అమరావతి రైతుల కోసం 9 రిజిస్ట్రేషన్ కేంద్రాలు విజయవాడ, నవంబర్ 25, (న్యూస్ పల్స్) Amaravati అమరావతి నిర్మాణం కోసం చాలామంది రైతులు స్వచ్ఛందంగా తమ భూములను ఇచ్చేందుకు ముందుకొస్తున్నారు. ఇది శుభ పరిణామమని ఏపీ సీఆర్డీఏ అదనపు కమిషనర్ మల్లారపు నవీన్ వ్యాఖ్యానించారు. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకు శుభవార్త చెప్పారు. వారికి కేటాయించిన ప్లాట్ల రిజిస్ట్రేషన్కు ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు నవీన్ వెల్లడించారు.తాజాగా.. గవర్నర్పేటలోని సీఆర్డీఏ కార్యాలయంలో గతంలో రిటర్నబుల్ ప్లాట్లు అందుకోని రైతులకు.. లాటరీ ద్వారా ప్లాట్లు కేటాయించారు. రిటర్నబుల్ ప్లాట్లు పొందిన రైతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం 9 రిజిస్ట్రేషన్ కేంద్రాలు ఏర్పాటు చేసింది. లాటరీలో ప్లాట్లు పొంది ప్రొవిజనల్ సర్టిఫికెట్లు అందుకున్న రైతులు వారం లోపు సంబంధిత కేంద్రాలకు వెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. లాటరీకి…
Read MoreTag: Eeroju news
Priyanka Gandhi | రాహుల్ రికార్డ్ చేసిన ప్రియాంక | Eeroju news
రాహుల్ రికార్డ్ బ్రేక్ చేసిన ప్రియాంక తిరువనంతపురం, నవంబర్ 23, (న్యూస్ పల్స్) Priyanka Gandhi తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలో నిలిచిన కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ ఘన విజయం సాధించారు. కేరళ వయనాడ్ లోక్ సభ ఉప ఎన్నికలో ఆమె భారీ విజయాన్ని అందుకున్నారు. బీజేపీ నేత, సమీప అభ్యర్థి నవ్య హరిదాస్పై 3.94 లక్షలకు పైగా ఓట్ల ఆధిక్యంతో చారిత్రాత్మక విజయాన్ని అందుకున్నారు. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఈ స్థానంలో తన సోదరుడు రాహుల్ గాంధీ సాధించిన 3.64 లక్షల ఓట్ల మెజార్టీని ప్రియాంక దాటేసి రికార్డు సృష్టించారు. రెండో స్థానంలో కమ్యూనిస్టు అభ్యర్థి సత్యన్ మోకరి నిలిచారు. బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్ 10 వేల ఓట్లతో మూడో స్థానంలో ఉన్నారు.వయనాడ్లో 2019 లోక్సభ ఎన్నికల్లో సీపీఐ నేత…
Read MoreTelangana | కేటీఆర్పై క్రిమినల్ పిటిషన్ | Eeroju news
కేటీఆర్పై క్రిమినల్ పిటిషన్ Telangana బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్పై హైదరాబాద్లోని నాంపల్లిలోని ప్రత్యేక కోర్టులో క్రిమినల్ పిటిషన్ దాఖలైంది. కేటీఆర్ పై వ్యాపారవేత్త సూదిని సృజన్ రెడ్డి క్రిమినల్ పిటిషన్ దాఖలు చేశారు. హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్పై హైదరాబాద్లోని నాంపల్లిలోని ప్రత్యేక కోర్టులో క్రిమినల్ పిటిషన్ దాఖలైంది. కేటీఆర్ పై వ్యాపారవేత్త సూదిని సృజన్ రెడ్డి క్రిమినల్ పిటిషన్ దాఖలు చేశారు. అమృత్ టెండర్లపై నిరాధార ఆరోపణలు చేసినందుకే తనను కోర్టులో హాజరుపరిచినట్లు సృజన్ రెడ్డి తెలిపారు. అమృత్ టెండర్ల విషయంలో ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ఎమ్మెల్యే కేటీఆర్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని సృజన్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. 2011లో సోధా కన్స్ట్రక్షన్స్ ప్రారంభించామని, కందాల దీప్తిరెడ్డి సంస్థను నిర్వహిస్తున్నారని తెలిపారు. ఆ…
Read MoreTS Cabinet | డిసెంబర్ 9లోపే కేబినెట్ విస్తరణ | Eeroju news
డిసెంబర్ 9లోపే కేబినెట్ విస్తరణ హైదరాబాద్, నవంబర్ 23, (న్యూస్ పల్స్) TS Cabinet తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు ముహుర్తం ఖరారైంది. డిసెంబరు 9వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాల నిర్వహణ జరగొచ్చని మంత్రి పొంగు లేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై ఏడాది గడుస్తుండటంతో సమావేశాల నిర్వహణ వాడీవేడిగా జరిగే అవకాశాలు ఉన్నాయి. అసెంబ్లీ సమావే శాల్లో నూతన రెవెన్యూ చట్ట బిల్లును ప్రవేశపెట్టనున్నట్టు మంత్రి పొంగులేటి తెలిపారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల అనంతరం సచివాలయంలో తెలుగు తల్లి విగ్రహావిష్కరణ ఉంటుందని చెప్పారు. అదే రోజు సోనియా గాంధీ జన్మదిన వేడుకల్ని కూడా ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. డిసెంబర్ 7వ తేదీతో తెలంగాణలో కాంగ్రెస్ ప్రబుత్వం ఏర్పాటై ఏడాది పూర్తవుతోంది. తెలంగాణలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారంగా కొత్త చట్టాన్ని…
Read MoreChina | చైనా బోర్డర్ వరకు ట్రైన్ | Eeroju news
చైనా బోర్డర్ వరకు ట్రైన్ ఇటానగర్, నవంబర్ 23, (న్యూస్ పల్స్) China భారతీయ రైల్వే దాదాపు చైనా సరిహద్దుకు చేరుకోనుంది. ప్రణాళిక దాదాపు ముగిసింది. భారతీయ రైల్వే త్వరలో ఉత్తరాఖండ్ మీదుగా చైనా సరిహద్దు వరకు రైళ్లను నడపనుంది. చంపావత్ జిల్లాలోని తనక్పూర్ – బాగేశ్వర్ మధ్య ఈ రైలును నిర్మించనున్నారు. 169 కిలోమీటర్ల మేర రైల్వే లైన్ సర్వే పనులు దాదాపు పూర్తయ్యాయి. ఈ రైలు మార్గం హిమాలయాలలోని పర్వత ప్రాంతం గుండా వెళుతుంది. ఈ రైలు చైనా సరిహద్దుకు సమీపంలోని పితోర్గఢ్ – బాగేశ్వర్కు చేరుకుంటుంది.ఈ కొత్త రైల్వే లైన్ చాలా కీలకమని భారత రైల్వే అధికారులు చెబుతున్నారు. ఎందుకంటే పితోర్గఢ్ జిల్లా చైనాతో మాత్రమే కాకుండా నేపాల్ అంతర్జాతీయ సరిహద్దుతో కూడా అనుసంధానించబడి ఉంది. తోనక్పూర్ భారతదేశం-నేపాల్ సరిహద్దులో ఉన్న ప్రాంతం.…
Read MoreKalvakuntla Kavitha | యాక్టివ్ మోడ్ లోకి కల్వకుంట్ల కవిత | Eeroju news
యాక్టివ్ మోడ్ లోకి కల్వకుంట్ల కవిత హైదరాబాద్, నవంబర్ 24, (న్యూస్ పల్స్) Kalvakuntla Kavitha : బిఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కవిత ఢిల్లి లిక్కర్ కేసులో బెయిల్ విడుదల అయిన తరువాత పార్టీ కార్యక్రమంలో ఎక్కడా కనిపించడం లేదు. ఇటీవల గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రిలో హెల్త్ చెక్ అప్ చేసుకున్న కవిత ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్టు ఆమె వర్గీయులు అంటున్నారు. మరోవైపు ఆమె దీక్షలో ఉన్నారన్న ప్రచారం జరుగుతుంది. అయితే అసలు ఆమె ఎందుకు కనిపించడం లేదన్న దానిపై ఎలాంటి క్లారిటీ లేదు. దాంతో లిక్కర్ స్కాంలో ఇరుక్కున్న ఆమె కేసు ఇంకా పూర్తికాక పోవడంతో .. భయపడుతున్నారేమో అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి.. ఆ క్రమంలో ఆమె డైరెక్ట్గా పీఎం మోడీని టార్గెట్ చేస్తూ పెట్టిన పోస్టు హాట్ టాపిక్గా…
Read MoreTrupati | సిట్ వర్క్ షురూ.. | Eeroju news
సిట్ వర్క్ షురూ.. తిరుమల, నవంబర్ 23, (న్యూస్ పల్స్) Tirupati దేశవ్యాప్త సంచలనంగా మారిన తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి కేసు విచారణ వైపు అడుగులు వేస్తోంది. NDDB కాఫ్ నివేదిక ఆధారంగా నెయ్యిలో కల్తీ నిజమేనన్న టీటీడీ వాదన, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామన్న కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఎట్టకేలకు సుప్రీం కోర్టు దాకా వెళ్ళిన వ్యవహారంలో కేంద్ర బృందం కల్తీ నెయ్యి కేసును విచారించబోతోంది.శ్రీహరి భక్తులకు అత్యంత ప్రీతి పాత్రమైన లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి సరఫరా చేశారన్న అభియోగాలు, ఆరోపణల్లో నిజాలు నిగ్గు తేల్చేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)లో ఉండే అధికారులపై ఇప్పటికే స్పష్టత కూడా వచ్చింది. ఐదు మంది సభ్యులతో ప్రత్యేక…
Read MoreYS Jagan | ఉద్యోగులను ప్రసన్నం చేసుకోనే పనిలో జగన్ | Eeroju news
ఉద్యోగులను ప్రసన్నం చేసుకోనే పనిలో జగన్ గుంటూరు, నవంబర్ 23, (న్యూస్ పల్స్) YS Jagan వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి సడన్గా ఉద్యోగులపై సానుభూతి చూపించారు. ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు మధ్యంతర భృతి, పెండింగ్ డిఏలు ఇవ్వడం లేదంటూ ఉద్యోగులకు మద్దతుగా మాట్లాడారు. తమ హయాంలో అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే 27% IR ఇచ్చామని టిడిపి మాత్రం పవర్లోకి వచ్చి 6 నెలలు అవుతున్నా ఇంతవరకూ ఉద్యోగులను పట్టించుకున్న పరిస్థితి లేదని విమర్శించారు. వెంటనే ఉద్యోగులకు ఇవ్వాల్సిన IR, రెండు పెండింగ్ DAలను వెంటనే ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. ఇంత అకస్మాత్తుగా జగన్మోహన్ రెడ్డి ఉద్యోగులకు బాసటగా నిలవడం ఉద్యోగ సంఘాల్లోనే సంఘాల్లోనే చర్చను లేపింది నిజానికి అధికారంలో ఉన్న సమయంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉద్యోగ సంఘాల ఆగ్రహానికి తీవ్రంగా గురైంది.…
Read MoreYS Jagan Mohan Reddy | నష్ట నివారణ చర్యల్లో జగన్ | Eeroju news
నష్ట నివారణ చర్యల్లో జగన్ కడప, నవంబర్ 24, (న్యూస్ పల్స్) YS Jagan Mohan Reddy మాజీ ముఖ్యమంత్రి జగన్ నా చెల్లెలు షర్మిల అని కలవరించడం మొదలుపెట్టారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక తల్లి, చెల్లెల్ని పూర్తిగా పక్కన పెట్టిన జగన్.. గద్దె దిగాక వారిపై అస్తులకు సంబంధించి కేసులు కూడా పెట్టి .. విమర్శల పాలవుతున్నారు. ఎన్నికల ప్రచారంలో షర్మిలను టార్గెట్ చేసి ఆమె కట్టుకున్న చీర గురించి అనైతికంగా మాట్లాడిన ఆయన ఇప్పుడు చంద్రబాబును టార్గెట్ చేస్తూ చెల్లెలి భజన మొదలుపెట్టడం చర్చనీయాంశంగా మారింది.తల్లీ.. చెల్లీ అంటూ ఎక్కడపడితే అక్కడ నా కుటుంబం గురించి మాట్లాడుతున్నావ్ కదా నారా చంద్రబాబు నాయుడు. మీకూ కుటుంబాలు ఉన్నాయి కదా? అని బేలగా వాపోతున్నారు. తమ కుటుంబంలో విభేదాలు ఉన్నాయని అంగీకరిస్తున్న మాజీ ముఖ్యమంత్రి జగన్..…
Read MoreMudragada Padmanabham | ముద్రగడ కు కలిసి రాని కాలం | Eeroju news
ముద్రగడ కు కలిసి రాని కాలం కాకినాడ, నవంబర్ 25, (న్యూస్ పల్స్) Mudragada Padmanabham ముద్రగడ పద్మనాభం ఏపీ రాజకీయాల్లో పరిచయం అక్కరలేని పేరు. ఆయన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎన్నో ఆటుపోట్లును చవి చూశారు. ఎత్తుపల్లాలను అధిగమించారు. కాపు రిజర్వేషన్ల ఉద్యమ నేతగా ఆయన రాష్ట్రంలోని కాపు సామాజికవర్గం ప్రజల మన్ననలను పొందగలిగారు. అయితే గత ఎన్నికల సమయం నుంచి ఆయన ఇమేజ్ డౌన్ అవుతూ వచ్చింది. ఆయనను సొంత సామాజికవర్గం నమ్మలేదు. ఆయన మాటలను విశ్వసించలేదు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో వైరమే ఆయనను కాపులకు దూరం చేసిందని చెప్పాలి.పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కల్యాణ్ కు వ్యతిరేకంగా ఆయన పనిచేయడమే కాకుండా కాపు రిజర్వేషన్లు తాను అమలు చేయనని చెప్పిన జగన్ పార్టీ పంచన చేరడం కూడా ముద్రగడకు మైనస్ గా…
Read More