రోజా విజయగాథ: సైనికురాలి నుంచి ఉపాధ్యాయురాలిగా సరిహద్దులో సైనికురాలు, తరగతి గదిలో టీచర్ చిత్తూరు జిల్లా పెనుమూరు మండలం గొడుగుమానుపల్లెకు చెందిన రోజా, ఒక అసాధారణమైన మహిళ. సైనికురాలిగా దేశ సరిహద్దుల్లో సేవలు అందిస్తూనే, ఆమె తన కల అయిన ఉపాధ్యాయ వృత్తిని సాధించారు. 2018లో ఉపాధ్యాయురాలిగా ఎంపికయ్యే అవకాశం కోల్పోయినప్పటికీ, ఆమె నిరాశ చెందలేదు. బదులుగా, 2022లో ఆమె బీఎస్ఎఫ్ జవానుగా ఎంపికై, ప్రస్తుతం జమ్మూ కశ్మీర్లో విధులు నిర్వహిస్తున్నారు. సరిహద్దులో విధి నిర్వహణలో ఉన్నప్పటికీ, ఆమె తన ఉపాధ్యాయ కలని మర్చిపోలేదు. ఖాళీ సమయాల్లో డీఎస్సీకి సిద్ధమై, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన మెగా డీఎస్సీలో 83.16 మార్కులతో విజయం సాధించారు. దేశానికి సేవ చేస్తూనే, ఉపాధ్యాయురాలిగా తన లక్ష్యాన్ని చేరుకున్న రోజా ఎంతోమందికి స్ఫూర్తినిస్తున్నారు. Read also : RamMohanNaidu : సామాన్యులకు చేరువైన…
Read MoreTag: Roja
తిరుమల గోశాలలో ఏం జరుగుతోంది.
Andhra Pradesh:రజనీ.. రోజా.. నెక్స్ట్ ఎవరు..
Andhra Pradesh:రజనీ.. రోజా.. నెక్స్ట్ ఎవరు..:ఆంధ్రప్రదేశ్ లో వైసిపి నేతల అవినీతి వ్యవహారాలపై అధికారులు రాష్ట్ర ప్రభుత్వం గట్టిగానే ఫోకస్ పెట్టారు. వైసిపి అధికారంలో ఉన్నప్పుడు చెలరేగిపోయిన నాయకులపై ఇప్పుడు చంద్రబాబు నాయుడు గట్టిగా దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. మాజీ మంత్రుల అవినీతి వ్యవహారాలపై లెక్కలు తేల్చేందుకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. చిత్తూరు జిల్లాకు చెందిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పై ఇప్పటికే పలు కేసులు నమోదయ్యాయి. త్వరలోనే ఆయనను అదుపులోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. రజనీ.. రోజా.. నెక్స్ట్ ఎవరు.. గుంటూరు, మార్చి 14 ఆంధ్రప్రదేశ్ లో వైసిపి నేతల అవినీతి వ్యవహారాలపై అధికారులు రాష్ట్ర ప్రభుత్వం గట్టిగానే ఫోకస్ పెట్టారు. వైసిపి అధికారంలో ఉన్నప్పుడు చెలరేగిపోయిన నాయకులపై ఇప్పుడు చంద్రబాబు నాయుడు గట్టిగా దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. మాజీ మంత్రుల అవినీతి వ్యవహారాలపై…
Read MoreRoja | రోజా రిటర్న్స్… | Eeroju news
రోజా రిటర్న్స్… తిరుపతి, సెప్టెంబర్ 18, (న్యూస్ పల్స్) Roja కోల్పోయిన చోటే వెతుక్కోవాలనే నానుడిని నిజం చేస్తున్నారు మాజీ మంత్రి రోజా. తన సొంత నియోజకవర్గంలో నగరిలో అంతా సెట్ చేసుకోడానికి చకచకా పావులు కదుపుతున్నారు. తన ఓటమి కారణమైన సొంత పార్టీ నేతలపై ప్రతీకారం తీర్చుకుంటున్నారు. తన కంట్లో నలుసులా వ్యవహరిస్తున్న నగరి మున్సిపల్ మాజీ చైర్పర్సన్ కేజే శాంతి దంపతులను పార్టీ నుంచి సస్పెండ్ చేయించిన తన కసిని తీర్చుకున్నారు. నగరిపై మళ్లీ పట్టు పెంచుకునేలా రోజా చేస్తున్న ప్రయత్నాలు ఆసక్తికరంగా మారాయి. మూడేళ్లుగా నగరిలో రోజాకు ఎదురైన కష్టాలు అన్నీఇన్నీ కావు. అధికార పార్టీలో మంత్రి పదవిలో ఉన్నప్పటికీ రోజాకు సంతోషం ఉండేది కాదు. మొన్నటి ఎన్నికల వరకు ఆమెకు ఇంటాబయటా సమస్యలే. ముఖ్యంగా సొంత పార్టీ నేతలే రోజాను ఓడించేందుకు…
Read More