Hyderabad : సీబీఐకు చుక్కలు చూపిస్తున్న జీవన్ లాల్

Jeevan Lal is pointing fingers at the CBI

Hyderabad :చరిత్రలో తొలిసారిగా సిబిఐ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. అసలు తీయ లాగినా కూడా డొంక కదలకపోవడంతో విస్తు పోతున్నారు. ఈడీ అధికారులతో ఎన్నో ఆర్థిక అక్రమాలకు సంబంధించిన కేసులను చేదించిన చరిత్ర సీబీఐ కి ఉంది. కానీ ఇండియన్ రెవెన్యూ సర్వీస్ కు సంబంధించిన అధికారి జీవన్ లాల్ విషయంలో మాత్రం సిబిఐ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. సీబీఐకు చుక్కలు చూపిస్తున్న జీవన్ లాల్ హైదరాబాద్, మే 21 చరిత్రలో తొలిసారిగా సిబిఐ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. అసలు తీగ లాగినా కూడా డొంక కదలకపోవడంతో విస్తు పోతున్నారు. ఈడీ అధికారులతో ఎన్నో ఆర్థిక అక్రమాలకు సంబంధించిన కేసులను చేదించిన చరిత్ర సీబీఐ కి ఉంది. కానీ ఇండియన్ రెవెన్యూ సర్వీస్ కు సంబంధించిన అధికారి జీవన్ లాల్ విషయంలో మాత్రం సిబిఐ అధికారులు తలలు…

Read More

Hyderabad : మన మధ్యనే దేశద్రోహులు.. సిరాజ్, సమీర్, జ్యోతి..

Traitors among us.. Siraj, Sameer, Jyoti..

Hyderabad :ఒకడేమో దేశంపై కుట్ర చేశాడు. మానవ బాంబులను ఉపయోగించి వీలైనంత మందిని హతమార్చేందుకు ప్లాన్‌ చేశాడు. మరొకడు యాంటీ ఇండియా గ్రూపులో చేరి దేశంపై సైబర్‌ వార్‌కు దిగాడు. మరో కిలాడీ లేడీ.. యూట్యూబర్‌ ముసుగులో దేశ రహస్యాలను శత్రు దేశానికి అమ్మేసింది. ఇలాంటి 17 మంది దేశద్రోహులను గుర్తించిన పోలీసులు.. మిగిలిన వారి జాడ వెలికితీసే పనిలో పడ్డారు. మన మధ్యనే దేశద్రోహులు.. సిరాజ్, సమీర్, జ్యోతి.. హైదరాబాద్, మే 21 ఒకడేమో దేశంపై కుట్ర చేశాడు. మానవ బాంబులను ఉపయోగించి వీలైనంత మందిని హతమార్చేందుకు ప్లాన్‌ చేశాడు. మరొకడు యాంటీ ఇండియా గ్రూపులో చేరి దేశంపై సైబర్‌ వార్‌కు దిగాడు. మరో కిలాడీ లేడీ.. యూట్యూబర్‌ ముసుగులో దేశ రహస్యాలను శత్రు దేశానికి అమ్మేసింది. ఇలాంటి 17 మంది దేశద్రోహులను గుర్తించిన పోలీసులు..…

Read More

Hanuman Jayanti : నేడు వైశాఖ బహుళ దశమి హనుమాన్ పెద్ద జయంతి.

Happy Hanuman Jayanti to all Hindus

Hanuman Jayanti :పుంజికస్థల అనే అప్సరస అంజన అనే వానర కాంతగా జన్మించెను. అతని తల్లి అంజన కథతో సంబంధం కలిగి ఉన్నది. అంజన అనే ఆడ వానరం మరియు కేసరి అనే పురుష వానరం యొక్క కుమారునిగా జన్మించాడు ఆంజనేయుడు. గతంలో అంజన బ్రహ్మ న్యాయస్థానంలో ఒక అప్సరసలా ఉండేది. ఆమె బాల్యంలో ఒక ముని తపోభంగం కలిగించినందుకు శపించబడింది. నేడు వైశాఖ బహుళ దశమి హనుమాన్ పెద్ద జయంతి. హిందువులందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు పుంజికస్థల అనే అప్సరస అంజన అనే వానర కాంతగా జన్మించెను. అతని తల్లి అంజన కథతో సంబంధం కలిగి ఉన్నది. అంజన అనే ఆడ వానరం మరియు కేసరి అనే పురుష వానరం యొక్క కుమారునిగా జన్మించాడు ఆంజనేయుడు. గతంలో అంజన బ్రహ్మ న్యాయస్థానంలో ఒక అప్సరసలా ఉండేది.…

Read More

Guntur : కొడెల శివరామ్ ఫ్యూచర్..?

Kodela Sivaram's future..?

Guntur : కొడెల శివరామ్ ఫ్యూచర్:దివంగ‌త మాజీ మంత్రి.. న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్ తొలిస్పీక‌ర్ కోడెల శివ‌ప్రసాద్ మరణించినా రాజ‌కీయంగా ఆయ‌న స‌మైక్యాంధ్ర‌ప్ర‌దేశ్‌లోనే త‌న‌దైన ముద్ర వేసుకున్నారు. ఆయ‌న కుటుంబ రాజ‌కీయ ప్ర‌స్థానంతో ఆయ‌న‌తోనే దాదాపు ముగిసిపోయిన‌ట్టుగానే క‌నిపిస్తోంది. 2019 ఎన్నిక‌ల్లో స‌త్తెన‌ప‌ల్లి నుంచి కోడెల శివప్రసాద్ ఓడిపోయారు. కొడెల శివరామ్ ఫ్యూచర్..? గుంటూరు, మే 21 దివంగ‌త మాజీ మంత్రి.. న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్ తొలిస్పీక‌ర్ కోడెల శివ‌ప్రసాద్ మరణించినా రాజ‌కీయంగా ఆయ‌న స‌మైక్యాంధ్ర‌ప్ర‌దేశ్‌లోనే త‌న‌దైన ముద్ర వేసుకున్నారు. ఆయ‌న కుటుంబ రాజ‌కీయ ప్ర‌స్థానంతో ఆయ‌న‌తోనే దాదాపు ముగిసిపోయిన‌ట్టుగానే క‌నిపిస్తోంది. 2019 ఎన్నిక‌ల్లో స‌త్తెన‌ప‌ల్లి నుంచి కోడెల శివప్రసాద్ ఓడిపోయారు. ఆయ‌న మ‌ర‌ణాంత‌రం ఆయ‌న వార‌సుడు శివ‌రాం స‌త్తెన‌ప‌ల్లి ఇన్‌చార్జ్ ప‌గ్గాల కోసం చేయ‌ని ప్ర‌య్న‌తం అంటూ లేదు. శివ‌రాం ఎన్ని ప్ర‌య‌త్నాలు చేసినా చంద్ర‌బాబు స‌త్తెన‌ప‌ల్లి ఇన్‌చార్జ్ ప‌గ్గాలు నాన్చుతూ…

Read More

Guntur : వైసీపీలో నెంబర్ 2 చర్చ

ys jagan mohan reddy

Guntur :ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలు మరోసారి ఉత్కంఠభరితంగా మారాయి. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ (వైసీపీ) అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అరెస్ట్‌ అవుతారనే వార్తలు సోషల్‌ మీడియాలో కోడై కూస్తున్నాయి. టీడీపీ అనుకూల మీడియా ఈ అంశంపై డేట్, టైం ఫిక్స్‌ చేసి ఊహాగానాలను రేకెత్తిస్తోంది. వైసీపీలో నెంబర్ 2 చర్చ గుంటూరు, మే 21 ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలు మరోసారి ఉత్కంఠభరితంగా మారాయి. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ (వైసీపీ) అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అరెస్ట్‌ అవుతారనే వార్తలు సోషల్‌ మీడియాలో కోడై కూస్తున్నాయి. టీడీపీ అనుకూల మీడియా ఈ అంశంపై డేట్, టైం ఫిక్స్‌ చేసి ఊహాగానాలను రేకెత్తిస్తోంది. లిక్కర్‌ స్కామ్‌తో జగన్‌ అరెస్ట్‌ అనివార్యమని కొన్ని మీడియా సంస్థలు జోస్యం చెబుతున్నాయి.సోషల్‌ మీడియాలో వైఎస్‌ జగన్‌ అరెస్ట్‌ గురించిన చర్చలు…

Read More

Vijayawada : మత్తెక్కిస్తారు.. మైమరిపిస్తారు..దోచేస్తారు..

vijayawada

Vijayawada : అమ్మాయిలతో మాట్లాడాలంటే భయమా? వెంటనే మీ పిరికితనాన్ని పక్కనపెట్టేయండి.. ఈ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకుని.. మీకు నచ్చిన అమ్మాయిలతో చాటింగ్ చేసేయండి.. అంటూ.. మత్తుగా అందమైన అమ్మాయిలు మాటలు చెబుతారు. ఆ మాయమాటల వలలో పడి ఎందో విద్యార్థులు, ఉద్యోగులు జేబులు గుల్ల చేసుకుంటున్నారు. మత్తెక్కిస్తారు.. మైమరిపిస్తారు..దోచేస్తారు.. విజయవాడ, మే 21 అమ్మాయిలతో మాట్లాడాలంటే భయమా? వెంటనే మీ పిరికితనాన్ని పక్కనపెట్టేయండి.. ఈ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకుని.. మీకు నచ్చిన అమ్మాయిలతో చాటింగ్ చేసేయండి.. అంటూ.. మత్తుగా అందమైన అమ్మాయిలు మాటలు చెబుతారు. ఆ మాయమాటల వలలో పడి ఎందో విద్యార్థులు, ఉద్యోగులు జేబులు గుల్ల చేసుకుంటున్నారు.మత్తెప్రేమగా మాటలు కలపుతారు. నెమ్మదిగా డేటింగ్‌కి పిలుస్తారు. చివరికి చీటింగ్ చేస్తారు. మోసాలే లక్ష్యంగా యాప్‌లోని మహిళలు, నిర్వాహకులు మోసాలకు పాల్పడుతున్నారు. ఇటీవల కొన్నిచోట్ల నిలువుదోపిడీకి గురై…

Read More

Vande Bharat : బెంగళూరుకు  వందే భారత్ ట్రైన్.

vijayawada-bangalore-new-vande-bharat

Vande Bharat : విజయవాడ – బెంగుళూరు మధ్య త్వరలో వందే భారత్‌ రైలు పరుగులు తీయనుంది. ఇప్పటికే పాలనాపరమైన అనుమతులు లభించగా, ట్రైన్‌ సర్వీస్‌ ప్రారంభించడంపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. విజయవాడ నుంచి తిరుపతి మీదుగా 9గంటల్లోనే బెంగుళూరు చేరుకునేలా ప్రయాణ సమయాన్ని ఖరారు చేశారు.విజయవాడ బెంగుళూరు మధ్య వందే భారత్ సర్వీస్ త్వరలో అందుబాటులోకి రానుంది. బెంగళూరుకు  వందే భారత్ ట్రైన్. తిరుపతి, మే 21 విజయవాడ – బెంగుళూరు మధ్య త్వరలో వందే భారత్‌ రైలు పరుగులు తీయనుంది. ఇప్పటికే పాలనాపరమైన అనుమతులు లభించగా, ట్రైన్‌ సర్వీస్‌ ప్రారంభించడంపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. విజయవాడ నుంచి తిరుపతి మీదుగా 9గంటల్లోనే బెంగుళూరు చేరుకునేలా ప్రయాణ సమయాన్ని ఖరారు చేశారు.విజయవాడ బెంగుళూరు మధ్య వందే భారత్ సర్వీస్ త్వరలో అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం హైదరాబాద్‌-విశాఖపట్నం…

Read More

Andhra Pradesh : రేషన్.. పరేషాన్

Applications for new ration cards in AP will end in another 10 days.

Andhra Pradesh :ఏపీలో కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులు మరో 10 రోజుల్లో ముగియనుంది. దరఖాస్తుదారులకు మ్యారేజ్ సర్టిఫికేట్ సమస్య వెంటాడుతోంది. కార్డుల్లో సభ్యుల జోడింపు లేదా తొలగింపు, మార్పుచేర్పులకు వివాహ ధ్రువపత్రాలు అప్లోడ్ అడుగుతోందని సిబ్బంది అంటున్నారుఆంధ్రప్రదేశ్ లో కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులు, రేషన్ కార్డుల్లో మార్పుచేర్పులకు అవకాశం కల్పించారు. రేషన్.. పరేషాన్.. ఒంగోలు, మే 21 ఏపీలో కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులు మరో 10 రోజుల్లో ముగియనుంది. దరఖాస్తుదారులకు మ్యారేజ్ సర్టిఫికేట్ సమస్య వెంటాడుతోంది. కార్డుల్లో సభ్యుల జోడింపు లేదా తొలగింపు, మార్పుచేర్పులకు వివాహ ధ్రువపత్రాలు అప్లోడ్ అడుగుతోందని సిబ్బంది అంటున్నారుఆంధ్రప్రదేశ్ లో కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులు, రేషన్ కార్డుల్లో మార్పుచేర్పులకు అవకాశం కల్పించారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. అయితే దరఖాస్తుల్లో కొత్త…

Read More

Andhra Pradesh : అందుబాటులోకి పురమిత్ర సేవలు గంటల్లో సమస్యలు పరిష్కారం

ap_puramitra

Andhra Pradesh :ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర ప్రభుత్వ నిర్వహణలో ఉన్న రెండు పౌర ఫిర్యాదుల పరిష్కార వేదికల మధ్య పోటీతో ప్రజలకు నాణ్యమైన సేవలు అందుతున్నాయి. ప్రధానంగా కార్పొరేషన్లు, మునిసిపాలిటీల్లో పౌర సేవల కోసం మునిసిపల్ శాఖ కొద్ది నెలల క్రితం తెచ్చిన పురమిత్ర యాప్‌ గంటల్లో సమస్యలు పరిష్కరిస్తోంది.ఆంధ్రప్రదేశ్‌లో పౌర ఫిర్యాదుల పరిష్కారం కోసం కూటమి ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది. అందుబాటులోకి పురమిత్ర సేవలు గంటల్లో సమస్యలు పరిష్కారం విజయవాడ, మే 21 ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర ప్రభుత్వ నిర్వహణలో ఉన్న రెండు పౌర ఫిర్యాదుల పరిష్కార వేదికల మధ్య పోటీతో ప్రజలకు నాణ్యమైన సేవలు అందుతున్నాయి. ప్రధానంగా కార్పొరేషన్లు, మునిసిపాలిటీల్లో పౌర సేవల కోసం మునిసిపల్ శాఖ కొద్ది నెలల క్రితం తెచ్చిన పురమిత్ర యాప్‌ గంటల్లో సమస్యలు పరిష్కరిస్తోంది.ఆంధ్రప్రదేశ్‌లో పౌర ఫిర్యాదుల పరిష్కారం కోసం…

Read More

Andhra Pradesh : వై నాట్ పులివెందుల

why not pulivendhula

Andhra Pradesh :ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ సొంత జిల్లా కడప గడపలో అడుగుపెట్టి తన సత్తా చాటిన టీడీపీ..ఇప్పుడు ఏకంగా తన నియోజకవర్గం పులివెందులలో అడుగుపెట్టి ఆ పార్టీ పునాదులు లేకుండా చేసేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు రాజకీయ వ్యూహాలకు మరింత పదును పెడుతున్నారట. దీంతో కడప జిల్లా రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయన్న టాక్ రాజకీయవర్గాల్లో విన్పిస్తోంది. వై నాట్ పులివెందుల.. కడప, మే 21 ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ సొంత జిల్లా కడప గడపలో అడుగుపెట్టి తన సత్తా చాటిన టీడీపీ..ఇప్పుడు ఏకంగా తన నియోజకవర్గం పులివెందులలో అడుగుపెట్టి ఆ పార్టీ పునాదులు లేకుండా చేసేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు రాజకీయ వ్యూహాలకు మరింత పదును పెడుతున్నారట. దీంతో కడప జిల్లా రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయన్న టాక్ రాజకీయవర్గాల్లో విన్పిస్తోంది.జగన్ సొంత నియోజకవర్గం…

Read More