తెలంగాణలో సినిమా థియోటర్ దగ్గర జరిగిన ప్రమాదం నేపథ్యంలో రాష్ట్రంలో ఇకపై బెనిఫిట్ షోలకు అనుమతులు ఇవ్వకూడదని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో.. సినిమా ఇండస్ట్రీకి చెందిన నిర్మాతలు, డైరెక్టర్లు సీఎం రేవంత్ రెడ్డి, ఇతర ముఖ్యమైన నాయకుల్ని, అధికారులతో భేటి అయ్యారు. అక్కడ పరిశ్రమ అభివృద్ధి, ప్రభుత్వం తరఫున అందాల్సిన పోత్సాహాలపై లోతుగా చర్చించారు. సోఫా లెక్కేంటో. గుంటూరు, డిసెంబర్ 28 తెలంగాణలో సినిమా థియోటర్ దగ్గర జరిగిన ప్రమాదం నేపథ్యంలో రాష్ట్రంలో ఇకపై బెనిఫిట్ షోలకు అనుమతులు ఇవ్వకూడదని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో.. సినిమా ఇండస్ట్రీకి చెందిన నిర్మాతలు, డైరెక్టర్లు సీఎం రేవంత్ రెడ్డి, ఇతర ముఖ్యమైన నాయకుల్ని, అధికారులతో భేటి అయ్యారు. అక్కడ పరిశ్రమ అభివృద్ధి, ప్రభుత్వం తరఫున అందాల్సిన పోత్సాహాలపై లోతుగా చర్చించారు. ఫిల్మ్ ఇండస్ట్రీ తరఫున కొన్ని కోరికలు…
Read MoreTag: Guntur
Vijay paul | విజయ్ పాల్.. పూర్తి.. ఇక సునీల్ … | Eeroju news
విజయ్ పాల్.. పూర్తి.. ఇక సునీల్ … గుంటూరు, నవంబర్ 28, (న్యూస్ పల్స్) Vijay paul ప్రస్తుత డిప్యూటీ స్పీకర్, నరసాపురం మాజీ ఎంపీ రఘురామకృష్ణరాజును కస్టడీలో చిత్రహింసలు పెట్టారన్న కేసులో అసలు ఎపిసోడ్ స్టార్ట్ అయింది. ఆయనను విచారించినప్పుడు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా ఉన్న విజయ్పాల్ అరెస్ట్ అయ్యారు. దర్యాప్తు స్పీడప్ కావడంతో..ఇప్పుడు అందరి వేళ్లు అప్పటి సీఐడీ చీఫ్ సునీల్ వైపు చూపుతున్నాయి. సునీలే సూత్రధారి..ఆయన్ను వదలొద్దంటున్నారు రఘురామకృష్ణరాజు. దీంతో నెక్స్ట్ సునీల్ను కూడా అరెస్ట్ చేసే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది. కస్టడీలో విజయ్పాల్ చెప్పిన వివరాల ఆధారంగా సునీల్ చుట్టూ ఉచ్చు బిగిసే అవకాశం ఉంది. అందుకే సునీల్పై లుక్ ఔట్ నోటీసులు రిలీజ్ చేయాలంటున్నారు రఘురామకృష్ణరాజు. సునీల్ కుమార్, విజయ్ పాల్ అంతా ఓ ముఠా అని మండిపడ్డ రఘురామ..సునీల్…
Read MoreYS Jagan | ఉద్యోగులను ప్రసన్నం చేసుకోనే పనిలో జగన్ | Eeroju news
ఉద్యోగులను ప్రసన్నం చేసుకోనే పనిలో జగన్ గుంటూరు, నవంబర్ 23, (న్యూస్ పల్స్) YS Jagan వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి సడన్గా ఉద్యోగులపై సానుభూతి చూపించారు. ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు మధ్యంతర భృతి, పెండింగ్ డిఏలు ఇవ్వడం లేదంటూ ఉద్యోగులకు మద్దతుగా మాట్లాడారు. తమ హయాంలో అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే 27% IR ఇచ్చామని టిడిపి మాత్రం పవర్లోకి వచ్చి 6 నెలలు అవుతున్నా ఇంతవరకూ ఉద్యోగులను పట్టించుకున్న పరిస్థితి లేదని విమర్శించారు. వెంటనే ఉద్యోగులకు ఇవ్వాల్సిన IR, రెండు పెండింగ్ DAలను వెంటనే ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. ఇంత అకస్మాత్తుగా జగన్మోహన్ రెడ్డి ఉద్యోగులకు బాసటగా నిలవడం ఉద్యోగ సంఘాల్లోనే సంఘాల్లోనే చర్చను లేపింది నిజానికి అధికారంలో ఉన్న సమయంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉద్యోగ సంఘాల ఆగ్రహానికి తీవ్రంగా గురైంది.…
Read MoreCM Chandrababu Naidu in Mann Ki Baat | మన్ కీ బాత్ తరహా ప్రోగ్రామ్ కు చంద్రబాబు ప్లాన్ | Eeroju news
మన్ కీ బాత్ తరహా ప్రోగ్రామ్ కు చంద్రబాబు ప్లాన్ గుంటూరు, నవంబర్ 22, (న్యూస్ పల్స్) CM Chandrababu Naidu in Mann Ki Baat ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వినూత్న తరహా కార్యక్రమాలతో ప్రజలతో మమేకం అయ్యేందుకు సిద్ధమవుతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహిస్తున్న ‘మన్ కీ బాత్’ తరహాలోనే రాష్ట్రంలో కూడా ప్రజలతో నేరుగా చంద్రబాబు మాట్లాడనున్నారు. ఈ కార్యక్రమాన్ని సంక్రాంతి నుంచి ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. గతంలో 1995 -2004 మధ్య ముఖ్యమంత్రిగా కొనసాగిన సమయంలో చంద్రబాబు నాయుడు ‘డయల్ యువర్ సీఎం’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం అప్పట్లో సంచలనంగా మారింది. ప్రజలు నేరుగా సీఎంకు ఫోన్ చేసి తమ సమస్యలను వివరించేవారు. సంక్రాంతి నుంచి ఏపీలో మన్ కీ బాత్, డయల్ యువర్ సీఎం కార్యక్రమాల కలయిక…
Read MoreAP CRDA | పెరిగిన సీఆర్డీఏ పరిధి | Eeroju news
పెరిగిన సీఆర్డీఏ పరిధి గుంటూరు, నవంబర్ 14, (న్యూస్ పల్స్) AP CRDA ఏపీ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిని కుదించడంతో అమరావతి పరిధి గణనీయంగా తగ్గిపోయింది. దీనిని పూర్వపు స్థితికి చేరుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సిఆర్డిఏ ఏర్పాటైన సమయంలో భవిష్యత్ అవసరాలతో పాటు భారీ నగరాన్ని నిర్మించే లక్ష్యంతో సిఆర్డిఏను విజయవాడ-గుంటూరు నగరాల చుట్టూ 8వేల చదరపు కిలోమీటర్ల పరిధి నిర్ణయించారు.2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని పరిధిని ,సిఆర్డిఏ పరిధిని కుదించారు. పల్నాడు, బాపట్ల పట్టణాభివృద్ధి సంస్థలను ఏర్పాటు చేశారు. తాజాగా పూర్వపు సిఆర్డిఏ పరిధిని పునరుద్ధరిస్తూ మునిసిపల్ శాఖ ఉత్తర్వులు జారీ చేశారు. సత్తెనపల్లి పురపాలక సంఘంతో పాటు పల్నాడు జిల్లాలోని 92గ్రామాల్లోని 1,069.55చదరపు కి.మీ విస్తీర్ణానికి పెంచారు. దీంతో పాటు బాపట్లలో 562.41 చదరపు కిలోమీటర్ల…
Read MoreTDP membership | టీడీపీ మెంబర్ షిప్ కు భారీ స్పందన | Eeroju news
టీడీపీ మెంబర్ షిప్ కు భారీ స్పందన గుంటూరు, నవంబర్ 12, (న్యూస్ పల్స్) TDP membership ఏ రాజకీయ పార్టీకైనా కార్యకర్తలే బలం. వారి బలంతోనే కొందరు నాయకులుగా ఎదుగుతారు. ఎమ్మెల్యేలు, మంత్రులు అవుతుంటారు. అందుకే టిడిపి అధికారంలో ఉన్నప్పుడూ, లేనప్పుడూ కూడా కార్యకర్తలను కాపాడుకుంటూ, ఎప్పటికప్పుడు సభ్యత్వ నమోదుతో బలం పెంచుకుంటుంది.తాజాగా టిడిపి చేపట్టిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో కేవలం రెండు వారాలలో 20 లక్షల మంది సభ్యులుగా తమ పేర్లు నమోదు చేసుకున్నారు. వంద రూపాయలు కట్టి టిడిపి సభ్యత్వం తీసుకున్నవారికి రూ.5 లక్షల ప్రమాదభీమా ఇస్తుండటం ఇందుకు ఓ కారణం కాగా ప్రస్తుతం టిడిపి అధికారంలో ఉంది కనుక ఆ పార్టీలో సభ్యత్వం ఉన్నట్లయితే సమాజంలో గుర్తింపు, ఏదో సమయంలో ప్రయోజనం లభించవచ్చనే చిన్న ఆశ మరో కారణంగా కనిపిస్తోంది. కారణాలు…
Read MoreAP News | ఆ రెండు పార్టీల మధ్య సోషల్ వార్… | Eeroju news
ఆ రెండు పార్టీల మధ్య సోషల్ వార్… గుంటూరు, నవంబర్ 11, (న్యూస్ పల్స్) AP News అధికార టీడీపీ, వైసీపీ మధ్య ట్వీట్ల వార్ నడుస్తోంది. అటు సోషల్ మీడియాలో దుష్ప్రచారం, దారుణమైన పోస్టింగ్ పెట్టిన వారిపై పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. సోషల్ మీడియాలో ట్రోలింగ్, దారుణమైన ప్రచారం, వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ చేసిన పోస్టులపై ఏపీ పోలీసులు ఫోకస్ చేశారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోం మంత్రి వంగలపూడి అనిత కూడా తాము సైతం బాధితులమేనని.. అందుకే వీటిని సీరియస్ గా తీసుకుని, బాధ్యుతలపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. మరోవైపు వైసీపీ, టీడీపీ సోషల్ మీడియా వార్ కొనసాగుతోంది.సోషల్ మీడియాలో మురికి పోస్టులు పెడితే ఊరుకునేది లేదు.. చర్యలు తప్పవు.. ఫిర్యాదు అందిన 24 గంటల్లోనే చర్యలు మొదలవుతున్నాయి. ఇప్పటికే…
Read MoreNagarjuna Sagar | ఏడాది తర్వాత మళ్లీ సాగర్ పై ఘర్షణ | Eeroju news
ఏడాది తర్వాత మళ్లీ సాగర్ పై ఘర్షణ గుంటూరు, నవంబర్ 11, (న్యూస్ పల్స్) Nagarjuna Sagar ఏపీ, తెలంగాణ మధ్య మరోసారి నాగార్జున సాగర్ వివాదం నెలకొంది. తెలంగాణ అధికారులు కుడి కాల్వ వాటర్ రీడింగ్ నమోదు చేసేందుకు ప్రయత్నించగా, ఏపీ అధికారుల వారిని అడ్డుకున్నారు. దీంతో మరోసారి సాగర్ వివాదం తెరపైకి వచ్చింది. గతేడాది సరిగ్గా నవంబర్ లోనే సాగర్ పై ఘర్షణ తలెత్తింది.ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య మరోసారి ‘నాగార్జున సాగర్ వివాదం’ రాజుకుంది. గత ఏడాది సరిగ్గా నవంబర్ లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ రోజున నాగార్జున సాగర్ వద్ద యుద్ధ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. మళ్లీ నవంబర్ లోనే సాగర్ వివాదం తెరపైకి వచ్చింది. ఈసారి కుడి కాల్వ వాటర్ రీడింగ్ నమోదు వివాదానికి దారితీసింది. వాటర్ రీడింగ్…
Read MoreCM Chandrababu | సీఎం చంద్రబాబు పై అనుచిత పోస్టులు | Eeroju news
సీఎం చంద్రబాబు పై అనుచిత పోస్టులు నిందితుడికి రిమాండ్ గుంటూరు CM Chandrababu సోషల్ మీడియాలో సిఎం చంద్ర బాబు ,ఉండి ఎమ్మెల్యే పై అనుచిత పోస్టుల పై పెట్టిన వ్యక్తిని అరెస్టు చేసామని గుంటూరు వెస్ట్ డిఎస్పీ జయరాం ప్రసాద్ వెల్లడించారు. అనుచిత పోస్టుల పెట్టిన వెంకట్రామి రెడ్డి నీ అరెస్టు చేశాం . నిందితుడు పై గతంలో నాలుగు కేసులు ఉన్నాయి. నిందితుడు వైసిపి సోషల్ మీడియా విధులు నిర్వర్తిస్తున్నారు. నిందితుడు సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెడుతున్నారు. నిందితుడు కికోర్టు 14 రోజులు రిమాండ్ విధించిందని అన్నారు. ప్రతిరోజూ టార్చర్, తెలుగు పాలిటిక్స్ లోకి వస్తున్న – కస్తూరి|Actress Kasturi’s sensational statement
Read MoreAmaravati | అమరావతిలో లగ్జరీ విల్లాలకు డిమాండ్ | Eeroju news
అమరావతిలో లగ్జరీ విల్లాలకు డిమాండ్ గుంటూరు, నవంబర్ 6, (న్యూస్ పల్స్) Amaravati ఏపీ రాజధాని అమరావతిలో రియల్ ఎస్టేట్ బూమ్ క్రమంగా పెరుగుతోందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిపై ఫోకస్ పెట్టడంతో.. భూముల ధరలు పెరుగుతున్నాయని అంటున్నారు. ఎక్కువ మంది లగ్జరీ విల్లాలపై పెట్టుబడి పెడుతున్నారు.ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో రియల్ ఎస్టేట్కు మళ్లీ మంచి రోజులు వచ్చాయనే టాక్ వినిపిస్తోంది. అందుకు కారణం.. అమరావతిలో మళ్లీ పనులు ప్రారంభం కావడమేనని చెబుతున్నారు. గతంలో అమరావతి ప్రాంతంలో భూముల ధరలు పడిపోయాయి. ఎక్కువ రియల్ ఎస్టేట్ వ్యాపారం జరగలేదు. కానీ.. గిడిచిన రెండు నెలలుగా భూ క్రయవిక్రయాలు క్రమంగా పెరుగుతున్నాయి. అమరావతి ప్రాంతంలో భూమి లేని వారు కొత్తగా కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. కేవలం ఏపీ నుంచే కాకుండా…
Read More