Andhra Pradesh:ఏపీ బీజేపీ ఛీఫ్ కోసం పోటీ..

Competition for AP BJP chief..

Andhra Pradesh:ఆంధ్రప్రదేశ్‌ బీజేపీ అధ్యక్ష పదవికి భారీ స్థాయిలో పోటీ నెలకొంది. కూటమి అధికారంలో ఉంది. కేంద్ర ప్రభుత్వంలోనూ ఏపీ ఇంపార్టెన్స్ పెరిగింది. అమరావతి, పోలవరం నిర్మాణాలకు ప్రాధాన్యత దక్కుతోంది. ఈ కారణాలతో ఏపీ బీజేపీ అధ్యక్ష పదవి గతంలో కంటే ప్రాముఖ్యమైందిగా మారిపోయింది. అందుకే ఈసారి ఎన్నడూ లేనంతగా ఆ పదవి కోసం తీవ్రమైన పోటీ నెలకొంది. ఏపీ బీజేపీ ఛీఫ్ కోసం పోటీ.. విజయవాడ , ఏప్రిల్ 24 ఆంధ్రప్రదేశ్‌ బీజేపీ అధ్యక్ష పదవికి భారీ స్థాయిలో పోటీ నెలకొంది. కూటమి అధికారంలో ఉంది. కేంద్ర ప్రభుత్వంలోనూ ఏపీ ఇంపార్టెన్స్ పెరిగింది. అమరావతి, పోలవరం నిర్మాణాలకు ప్రాధాన్యత దక్కుతోంది. ఈ కారణాలతో ఏపీ బీజేపీ అధ్యక్ష పదవి గతంలో కంటే ప్రాముఖ్యమైందిగా మారిపోయింది. అందుకే ఈసారి ఎన్నడూ లేనంతగా ఆ పదవి కోసం తీవ్రమైన…

Read More

Andhra Pradesh:వేసవి కాలంలో తల్లితండ్రులు మీ పిల్లల పట్ల జాగ్రత్త వహించాలి వన్ టౌన్  ఇన్స్పెక్టర్ ఇంద్ర సేనా రెడ్డి.

summer

Andhra Pradesh:వేసవి కాలంలో తల్లిదండ్రులు మీ పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండాలి.పాఠశాలలకు సెలవులు రావడంతో పిల్లల పట్ల తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎంత పనిలో ఉన్నా సరే పిల్లలపై ఓ కన్నేసి ఉండాలి. పిల్లల పట్ల అప్రమత్తంగా లేకుంటే ప్రమాదాల బారిన పడే అవకాశం ఉంది. ప్రమాదం జరగకుండా ముందస్తుగానే జాగ్రత్తలు పాటించడం మంచిదని గోదావరిఖని 1 టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేన రెడ్డి  తల్లితండ్రులకు సూచించారు. వేసవి కాలంలో తల్లితండ్రులు మీ పిల్లల పట్ల జాగ్రత్త వహించాలి వన్ టౌన్  ఇన్స్పెక్టర్ ఇంద్ర సేనా రెడ్డి. గోదావరిఖని వేసవి కాలంలో తల్లిదండ్రులు మీ పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండాలి.పాఠశాలలకు సెలవులు రావడంతో పిల్లల పట్ల తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎంత పనిలో ఉన్నా సరే పిల్లలపై ఓ కన్నేసి ఉండాలి. పిల్లల పట్ల అప్రమత్తంగా…

Read More

సంక్షిప్త వార్తలు:04-23-2025

brief news

సంక్షిప్త వార్తలు:04-23-2025:ఎంపి ఈటల రాజేందర్ బుధవారం ఉదయం చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మావారిని దర్శించుకున్నారు.  కాశ్మీర్ లో జరిగిన ఉగ్రదాడి పై ఎంపి ఈటల మాట్లాడారు. ఈటల మాట్లాడుతూ 370 ఆర్టికల్ రద్దు చేసి జమ్ము కాశ్మీర్ భారత్ లో భాగమేనని మోడీ చాటి చెప్పారు. కాశ్మీర్ లో ప్రకృతి సంపదతో పర్యాటకం తిరిగి ప్రారంభమైంది. చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న ఈటల రాజేందర్. హైదరాబాద్ ఎంపి ఈటల రాజేందర్ బుధవారం ఉదయం చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మావారిని దర్శించుకున్నారు.  కాశ్మీర్ లో జరిగిన ఉగ్రదాడి పై ఎంపి ఈటల మాట్లాడారు. ఈటల మాట్లాడుతూ 370 ఆర్టికల్ రద్దు చేసి జమ్ము కాశ్మీర్ భారత్ లో భాగమేనని మోడీ చాటి చెప్పారు. కాశ్మీర్ లో ప్రకృతి సంపదతో పర్యాటకం తిరిగి ప్రారంభమైంది. అలాంటి చోట ఉగ్రముకలు దాడి చేయడం అమానుష…

Read More

Andhra Pradesh:అవంతికి లైన్ క్లియర్ అయినట్టేనా

avanthi-srinvasa-rao

Andhra Pradesh:కూతురు కూటమిలో చేరితే మాజీ మంత్రి అవంతికి రూట్ క్లియర్ అయినట్లేనా? అవంతి కూటమిలో చేరేందుకు ద్వారాలు తెరిచినట్లేనా? ఇన్నాళ్లూ అవంతి దారెటని సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన వార్తలకు కూతురి ఓటుతో సమాధానం దొరికినట్లేనా? వైసీపీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి అవంతి చూపంతా ఇప్పుడు కూటమివైపేనా? అంటే అవుననే సమాధానం రాజకీయవర్గాల్లో విన్పిస్తోంది. అవంతికి లైన్ క్లియర్ అయినట్టేనా విశాఖపట్టణం, ఏప్రిల్ 23 కూతురు కూటమిలో చేరితే మాజీ మంత్రి అవంతికి రూట్ క్లియర్ అయినట్లేనా? అవంతి కూటమిలో చేరేందుకు ద్వారాలు తెరిచినట్లేనా? ఇన్నాళ్లూ అవంతి దారెటని సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన వార్తలకు కూతురి ఓటుతో సమాధానం దొరికినట్లేనా? వైసీపీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి అవంతి చూపంతా ఇప్పుడు కూటమివైపేనా? అంటే అవుననే సమాధానం రాజకీయవర్గాల్లో విన్పిస్తోంది. స్టీల్ సిటీ…

Read More

Andhra Pradesh:తెరపైకి బల్లం సుధీర్ పేరు

Ballam Sudhir's

Andhra Pradesh:వైసీపీ హయాంలో జరిగిన రూ.వేల కోట్ల విలువైన మద్యం కుంభకోణంలో నాటి ప్రభుత్వ పెద్దల తరఫున అన్నీ తానై వ్యవహరించిన కెసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి అలియాస్‌ రాజ్‌ కెసిరెడ్డి ఎట్టకేలకు అరెస్టయ్యారు.రాజ్‌ కెసిరెడ్డి రాజేష్‌రెడ్డి అనే మారు పేరు, నకిలీ గుర్తింపు పత్రాలతో గోవా నుంచి ఇండిగో విమానంలో హైదరాబాద్‌లో దిగారు. విమానాశ్రయంలో అప్పటికే మాటు వేసిన సిట్‌ అధికారులు పట్టుకున్నారు. తెరపైకి బల్లం సుధీర్ పేరు కడప, ఏప్రిల్ 23 వైసీపీ హయాంలో జరిగిన రూ.వేల కోట్ల విలువైన మద్యం కుంభకోణంలో నాటి ప్రభుత్వ పెద్దల తరఫున అన్నీ తానై వ్యవహరించిన కెసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి అలియాస్‌ రాజ్‌ కెసిరెడ్డి ఎట్టకేలకు అరెస్టయ్యారు.రాజ్‌ కెసిరెడ్డి రాజేష్‌రెడ్డి అనే మారు పేరు, నకిలీ గుర్తింపు పత్రాలతో గోవా నుంచి ఇండిగో విమానంలో హైదరాబాద్‌లో దిగారు. విమానాశ్రయంలో అప్పటికే మాటు…

Read More

Andhra Pradesh:కసిరెడ్డి అప్రవూర్.. తూచ్.. నాకేమి తెలియదు.. వాళ్లు చెప్పినట్టే చేశా

Kasireddy Rajasekhar Reddy.

Andhra Pradesh:ఏపీలో వైసీపీ పాల‌న‌లో చీపు లిక్క‌రును మ‌ద్యం బాబుల‌కు అంట‌గ‌ట్టి.. భారీ ధ‌ర‌ల‌తో వారిని దోచేసిన విష‌యం తెలిసిందే. అన్నీ ప్ర‌భుత్వ మ‌ద్యం దుకాణాలే కావ‌డం.. ఎక్క‌డా ఫోన్‌పే, గూగుల్ పే వంటి వాటినివినియోగించ‌క‌పోవ‌డం ద్వారా భారీ ఎత్తున న‌గ‌దు అక్ర‌మాలు జ‌రిగాయ‌ని అప్ప‌ట్లోనే ఆరోప‌ణ‌లు గుప్పుమ‌న్నాయి. కసిరెడ్డి అప్రవూర్.. తూచ్.. నాకేమి తెలియదు.. వాళ్లు చెప్పినట్టే చేశా గుంటూరు, ఒంగోలు, ఏప్రిల్ 23 ఏపీలో వైసీపీ పాల‌న‌లో చీపు లిక్క‌రును మ‌ద్యం బాబుల‌కు అంట‌గ‌ట్టి.. భారీ ధ‌ర‌ల‌తో వారిని దోచేసిన విష‌యం తెలిసిందే. అన్నీ ప్ర‌భుత్వ మ‌ద్యం దుకాణాలే కావ‌డం.. ఎక్క‌డా ఫోన్‌పే, గూగుల్ పే వంటి వాటినివినియోగించ‌క‌పోవ‌డం ద్వారా భారీ ఎత్తున న‌గ‌దు అక్ర‌మాలు జ‌రిగాయ‌ని అప్ప‌ట్లోనే ఆరోప‌ణ‌లు గుప్పుమ‌న్నాయి. దీనిని కూట‌మి స‌ర్కారు వ‌చ్చాక దుమ్ముదులిపే ప్ర‌య‌త్నం చేసింది. తాజాగా క‌సిరెడ్డి…

Read More

Andhra Pradesh:జగన్ యూ.. టర్న్ తప్పదా..

ys jagan mohan reddy

Andhra Pradesh:మూడు రాజ‌ధానుల నుంచి మ‌ద్యం వ‌ర‌కు.. వ‌లంటీర్ వ్య‌వ‌స్థ నుంచి స‌చివాల‌యాల వ‌ర‌కు.. వైసీపీ అధినేత జ‌గ‌న్ చేసిన ప్ర‌యోగాలు విక‌టించిన విష‌యం తెలిసిందే. ఇవే.. ఆయ‌న‌ను నిలువునా ముంచాయన్నది మేధావుల నుంచి విశ్లేష‌కుల వ‌రకు చెబుతున్న మాట‌. తాను ప‌ట్టిన కుందేలుకు మూడు కాళ్లే అన్న‌ట్టుగా ఆయ‌న అప్ప‌ట్లో వ్య‌వ‌హ‌రించార‌న్న విమ‌ర్శ‌లు తెలిసిందే. జగన్ యూ.. టర్న్ తప్పదా.. ఒంగోలు, ఏప్రిల్ 23 మూడు రాజ‌ధానుల నుంచి మ‌ద్యం వ‌ర‌కు.. వ‌లంటీర్ వ్య‌వ‌స్థ నుంచి స‌చివాల‌యాల వ‌ర‌కు.. వైసీపీ అధినేత జ‌గ‌న్ చేసిన ప్ర‌యోగాలు విక‌టించిన విష‌యం తెలిసిందే. ఇవే.. ఆయ‌న‌ను నిలువునా ముంచాయన్నది మేధావుల నుంచి విశ్లేష‌కుల వ‌రకు చెబుతున్న మాట‌. తాను ప‌ట్టిన కుందేలుకు మూడు కాళ్లే అన్న‌ట్టుగా ఆయ‌న అప్ప‌ట్లో వ్య‌వ‌హ‌రించార‌న్న విమ‌ర్శ‌లు తెలిసిందే. ఏరాష్ట్రంలోనూ లేని విధంగా మూడురాజ‌ధానులు…

Read More

Andhra Pradesh:జోరుగా బెట్టింగ్..

ipl_betting

Andhra Pradesh:తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ భూతం ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేసింది. ఎంతోమంది యువత ఆయుష్షును అర్ధాంతరంగా ముగిసేలా చేసింది. ఇక ఏపీలోని చాలా బార్‌లలో రోజూ బెట్టింగ్ నడుస్తుంది. ప్రతీదగ్గర స్క్రీన్‌లు వేసి బెట్టింగ్‌లు జోరుగా నడిపిస్తున్నారు. దీంట్లో ప్రజా ప్రతినిధులకు కూడా వాటాలు ఉన్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే వాళ్లవే బార్లు, వాళ్లవే బెట్టింగులు అని తెలుస్తోంది. జోరుగా బెట్టింగ్.. విజయవాడ, ఏప్రిల్ 23 తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ భూతం ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేసింది. ఎంతోమంది యువత ఆయుష్షును అర్ధాంతరంగా ముగిసేలా చేసింది. ఇక ఏపీలోని చాలా బార్‌లలో రోజూ బెట్టింగ్ నడుస్తుంది. ప్రతీదగ్గర స్క్రీన్‌లు వేసి బెట్టింగ్‌లు జోరుగా నడిపిస్తున్నారు. దీంట్లో ప్రజా ప్రతినిధులకు కూడా వాటాలు ఉన్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే వాళ్లవే బార్లు, వాళ్లవే బెట్టింగులు అని తెలుస్తోంది.…

Read More

Andhra Pradesh:తియ్యని పండ్ల వెనుక చేదు నిజాలు.

Nuzvidu.. Care of address for mangoes

Andhra Pradesh:నూజివీడు.. మామిడి పండ్లకు కేరాఫ్ అడ్రస్. నూజివీడు ప్రాంతంలో దాదాపు 40 వేల ఎకరాల్లో మామిడి పంటను సాగు చేస్తున్నారు. ఇక్కడ కాయలు కోయకముందే వ్యాపారులు రైతులతో ఒప్పందం చేసుకొని తోటలను కొనుగోలు చేస్తారు. ఆ పంట వరకు డబ్బులు చెల్లించి.. కోత మొదలు పెడతారు. దీంతో రైతులకు పండ్లతో సంబంధం ఉండదు. కేవలం పండించడమే వారి బాధ్యత.ఇదంతా ఎలా ఉన్నా.. అసలు సమస్య అక్కడే మొదలవుతోంది. తియ్యని పండ్ల వెనుక చేదు నిజాలు. విజయవాడ, ఏప్రిల్ 23 నూజివీడు.. మామిడి పండ్లకు కేరాఫ్ అడ్రస్. నూజివీడు ప్రాంతంలో దాదాపు 40 వేల ఎకరాల్లో మామిడి పంటను సాగు చేస్తున్నారు. ఇక్కడ కాయలు కోయకముందే వ్యాపారులు రైతులతో ఒప్పందం చేసుకొని తోటలను కొనుగోలు చేస్తారు. ఆ పంట వరకు డబ్బులు చెల్లించి.. కోత మొదలు పెడతారు.…

Read More

Andhra Pradesh:కేశినేని బ్రదర్స్ మధ్య వార్

The war between the Keshineni brothers

Andhra Pradesh:బెజవాడ రాజకీయాలు మళ్లీ హీటెక్కాయి. కేశినేని నాని, కేశినేని చిన్నిల మధ్య మళ్లీ ట్వీట్ల యుద్ధం మొదలయింది. విశాఖపట్నంలో ఉర్సా క్లస్టర్ కంపెనీకి భూములను కేటాయించడంపై కేశినేని అభ్యంతరం తెలిపారు. ఈ మేరకు చంద్రబాబు నాయుడును ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. ఉర్సా క్లస్టర్ కంపెనీకి ఒక విశ్వసనీయత లేదని, 2025లో స్థాపించిన సంస్థ కావడంతో దానికి అతి తక్కువ ధరకు భూములను కేటాయించడంపై కేశినేని నాని అభ్యంతరం వ్యక్తం చేశారు. కేశినేని బ్రదర్స్ మధ్య వార్ విజయవాడ, ఏప్రిల్ 23 బెజవాడ రాజకీయాలు మళ్లీ హీటెక్కాయి. కేశినేని నాని, కేశినేని చిన్నిల మధ్య మళ్లీ ట్వీట్ల యుద్ధం మొదలయింది. విశాఖపట్నంలో ఉర్సా క్లస్టర్ కంపెనీకి భూములను కేటాయించడంపై కేశినేని అభ్యంతరం తెలిపారు. ఈ మేరకు చంద్రబాబు నాయుడును ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. ఉర్సా…

Read More