KCR’s Grandson Himanshu Gets His First Job in the USA | News goes Viral | FBTV NEWS Watch more:https://www.youtube.com/watch?v=6utwyGVhlh0
Read MoreTag: #PoliticalNews
Y.V. Subbareddy : టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి సిట్ నోటీసులు – 12 గంటల సుదీర్ఘ విచారణ
Y.V. Subbareddy : సిట్ దర్యాప్తుతో హాట్ టాపిక్ అయిన వైవీ సుబ్బారెడ్డి – 12 గంటల పాటు జరిగిన విచారణ టీటీడీ మాజీ ఛైర్మన్, వైసీపీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి ఇంట్లో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు దాదాపు 12 గంటల పాటు సుదీర్ఘ విచారణ జరిపారు. తిరుమల శ్రీవారికి కల్తీ నెయ్యి సరఫరా జరిగినట్టు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఈ విచారణ జరిగింది. ఈ సందర్భంగా సిట్ అధికారులు కొన్ని కీలక పత్రాలను స్వాధీనం చేసుకొని, అవసరమైతే మరోసారి విచారణకు హాజరు కావాల్సి ఉంటుందని సుబ్బారెడ్డికి తెలిపారు. Y.V. Subbareddy : విచారణ అనంతరం మీడియాతో మాట్లాడిన సుబ్బారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సిట్ అడిగిన ప్రతీ ప్రశ్నకు సమగ్రంగా సమాధానం ఇచ్చానని, విచారణకు పూర్తిగా సహకరించానని స్పష్టంచేశారు. కల్తీ నెయ్యి…
Read MoreYS Jagan :హైదరాబాద్లో విచారణకు హాజరైన జగన్… వైసీపీ కార్యకర్తల హల్చల్, ‘2029’ నినాదాలతో హాట్టాపిక్
హైదరాబాద్లో వైఎస్ జగన్ హాజరు – వైసీపీ కార్యకర్తల సందడి, ‘2029’ నినాదాలతో వివాదం YS Jagan : ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురువారం హైదరాబాద్కు చేరుకున్నారు. అక్రమాస్తుల కేసులో నాంపల్లి సీబీఐ కోర్టులో జరుగుతున్న విచారణకు ఆయన వ్యక్తిగతంగా హాజరయ్యారు. జగన్ రాక సందర్భంగా బేగంపేట ఎయిర్పోర్ట్ పరిసరాలు, అలాగే నాంపల్లి సీబీఐ కోర్టు ప్రాంతం వైసీపీ కార్యకర్తలు, అభిమానులతో కిక్కిరిసిపోయాయి. పార్టీ జెండాలు, ప్లకార్డులు ప్రదర్శిస్తూ, జగన్కు అనుకూల నినాదాలు చేస్తూ కార్యకర్తలు వేడుక వాతావరణం సృష్టించారు. అయితే, ‘2029లో రప్ఫా రప్ఫా’ అంటూ అభిమానులు చేసిన నినాదాలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. భారీగా చేరుకున్న కార్యకర్తలను నియంత్రించేందుకు పోలీసులు అదనపు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎయిర్పోర్ట్ లోపలికి ప్రవేశించేందుకు కొందరు ప్రయత్నించడంతో, పోలీసులు అడ్డుకోవాల్సి…
Read MoreSwatiMaliwal : పంజాబ్ సీఎంపై సంచలన ఆరోపణలు: కేజ్రీవాల్కు స్వాతి మలివాల్ లేఖ
వీడియోలలో సిక్కు గురువులను మాన్ అవమానించారని లేఖలో ఫిర్యాదు వీడియోలు నిజమైతే చర్యలు తీసుకోవాలని, ఫేక్ అయితే వైరల్ చేసిన వారిని శిక్షించాలని డిమాండ్ మాన్ మద్యపానం ఆరోపణపై కూడా లేఖలో ప్రస్తావించిన మలివాల్ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)లో ఆంతరంగిక కలహాలు మరోసారి బహిర్గతమయ్యాయి. పంజాబ్ ముఖ్యమంత్రి (సీఎం) భగవంత్ మాన్కు సంబంధించిన అభ్యంతరకర వీడియోలు వైరల్ అవుతున్నాయని, వాటిపై తక్షణమే సమగ్ర విచారణ జరిపించాలని ఆ పార్టీ రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్ డిమాండ్ చేశారు. ఈ అంశంపై ఆమె ఈరోజు పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్కు రెండు పేజీల లేఖ రాశారు. ఈ లేఖను తన ‘ఎక్స్’ ఖాతాలో పంచుకున్న స్వాతి మలివాల్… సోషల్ మీడియాలో వ్యాప్తి చెందుతున్న వీడియోల్లో భగవంత్ మాన్ సిక్కు గురువులను అగౌరవపరుస్తూ, మతపరమైన మనోభావాలను దెబ్బతీశారని…
Read MoreJubileeHillsByElection : జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక: కాంగ్రెస్ కు దళిత నేతల సవాల్
కేటీఆర్తో భేటీ అయిన మాల సామాజికవర్గ ప్రతినిధులు కాంగ్రెస్ అభ్యర్థిని ఓడించడమే లక్ష్యమని స్పష్టీకరణ ఎస్సీ రిజర్వేషన్ల అమలు తీరుపై తీవ్ర అసంతృప్తి జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో జరగబోయే ఉప ఎన్నిక తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠను రేపుతోంది. ఈ ఉప ఎన్నికలో తమ బలాన్ని చాటుకుంటామని, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఖచ్చితంగా ఓడిస్తామని మాల సామాజికవర్గ నేతలు సవాల్ విసిరారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో భేటీ అయిన తర్వాత ఈ నాయకులు ఈ కీలక ప్రకటన చేశారు. ఈ సందర్భంగా మాల సంఘాల ప్రతినిధులు మీడియాతో మాట్లాడుతూ, ఎస్సీ రిజర్వేషన్ల అమలు విషయంలో ప్రభుత్వం సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పట్టించుకోవడం లేదని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వ తీరుకు నిరసనగానే తాము రాజకీయంగా పోరాడాలని నిర్ణయించుకున్నట్లు వారు తెలిపారు. “కాంగ్రెస్ పార్టీ ఏ అభ్యర్థిని…
Read MoreTelangana : తెలంగాణ విలీనంలో కాంగ్రెస్ పాత్ర: కవితపై మహేశ్ కుమార్ గౌడ్ స్పందన
పార్టీ నిర్ణయాలను వ్యతిరేకించడం వల్లే తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేశామన్న మహేశ్ గౌడ్ ఎవరు పార్టీలు పెట్టినా స్వాగతిస్తామని వ్యాఖ్య తెలంగాణ విలీన దినోత్సవానికి, కవితకు ఏం సంబంధమని ప్రశ్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ తీవ్రంగా స్పందించారు. తెలంగాణ విలీనంలో కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి పాత్ర లేదంటూ కవిత చేసిన ఆరోపణలను ఆయన ఖండించారు. కవితకు చరిత్రపై అవగాహన లేదని, “ఆమె ఎప్పుడు పుట్టారు? ఆమెకు చరిత్ర తెలుసా?” అని సూటిగా ప్రశ్నించారు. తెలంగాణ విలీన దినోత్సవానికి, కవితకు ఎలాంటి సంబంధం లేదని నిలదీశారు. చారిత్రక వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని ఆయన హితవు పలికారు. తీన్మార్ మల్లన్న సస్పెన్షన్, కొత్త పార్టీపై వ్యాఖ్యలు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అంశంపై కూడా మహేశ్ గౌడ్ స్పందించారు.…
Read MoreAP : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం: కీలక నిర్ణయాలు, చర్చలు
AP : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం: కీలక నిర్ణయాలు, చర్చలు:ఈ రోజు ఉదయం 11 గంటలకు వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై మంత్రివర్గం చర్చించి నిర్ణయాలు తీసుకుంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ రోజు ఉదయం 11 గంటలకు వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై మంత్రివర్గం చర్చించి నిర్ణయాలు తీసుకుంటుంది. ఈ భేటీలో ప్రధానంగా ఎంతో కాలంగా రాష్ట్రంలో మహిళలు ఎదురుచూస్తోన్న ఉచిత బస్సు ప్రయాణ పథకంపై ఆమోదం తెలుపనుంది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15వ తేదీ నుంచి రాష్ట్రంలోని మహిళలందరికీ ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించేందుకు ప్రభుత్వం…
Read MoreRevanthReddy : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అనుకూలంగా హైకోర్టు తీర్పు
RevanthReddy : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అనుకూలంగా హైకోర్టు తీర్పు:తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. ప్రజాప్రతినిధుల కోర్టులో ఆయనపై నమోదైన ఒక కేసును తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. తనపై ఉన్న కేసును కొట్టివేయాలని కోరుతూ రేవంత్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించగా, ఆయనకు అనుకూలంగా తీర్పు వచ్చింది. రేవంత్ రెడ్డికి హైకోర్టులో ఊరట: కేసు కొట్టివేత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. ప్రజాప్రతినిధుల కోర్టులో ఆయనపై నమోదైన ఒక కేసును తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. తనపై ఉన్న కేసును కొట్టివేయాలని కోరుతూ రేవంత్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించగా, ఆయనకు అనుకూలంగా తీర్పు వచ్చింది. కేసు వివరాలు గతేడాది ఎన్నికల ప్రచారంలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెంలో జరిగిన కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభలో రేవంత్ రెడ్డి చేసిన ప్రసంగంపై బీజేపీ నాయకుడు…
Read MoreVallabhaneni Vamsi : జైలు జీవితం తర్వాత జగన్ను కలిసిన వంశీ: ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసిన వైసీపీ అధినేత
Vallabhaneni Vamsi : జైలు జీవితం తర్వాత జగన్ను కలిసిన వంశీ: ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసిన వైసీపీ అధినేత:గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నేత వల్లభనేని వంశీ ఈరోజు పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ను కలిశారు. సుమారు 140 రోజుల జైలు జీవితం తర్వాత బుధవారం విడుదలైన ఆయన, మరుసటి రోజే జగన్తో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. వల్లభనేని వంశీ – జగన్ భేటీ: కక్ష సాధింపు చర్యలపై చర్చ? గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నేత వల్లభనేని వంశీ ఈరోజు పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ను కలిశారు. సుమారు 140 రోజుల జైలు జీవితం తర్వాత బుధవారం విడుదలైన ఆయన, మరుసటి రోజే జగన్తో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.తన సతీమణి పంకజశ్రీతో కలిసి జగన్ నివాసానికి…
Read MoreKTR : మీడియా తీరుపై కేటీఆర్ ఫైర్: చట్టపరమైన చర్యలు తప్పవు!
KTR : మీడియా తీరుపై కేటీఆర్ ఫైర్: చట్టపరమైన చర్యలు తప్పవు:తెలంగాణ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొన్ని మీడియా సంస్థలు, జర్నలిస్టుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపైనా, తమ పార్టీ నాయకత్వంపైనా ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తూ, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. జర్నలిస్టుల ముసుగులో విష ప్రచారం: కేటీఆర్ ఆగ్రహం, లీగల్ నోటీసులు తెలంగాణ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొన్ని మీడియా సంస్థలు, జర్నలిస్టుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపైనా, తమ పార్టీ నాయకత్వంపైనా ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తూ, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. కొన్ని నెలలుగా కొందరు జర్నలిస్టుల ముసుగులో తన వ్యక్తిత్వాన్ని కించపరిచేలా పదేపదే ఆరోపణలు చేస్తున్నారని కేటీఆర్…
Read More