Praneeth Rao : ఫోన్ ట్యాపింగ్ కేసు: సిట్ దర్యాప్తు ముమ్మరం

Phone Tapping Case: SIT Intensifies Probe

Praneeth Rao :ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈరోజు (శుక్రవారం) ప్రణీత్ రావు మరోసారి సిట్ విచారణకు హాజరయ్యారు. గతంలో ప్రణీత్ రావును సిట్ పలుమార్లు ప్రశ్నించింది. హార్డ్ డిస్క్‌ల ధ్వంసం, ఆధారాలు మాయం చేయడంలో ప్రణీత్ రావు కీలక పాత్ర పోషించినట్లు సిట్ గుర్తించింది. ఫోన్ ట్యాపింగ్ కేసు: కొనసాగుతున్న సిట్ దర్యాప్తు ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈరోజు (శుక్రవారం) ప్రణీత్ రావు మరోసారి సిట్ విచారణకు హాజరయ్యారు. గతంలో ప్రణీత్ రావును సిట్ పలుమార్లు ప్రశ్నించింది. హార్డ్ డిస్క్‌ల ధ్వంసం, ఆధారాలు మాయం చేయడంలో ప్రణీత్ రావు కీలక పాత్ర పోషించినట్లు సిట్ గుర్తించింది. సార్వత్రిక ఎన్నికల ఫలితాల రోజు రాత్రి ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించిన పరికరాలు, హార్డ్‌ డిస్క్‌లను ప్రణీత్…

Read More

KCR : కాళేశ్వరం విచారణ కమిషన్ ముందు కేసీఆర్ హాజరు

KCR Appears Before Kaleshwaram Inquiry Commission

KCR :తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కే. చంద్రశేఖర్ రావు, కాళేశ్వరం ప్రాజెక్టులోని లోపాలపై విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందు హాజరయ్యారు. సుమారు 50 నిమిషాల పాటు రహస్యంగా (‘ఇన్‌కెమెరా’ పద్ధతిలో) ఈ విచారణ జరిగింది. కాళేశ్వరం విచారణ కమిషన్ ముందు కేసీఆర్ హాజరు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కే. చంద్రశేఖర్ రావు, కాళేశ్వరం ప్రాజెక్టులోని లోపాలపై విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందు హాజరయ్యారు. సుమారు 50 నిమిషాల పాటు రహస్యంగా (‘ఇన్‌కెమెరా’ పద్ధతిలో) ఈ విచారణ జరిగింది. ఈ కేసులో 115వ సాక్షిగా హాజరైన కేసీఆర్‌ను కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం, సంబంధిత నిర్ణయాలు, నీటి వినియోగం గురించి ప్రశ్నించారు. ముఖ్యాంశాలు: కాళేశ్వరం కమిషన్ ముందు కేసీఆర్ విచారణ. జస్టిస్ ఘోష్ పలు ప్రశ్నలు…

Read More

KCR : కేసీఆర్: జస్టిస్ ఘోష్ కమిషన్ ముందుకు నేడు కేసీఆర్

KCR to appear before Justice Ghosh Commission today

KCR :హైదరాబాద్, తెలంగాణ: మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు (కేసీఆర్) నేడు, జూన్ 11, 2025న ఉదయం 11 గంటలకు బూర్గుల రామకృష్ణారావు భవన్‌లో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందు హాజరుకానున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కమిషన్ జరుపుతున్న విచారణలో ఇది ఒక కీలక ఘట్టం. కేసీఆర్: జస్టిస్ ఘోష్ కమిషన్ ముందుకు నేడు కేసీఆర్ హైదరాబాద్, తెలంగాణ: మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు (కేసీఆర్) నేడు, జూన్ 11, 2025న ఉదయం 11 గంటలకు బూర్గుల రామకృష్ణారావు భవన్‌లో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందు హాజరుకానున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కమిషన్ జరుపుతున్న విచారణలో ఇది ఒక కీలక ఘట్టం. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు గత ఏడాది మార్చిలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ ఘోష్ కమిషన్, మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడం, అన్నారం,…

Read More

ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు: సిట్ విచారణకు హాజరు అయిన మాజీ ఎస్‌ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు

Ex SIB Prabhakar Rao

ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు: మాజీ ఎస్‌ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు సిట్ విచారణకు హాజరు తెలంగాణలో తీవ్ర రాజకీయ కలకలం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రాష్ట్ర మాజీ ఎస్‌ఐబీ చీఫ్ టి. ప్రభాకర్ రావు చివరికి సిట్ విచారణకు హాజరయ్యారు. అమెరికాలో నెలల తరబడి గడిపిన ఆయన, సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో హైదరాబాద్‌కి తిరిగి వచ్చి, సోమవారం సిట్ విచారణకు హాజరయ్యారు. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం దిగిన ప్రభాకర్ రావు, మూడు రోజుల్లోగా విచారణ అధికారుల ముందు హాజరుకావాలని సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. అంతేగాక, తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఆయనపై బలవంతపు చర్యలు తీసుకోవద్దని కూడా పోలీసులకు ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఆయన విచారణకు హాజరు కావడానికి మార్గం సుగమమైంది.…

Read More

ప్రతి నెలా రెండుసార్లు కేబినెట్ సమావేశాలు: తెలంగాణ ప్రభుత్వ కీలక నిర్ణయం

telangana cabinet meeting

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రతి నెల రెండు సార్లు మంత్రివర్గ సమావేశాలు తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. ఇకపై రాష్ట్ర మంత్రివర్గ సమావేశాలు ప్రతి నెలలో రెండు సార్లు నిర్వహించాలని ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి అధికారికంగా ఆదేశాలు విడుదలయ్యాయి. ప్రభుత్వ విధాన నిర్ణయాల్లో ఉండే ఆలస్యాన్ని తగ్గించి, పాలనను మరింత చురుకుగా, సమర్థంగా ముందుకు తీసుకెళ్లడమే ఈ చర్య వెనక ప్రధాన ఉద్దేశం అని తెలుస్తోంది. అధికారిక వర్గాల సమాచారం ప్రకారం, ప్రతి నెలలో తొలి మరియు మూడవ శనివారాల్లో కేబినెట్ భేటీలు నిర్వహించనున్నాయి. ఇప్పటి వరకు ముఖ్యమైన అంశాలపైనే సమావేశాలు జరగగా, ఇప్పుడు వాటి సంఖ్య పెరగడం వల్ల ప్రజల సమస్యలపై వేగవంతంగా చర్చించి తక్షణ నిర్ణయాలు తీసుకునే అవకాశం ఏర్పడనుంది. ఈ కొత్త…

Read More

Konda Surekha : తెలంగాణ సచివాలయంలో అస్వస్థతకు గురైన మంత్రి కొండా సురేఖ

konda surekha

తెలంగాణ సచివాలయంలో మంత్రి కొండా సురేఖకు అస్వస్థత తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో గురువారం ఉదయం ఒక అప్రమత్త క్షణం చోటు చేసుకుంది. అటవీ మరియు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ slight అస్వస్థతకు గురై, కేబినెట్ సమావేశం ప్రారంభానికి ముందు అకస్మాత్తుగా కళ్లు తిరిగి కిందపడిపోయారు. ఈ ఘటనతో సచివాలయం వర్గాల్లో కొంత కలకలం చోటుచేసుకుంది. వివరాల ప్రకారం, మంత్రి కొండా సురేఖ ఉదయం నుంచి ఏ విధమైన ఆహారం తీసుకోకపోవడం వల్ల ఆమెకు అస్వస్థత కలిగినట్లు తెలిసింది. సచివాలయంలోని తన ఛాంబర్ వద్దకు వెళ్తుండగా ఆమె అకస్మాత్తుగా మూర్ఛ వెళ్లిపోయారు. ప్రాథమిక సమాచారం ప్రకారం ఆమె రక్తంలో చక్కెర స్థాయిలు (షుగర్ లెవెల్) మించాయని తెలిసింది. వెంటనే ఆమె వ్యక్తిగత సిబ్బంది స్పందించి ప్రథమ చికిత్సను అందించారు. ఆహారం అందించి కొద్దిసేపటిలోనే ఆమె స్వల్పంగా…

Read More

B.R.S : బీఆర్ ఎస్.. సెంటిమెంట్ 

Former Telangana CM and BRS leader KCR has a lot of sentiment.

B.R.S : తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు సెంటిమెంటు చాలా ఎక్కువ‌. ఆయ‌న హేతువాది అని ఎక్క‌డా చెప్పుకోలేదు. అయితే.. గియితే.. క‌మ్యూనిస్టు భావ‌జాలం కొంత మేర‌కు ఉన్నా.. అవి ఆయ‌న సెంటిమెంటుకు అడ్డం కూడా కాలేదు. నుదిటిన బొట్టు పెట్టినా.. ఎన్నిక‌ల స‌మ‌యంలో యాగాలు చేసినా.. ఆయ‌న సెంటిమెంటు స్ప‌ష్టంగా క‌నిపిస్తుంది. బీఆర్ ఎస్.. సెంటిమెంట్  మెదక్,, జూన్ 4 తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు సెంటిమెంటు చాలా ఎక్కువ‌. ఆయ‌న హేతువాది అని ఎక్క‌డా చెప్పుకోలేదు. అయితే.. గియితే.. క‌మ్యూనిస్టు భావ‌జాలం కొంత మేర‌కు ఉన్నా.. అవి ఆయ‌న సెంటిమెంటుకు అడ్డం కూడా కాలేదు. నుదిటిన బొట్టు పెట్టినా.. ఎన్నిక‌ల స‌మ‌యంలో యాగాలు చేసినా.. ఆయ‌న సెంటిమెంటు స్ప‌ష్టంగా క‌నిపిస్తుంది. ఒక్క ఎన్నిక‌ల స‌మ‌యం అనేకాదు.. అస‌లు ఆది…

Read More

Liquor Queen : లిక్కర్ క్వీన్ అంటూ యాష్కీ టార్గెట్

Liquor Queen :ఆమె యాక్షన్‌కి… ఈయన రియాక్షన్. అప్పుడైనా…ఇప్పుడైనా… ఆమెకి కౌంటర్ వేసేది ఆయనేనా..? పార్టీ ఇక ఫుల్‌ పవర్స్‌ ఇచ్చేసిందా? అట్నుంచి ఎప్పుడు పొలిటికల్‌ మిసైల్‌ వదిలినా…. మన పార్టీకి ఎస్‌ 400లా అడ్డుకోవాల్సింది నువ్వేనని అధిష్టానం చెప్పేసిందా? ఇంతకీ ఎవరా ఇద్దరు నేతలు? లిక్కర్ క్వీన్ అంటూ యాష్కీ టార్గెట్ నిజామాబాద్, జూన్ 4 ఆమె యాక్షన్‌కి… ఈయన రియాక్షన్. అప్పుడైనా…ఇప్పుడైనా… ఆమెకి కౌంటర్ వేసేది ఆయనేనా..? పార్టీ ఇక ఫుల్‌ పవర్స్‌ ఇచ్చేసిందా? అట్నుంచి ఎప్పుడు పొలిటికల్‌ మిసైల్‌ వదిలినా…. మన పార్టీకి ఎస్‌ 400లా అడ్డుకోవాల్సింది నువ్వేనని అధిష్టానం చెప్పేసిందా? ఇంతకీ ఎవరా ఇద్దరు నేతలు? వాళ్ళ మధ్యనే పొలిటికల్‌ యుద్ధం ఎందుకు ఎక్కువగా జరుగుతోంది? తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం హాట్‌ టాపిక్‌ అంటే…. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత ఇష్యూ నే.…

Read More

Bachupalli : బాచుపల్లి.. పూర్తయ్యేది ఎప్పుడూ

Bachupalli.

Bachupalli : మియాపూర్ నుండి బొల్లారం వరకు పెరుగుతున్న ట్రాఫిక్‌ను తగ్గించడానికిహైదరాబాద్‌లోని బాచుపల్లి ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతూ ఉంది. ఈ ఫ్లైఓవర్ నిర్మాణంలో ఎన్నో అడ్డంకులు ఉన్నాయి. పరిపాలనాపరమైన అడ్డంకులు, యుటిలిటీ బదిలీ, నిధుల కొరత కారణంగా నిర్మాణం ఆలస్యమవుతూ వస్తోంది. బాచుపల్లి.. పూర్తయ్యేది ఎప్పుడూ.. హైదరాబాద్, జూన్ 4 మియాపూర్ నుండి బొల్లారం వరకు పెరుగుతున్న ట్రాఫిక్‌ను తగ్గించడానికిహైదరాబాద్‌లోని బాచుపల్లి ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతూ ఉంది. ఈ ఫ్లైఓవర్ నిర్మాణంలో ఎన్నో అడ్డంకులు ఉన్నాయి. పరిపాలనాపరమైన అడ్డంకులు, యుటిలిటీ బదిలీ, నిధుల కొరత కారణంగా నిర్మాణం ఆలస్యమవుతూ వస్తోంది. వేగంగా అభివృద్ధి చెందుతున్న బాచుపల్లి ప్రాంతంలో కనెక్టివిటీని పెంచడానికి ప్రారంభించబడిన ఈ ప్రాజెక్ట్ పూర్తవ్వడానికి చాలా సమయమే తీసుకునేలా ఉంది.ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోతోందని, ఆఫీసులకు వెళ్లాలన్నా, రావాలన్నా చాలా సమయం తీసుకుంటూ ఉందని స్థానికులు చెబుతున్నారు.…

Read More

Ration cards : గ్రేటర్ రేషన్ కార్డుల దందా

Ration-cards

Ration cards : రేషన్‌ కార్డుల కోసం ఇప్పుడు ప్రజలు మీ సేవా కేంద్రాలకు క్యూ కడుతున్నారు. ఇదే అదునుగా భావించిన పౌరసరఫరాల అధికారులు డబ్బుల వసూళ్లకు పాల్పడుతున్నారు. కాంగ్రెస్ పాలనలో 30 శాతం కమీషన్లు ఇస్తేనే పనులు చేస్తున్నారంటూ పలువురు రాష్ట్ర మంత్రులపై ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో మేమేం తక్కువ తిన్నామా అంటూ కొందరు అధికారులు సైతం వారిని ఆదర్శంగా తీసుకొని అవినీతి దందాకు తెరలేపారు. గ్రేటర్ రేషన్ కార్డుల దందా హైదరాబాద్, జూన్4 రేషన్‌ కార్డుల కోసం ఇప్పుడు ప్రజలు మీ సేవా కేంద్రాలకు క్యూ కడుతున్నారు. ఇదే అదునుగా భావించిన పౌరసరఫరాల అధికారులు డబ్బుల వసూళ్లకు పాల్పడుతున్నారు. కాంగ్రెస్ పాలనలో 30 శాతం కమీషన్లు ఇస్తేనే పనులు చేస్తున్నారంటూ పలువురు రాష్ట్ర మంత్రులపై ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో మేమేం తక్కువ తిన్నామా అంటూ…

Read More