు చెట్టుకొకరు.. పుట్టకొకరు మాదిరిగా వేర్వేరు ప్రాంతాల్లో నిర్వాసితులకు అందజేసిన పునరావాస కాలనీలకు వెళ్లిపోయారు. న్యాయం కోసం వంశధార బాధితులు ఎదురుచూపులు శ్రీకాకుళం, డిసెంబర్ 30 ఇళ్లు కూల్చినట్లయితే పెద్ద పండుగ చేసుకోలేం. పండుగ అయిన తరువాత స్వచ్ఛందంగా మేము వెళ్లిపోతాం అన్న హృదయవిచారకరమైన మాటలు నిర్వాసితులవి. అయినా అప్పటి ప్రభుత్వం నిర్వాసితులపై కనికరం చూపలేదు. సమస్యలు పరిష్కారం కాకుండానే బలవంతంగా ఇళ్లను కూల్చేశారు. దీంతో నిర్వాసితులు చెట్టుకొకరు.. పుట్టకొకరు మాదిరిగా వేర్వేరు ప్రాంతాల్లో నిర్వాసితులకు అందజేసిన పునరావాస కాలనీలకు వెళ్లిపోయారు. కానీ నిర్వాసితుల సమస్యలు ఎక్కడ…
Read MoreHigh Alert Application:అందుబాటులోకి హై అలెర్ట్ అప్లికేషన్
సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి ” హై అలెర్ట్ అప్లికేషన్ ను అనంతపురం జిల్లా ఎస్పీ రూపొందించారు. అనంత జిల్లాలో ఎక్కడైనా చోరీలు, దోపిడీ, హత్య, చైన్ స్నాచింగు, కిడ్నాప్, తదితర ఏదైనా అత్యవసర పరిస్థితులలో అదుపు చేయడం కోసం సమాచారం ఈ యాప్ లో పంపితే చాలు. జిల్లాలోని ఉన్నతాధికారులు, సిబ్బందికి సమాచారం క్షణాల్లో చేరుతుంది. దీనిపై స్పందించి వెంటనే సిబ్బంది, అధికారులు శాంతి భద్రతల సమస్య తలెత్తిన ప్రాంతాలకు వెళ్లి పరిస్థితులను సద్దుమణిదేలా చేస్తారు. అందుబాటులోకి హై అలెర్ట్ అప్లికేషన్. అనంతపురం, డిసెంబర్ 30 సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి ” హై అలెర్ట్ అప్లికేషన్ ను అనంతపురం జిల్లా ఎస్పీ రూపొందించారు. అనంత జిల్లాలో ఎక్కడైనా చోరీలు, దోపిడీ, హత్య, చైన్ స్నాచింగు, కిడ్నాప్, తదితర ఏదైనా అత్యవసర పరిస్థితులలో అదుపు చేయడం కోసం సమాచారం…
Read MoreVisakhapatnam:వైసీపీకి భారీ ఎదురుదెబ్బ
ప్రతి ఐదేళ్లకు ఒక సారి సార్వత్రిక ఎన్నికలు. ఈ ఎన్నికలలో అధికార, ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులు, ఇండిపెండెట్ అభ్యర్థులు గెలవడం, ఓడటం జరుగుతుంది. అయితే 2024 ఎన్నికలలో మాత్రం తెలుగుదేశం, జనసేన, బిజెపి పార్టీలు కలసి సీట్లను పంచుకుని అభ్యర్థులను ఎంపిక చేసుకున్నారు. అంతా సమన్వయంతో పనిచేసి నూతన చరిత్రను లిఖించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జిల్లాలో పూర్తిగా ఓడించారు. వార్ వన్ సైడ్ అన్న రీతిలో జిల్లాలోని ఉన్న పార్లమెంట్ స్థానంతో పాటు 8 అసెంబ్లీ నియోజకవర్గాలను సైతం కూటమి గెలుచుకుని వైసీపీకి కూటమి పార్టీలు గట్టి షాక్ ఇచ్చాయి. వైసీపీకి భారీ ఎదురుదెబ్బ విశాఖపట్టణం, డిసెంబర్ 30 ప్రతి ఐదేళ్లకు ఒక సారి సార్వత్రిక ఎన్నికలు. ఈ ఎన్నికలలో అధికార, ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులు, ఇండిపెండెట్ అభ్యర్థులు గెలవడం, ఓడటం జరుగుతుంది. అయితే 2024…
Read MoreNellore:ఎస్సీ కుల సర్వేపై అభ్యంతరాలు స్వీకరణ
రాష్ట్రంలో ఎస్సీ కుల సర్వేపై అభ్యంతరాలను డిసెంబర్ 31 వరకు స్వీకరించాలని ప్రభుత్వం అన్ని జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి కె. కన్నబాబు జీవోఎంఎస్ నెంబర్ 91 పేరుతో ఉత్తర్వులు జారీ చేశారు. జనవరి 10 తేదీన సర్వే తుది జాబితాను గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రచురిస్తారు.రాష్ట్రంలో షెడ్యూల్ కులాలకు సంబంధించి సోషల్ ఆడిట్ ఆఫ్ క్యాస్ట్ సర్వే జాబితాను ఇప్పటికే గ్రామ, వార్డు సచివాలయాల్లో పబ్లిష్ చేశారు. ఎస్సీ కుల సర్వేపై అభ్యంతరాలు స్వీకరణ నెల్లూరు, డిసెంబర్ 30 రాష్ట్రంలో ఎస్సీ కుల సర్వేపై అభ్యంతరాలను డిసెంబర్ 31 వరకు స్వీకరించాలని ప్రభుత్వం అన్ని జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి కె. కన్నబాబు జీవోఎంఎస్ నెంబర్ 91 పేరుతో…
Read MoreAndhra Pradesh:బీసీ మహిళలకు గుడ్ న్యూస్
ఏపీ ప్రభుత్వం మహిళలకు గుడ్ న్యూస్ చెప్పింది. బీసీ మహిళలకు 90 రోజుల టైలరింగ్ శిక్షణతో పాటు ఒక్కొక్కరికి రూ.24,000 విలువ గల కుట్టుమిషన్ ఉచితంగా అందించనుంది. ఇందుకోసం మహిళలకు ఓబీఎంఎస్ సైట్ ద్వారా దరఖాస్తులు స్వీకరించేందుకు సన్నాహం చేస్తుంది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో బీసీలకు అందించిన సంక్షేమ పథకాలను తిరిగి అమలు చేయాలని కూటమి ప్రభుత్వం యోచిస్తుంది. మహిళలకు స్వయం ఉపాధి అందించేందుకు బీసీ సంక్షేమ శాఖ చర్యలు చేపట్టనుంది. బీసీ మహిళలకు గుడ్ న్యూస్ విజయవాడ, డిసెంబర్ 30 ఏపీ ప్రభుత్వం మహిళలకు గుడ్ న్యూస్ చెప్పింది. బీసీ మహిళలకు 90 రోజుల టైలరింగ్ శిక్షణతో పాటు ఒక్కొక్కరికి రూ.24,000 విలువ గల కుట్టుమిషన్ ఉచితంగా అందించనుంది. ఇందుకోసం మహిళలకు ఓబీఎంఎస్ సైట్ ద్వారా దరఖాస్తులు స్వీకరించేందుకు సన్నాహం చేస్తుంది. గత టీడీపీ…
Read MoreVijayawada:ఆరోగ్యసేవలో కీలక మార్పులు
ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శ్రీ సేవలపై ఏపీ ప్రభుత్వం కీలక మార్పులకు సిద్ధం అవుతోంది. ఆరోగ్య శ్రీ బాధ్యతల్ని ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పగించాలని ప్రభుత్వం భావిస్తోంది. వేల కోట్లు ఖర్చు చేస్తున్నా ఆరోగ్యశ్రీ సేవలపై ప్రజల్లో సంతృప్తి లేని తరుణంలో ప్రభుత్వ నిర్ణయంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శ్రీ సేవలు ఎక్కడ మొదలయ్యాయే తిరిగి అక్కడకే చేరబోతున్నాయి. సరిగ్గా 20ఏళ్ల క్రితం వైఎస్ రాజశేఖర్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలకు చేరువ చేయడంలో కీలక పాత్ర పోషించిన ఆరోగ్యశ్రీ పథకాన్ని రెండు దశాబ్దాలుగా తెలుగు రాష్ట్రాలు అనివార్యంగా కొనసాగిస్తున్నాయి. ఆరోగ్యసేవలో కీలక మార్పులు విజయవాడ, డిసెంబర్ 30 ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శ్రీ సేవలపై ఏపీ ప్రభుత్వం కీలక మార్పులకు సిద్ధం అవుతోంది. ఆరోగ్య శ్రీ బాధ్యతల్ని ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పగించాలని ప్రభుత్వం భావిస్తోంది. వేల కోట్లు ఖర్చు…
Read More