అందుబాటులోకి రుణమాఫీ యాప్ వరంగల్, ఆగస్టు 28 (న్యూస్ పల్స్) Loan waiver app రుణమాఫీలో ఉన్న సమస్యలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అర్హులై ఉండి వివిధ కారణాలతో రుణమాఫీ కాని వారిని గుర్తించేందుకు రైతు భరోసా పంట రుణమాఫీ యాప్ను తీసుకొచ్చింది ప్రభుత్వం.వ్యవసాయ శాఖ రూపొందించిన యాప్ క్షేత్రస్థాయి సిబ్బందికి పంపించారు. యాప్లో వివరాలు ఎలా నమోదు చేయాలో కూడా ట్రైనింగ్ ఇచ్చారు. అర్హులై ఉండి రుణమాఫీ కాని వారి ఇళ్లకు వెళ్లి వివరాలు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. అనంతరం వారి నుంచి ధ్రువీకరణ పత్రాన్ని తీసుకుంటారు. దీనిపై పంచాయతీ కార్యదర్శి సంతకం పెట్టి ఇస్తారు. ఇందులో భాగంగానే మంగళవారం నుంచి పూర్తిస్థాయిలో వ్యవసాయశాఖ సర్వే చేయనుంది. ముందుగా ప్రయోగాత్మకంగా రైతుల వివరాలు నమోదు చేయనున్నారు. సమస్యలుంటే పరిష్కరించుకున్న తర్వాత పూర్తిస్థాయి సర్వే…
Read MoreTag: Eeroju news
Railway station | ఎయిర్ పోర్టు తరహాలో రైల్వేస్టేషన్ | Eeroju news
ఎయిర్ పోర్టు తరహాలో రైల్వేస్టేషన్ 2026 నాటికి పూర్తి హైదరాబాద్, ఆగస్టు 28 (న్యూస్ పల్స్) Railway station సికింద్రాబాద్ రైల్వేస్టేషన్… దక్షిణ మధ్య రైల్వేలో ప్రధాన స్టేషన్. నిత్యం లక్షలాది మంది ప్రయాణికులతో రద్దీగా ఉంటుంది. ప్లాట్ఫామ్లు కూడా కిక్కిరిసి ఉంటాయి. ఎవరు వస్తున్నారో.. ఎవరు వెళ్తున్నారో.. ఎవరు ప్రయాణికులో… ఎవరు కాదో కూడా తెలియని పరిస్థితి. ఈ విధానం త్వరలోనే మారబోతోంది. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ రూ.700 కోట్ల రూపాయల వ్యయంతో అత్యాధునిక హంగులతో సరికొత్తగా రూపుదిద్దుకుంటోంది. రీడెవలప్మెంట్లో భాగంగా… ఎన్నో మార్పులు జరగబోతున్నాయి. ముఖ్యంగా… భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఎయిర్పోర్టుల్లో.. బ్యాగేజీ స్క్రీనింగ్ అనేది తప్పనిసరి. ప్రయాణికులు తెచ్చిన లగేజ్ని చెక్ చేసిన తర్వాతే… వారికి ఎంట్రీ ఉంటుంది. కానీ.. రైల్వేస్టేషన్లలో అలా ఉండదు. ముఖ్యంగా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ . ఎప్పుడూ రద్దీగానే…
Read MoreJagan’s silence.. What is the answer? | జగన్ మౌనం.. దేనికి సమాధానం | Eeroju news
జగన్ మౌనం.. దేనికి సమాధానం విజయవాడ, ఆగస్టు 28 (న్యూస్ పల్స్) Jagan’s silence.. What is the answer? ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎప్పుడూ హాట్ హాట్గా ఉంటాయి. ఒకరు ఎత్తు వేస్తే.. మరొకరు పైఎత్తు వేస్తూ రాజకీయం చేస్తుంటారు. ఈ నేపథ్యంలో ప్రత్యర్థి పార్టీకి చెందిన నేతలపై ఎప్పుడు ఓ కన్నేసి ఉంచుతారు. అందుకే లీడర్లు చాలా జాగ్రత్తగా ఉంటారు. కానీ.. కొందరు వైసీపీ లీడర్లు మాత్రం ఎన్నికల్లో ఓడిపోయినా మారడం లేదు. దీంతో ఆ పార్టీకి, పార్టీ అధినేతకు తీవ్ర నష్టం జరుగుతోంది. అయితే.. ఇలాంటి నేతలపై జగన్ ఏం చర్యలు తీసుకుంటున్నారు అని కేడర్ ప్రశ్నిస్తున్నారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరూ ఊహించని విధంగా వైసీపీ ఓడిపోయింది. దీంతో జగన్ కొన్నాళ్లు సైలెంట్గా ఉన్నా.. రాష్ట్రంలో జరుగుతున్న ఘటనలపై బయటకు వచ్చి స్పందించారు.…
Read MoreYCP | ఏలూరు వైసీపీ ఖాళీ | Eeroju news
ఏలూరు వైసీపీ ఖాళీ ఏలూరు, ఆగస్టు 28 (న్యూస్ పల్స్) YCP వైసీపీకి మరో బిగ్ షాక్ తగలింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం ప్రభావంతో.. ఆ పార్టీకి వరుసగా దెబ్బలు తగులుతున్నాయి. తాజాగా.. ఏలూరు నగర మేయర్ నూర్జహాన్, ఎస్ఎంఆర్ పెదబాబు దంపతులు వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు.అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న టీడీపీ కూటమి.. ఇప్పుడు మున్సిపల్, కార్పొరేషన్లను కైవసం చేసుకునేందుకు వ్యూహ రచన చేస్తోంది. ఇప్పటికే విశాఖ, విజయవాడ కార్పొరేషన్లలో వైసీపీ నుంచి టీడీపీ, జనసేనలోకి కార్పొరేటర్లు జంప్ అయ్యారు. అలాగే హిందూపురం, మాచర్లతో పాటు ఇతర మున్సిపాలిటీల్లో వైసీపీ కౌన్సిలర్లు టీడీపీలో చేరుతున్నారు.అందులో భాగంగానే ఏలూరు కార్పొరేషన్ మేయర్ షేక్ నూర్జహాన్ టీడీపీకి తీర్థం పుచ్చుకున్నారు. మేయర్ దంపతులతోపాటు పలువురు కార్పొరేటర్లు టీడీపీలో చేరారు. మేయర్, కార్పొరేటర్ల…
Read MoreSecretariats | గ్రామ సచివాలయ సిబ్బంది కుదింపు | Eeroju news
గ్రామ సచివాలయ సిబ్బంది కుదింపు నెల్లూరు, ఆగస్టు 28 (న్యూస్ పల్స్) Secretariats ఏపీలో వివిధ శాఖల్లో ఉద్యోగుల బదిలీలు జరుగుతున్నాయి. గ్రామ, వార్డు సచివాలయాల శాఖలో కూడా ఉద్యోగుల బదిలీలు కొనసాగుతున్నాయి. సచివాలయాల శాఖపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామ, వార్డు సచివాలయాల్లో అవసరాన్ని మించి ఉద్యోగులు ఉన్నారని ప్రభుత్వం అభిప్రాయపడుతుంది. దీంతో అదనపు ఉద్యోగులను వివిధ శాఖల్లో సర్దుబాటు చేయాలని నిర్ణయించింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా 15 వేల గ్రామ, వార్డు సచివాలయాలను ఏర్పాటు చేశారు. వీటిల్లో 1,26,000 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. ఒక్కో సచివాలయంలో 11 మంది సిబ్బంది ఉన్నట్లు గుర్తించిన కూటమి ప్రభుత్వం…వీరిలో కొంత మందికి సరైన విధులు లేవని అభిప్రాయపడింది. అటువంటి వారిని మండల, డివిజన్ స్థాయిలోని ప్రభుత్వ ఆఫీసుల్లో నియమించాలనే ఆలోచన…
Read More100 day plan | ముందుకు సాగని 100 రోజుల ప్రణాళిక | Eeroju news
ముందుకు సాగని 100 రోజుల ప్రణాళిక విజయవాడ, ఆగస్టు 28 (న్యూస్ పల్స్) 100 day plan ఆంధ్రప్రదేశ్లో రెండున్నర నెలల క్రితం ఏర్పాటైన కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలన, ప్రణాళికపై దృష్టి పెట్టింది. మొదటి 100 రోజుల పాలనలో గత ప్రభుత్వం కంటే భిన్నంగా చేశామని చెప్పేలా నిర్ణయాలు, కార్యాచరణ, విజయాలు ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. దీంతో ఆ మేరకు లక్ష్యాలను ఏర్పరచుకుని ఆ టార్గెట్ పై దృష్టి సారించాయి అన్ని శాఖలు.. సెప్టెంబర్ 22వ తేదీకి 100 రోజుల పూర్తికానున్నాయి. ఇక కేవలం 26 రోజుల గడువు మాత్రమే ఉండడంతో వడివడిగా 100 ప్రణాళికకు అడుగులు పడుతున్నాయి. రాష్ట్ర ప్రజల కోటి ఆశలతో జూన్ 12వ తేదీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పగ్గాలు…
Read MoreUncertainty continues over nominated posts | నామినేటెడ్ పదవులపై ఇంకా సందిగ్ధతే | Eeroju news
నామినేటెడ్ పదవులపై ఇంకా సందిగ్ధతే విజయవాడ, ఆగస్టు 28 (న్యూస్ పల్స్) Uncertainty continues over nominated posts ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి తిరుగులేని విజయాన్ని సాధించింది. మంత్రివర్గం ఏర్పడింది. క్యాడర్ అంతా నామినేటెడ్ పోస్టుల కోసం ఎదురు చూస్తున్నారు. ఐదేళ్ల పాటు పడిన కష్టాలను.. కేసులని పదవులు పొందడం ద్వారా మర్చిపోవాలని అనుకుంటున్నారు. కానీ రోజులు గడిచిపోతున్నాయి … పదవుల పందేరం మాత్రం జరగడం లేదు. ఎప్పుడో రెండు నెలల కిందటే కార్యకర్తల నుంచి అభిప్రాయసేకరణ జరిపారు. కానీ ఇప్పటి వరకూ ఒక్క పోస్టు కూడా భర్తీ చేయలేదు. ఎన్నికల్లో పోటీ చేయకపోయినా.. పార్టీ కోసం పని చేసిన వారికి పదవులు ఇచ్చేందుకు చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. ఇలాంటి పదవుల్లో చాలా కీలకమైనవి ఉన్నాయి. టీటీడీ చైర్మన్.. ఏపీఐఐసీ చైర్మన్ వంటి పదవులకు చాలా ప్రాధాన్యం…
Read MoreMLA Bolishetti Srinivas who showed generosity once again | మరోసారి దాతృత్వం చాటుకున్న ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ | Eeroju news
మరోసారి దాతృత్వం చాటుకున్న ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ తాడేపల్లిగూడెం MLA Bolishetti Srinivas who showed generosity once again తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. రెండు రోజుల క్రితం తేతలి సత్యనారాయణమూర్తి జిల్లా పరిషత్ హై స్కూల్ గ్రౌండ్ మరియు వాకింగ్ ట్రాక్ నిర్మాణానికి ప్రభుత్వ నిధులు ఆరు లక్షలకు ప్రతిపాదనలు పంపిన ఆయన ప్రజా సహకారం అందించాలని కోరారు. తాను ఇదే పాఠశాలలో విద్యను విభజించానని పూర్వ విద్యార్థిగా తన వంతుగా 50వేల విరాళాన్ని ప్రకటించారు. ఈ కార్యక్రమానికి సమన్వయకర్తగా ఎన్ వి సత్యనారాయణ నియమించి పనులు వేగవంతం చేయాలని కోరారు. ఈ మేరకు శుక్రవారం తన కార్యాలయంలో ఇచ్చిన మాట ప్రకారం 50,000 ను సమన్వయకర్త ఎన్ వి సత్యనారాయణ కు అందజేశారు. పూర్వ విద్యార్థులంద రితోపాటు ప్రజలు…
Read MoreDr. Sunitha conducted medical examinations for the students of Gurukula School | గురుకుల పాఠశాల విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి డాక్టర్ సునీత | Eeroju news
గురుకుల పాఠశాల విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి డాక్టర్ సునీత సి.బెళగల్ Dr. Sunitha conducted medical examinations for the students of Gurukula School సి బెలగల్ మండలంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలను సి.బెళగల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి సునీత సందర్శించారు. ఈ సందర్భంగా డాక్టర్ సునీత మాట్లాడుతూ విద్యార్థులకు సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన కల్పించారు. వర్షాకాలంలో వచ్చే డయేరియా, టైఫాయిడ్ ,మలేరియా, చికెన్ గున్యా వంటి వ్యాధుల గురించి పిల్లలకు తెలియజేశారు. పిల్లలకు ఆరోగ్య విద్య అనే పాఠ్యాంశం బోధించి, అనారోగ్యాలు వస్తే తీసుకోవాల్సిన జాగ్రత్త ల గురించి తెలిపారు. అనంతరం జ్వరాలు వచ్చిన పిల్లలకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. విద్యార్థులు భోజనం చేసేటప్పుడు చేతులను శుభ్రంగా కడుకోవాలనీ,అలాగే రాత్రి సమయంలో దోమలు…
Read MoreShanti Kumari, Chief Secretary to Govt | రెసిడెన్షియల్ హాస్టల్లో నెలకు ఒకసారైనా జిల్లా కలెక్టర్లు బస చేయవలసిందే | Eeroju news
రెసిడెన్షియల్ హాస్టల్లో నెలకు ఒకసారైనా జిల్లా కలెక్టర్లు బస చేయవలసిందే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి.. హైదరాబాద్ Shanti Kumari, Chief Secretary to Govt రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టర్లకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి కీలక ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్లు తమ పరిధిలోని రెసిడెన్షియల్ పాఠశాలలు, హాస్టళ్లల్లో కనీసం నెలకు ఒకసారైనా నిద్ర చేయాలని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు శుక్రవారం రాత్రి సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే స్కూల్స్, హాస్టల్స్ తనిఖీల్లో తీసుకున్న చర్యలను డైరీలో రాయాలని పేర్కొన్నారు. రాత్రి హాస్టళ్లలో కలెక్టర్లు బస చేసి పరిస్థితులు తెలుసుకో వాలని స్పష్టమైన ఆదేశాలి చ్చారు. కాగా గత కొన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్రంలోని అనేక పాఠశాలలు, రెసిడె న్షియల్ పాఠశాలు, గురుకు లాల్లో ఫుడ్ పాయిజన్,…
Read More