Andhra and Telangana :అగ్రిగోల్డ్ బాధితులకు ఊరట లభించింది! అగ్రిగోల్డ్ గ్రూప్ కంపెనీల నుంచి స్వాధీనం చేసుకున్న సుమారు రూ. 1,000 కోట్ల విలువైన స్థిర, చరాస్తులను బాధితులకు అప్పగించేందుకు ఈడీ (ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) గత నెలలో దాఖలు చేసిన రెస్ట్రిట్యూషన్ దరఖాస్తుకు హైదరాబాద్ స్పెషల్ పీఎంఎల్ఏ కోర్టు ఇటీవల ఆమోదం తెలిపింది. అగ్రిగోల్డ్ బాధితులకు శుభవార్త అగ్రిగోల్డ్ బాధితులకు ఊరట లభించింది! అగ్రిగోల్డ్ గ్రూప్ కంపెనీల నుంచి స్వాధీనం చేసుకున్న సుమారు రూ. 1,000 కోట్ల విలువైన స్థిర, చరాస్తులను బాధితులకు అప్పగించేందుకు ఈడీ (ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) గత నెలలో దాఖలు చేసిన రెస్ట్రిట్యూషన్ దరఖాస్తుకు హైదరాబాద్ స్పెషల్ పీఎంఎల్ఏ కోర్టు ఇటీవల ఆమోదం తెలిపింది.గత కొన్నేళ్లుగా అగ్రిగోల్డ్ బాధితులు తమ హక్కుల కోసం పోరాడుతున్నారు. ఈడీ అంచనా ప్రకారం, సుమారు 19 లక్షల మంది…
Read MoreTag: Andhra Pradesh and telangana
Guntur:తిన్నోళ్లకు తిన్నంత చికెన్
Guntur:తిన్నోళ్లకు తిన్నంత చికెన్:తెలుగు రాష్ట్రాలను బర్డ్ ఫ్లూ భయాలు వెంటాడుతున్నాయి. చికెన్ తింటే బర్డ్ ఫ్లూ వస్తుందనే భయంతో చాలా మంది చికెన్, కోడి గుడ్లకు దూరంగా ఉంటున్నారు. మాంసం, కోడి గుడ్లు బాగా ఉడికిస్తే ప్రమాదం ఉండదని అధికారులు చెప్తున్నప్పటికీ.. జనాల్లో ఆందోళన తగ్గడం లేదు. దీంతో చికెన్ రేట్లు పడిపోయాయి. తిన్నోళ్లకు తిన్నంత చికెన్ గుంటూరు, ఫిబ్రవరి 22, తెలుగు రాష్ట్రాలను బర్డ్ ఫ్లూ భయాలు వెంటాడుతున్నాయి. చికెన్ తింటే బర్డ్ ఫ్లూ వస్తుందనే భయంతో చాలా మంది చికెన్, కోడి గుడ్లకు దూరంగా ఉంటున్నారు. మాంసం, కోడి గుడ్లు బాగా ఉడికిస్తే ప్రమాదం ఉండదని అధికారులు చెప్తున్నప్పటికీ.. జనాల్లో ఆందోళన తగ్గడం లేదు. దీంతో చికెన్ రేట్లు పడిపోయాయి. కోడి గుడ్డు ధర సైతం భారీగా పతనమైంది. చికెన్, కోడిగుడ్ల రేట్లు పడిపోవటంతో…
Read More