Andhra Pradesh:విజయవాడ, ఏప్రిల్ 26ఆంధ్రప్రదేశ్లో ఐపీఎస్ అధికారులకు ఇంటెలిజెన్స్ బాధ్యతలు పెద్దగా అచ్చి రావడం లేదు. గత పదేళ్లలో ప్రభుత్వాలకు కళ్లు, చెవులుగా పనిచేసిన ఇద్దరు డీజీ స్థాయి అధికారులు తర్వాతి కాలంలో చిక్కుల్లో పడ్డారు. 2014-19 మధ్య కాలంలో ఇంటెలిజెన్స్ బాధ్యతలు చూసిన ఏబీ వెంకటేశ్వరావు వైసీపీ ప్రభుత్వంలో వేధింపులకు గురైతే, 2019-24 మధ్య కాలంలో ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసిన పిఎస్సార్ ఆంజనేయులు ఏకంగా జైలుకు వెళ్లాల్సి వచ్చింది. అధికారులకు కలిసిరాని ఇంటెలిజున్స్ బ్యూరో నిన్న ఏవీబీ..ఇవాళ పీఎస్ ఆర్ విజయవాడ, ఏప్రిల్ 26ఆంధ్రప్రదేశ్లో ఐపీఎస్ అధికారులకు ఇంటెలిజెన్స్ బాధ్యతలు పెద్దగా అచ్చి రావడం లేదు. గత పదేళ్లలో ప్రభుత్వాలకు కళ్లు, చెవులుగా పనిచేసిన ఇద్దరు డీజీ స్థాయి అధికారులు తర్వాతి కాలంలో చిక్కుల్లో పడ్డారు. 2014-19 మధ్య కాలంలో ఇంటెలిజెన్స్ బాధ్యతలు చూసిన ఏబీ…
Read MoreCategory: వార్తలు
వార్తలు, news-updates
Helth news:మలేరియా అంతం మనతోనే–వైద్యాధికారి జీ.జే. నరసింహ, ఆరోగ్య విస్తరణ అధికారి వి .దస్తగిరి రెడ్డి సబ్ యూనిట్ ఆఫీసర్ వై శివ చంద్రారెడ్డి.
Helth news:ఆళ్లగడ్డ పట్టణంలో పట్టణంలోని అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా వైద్యాధికారి డాక్టర్ నరసింహ, ఆరోగ్య విస్తరణ అధికారి వి. దస్తగిరి రెడ్డి సబ్ యూనిట్ ఆఫీసర్ వై. శివ చంద్రారెడ్డి ఆధ్వర్యంలో మలేరియా అంతం మనతోనే అనే కార్యక్రమాన్ని నిర్వహించారు స్థానిక అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుండి నుండి ర్యాలీ నిర్వహించి ప్రతిజ్ఞ చేయించారు. మలేరియా అంతం మనతోనే-వైద్యాధికారి జీ.జే. నరసింహ, ఆరోగ్య విస్తరణ అధికారి వి .దస్తగిరి రెడ్డి సబ్ యూనిట్ ఆఫీసర్ వై శివ చంద్రారెడ్డి. ఆళ్లగడ్డ పట్టణంలో పట్టణంలోని అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా వైద్యాధికారి డాక్టర్ నరసింహ, ఆరోగ్య విస్తరణ అధికారి వి. దస్తగిరి రెడ్డి సబ్ యూనిట్ ఆఫీసర్ వై. శివ చంద్రారెడ్డి…
Read MoreHelth news:అంబలి యొక్క ఉపయోగాలు
Helth news:అంబలి యొక్క ఉపయోగాలు:రాగులని మొక్కగట్టి ఎండించి మెత్తగా దంచిన పొడిని నీళ్లలో వేసి బాగా ఉడికించి జారుగా జావకాచి తయారుచేసిన ఆహారపదార్ధం అంబలి. ఇందులో రుచికోసం ఇష్టాన్నిబట్టి జీడిపప్పులు , వేరుశనగ పప్పులు , పచ్చకర్పూరం , జాజికాయ , కిస్మిస్ వంటివి కలుపుకోవచ్చు. లేదా ఉప్పు , కారం , కొంచం మోతాదులో మసాలా కూడా కలుపుకోవచ్చు . అంబలి యొక్క ఉపయోగాలు రాగులని మొక్కగట్టి ఎండించి మెత్తగా దంచిన పొడిని నీళ్లలో వేసి బాగా ఉడికించి జారుగా జావకాచి తయారుచేసిన ఆహారపదార్ధం అంబలి. ఇందులో రుచికోసం ఇష్టాన్నిబట్టి జీడిపప్పులు , వేరుశనగ పప్పులు , పచ్చకర్పూరం , జాజికాయ , కిస్మిస్ వంటివి కలుపుకోవచ్చు. లేదా ఉప్పు , కారం , కొంచం మోతాదులో మసాలా కూడా కలుపుకోవచ్చు . అంబలి ఆకలిని…
Read MoreAndhra Pradesh:తిరుపతి స్టేషన్ రూ.850 కోట్లతో అభివృద్ధి పనులు
Andhra Pradesh:ఆంధ్రప్రదేశ్లో రైల్వే స్టేషన్లు కొత్త అందాలను అద్దుకుంటున్నాయి.. అమరావతికి కీలకంగా ఉన్న రైల్వే స్టేషన్లకు మహర్దశ వస్తోంది. అమరావతి సమీపంలోని మంగళగిరి రైల్వే స్టేషన్తో పాటుగా విజయవాడ రైల్వే స్టేషన్ కేంద్రం అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద రూపురేఖలు మారబోతున్నాయి.. అత్యాధునిక సదుపాయాలతో స్టేషన్ను అభివృద్ధి చేయనున్నారు. ఈ పథకం కింద విజయవాడ రైల్వే స్టేషన్ త్వరలో విమానాశ్రయంలా మారనుంది. తిరుపతి స్టేషన్ రూ.850 కోట్లతో అభివృద్ధి పనులు తిరుపతి, ఏప్రిల్ 25 ఆంధ్రప్రదేశ్లో రైల్వే స్టేషన్లు కొత్త అందాలను అద్దుకుంటున్నాయి.. అమరావతికి కీలకంగా ఉన్న రైల్వే స్టేషన్లకు మహర్దశ వస్తోంది. అమరావతి సమీపంలోని మంగళగిరి రైల్వే స్టేషన్తో పాటుగా విజయవాడ రైల్వే స్టేషన్ కేంద్రం అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద రూపురేఖలు మారబోతున్నాయి.. అత్యాధునిక సదుపాయాలతో స్టేషన్ను అభివృద్ధి చేయనున్నారు. ఈ…
Read MoreAndhra Pradesh:అమరావతి రైతులు, మహిళలకు గొప్ప అవకాశం
Andhra Pradesh:ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవం కోసం ప్రధాని మోదీ వచ్చే నెల 2వ తేదీన రాష్ట్రానికి రానున్నారు. ఈ సందర్భంగా పలు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ప్రధాని చేతుల మీదుగా జరగనున్నాయి. అయితే ఈ సందర్భంగా అమరావతిలో 5 లక్షల మందితో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసేందుకు కూటమి సర్కార్ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. అమరావతి రైతులు, మహిళలకు గొప్ప అవకాశం విజయవాడ, ఏప్రిల్ 25 ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవం కోసం ప్రధాని మోదీ వచ్చే నెల 2వ తేదీన రాష్ట్రానికి రానున్నారు. ఈ సందర్భంగా పలు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ప్రధాని చేతుల మీదుగా జరగనున్నాయి. అయితే ఈ సందర్భంగా అమరావతిలో 5 లక్షల మందితో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసేందుకు కూటమి సర్కార్ అన్ని ఏర్పాట్లు…
Read MoreAndhra Pradesh:చంద్రబాబు మాస్టర్ ప్లాన్
Andhra Pradesh:మంద కృష్ణ మాదిగ. పరిచయం అక్కర్లేని పేరు ఇది. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఉమ్మడి ఏపీలో ఆయన సుపరిచితం. జాతీయ స్థాయిలో సైతం తనదైన ముద్ర చాటుకున్నారు. ఎక్కడో ప్రకాశం జిల్లాలో 14 మంది యువకులతో మాదిగ దండోరాను ఆయన ప్రారంభించారు. ప్రతి మాదిగ గూడెంలో దండోరా జండా ఎగిరే విధంగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితిని విస్తరించారు. చంద్రబాబు మాస్టర్ ప్లాన్ విజయవాడ, ఏప్రిల్ 25 మంద కృష్ణ మాదిగ. పరిచయం అక్కర్లేని పేరు ఇది. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఉమ్మడి ఏపీలో ఆయన సుపరిచితం. జాతీయ స్థాయిలో సైతం తనదైన ముద్ర చాటుకున్నారు. ఎక్కడో ప్రకాశం జిల్లాలో 14 మంది యువకులతో మాదిగ దండోరాను ఆయన ప్రారంభించారు. ప్రతి మాదిగ గూడెంలో దండోరా జండా…
Read MoreAndhra Pradesh:బాలినేనికి చిక్కని పట్టు
Andhra Pradesh:మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులు రెడ్డి వైసీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరిపోయారు. అయితే తనకు పట్టున్న ఒంగోలు కార్పొరేషన్ కు చెందిన కార్పొరేటర్లను అయితే తనతో పాటు జనసేనలోకి తీసుకు వచ్చారు. అయితే మరికొందరు కీలక నేతలను పార్టీలోకి తీసుకు రావాలన్న ఆయన ఆలోచన మాత్రం కార్యరూపం దాల్చడం లేదని తెలిసింది. ప్రస్తుత పరిస్థితుల్లో జనసేనలోకి వచ్చేందుకు ఎవరూ పెద్దగా సుముఖత వ్యక్తం చేయడం లేదని సమాచారం. బాలినేనికి చిక్కని పట్టు ఒంగోలు, ఏప్రిల్ 25 మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులు రెడ్డి వైసీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరిపోయారు. అయితే తనకు పట్టున్న ఒంగోలు కార్పొరేషన్ కు చెందిన కార్పొరేటర్లను అయితే తనతో పాటు జనసేనలోకి తీసుకు వచ్చారు. అయితే మరికొందరు కీలక నేతలను పార్టీలోకి తీసుకు రావాలన్న ఆయన ఆలోచన మాత్రం…
Read MoreAndhra Pradesh:క్రియాశీలక రాజకీయాల్లోకి భువనమ్మ..
Andhra Pradesh:ప్రజా నాయకుడు.. లేదా నాయకురాలు.. కావడానికి జెండా పట్టుకునే తిరగాల్సిన అవసరం లేదని.. ఈ దేశంలో అనేక మంది నిరూపించారు. ప్రజల సమస్యలు తెలుసుకుని, వాటిని పరిష్కరించే ప్రయత్నం చేస్తూ.. ప్రజల మనసుల్లో చోటు దక్కించుకున్నవారు ఎందరో ఉన్నారు. అంత మాత్రాన వారు రాజకీయా ల్లో పాల్గొని పోటీ చేయాల్సిన అవసరం ఉండదు. ఇలాంటి వారిలో నర్మదాబచావో(నర్మదా నదిని రక్షించండి) పేరుతో ఉద్యమించిన మేధా పాట్కర్ వంటివారు ఉన్నారు. క్రియాశీలక రాజకీయాల్లోకి భువనమ్మ.. నెల్లూరు, ఏప్రిల్ 25 ప్రజా నాయకుడు.. లేదా నాయకురాలు.. కావడానికి జెండా పట్టుకునే తిరగాల్సిన అవసరం లేదని.. ఈ దేశంలో అనేక మంది నిరూపించారు. ప్రజల సమస్యలు తెలుసుకుని, వాటిని పరిష్కరించే ప్రయత్నం చేస్తూ.. ప్రజల మనసుల్లో చోటు దక్కించుకున్నవారు ఎందరో ఉన్నారు. అంత మాత్రాన వారు రాజకీయా ల్లో పాల్గొని…
Read MoreAndhra Pradesh:అమల్లోకి ఇంటర్ బోర్డులో సంస్కరణలు
Andhra Pradesh:ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు ఇంటర్ విద్యలో పలు సంస్కరణలు తీసుకువస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఐదు సబ్జెక్టులకు బదులు ఆరు సబ్జెక్టులను ఎంచుకోవల్సి ఉంటుంది. అయితే విద్యార్థులు ఎంపిక చేసుకున్న ఆరో సబ్జెక్టులో ఉత్తీర్ణత తప్పనిసరి కాదని ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్లో తీసుకువచ్చిన అనేక సంస్కరణలపై సందేహాలు వ్యక్తమవుతుండటంతో బోర్డు ఈ మేరకు స్పష్టత ఇచ్చింది. అమల్లోకి ఇంటర్ బోర్డులో సంస్కరణలు గుంటూరు, ఏప్రిల్ 25 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు ఇంటర్ విద్యలో పలు సంస్కరణలు తీసుకువస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఐదు సబ్జెక్టులకు బదులు ఆరు సబ్జెక్టులను ఎంచుకోవల్సి ఉంటుంది. అయితే విద్యార్థులు ఎంపిక చేసుకున్న ఆరో సబ్జెక్టులో ఉత్తీర్ణత తప్పనిసరి కాదని ఇంటర్మీడియట్ బోర్డు…
Read MoreAndhra Pradesh:ఏపీఎస్సీఎస్సీలో 18 నోటిఫికేషన్లు
Andhra Pradesh:ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ వర్గీకరణ అంశం కొలిక్కి రావడంతో ఏపీలో ఉద్యోగ నియామక ప్రక్రియలో వేగం పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష తేదీలు ఖరారయ్యాయి. మెగా డిఎస్సీ నోటిఫికేషన్ కూడా విడుదలైంది.ఎస్సీ వర్గీకరణ అంశం కొలిక్కి రావడంతో ఏపీపీఎస్సీలో పెండింగ్లో ఉన్న నోటి ఫికేషన్ల విడుదలకు ఏపీపీఎస్సీ సిద్ధమైంది. ఈ ఏడాది జనవరిలోనే నోటిఫికేషన్లు జారీ చేయాలని భావించినా ఎస్సీ వర్గీకరణ కార్యరూపం దాల్చక పోవడంతో నోటిఫికేషన్లు ఆలస్యమయ్యాయి. ఏపీఎస్సీఎస్సీలో 18 నోటిఫికేషన్లు విజయవాడ, ఏప్రిల్ 25 ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ వర్గీకరణ అంశం కొలిక్కి రావడంతో ఏపీలో ఉద్యోగ నియామక ప్రక్రియలో వేగం పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష తేదీలు ఖరారయ్యాయి. మెగా డిఎస్సీ నోటిఫికేషన్ కూడా విడుదలైంది.ఎస్సీ వర్గీకరణ అంశం కొలిక్కి రావడంతో ఏపీపీఎస్సీలో…
Read More