ప్రధాని మోదీ పర్యటనతో కర్నూలు, నంద్యాల జిల్లాల్లో సెలవులు నేడు, రేపు పలు మండలాల్లోని పాఠశాలలకు సెలవు భద్రతా ఏర్పాట్ల కారణంగా ఎఫ్ఏ-2 పరీక్షలు కూడా వాయిదా సెలవులు: ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన నేపథ్యంలో భద్రతా కారణాల దృష్ట్యా కర్నూలు, నంద్యాల జిల్లాల్లోని పలు మండలాల్లో అక్టోబర్ 15, 16 (బుధ, గురువారం) తేదీల్లో పాఠశాలలకు అనూహ్యంగా రెండు రోజులు సెలవులు ప్రకటించారు. ఎక్కడ?: కర్నూలు అర్బన్, రూరల్, ఓర్వకల్లు, కల్లూరు మండలాల్లోని అన్ని పాఠశాలలకు సెలవులు వర్తిస్తాయి. పరీక్షల వాయిదా: ఈ తేదీల్లో జరగాల్సిన ఎఫ్ఏ-2 (FA-2) పరీక్షలను అక్టోబర్ 17, 18 తేదీలకు వాయిదా వేసినట్లు జిల్లా విద్యాశాఖాధికారి శామ్యూల్ పాల్ తెలిపారు. ట్రాఫిక్ ఆంక్షలు: అక్టోబర్ 16న (ప్రధాని సభ జరిగే రోజు) ఉదయం 8 గంటల నుంచి రాత్రి 9…
Read MoreTag: Kurnool
NaraLokesh : నాలుగు దశాబ్దాల కల సాకారం: 150 నిరుపేద కుటుంబాలకు ఇళ్ల పట్టాలు
NaraLokesh : నాలుగు దశాబ్దాల కల సాకారం: 150 నిరుపేద కుటుంబాలకు ఇళ్ల పట్టాలు:నాలుగు దశాబ్దాలుగా సొంత గూడు కోసం ఎదురుచూస్తున్న నిరుపేద కుటుంబాల నిరీక్షణకు ఎట్టకేలకు తెరపడింది. కర్నూలులోని గూడెంకొట్టాల ప్రాంతానికి చెందిన 150 నిరుపేద కుటుంబాలకు శాశ్వత ఇళ్ల పట్టాలు అందడంతో వారి సొంతింటి కల సాకారమైంది. నారా లోకేశ్ హామీ నెరవేరింది: కర్నూలులో సొంతింటి కల నిజం నాలుగు దశాబ్దాలుగా సొంత గూడు కోసం ఎదురుచూస్తున్న నిరుపేద కుటుంబాల నిరీక్షణకు ఎట్టకేలకు తెరపడింది. కర్నూలులోని గూడెంకొట్టాల ప్రాంతానికి చెందిన 150 నిరుపేద కుటుంబాలకు శాశ్వత ఇళ్ల పట్టాలు అందడంతో వారి సొంతింటి కల సాకారమైంది. మంత్రి నారా లోకేశ్ తన ‘యువగళం’ పాదయాత్రలో ఇచ్చిన హామీని నెరవేర్చడంలో భాగంగా ఈ కార్యక్రమం జరిగింది. కర్నూలు నగరంలోని అశోక్నగర్ పరిధిలోని పంప్హౌస్ ప్రాంతంలో దాదాపు…
Read MoreKurnool :భారత డ్రోన్ యుద్ధతంత్రంలో మరో మైలురాయి: కర్నూలులో విజయవంతమైన క్షిపణి ప్రయోగం!
Kurnool :భారత డ్రోన్ యుద్ధతంత్రంలో మరో మైలురాయి: కర్నూలులో విజయవంతమైన క్షిపణి ప్రయోగం:ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా, ఓర్వకల్లు మండలం పాలకొలను సమీపంలో ఉన్న **నేషనల్ ఓపెన్ ఏరియా రేంజి (NOAR)**లో భారత రక్షణ శాఖ ఒక ముఖ్యమైన ప్రయోగ పరీక్షను విజయవంతంగా నిర్వహించింది. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ వివరాలను తన ‘ఎక్స్’ (గతంలో ట్విట్టర్) ఖాతా ద్వారా వెల్లడించారు. డ్రోన్ ద్వారా క్షిపణి ప్రయోగం: కర్నూలు జిల్లాలో రక్షణ శాఖ కీలక పరీక్ష! ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా, ఓర్వకల్లు మండలం పాలకొలను సమీపంలో ఉన్న నేషనల్ ఓపెన్ ఏరియా రేంజి (NOAR)లో భారత రక్షణ శాఖ ఒక ముఖ్యమైన ప్రయోగ పరీక్షను విజయవంతంగా నిర్వహించింది. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ వివరాలను తన ‘ఎక్స్’ (గతంలో ట్విట్టర్)…
Read MoreKurnool : కోట్ల ఇంటి పేరు కనుమరుగునా
Kurnool :మాజీ ముఖ్యమంత్రి కుమారుడు కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి రాజకీయాల్లో ఉన్నారా? లేదా? అని అనిపించేలా ఉంది. గతంలో ఏ పదవీ లేనప్పుడే కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి యాక్టివ్ గా తిరిగే వారు. అంతేకాదు నిరంతరం ప్రజల్లో తిరుగుతూ ఇంటిపేరు తెరమరుగు కాకుండా సూర్యప్రకాశ్ రెడ్డి ప్రయత్నించేవారు. కోట్ల ఇంటి పేరు కనుమరుగునా కర్నూలు, మే 14 మాజీ ముఖ్యమంత్రి కుమారుడు కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి రాజకీయాల్లో ఉన్నారా? లేదా? అని అనిపించేలా ఉంది. గతంలో ఏ పదవీ లేనప్పుడే కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి యాక్టివ్ గా తిరిగే వారు. అంతేకాదు నిరంతరం ప్రజల్లో తిరుగుతూ ఇంటిపేరు తెరమరుగు కాకుండా సూర్యప్రకాశ్ రెడ్డి ప్రయత్నించేవారు. కానీ 2024 ఎన్నికల నాటి నుంచి కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి ఎందుకో మౌనంగా ఉండటంతో…
Read MoreKurnool:ఆర్ధిక కష్టాల్లో బుట్టా
Kurnool:వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎంపీ బుట్టా రేణుకకు చెందిన ఖరీదైన ఆస్తులను ఎల్ఐసీ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్ వేలం వేస్తోంది. రూ. 310 కోట్ల రూపాయలు రుణం తీసుకుని చెల్లించడం మానేశారు. నెల వాయిదాలు కూడా చెల్లించడం లేదు. దీంతో గతంలోనే ఆమె ఆస్తులను వేలం వేసే ప్రక్రియను ఎల్ఐసీ హెచ్ఎఫ్ఎల్ ప్రారంభించింది. ఆర్ధిక కష్టాల్లో బుట్టా. కర్నూలు, ఏప్రిల్ 28 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎంపీ బుట్టా రేణుకకు చెందిన ఖరీదైన ఆస్తులను ఎల్ఐసీ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్ వేలం వేస్తోంది. రూ. 310 కోట్ల రూపాయలు రుణం తీసుకుని చెల్లించడం మానేశారు. నెల వాయిదాలు కూడా చెల్లించడం లేదు. దీంతో గతంలోనే ఆమె ఆస్తులను వేలం వేసే ప్రక్రియను ఎల్ఐసీ హెచ్ఎఫ్ఎల్ ప్రారంభించింది. బంజారాహిల్స్ లో ఉన్న ఐదు…
Read MoreKurnool:శ్రీశైలానికి భూగర్భ మార్గం
Kurnool:శ్రీశైలానికి భూగర్భ మార్గం:ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య రాకపోకలు సాగించే ప్రధాన మార్గాల్లో హైదరాబాద్ – శ్రీశైలం జాతీయ రహదారి ఒకటి. ఈ రహదారి నిత్యం రద్దీగా ఉంటుంది. రాయలసీమ ప్రాంతాలకు వెళ్లేవారు చాలామంది ఈ రహదారి ద్వారానే ప్రయాణిస్తుంటారు. అయితే, పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేందుకు తద్వారా వాహనదారుల ఇబ్బందులను తొలగించేందుకు ఈ జాతీయ రహదారి విస్తరణకు కేంద్రం రెడీ అయింది. అయితే, ఈ మార్గంలో అమ్రాబాద్ టైగర్ రిజర్వు ఫారెస్ట్ ఉండటంతో 30 అడుగుల ఎత్తులో 62.5 కిలో మీటర్లు మేర ఎలివేటెడ్ కారిడార్ నిర్మించాలని నిర్ణయించారు. శ్రీశైలానికి భూగర్భ మార్గం కర్నూలు మార్చి 10 ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య రాకపోకలు సాగించే ప్రధాన మార్గాల్లో హైదరాబాద్ – శ్రీశైలం జాతీయ రహదారి ఒకటి. ఈ రహదారి నిత్యం రద్దీగా ఉంటుంది.…
Read MoreKurnool:అర్థరూపాయికి టమోటా
Kurnool:అర్థరూపాయికి టమోటా:టమాటా ధరలు రోజురోజుకూ పతనం అవుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా కిలో రెండు రూపాయలకు కూడా మార్కెట్ లో రైతుల వద్ద నుంచి కొనుగోలు చేయడం లేదు. మొన్నటి వరకూ కిలో నలభై నుంచి యాభై వరకూ బయట మార్కెట్ లో పలికిన టమాటా ధర నేడు పది రూపాయలకు పడిపోయింది. టమాటా తినే వినియోగదారులకు ఇది లాభదాయకమే అయినప్పటికీ, దానిని పండించే రైతులు మాత్రం తీవ్రంగా నష్టపోతున్నారు. పత్తికొండ, మదనపల్లి మార్కెట్ లో కిలో టమాటా ధర అర్థ రూపాయికి కూడా కొనేవారు లేరు. అర్థరూపాయికి టమోటా కర్నూలు, ఫిబ్రవరి 22, టమాటా ధరలు రోజురోజుకూ పతనం అవుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా కిలో రెండు రూపాయలకు కూడా మార్కెట్ లో రైతుల వద్ద నుంచి కొనుగోలు చేయడం లేదు. మొన్నటి…
Read MoreKurnool:కర్నూలుకు మహర్దశ
కర్నూలు జిల్లాకు సంక్రాంతి పండగ వేళ గుడ్ న్యూస్ అందింది. భారీ ప్రాజెక్టు కర్నూలుకు రానుంది. పది వేల కోట్ల రూపాయల వ్యయంతో భారీ ప్రాజెక్టు కర్నూలు జిల్లాలో త్వరలో ప్రారంభం కానుంది. దీంతో అనేక మందికి ఉపాధి అవకాశాలు దొరకనున్నాయి. కర్నూలుకు మహర్దశ కర్నూలు, జనవరి 17 కర్నూలు జిల్లాకు సంక్రాంతి పండగ వేళ గుడ్ న్యూస్ అందింది. భారీ ప్రాజెక్టు కర్నూలుకు రానుంది. పది వేల కోట్ల రూపాయల వ్యయంతో భారీ ప్రాజెక్టు కర్నూలు జిల్లాలో త్వరలో ప్రారంభం కానుంది. దీంతో అనేక మందికి ఉపాధి అవకాశాలు దొరకనున్నాయి. ఆంధ్ర్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వరసగా భారీ ప్రాజెక్టులు రాష్ట్రానికి వస్తుండటం ఒకరకంగా శుభపరిణామమే. ఇప్పటికే టీసీఎస్ కంపెనీ విశాఖలో తమ సంస్థ కార్యకలాపాలను ప్రారంభించేందుకు సిద్ధమయింది. గూగుల్ సంస్థ…
Read MoreKurnool | బెగ్గర్ మాఫియా…. | Eeroju news
బెగ్గర్ మాఫియా…. కర్నూలు, నవంబర్ 22, (న్యూస్ పల్స్) Kurnool చిన్న పిల్లలను కిడ్నాప్ చేసి వారితో బిచ్చమెత్తించి ఆ డబ్బులు తాము వాడుకునే రాక్షసుల గురించి సినిమాల్లోనే చూసి ఉంటాం. కానీ నిజంగానే అలాంటి మాఫియా ఉంది. ఏపీలో ఇలాంటి మాఫియాను గుర్తించారు. వారిని పట్టుకునేందుకు అధికారులు రంగంలోకి దిగారు. చిన్న పిల్లవాడు ఒంటి నిండా రంగు పూసుకుని గాంధీ అవతారంలో రోడ్డుపై కునికి పాట్లు పడుతున్న వీడియోను ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఆ వీడియో చూసి నారా లోకేష్ చలించిపోయారు. వెంటనే ఎవరో ఏంటో తెలుసుకోవాలని.. ఎందుకు అలా భిక్షాటన చేయాల్సి వస్తుందో గుర్తించాలని ఆదేశించారు. కర్నూలులో ఆ పిల్లవాడి కోసం వెదుకుతున్న పోలీసులకు అలాంటి వారు చాలా చోట్ల కనిపించారు. శరీరానికి రంగు పూసుకుని భిక్షాటన చేస్తున్న మరి…
Read MoreAP News | కర్నూల్ లో త్వరలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు: సిఎం చంద్రబాబు | Eeroju news
కర్నూల్ లో త్వరలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు: సిఎం చంద్రబాబు కర్నూల్ నవంబర్ 21 AP News ఆంధ్రప్రదేశ్ లోని కర్నూల్ లో త్వరలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. లోకాయుక్త, ఏపి హెచ్ఆర్ సి తదితర సంస్థలు కూడా అక్కడే ఉంటాయని వెల్లడించారు. ఏపి శాసన సభలో హైకోర్టు బెంచ్ ఏర్పాటుపై ప్రవేశపెట్టిన తీర్మానం సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ విషయం వెల్లడించారు. AP CM | ఢిల్లీకి చంద్రబాబు | Eeroju news
Read More