సంక్షిప్త వార్తలు:04-29-2025

District SP Gangadhar Rao visited the Gullalamoda missile test site

సంక్షిప్త వార్తలు:04-29-2025:రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ(డీఆర్డీవో)  ఆధ్వర్యంలో నాగాయలంక మండలం గుల్లలమోద గ్రామంలో అత్యాధునికంగా నిర్మించిన క్షిపణి పరిశోధన కేంద్రాన్ని మే 2 తేదీన ప్రధానమంత్రి  నరేంద్ర మోడీ  వర్చువల్ గా  ప్రారంభించనున్నారు. ఈ  నేపథ్యంలో అక్కడ చేపట్టవలసిన బందోబస్తు కార్యక్రమాలు ఇతర ఏర్పాట్లను గూర్చి జిల్లా ఎస్పీ ఆర్.గంగాధరరావు  జిల్లా కలెక్టర్  డీ.కే. బాలాజీ  తో కలిసి సమీక్షించారు. గుల్లలమోద క్షిపణి పరీక్షా కేంద్రాన్ని సందర్శించిన జిల్లా ఎస్పీ గంగాధరరావు విజయవాడ రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ(డీఆర్డీవో)  ఆధ్వర్యంలో నాగాయలంక మండలం గుల్లలమోద గ్రామంలో అత్యాధునికంగా నిర్మించిన క్షిపణి పరిశోధన కేంద్రాన్ని మే 2 తేదీన ప్రధానమంత్రి  నరేంద్ర మోడీ  వర్చువల్ గా  ప్రారంభించనున్నారు. ఈ  నేపథ్యంలో అక్కడ చేపట్టవలసిన బందోబస్తు కార్యక్రమాలు ఇతర ఏర్పాట్లను గూర్చి జిల్లా ఎస్పీ ఆర్.గంగాధరరావు  జిల్లా కలెక్టర్  డీ.కే.…

Read More

Ponnam Prabhakar:పకడ్బందీగా పారదర్శకంగా భూ భారతి చట్టం అమలు.. రైతులు కార్యాలయాల చుట్టూ తిరిగే పనిలేదు

State Transport and BC Welfare Minister Ponnam Prabhakar

Ponnam Prabhakar:భూ భారతి నూతన ఆర్ఓఆర్ చట్టాన్ని పకడ్బందీగా పారదర్శకంగా అమలు చేస్తామని, రైతులు కార్యాలయాల చుట్టూ తిరిగే పనిలేదని,  గ్రామీణ రెవెన్యూ వ్యవస్థను అలోపేతం చేస్తామని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. సైదాపూర్ మండల కేంద్రంలోని విశాల సహకార పరపతి సంఘం కళ్యాణమండపంలో, చిగురుమామిడి మండల కేంద్రంలోని మహాలక్ష్మి ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన భూభారతి అవగాహన సదస్సులకు మంత్రి హాజరయ్యారు. పకడ్బందీగా పారదర్శకంగా భూ భారతి చట్టం అమలు రైతులు కార్యాలయాల చుట్టూ తిరిగే పనిలేదు మంత్రి పొన్నం ప్రభాకర్ భూ భారతి నూతన ఆర్ఓఆర్ చట్టాన్ని పకడ్బందీగా పారదర్శకంగా అమలు చేస్తామని, రైతులు కార్యాలయాల చుట్టూ తిరిగే పనిలేదని,  గ్రామీణ రెవెన్యూ వ్యవస్థను అలోపేతం చేస్తామని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం…

Read More

Akshaya Tritiya:అద్భుత ఫలితాల పర్వదినం అక్షయ తృతీయ.. హిందువులందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు  

Happy Akshaya Tritiya to all Hindus

Akshaya Tritiya:అక్షయ తృతీయ… వైశాఖ శుధ్ద తదియనే అక్షయ తృతీయ గా వ్యవహరిస్తారు. అక్షయ అంటే తరగనిది, క్షయం లేనిది అని అర్థం. మహాభారతంల్లో అక్షయపాత్ర పేరు ప్రస్తావనకు వస్తుంది. ఈ పాత్ర ఉన్నవారి ఇంటికి ఎంత‌మంది అతిథులు వచ్చినా కావాల్సినంత ఆహారాన్ని ఇస్తుందని పురాణాలు చెబుతున్నాయి. వైశాఖ మాసం శుక్లపక్ష తదియను అక్షయ తృతీయగా పురాణాలు పేర్కొన్నాయి. అద్భుత ఫలితాల పర్వదినం అక్షయ తృతీయ హిందువులందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు   అక్షయ తృతీయ… వైశాఖ శుధ్ద తదియనే అక్షయ తృతీయ గా వ్యవహరిస్తారు. అక్షయ అంటే తరగనిది, క్షయం లేనిది అని అర్థం. మహాభారతంల్లో అక్షయపాత్ర పేరు ప్రస్తావనకు వస్తుంది. ఈ పాత్ర ఉన్నవారి ఇంటికి ఎంత‌మంది అతిథులు వచ్చినా కావాల్సినంత ఆహారాన్ని ఇస్తుందని పురాణాలు చెబుతున్నాయి. వైశాఖ మాసం శుక్లపక్ష తదియను అక్షయ…

Read More

Andhra Pradesh:ఇంకా అదే విశ్వాసమా..

Why not Kuppam.. This is a saying that was heard during the YSR Congress regime.

Andhra Pradesh:వై నాట్ కుప్పం.. వైయస్సార్ కాంగ్రెస్ హయాంలో వినిపించిన మాట ఇది. కుప్పంలో చంద్రబాబును సైతం 2024లో ఓడిస్తామని గంటాపధంగా చెప్పారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు. దానికి కారణం లేకపోలేదు. స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. తెలుగుదేశం పార్టీని ఒక వ్యూహాత్మకంగా దెబ్బతీసింది. ఇంకా అదే విశ్వాసమా.. తిరుపతి, ఏప్రిల్ 28 వై నాట్ కుప్పం.. వైయస్సార్ కాంగ్రెస్ హయాంలో వినిపించిన మాట ఇది. కుప్పంలో చంద్రబాబును సైతం 2024లో ఓడిస్తామని గంటాపధంగా చెప్పారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు. దానికి కారణం లేకపోలేదు. స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. తెలుగుదేశం పార్టీని ఒక వ్యూహాత్మకంగా దెబ్బతీసింది. అప్పటినుంచి కుప్పం తో పాటు వై…

Read More

Andhra Pradesh:మరీ ఇంత అధ్వాన్నంగానా.. వందేళ్ల పండుగ

AU-100-years-celebrations

Andhra Pradesh:దేశంలో అత్యంత పురాతన విశ్వవిద్యాలయం.. ఆంధ్ర విశ్వకళా పరిషత్ వందేళ్ల పండుగ జరుపుకుంటోంది. ఎంతోమంది మహనీయులు ఈ విశ్వవిద్యాలయంలో చదివారు. ఎంతోమంది మహానుభావులు వైస్ ఛాన్స్ లర్లుగా వ్యవహరించారు. జాతీయస్థాయిలో కీలక స్థానాలకు చేరుకున్నారు. రాజ్యాంగబద్ధమైన పదవులు సైతం పొందారు. అటువంటి గొప్పతనం ఆంధ్ర యూనివర్సిటీది. మరీ ఇంత అధ్వాన్నంగానా.. వందేళ్ల పండుగ విశాఖపట్టణం, ఏప్రిల్ 29 దేశంలో అత్యంత పురాతన విశ్వవిద్యాలయం.. ఆంధ్ర విశ్వకళా పరిషత్ వందేళ్ల పండుగ జరుపుకుంటోంది. ఎంతోమంది మహనీయులు ఈ విశ్వవిద్యాలయంలో చదివారు. ఎంతోమంది మహానుభావులు వైస్ ఛాన్స్ లర్లుగా వ్యవహరించారు. జాతీయస్థాయిలో కీలక స్థానాలకు చేరుకున్నారు. రాజ్యాంగబద్ధమైన పదవులు సైతం పొందారు. అటువంటి గొప్పతనం ఆంధ్ర యూనివర్సిటీది. 1926 ఏప్రిల్ 26న ఏర్పాటయింది ఆంధ్ర విశ్వ కళాపరిషత్. వందేళ్ల చరిత్రను పూర్తి చేసుకుంది. శతవసంత వేడుకలు జరుపుకుంటుంది. వచ్చే…

Read More

Andhra Pradesh:సింగిల్ టైమ్ సెటిల్ మెంట్ లే ఔట్లు

Single Time Settlement Layouts

Andhra Pradesh:ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అనుమతులు లేని పాత లేఅవుట్లకు అనుమతులు పునరుద్ధరించాలని నిర్ణయించింది. ప్రభుత్వ నిర్ణయం ద్వారా వివిధ పట్టణాభివృద్ధి సంస్థల నుంచి 15 నుంచి 20 ఏళ్ల క్రితం అనుమతులు తీసుకుని, గడువులోగా పనులు పూర్తిచేయని 870 లేఅవుట్లకు అనుమతులు మంజూరు చేయనున్నారు. సింగిల్ టైమ్ సెటిల్ మెంట్ లే ఔట్లు కర్నూలు, ఏప్రిల్ 29 అనుమతులు లేని పాత లేఅవుట్లకు అనుమతులు పునరుద్ధరించాలని నిర్ణయించింది. ప్రభుత్వ నిర్ణయం ద్వారా వివిధ పట్టణాభివృద్ధి సంస్థల నుంచి 15 నుంచి 20 ఏళ్ల క్రితం అనుమతులు తీసుకుని, గడువులోగా పనులు పూర్తిచేయని 870 లేఅవుట్లకు అనుమతులు మంజూరు చేయనున్నారు. ఇందులో అమరావతి పరిధిలోనే ఎక్కువ లేఅవుట్లు ఉన్నాయి. సీఆర్డీఏ పరిధిలో 624 లేఅవుట్లు, వీఎంఆర్డీఏ పరిధిలో 182 లేఅవుట్లు ఉన్నాయి.అలాగే కర్నూలు,…

Read More

Andhra Pradesh:మరోసారి సేకరణ తప్పదా

The AP government, which planned the relaunch of Amaravati with Prime Minister Modi, is ready to start work worth Rs. 77,000 crore.

Andhra Pradesh:నవ్యాంధ్ర రాజధానిని నభూతో న భవిష్యత్ అన్న రేంజ్‌లో నిర్మిస్తామంటోంది కూటమి ప్రభుత్వం. ప్రధాని మోదీతో అమరావతి రీ లాంచ్‌కు ప్లాన్ చేసిన ఏపీ సర్కార్ రూ.77వేల కోట్ల పనులు ప్రారంభించేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే రాజధానిలో రెండో విడత భూసేకరణకు ఏపీ ప్రభుత్వం సిద్దమైంది. భూ సమీకరణ విధానంలో భూములు ఇచ్చేందుకు సిద్దమైన గ్రామాల్లో సభలు నిర్వహిస్తుంది. మరోసారి సేకరణ తప్పదా విజయవాడ, ఏప్రిల్ 29 నవ్యాంధ్ర రాజధానిని నభూతో న భవిష్యత్ అన్న రేంజ్‌లో నిర్మిస్తామంటోంది కూటమి ప్రభుత్వం. ప్రధాని మోదీతో అమరావతి రీ లాంచ్‌కు ప్లాన్ చేసిన ఏపీ సర్కార్ రూ.77వేల కోట్ల పనులు ప్రారంభించేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే రాజధానిలో రెండో విడత భూసేకరణకు ఏపీ ప్రభుత్వం సిద్దమైంది. భూ సమీకరణ విధానంలో భూములు ఇచ్చేందుకు సిద్దమైన గ్రామాల్లో సభలు…

Read More

Andhra Pradesh:కారులో వచ్చి మరీ దొంగతనాలు

There are a lot of thefts coming in cars.

Andhra Pradesh:వేస‌వి కాలంలో పిల్ల‌ల‌కు సెల‌వులు కావ‌డంతో చాలా మంది విహార యాత్ర‌ల‌కు వెళ్తుంటారు. లేదా చుట్టాల ఇళ్ల‌కు వెళ్తుంటారు. స‌రిగ్గా ఇదే స‌మ‌యం కోసం ఎదురు చూస్తారు.. ప‌క్కా ప్లానింగ్‌తో రెక్కీ నిర్వ‌హిస్తారు.. తాళం వేసిన ఇళ్ల‌ను గుర్తిస్తారు.. తాళాలు ప‌గుల కొట్ట‌డం, తాళం తీయ‌కుండానే బోల్టులు విప్ప‌డం, అంతా ఇంట్లో నిద్రిస్తున్న స‌మ‌మంలోనే లోప‌ల‌కు వెళ్ల‌కుండానే కిటికీల గూండా గుట్టు చ‌ప్పుడు కాకుండా త‌ళుపులు తీయ‌డం లో సిద్ధ హ‌స్తులు.. కారులో వచ్చి మరీ దొంగతనాలు కాకినాడ, ఏప్రిల్ 29 వేస‌వి కాలంలో పిల్ల‌ల‌కు సెల‌వులు కావ‌డంతో చాలా మంది విహార యాత్ర‌ల‌కు వెళ్తుంటారు. లేదా చుట్టాల ఇళ్ల‌కు వెళ్తుంటారు. స‌రిగ్గా ఇదే స‌మ‌యం కోసం ఎదురు చూస్తారు.. ప‌క్కా ప్లానింగ్‌తో రెక్కీ నిర్వ‌హిస్తారు.. తాళం వేసిన ఇళ్ల‌ను గుర్తిస్తారు.. తాళాలు ప‌గుల కొట్ట‌డం,…

Read More

Andhra Pradesh:కౌన్సిలర్ నుంచి పెద్దల సభ వరకు

Paka Venkata Satyanarayana's name has been finalized as the BJP candidate for the only vacant Rajya Sabha seat in Andhra Pradesh.

Andhra Pradesh:ఆంధ్రప్రదేశ్ లో ఖాళీగా ఉన్న ఒక్క రాజ్యసభ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా పాకా వెంకట సత్యనారాయణ పేరు ఖరారు చేశారు. ప్రస్తుతం ఆయన ఏపీ బీజేపీ క్రమశిక్షణా కమిటీ చైర్మన్ గా ఉన్నారు. ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయన పేరు కూడా తెరపైకి వచ్చింది. అయితే అనూహ్యంగా ఆ స్థానం సోము వీర్రాజు దక్కించుకున్నారు. కౌన్సిలర్ నుంచి పెద్దల సభ వరకు. ఏలూరు, ఏప్రిల్ 29 ఆంధ్రప్రదేశ్ లో ఖాళీగా ఉన్న ఒక్క రాజ్యసభ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా పాకా వెంకట సత్యనారాయణ పేరు ఖరారు చేశారు. ప్రస్తుతం ఆయన ఏపీ బీజేపీ క్రమశిక్షణా కమిటీ చైర్మన్ గా ఉన్నారు. ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయన పేరు కూడా తెరపైకి వచ్చింది. అయితే అనూహ్యంగా ఆ స్థానం సోము వీర్రాజు దక్కించుకున్నారు. ఇప్పుడు అదే ప్రాంతానికి…

Read More

Andhra Pradesh:పవన్ ట్యూన్ అయిపోయారే..

Jana Sena leader Pawan Kalyan did not realize the truth until after the coalition government came to power.

Andhra Pradesh:జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం కానీ అసలు విషయం బోధపడలేదు. అంతకు ముందు పాలనతో పాటు సంక్షేమ పథకాలపైనే మాత్రం కాకుండా శాంతి భద్రతలు వంటి అంశాలపై కూడా ఊగిపోతూ ప్రసంగాలు చేసిన జనసేనానికి అధికారంలో ఉంటే తప్ప అర్థం కావడం లేదు. పవన్ ట్యూన్ అయిపోయారే.. విజయవాడ, ఏప్రిల్ 29 జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం కానీ అసలు విషయం బోధపడలేదు. అంతకు ముందు పాలనతో పాటు సంక్షేమ పథకాలపైనే మాత్రం కాకుండా శాంతి భద్రతలు వంటి అంశాలపై కూడా ఊగిపోతూ ప్రసంగాలు చేసిన జనసేనానికి అధికారంలో ఉంటే తప్ప అర్థం కావడం లేదు. పరిమితులు, చట్టప్రకారం తీసుకోవాల్సిన చర్యలతో పాటు తాను సులువుగా…

Read More