AP : చంద్రబాబు నాయుడు మూడు జిల్లాల పర్యటన: సమగ్ర అభివృద్ధికి ప్రణాళికలు:ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు రాష్ట్రంలోని మూడు జిల్లాల్లో విస్తృత పర్యటన చేయనున్నారు. పర్యాటకం, సాంకేతికత, పారిశ్రామిక రంగాలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ఆయన ఈ కార్యక్రమాలను రూపొందించారు. విజయవాడ, గుంటూరు, పల్నాడులో సీఎం చంద్రబాబు బిజీ షెడ్యూల్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు రాష్ట్రంలోని మూడు జిల్లాల్లో విస్తృత పర్యటన చేయనున్నారు. పర్యాటకం, సాంకేతికత, పారిశ్రామిక రంగాలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ఆయన ఈ కార్యక్రమాలను రూపొందించారు. పాలనలో వేగం పెంచుతూ, అభివృద్ధి అజెండాను ముందుకు తీసుకెళ్లేందుకు ఈ పర్యటనకు ప్రాధాన్యత ఇస్తున్నారు. పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి ఉదయం విజయవాడలో జరిగే జీఎఫ్ఎస్టీ టూరిజం కాంక్లేవ్లో పాల్గొంటారు. ఈ సందర్భంగా రాష్ట్ర పర్యాటక రంగ అభివృద్ధికి ఉన్న…
Read MoreTag: Economic Development
Kim Jong Un : కిమ్ కొత్త అవతారం: టూరిజంపై ఉత్తర కొరియా దృష్టి
Kim Jong Un : కిమ్ కొత్త అవతారం: టూరిజంపై ఉత్తర కొరియా దృష్టి:నిరంతరం క్షిపణి పరీక్షలతో ప్రపంచాన్ని భయపెట్టే ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఇప్పుడు సరికొత్త అవతారంలో కనిపించారు. తన ట్రేడ్మార్క్ అయిన మావో తరహా దుస్తులను పక్కనపెట్టి, సూటూ బూటులో కుటుంబ సమేతంగా దర్శనమిచ్చారు. ఉత్తర కొరియా కిమ్ జోంగ్ ఉన్ సరికొత్త లుక్: ప్రపంచాన్ని భయపెట్టిన కిమ్ ఇప్పుడు టూరిజంపై దృష్టి నిరంతరం క్షిపణి పరీక్షలతో ప్రపంచాన్ని భయపెట్టే ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఇప్పుడు సరికొత్త అవతారంలో కనిపించారు. తన ట్రేడ్మార్క్ అయిన మావో తరహా దుస్తులను పక్కనపెట్టి, సూటూ బూటులో కుటుంబ సమేతంగా దర్శనమిచ్చారు. ఉత్తర కొరియాలో ఏడేళ్ల పాటు నిర్మించిన భారీ విలాసవంతమైన ‘వోన్సాన్ కల్మా’ తీరప్రాంత రిసార్ట్ను ఆయన గురువారం…
Read More