AnilAmbani : అనిల్ అంబానీకి ఈడీ షాక్: రూ. 17 వేల కోట్ల కేసులో సమన్లు:ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్ అనిల్ అంబానీకి పెద్ద షాకిచ్చింది. రూ.17,000 కోట్ల రుణాల మోసం కేసులో ఈడీ ఆయనకు సమన్లు జారీ చేసింది. రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్ అనిల్ అంబానీకి ఈడీ సమన్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్ అనిల్ అంబానీకి పెద్ద షాకిచ్చింది. రూ.17,000 కోట్ల రుణాల మోసం కేసులో ఈడీ ఆయనకు సమన్లు జారీ చేసింది. ఈ కేసు విచారణ కోసం ఈ నెల 5న హాజరు కావాలని ఆదేశించింది. గతంలో, జులై 24న, అనిల్ అంబానీకి చెందిన దాదాపు 50 కంపెనీలు, 25 మంది వ్యాపార భాగస్వాముల ఇళ్లు, అలాగే అంబానీ గ్రూప్ కంపెనీల ఎగ్జిక్యూటివ్లకు సంబంధించిన 35 కార్యాలయాలపై…
Read MoreTag: fb tv
Andhra Pradesh : కోనసీమలో క్షుద్రపూజల కలకలం: నలుగురు వ్యక్తులు అరెస్ట్
Andhra Pradesh : కోనసీమలో క్షుద్రపూజల కలకలం: నలుగురు వ్యక్తులు అరెస్ట్:ఆంధ్రప్రదేశ్లోని డా. బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, కొత్తపేట మండలం, వానపల్లి గ్రామంలోని ఒక ఇంట్లో క్షుద్రపూజలు జరుగుతున్న ఘటన కలకలం సృష్టించింది. ఈ విషయం తెలిసిన గ్రామస్థులు ఆందోళన చెందారు. కోనసీమలో క్షుద్రపూజల కలకలం ఆంధ్రప్రదేశ్లోని డా. బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, కొత్తపేట మండలం, వానపల్లి గ్రామంలోని ఒక ఇంట్లో క్షుద్రపూజలు జరుగుతున్న ఘటన కలకలం సృష్టించింది. ఈ విషయం తెలిసిన గ్రామస్థులు ఆందోళన చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వానపల్లి గాంధీబొమ్మ కూడలి దగ్గర ఒక ఇంట్లో 30 అడుగుల లోతు గొయ్యి తవ్వి, గత నాలుగు రోజులుగా కొందరు క్షుద్రపూజలు నిర్వహిస్తున్నారు. ఈ విషయం గ్రామస్థులకు తెలియడంతో వారంతా ఒక్కసారిగా ఆ ఇంటిని చుట్టుముట్టారు. ఆ సమయంలో ఇంట్లో…
Read MoreDonaldTrump : ఇరాన్తో వ్యాపారం: అమెరికా ఆంక్షలు, 6 భారత కంపెనీలపై ప్రభావం
DonaldTrump : ఇరాన్తో వ్యాపారం: అమెరికా ఆంక్షలు, 6 భారత కంపెనీలపై ప్రభావం:ఇరాన్తో చమురు వ్యాపారం చేయొద్దని తమ హెచ్చరికలను పెడచెవిన పెట్టి, ఇరాన్ నుంచి చమురు కొనుగోలు చేస్తున్న కంపెనీలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరాన్తో వాణిజ్యం: ఆంక్షల గుప్పిట్లో ఆరు భారత కంపెనీలు ఇరాన్తో చమురు వ్యాపారం చేయొద్దని తమ హెచ్చరికలను పెడచెవిన పెట్టి, ఇరాన్ నుంచి చమురు కొనుగోలు చేస్తున్న కంపెనీలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందులో భాగంగా ప్రపంచవ్యాప్తంగా మొత్తం 20 కంపెనీలపై ఆంక్షలు విధించినట్లు అమెరికా విదేశాంగ శాఖ తాజాగా ప్రకటించింది. ఈ జాబితాలో భారతదేశానికి చెందిన ఆరు కంపెనీలు కూడా ఉన్నాయి. ఇప్పటికే మన దేశంపై 25 శాతం సుంకాలు (టారిఫ్లు) విధించిన ట్రంప్, ఇప్పుడు చమురు…
Read MoreINCOIS : రష్యా భూకంపం: భారత్కు సునామీ ముప్పు లేదని INCOIS స్పష్టం!
INCOIS : రష్యా భూకంపం: భారత్కు సునామీ ముప్పు లేదని INCOIS స్పష్టం:రష్యాను భారీ భూకంపం కుదిపేసింది. కంచట్కా ద్వీపకల్పంలోని పెట్రోపావ్లోవ్స్క్కు తూర్పుగా 136 కిలోమీటర్ల దూరంలో రిక్టర్ స్కేలుపై 8.8 తీవ్రతతో ఈ భూకంపం సంభవించింది. భారత్కు సునామీ ముప్పు లేదు: INCOIS వెల్లడి రష్యాను భారీ భూకంపం కుదిపేసింది. కంచట్కా ద్వీపకల్పంలోని పెట్రోపావ్లోవ్స్క్కు తూర్పుగా 136 కిలోమీటర్ల దూరంలో రిక్టర్ స్కేలుపై 8.8 తీవ్రతతో ఈ భూకంపం సంభవించింది. దీని ప్రభావంతో రష్యా, జపాన్, అమెరికా తీర ప్రాంతాలను సునామీ తాకింది. ఈ నేపథ్యంలో, భారత్కు సునామీ ముప్పు ఉందా అనే సందేహాలు తలెత్తాయి. దీనిపై ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ (INCOIS) స్పందించింది. భారత్కు, అలాగే హిందూ మహాసముద్ర తీర ప్రాంతాలకు ఎలాంటి సునామీ ముప్పు లేదని INCOIS…
Read MoreRakulPreetSingh : సోషల్ మీడియా నెగిటివిటీపై రకుల్ ప్రీత్ సింగ్ ఆగ్రహం
RakulPreetSingh : సోషల్ మీడియా నెగిటివిటీపై రకుల్ ప్రీత్ సింగ్ ఆగ్రహం:నటి రకుల్ ప్రీత్ సింగ్ సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్లు చేసేవారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో “పనికిమాలిన వాళ్లు ఎక్కువైపోయారని” విమర్శిస్తూ, ఇతరులను బాధపెట్టడం తప్ప వారికి వేరే పనేమీ లేదని ఘాటుగా వ్యాఖ్యానించారు.ఆమె తన పోస్ట్లో, “పనీపాట లేకపోవడం, ఫ్రీ డేటా కారణంగా కొంతమంది సోషల్ మీడియాలో నెగిటివిటీని వ్యాపింపజేస్తున్నారు. రకుల్ ప్రీత్ సింగ్ ఘాటు వ్యాఖ్యలు: పనికిమాలిన వాళ్ళపై ఫైర్! నటి రకుల్ ప్రీత్ సింగ్ సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్లు చేసేవారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో “పనికిమాలిన వాళ్లు ఎక్కువైపోయారని” విమర్శిస్తూ, ఇతరులను బాధపెట్టడం తప్ప వారికి వేరే పనేమీ లేదని ఘాటుగా వ్యాఖ్యానించారు.ఆమె తన పోస్ట్లో, “పనీపాట లేకపోవడం, ఫ్రీ డేటా కారణంగా కొంతమంది…
Read MoreThe collector who asked for the name would be shocked if he knew what the child asked…
The collector who asked for the name would be shocked if he knew what the child asked…
Read MoreFormer Minister Peddireddy Gunman Suspended
Former Minister Peddireddy Gunman Suspended
Read MoreGuntur : వాట్సాప్లో అశ్లీల చిత్రాలు: గుంటూరు మెప్మా అధికారిపై తీవ్ర ఆరోపణలు
Guntur : వాట్సాప్లో అశ్లీల చిత్రాలు: గుంటూరు మెప్మా అధికారిపై తీవ్ర ఆరోపణలు:గుంటూరు జిల్లా పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా)లో సిటీ మిషన్ మేనేజర్ (సీఎంఎం)గా పనిచేస్తున్న ఓ అధికారి వ్యవహారం ప్రస్తుతం జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గత సోమవారం రాత్రి మెప్మా సిబ్బంది వాట్సాప్ గ్రూప్లో ఒక రిసోర్స్ పర్సన్కు సంబంధించిన అశ్లీల చిత్రాలను పోస్ట్ చేయడం కలకలం సృష్టించింది. గుంటూరు మెప్మా అధికారిపై లైంగిక వేధింపుల ఆరోపణలు – సస్పెన్షన్కు డిమాండ్ గుంటూరు జిల్లా పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా)లో సిటీ మిషన్ మేనేజర్ (సీఎంఎం)గా పనిచేస్తున్న ఓ అధికారి వ్యవహారం ప్రస్తుతం జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గత సోమవారం రాత్రి మెప్మా సిబ్బంది వాట్సాప్ గ్రూప్లో ఒక రిసోర్స్ పర్సన్కు సంబంధించిన అశ్లీల చిత్రాలను పోస్ట్ చేయడం…
Read MoreNarendraModi : ప్రధానిగా నరేంద్ర మోదీ సరికొత్త రికార్డులు
NarendraModi : ప్రధానిగా నరేంద్ర మోదీ సరికొత్త రికార్డులు:ప్రధాని నరేంద్ర మోదీ అనేక రికార్డులను అధిగమించి కొత్త చరిత్రను సృష్టించారు. దేశానికి అత్యధిక కాలం నిరంతరాయంగా సేవలు అందించిన ప్రధానుల జాబితాలో ఆయన రెండో స్థానంలో నిలిచారు. ప్రధానిగా నరేంద్ర మోదీ సరికొత్త రికార్డులు ప్రధాని నరేంద్ర మోదీ అనేక రికార్డులను అధిగమించి కొత్త చరిత్రను సృష్టించారు. దేశానికి అత్యధిక కాలం నిరంతరాయంగా సేవలు అందించిన ప్రధానుల జాబితాలో ఆయన రెండో స్థానంలో నిలిచారు. ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ఈ రోజు (జూలై 25, 2025) 4,078 రోజులు పూర్తి చేసుకుని, దేశానికి అత్యధిక కాలం నిరంతరాయంగా సేవలు అందించిన ప్రధానిగా ఇందిరా గాంధీ పేరిట ఉన్న రికార్డును అధిగమించారు. ఇందిరా గాంధీ 1966 జనవరి 24 నుండి 1977 మార్చి 24 వరకు 4,077 రోజులు…
Read MoreRevanthReddy : రాహుల్ గాంధీ ఆశయాల సాధనే నా లక్ష్యం: రేవంత్ రెడ్డి
RevanthReddy : రాహుల్ గాంధీ ఆశయాల సాధనే నా లక్ష్యం: రేవంత్ రెడ్డి:తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకురాలు సోనియా గాంధీ నుంచి ప్రశంసల లేఖ అందింది. ఈ లేఖ తనకు ఆస్కార్, నోబెల్ బహుమతులతో సమానమని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డికి సోనియా గాంధీ లేఖ: ఆస్కార్, నోబెల్ కంటే గొప్ప! తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకురాలు సోనియా గాంధీ నుంచి ప్రశంసల లేఖ అందింది. ఈ లేఖ తనకు ఆస్కార్, నోబెల్ బహుమతులతో సమానమని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. కులగణనపై తెలంగాణ మోడల్ను “రేర్ మోడల్”గా అభివర్ణించారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి ఇప్పటివరకు ఎవరూ కులగణన చేపట్టలేదని, అందుకే దీనిని “రేర్ మోడల్” అని పిలవవచ్చని ఆయన అన్నారు. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ సమావేశంలో…
Read More