Browsing Category
అంతర్జాతీయ
world latest updates
అయోధ్యకు సచిన్, కోహ్లీ
లక్నో, డిసెంబర్ 7,
అయోధ్య రాం మందిర్ ప్రతిష్ఠాపన కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రాణ్ ప్రతిష్ఠా వేడుకకు దేశంలోని అన్ని సంప్రదాయాలకు చెందిన వారిని ఆహ్వానిస్తున్నారు. ప్రతిష్ఠాపన…
Read More...
Read More...
కనిష్ట స్థాయికి పడిపోయిన రూపాయి
ముంబై, డిసెంబర్ 6,
ఫారెక్స్ రింగ్లో అమెరికన్ డాలర్ బలం ముందు రూపాయి నిలబడలేకపోతోంది, రోజురోజుకూ నీరసపడుతోంది. డాలర్తో పోలిస్తే రూపాయి విలువ మరోమారు జీవితకాల కనిష్ట స్థాయికి చేరుకుంది. రూపాయి…
Read More...
Read More...
జనసేనతో కలిసి వ్యూహరచన
విజయవాడ, నవంబర్ 23, (న్యూస్ పల్స్)
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తిరిగి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు షెడ్యూల్ రూపొందిస్తున్నారు. సెప్టెంబర్ తొమ్మిదో తేదీన భవిష్యత్తుకు గ్యారంటీ…
Read More...
Read More...
ఉద్యోగులకు బోనస్ ప్రకటించిన ఇన్ఫోసిస్
80 శాతం వేరియబుల్ పే ప్రకటించిన ఇన్ఫోసిస్
లెవెల్ 6, అంతకంటే దిగువన ఉన్న ఉద్యోగులకు బోనస్ అని ప్రకటన
బోనస్ పంపిణీని యూనిట్ మేనేజర్లు నిర్ణయిస్తారని వెల్లడి
ఈసారి ప్రాంగణ నియామకాలు ఉండవంటూ…
Read More...
Read More...
పూణెలో రొమాన్స్ స్కాం…
ముంబై, నవంబర్ 20,
అది డేటింగ్ యాప్.. ఏదో సరదాగా పిన్ చేశాడు.. అంతే ఓ అమ్మాయి కనెక్ట్ అయ్యింది.. ఫొటో పెట్టింది.. అది ఒరిజినల్.. అందంగా ఉంది.. అంతకు మించి చాలా స్మార్ట్ గా ఉంది. మాటలు కలిశాయి..…
Read More...
Read More...
బియ్యంపై ఎగుమతిపై ఆంక్షలు
న్యూఢిల్లీ, నవంబర్ 20
ప్రపంచంలోని అగ్రశ్రేణి బియ్యం ఎగుమతిదారుగా ఉన్న భారతదేశం, వచ్చే ఏడాది కూడా విదేశీ అమ్మకాలపై తన నియంత్రణలను కొనసాగించగలదని భావిస్తోంది. 2008 ఆహార సంక్షోభం తర్వాత తక్కువ ధరలతో…
Read More...
Read More...
ఫుట్బాల్ దిగ్గజం డేవిడ్ బెక్హామ్కు ముకేష్ అంబానీ కుటుంబం స్పెషల్ వెల్కమ్
ముంబైలోని తమ నివాసం ‘యాంటిలియా’లో ప్రత్యేక స్వాగతం పలికిన కుటుంబ సభ్యులు
బెక్హామ్కి ముంబై ఇండియన్స్ జెర్సీని అందజేత
యునిసెఫ్ గుడ్విల్ అంబాసిడర్గా భారత సందర్శనలో ఉన్న ఫుట్బాల్ దిగ్గజం…
Read More...
Read More...
కోహ్లీ, షమీలపై ప్రధాని మోదీ ప్రశంసలు
నిన్న జరిగిన సెమీస్ లో కివీస్ ను చిత్తు చేసిన టీమిండియా
క్రీడా స్ఫూర్తికి కోహ్లీ ఉదాహరణ అన్న మోదీ
షమీ అద్భుతంగా బౌలింగ్ చేశాడని కితాబు
ముంబైలో నిన్న జరిగిన ప్రపంచకప్ సెమీస్ లో న్యూజిలాండ్…
Read More...
Read More...
టీచర్ల శిక్షణ కోసం ఏటా బిలియన్ డాలర్లు ఖర్చు పెట్టాలి: ఇన్ఫీ నారాయణమూర్తి
పాఠశాల ఉపాధ్యాయులకు స్టెమ్ రంగాల్లో దేశవిదేశాల్లోని రిటైర్డ్ టీచర్లతో శిక్షణ ఇవ్వాలని సూచన
ఈ దిశగా దేశవ్యాప్తంగా ట్రెయిన్ ది టీచర్ సెంటర్లు నెలకొల్పాలని సలహా
జాతీయ విద్యావిధానం లక్ష్యాల…
Read More...
Read More...
సెమీస్ మ్యాచ్కు ఏపీలో భారీ స్క్రీన్లు
విశాఖపట్టణం, నవంబర్ 14, (న్యూస్ పల్స్)
క్రికెట్ ప్రపంచమంతా ఇప్పుడు భారత్-న్యూజిలాండ్ సెమీస్ మ్యాచ్ గురించి ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. గత ప్రపంకప్లో ఎదురైన పరాభవానికి బదులు తీర్చుకునేందుకు రోహిత్…
Read More...
Read More...