హైదరాబాద్ లో రూ.60వేల కోట్లతో మెట్రో విస్తరిస్తామని మంత్రి కేటీఆర్ ప్రకటించారు.జెబిఎస్-తూముకుంట,ప్యాట్నీ-కండ్లకోయ మార్గాల్లో డబుల్ డెక్కర్ మెట్రో నిర్మిస్తామన్నారు. మియాపూర్- ఇస్నాపూర్, మియాపూర్- లక్షీకాపూల్ (మరో మార్గం), ఎల్ బినగర్-పెద్ద అంబర్ పేట, ఉప్పల్-బిబినగర్, ఉప్పల్- ఈసీఐఎల్, శంషాబాద్-కొత్తూర్,షాద్నగర్, శంషాబాద్- కందుకూరు మార్గాల్లో మెట్రో విస్తరిస్తామని, 3-4ఏళ్లలో వీటిని పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.